2015年3月15日 星期日

2015-03-16 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
జెడ్పీ చైర్‌పర్సన్లకు మరో నజరానా   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల్లకు రూ.లక్ష చొప్పున గౌరవ వేతనాన్ని శుక్రవారం ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు.. తాజాగా వారికి మరో నజరానాను కూడా ప్రకటించారు. జెడ్పీ చైర్‌పర్సన్లందరికీ కొత్త వాహనాలను కూడా సమకూరుస్తామని శనివారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం హామీ ఇచ్చారు. అలాగే సొంత భవనాల్లేని ...

నిధుల లేమిలో పంచాయతీలు సర్పంచ్‌లకు వేతనం అందేదెలా?   Andhrabhoomi
గౌరవ వేతనం పెంపు   Vaartha
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాలపై రాజకీయం చేస్తున్నారు!   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 32 వార్తల కథనాలు »   


సాక్షి
   
'హైకోర్టు విభజనను అడ్డుకుంటోంది చంద్రబాబే'   
సాక్షి
హైదరాబాద్:హైకోర్టు విభజనను పూర్తి చేయాలని మొదటి నుంచి పోరాడుతోంది టీఆర్ఎస్సే నని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాము హైకోర్టు విభజనపై పోరాడుతుంటే.. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ అంశాన్ని అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని, న్యాయశాఖలకు లేఖలు రాశామని ...

హైకోర్టు విభజనకు బాబుతో లేఖ ఇప్పించాలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైకోర్టు విభజనకు బాబే అడ్డు : కేటీఆర్   Namasthe Telangana
15 రోజుల్లో హైకోర్టు విభజన   Andhrabhoomi

అన్ని 21 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
విద్యుత్ ప్రాజెక్టుకు 15వేల కోట్ల రుణం   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న థర్మల్ విద్యుత్కేంద్రాలకు 15వేల కోట్ల రుణం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో పిఎఫ్‌సి సిఎండి యంకె గోయల్, తెలంగాణ జెన్‌కో సిఎండి డి ప్రభాకర్‌రావులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎంఓయుపై సంతకాలు ...

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రూ.15వేల కోట్ల రుణం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
కార్ల షెడ్డులో పేలిన గ్యాస్‌ సిలిండర్‌   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : హైదరాబాద్‌లో ఓ కార్లషెడ్‌లో సిలిండర్‌ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డ సంఘటనలో కలకలం రేగింది. ఈ సంఘటన నాంపల్లి బజార్‌ఘాట్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. బజార్‌ఘాట్‌లో ఓ కార్లషెడ్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి ...

నాంపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు...   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
తెలుగు రాష్ట్రాలు రెండూ సమానమే   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 15: 'మాకు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే..' అని కేంద్ర సమాచార, ప్రసార, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రెండు రాష్ట్రాలూ రెండు కళ్ళవంటివన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలనూ ఒకేవిధంగా చూస్తోందని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తమ పార్టీని ఆదరించిన ఓటర్లను ...

2 తెలుగు రాష్ట్రాలు సమానమే అంటున్న జవదేకర్   News Articles by KSR
'కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలు రెండూ సమానమే'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీబీనగర్ ఎయిమ్స్‌కు 820 కోట్లు: మంత్రి   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 14:నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌కు కేంద్రం 820 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గతంలో ఇక్కడ నిమ్స్ కోసం భవనాన్ని నిర్మించినట్టు, ఇప్పుడు అక్కడే ఎయిమ్స్ నిర్మాణానికి ప్రతిపాదన చేయడంతో కేంద్రం అంగీకరించిందని, కేంద్రం నుంచి అనుమతి రాగానే పనులు ...

ఎయిమ్స్, నిమ్స్ రెండూ కావాలి!   సాక్షి
సీఎం కేసీఆర్ చొరవతోనే ఎయిమ్స్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆంధ్రకు రైల్వే జోన్ ఖాయం   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 15: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఈనెల 20న ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ ప్రకటిస్తామని, దీనిపై ఎటువంటి అపోహలకు తావులేదని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి ప్రకటించారు. రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని, వివిధ పద్దుల ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం   
సాక్షి
హైదరాబాద్: అసెంబ్లీ మెయిన్‌గేటు వద్ద శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని చీఫ్ మార్షల్ కమలాకర్ అడ్డుకోవడం వివాదాస్పదమైంది. స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీ లాబీల్లోకి వెళుతున్న రేవంత్‌ను కమలాకర్, ఇతర పోలీసులు అడ్డుకోగా తమను అసెంబ్లీ వ్యవహారాల వరకే సస్పెన్షన్ చేశారు తప్ప గేటులోకి రాకుండా కాదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మళ్లీ రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు   Namasthe Telangana
తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద గందరగోళం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే లాబీలోకీ రానివ్వరా!   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపాన్ని నిర్మిస్తాం   
తెలుగువన్
తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం కధ మళ్ళీ మొదలయింది. ఇంతకు ముందు ప్రభుత్వాలు దానిని మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పినప్పటికీ అనేక అవాంతరాలు ఏర్పడటంతో ఆ పని ఇంతవరకు మొదలవలేదు. మొన్న తిరుమలకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వెయ్యి కాళ్ళ మండపాన్ని ...

చంద్రబాబుపై సెంటిమెంట్ వర్కవుట్ అయినా..   News Articles by KSR
తిరుమలలోనే వెయ్యికాళ్ల మండపం? : సీఎం చంద్రబాబు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ గాలికొదిలేశారు: కేసీఆర్   
వెబ్ దునియా
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ గాలికొదిలేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటికో ఉద్యొగం ఇస్తామని... ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడెకరాల భూమి ...

ఖమ్మం జిల్లాకు కేసీఆర్ ద్రోహం చేశారు: ఉత్తమ్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'కేసీఆర్ ... హామీలు ఏమయ్యాయి'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言