2015年3月19日 星期四

2015-03-20 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
శాసనసభ సమావేశాలకు దూరంగా వైఎస్ ఆర్సీపీ   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్ ఆర్సీపీ నిర్ణయించింది. వారు శాసనసభకు హాజరుకాకుండా కేవలం మీడియా పాయింటుకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పటికే స్పీకర్ పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. దీనిపై కూడా సభలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీ లేకుండానే చర్చ జరగడం అనేది బహుశా ...

వేడి పుట్టిస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..   10tv
స్పీకర్‌పై టిడిపి అవిశ్వాస తీర్మానం?   Andhrabhoomi
ఇక అసెంబ్లీకి రాం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
తెలుగువన్   
అన్ని 74 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధం... రాకెట్లలా పేలిన సిలిండర్లు   
వెబ్ దునియా
బెంగళూరు జాతీయ రహదారి 44 పై అసలు ఏం జరుగుతోందో తెలియని స్థితి నెలకొంది. గ్యాస్ సిలిండర్లు రాకెట్లలా గాలిలోకి దూసుకెళ్లాయి. అవి ఎవరిపై పడుతాయోనని జనం బీతిల్లిపోయారు. దాదాపుగా ఐదు గంటలపాటు సిలిండర్లు పేలుతూనే ఉన్నాయి. గురువారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద బెంగుళూరు నుంచి ...

జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధం   Andhrabhoomi
గ్యాస్‌ సిలిండర్ల లారీ దగ్ధం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గ్యాస్ సిలిండర్ల లారీ బ్లాస్ట్   తెలుగువన్
Oneindia Telugu   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జగనూ.. ధైర్యముంటే పులివెందుల వీధుల్లో తేల్చుకుందాం: సతీష్ రెడ్డి   
వెబ్ దునియా
పులివెందుల నియోజకవర్గానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేశారని, అదనంగా రెండు టీఎంసీలతో కలిపి మొత్తం ఐదు టీఎంసీలు ఇచ్చినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బురద జల్లే ప్రయత్నం చేశారని మండలిలో సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు. గడిచిన పదేళ్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో ...

ఏపి శాసనసభలో గందరగోళం   Kandireega
ఏపీ అసెంబ్లీలో రగడ   News4Andhra
బడ్జెట్‌ బాగా ఉంటుందని భావించా భవిష్యతరాలకు మనం స్పూర్తిదాతలుగా నిలవాలి ఏపీ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహాభగీరథుడు, మహాత్ముడు: బాబుపై ప్రశంసల జల్లు   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నాడు టిడిపి శాసనసభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. మహా భగీరధుడు అని, అద్భుత మైన ఆలోచనలు చంద్రబాబునాయుడుకు ఎలా వస్తాయో ఆశ్చర్యంగా ఉందని, ఆయనను కొంతకాలం తర్వాత మహాత్ముడిగా గుర్తుపెట్టుకుంటారంటూ టిడిపి వారన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో ...

చంద్రబాబు మహాత్ముడు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


10tv
   
కేటీఆర్ కు ఆస్ట్రేలియా ఆహ్వానం..   
10tv
హైదరాబాద్ : ఇటీవలే దేశీయ పర్యటన చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ విదేశాల నుంచి కబురు అందింది. సిడ్నీలో మే 5 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సిబిట్-2015 అంతర్జాతీయ ప్రదర్శనకు హాజరు కావాలని కోరుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. మే 5 నుంచి జరగనున్న సీబిట్ ప్రదర్శనలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి.
కేటీఆర్‌కు ఆస్ట్రేలియా ఆహ్వానం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపికి ప్రత్యేక హోదా ఎప్పుడు?   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 19: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేపట్టటం లేదంటూ సీమాంధ్ర ఎంపీలు కెవిపి రామచంద్రరావు, జెడి శీలం గురువారం రాజ్యసభలో హంగామా చేశారు. రామచంద్రరావు ఆవేశంతో పోడియం వద్దకు పరుగెత్తి చైర్మన్ ముందుండే టేబుల్‌పై రెండు చేతుల్లో పెద్దగా బాదారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : రఘువీరారెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే: వెంకయ్య నాయుడు   వెబ్ దునియా
ఎపికి ప్రత్యేక హోదా రావాల్సిందే- వెంకయ్య   News Articles by KSR
సాక్షి   
అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎల్బీనగర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం..!   
వెబ్ దునియా
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆమె విగ్రహం ప్రతిష్టించిన ఆరు నెలలకే నేలమట్టమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసుల ...

చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం   తెలుగువన్
నేలకూలిన చాకలి ఐలమ్మ విగ్రహం   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
మీడియా పాయింట్ వద్ద రచ్చ.. రచ్చ   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 19: ఎపి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సస్పెన్షన్ వేటు పడిని వైకాపా ఎమ్మెల్యేలను మీడియా పాయింట్‌వద్దకు రాకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. వారిని ఎత్తుకుని మరీ వెళ్లి అసెంబ్లీ గేటు దగ్గర వదిలిపెట్టారు. ఓ దశలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సొమ్మసిల్లి ...

ఎమ్మెల్యేలను అసెంబ్లీ బయటకు ఈడ్చిపారేసిన మార్షల్స్   వెబ్ దునియా
మీడియా పాయింట్ లో కూడా మాట్లాడనివ్వరా   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
గవర్నర్ కు జగన్ ఫిర్యాదు   
News Articles by KSR
ఎపి వాసనసభలో తమ గొంతు నొక్కివేస్తున్నారని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు.శాసనసభలో జగన్ స్పీచ్ ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు కట్ చేయడం, అంతకుముందు ఎనిమిది మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం,చివరికి మీడియా పాయింట్ వద్ద కూడా వారిని అనుమతించకపోవడం వంటి ఘటనలపై వారు ...

గవర్నర్ కు వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు   సాక్షి
గవర్నరుకు వైఎస్ జగన్‌ ఫిర్యాదు   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆర్యతో అనుష్క రెండోసారి   
సాక్షి
ఆర్య, అనుష్క రెండోసారి జతకడుతున్నారు. ఇంజి ఇడుప్పళగి పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పివిపి నిర్మిస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో జీరో సైజ్ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు కెఎస్ ప్రకాష్ దర్శకత్వం ...

ఆర్య సరసన అనుష్క.. 'ఇంజి ఇడుప్పళగి'.. టైటిల్ ఖరారు..!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言