2015年3月25日 星期三

2015-03-26 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
సిడ్నీ సెమీ ఫైనల్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా!   
వెబ్ దునియా
వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ టాస్ నెగ్గాడు. ఆ వెంటనే ఆయన తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. దీంతో టీమిండియాను ఫీల్డింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ను క్యురేటర్లు బ్యాటింగ్‌కు అనుకూలంగా మలచడంతో భారీ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
సిడ్నీ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా సమరం : త్రివర్ణమయమైన క్రికెట్ స్టేడియం!   
వెబ్ దునియా
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా మరికాసేపట్లో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో ఈ మ్యాచ్‌లో తలపడుతోంది. రెండు జట్లు మ్యాచ్ ఫేవరేట్లుగానే బరిలోకి దిగుతున్నాయి. స్పిన్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో సాధారణంగా ఆస్ట్రేలియా కంటే భారత్‌కే మెరుగైన ...

సిడ్నీ త్రివర్ణమయం...   సాక్షి
నేడు రెండో సెమీఫైనల్.. భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్   10tv
భారత్-ఆస్ట్రేలియా జట్ల సభ్యులు వీరే   Namasthe Telangana
TV5   
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్: సిడ్నీకి వెళ్లిన అనుష్క శర్మ.. కోహ్లీ కోసం..   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా, భారత్ మధ్య గురువారం జరిగే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠను రేపుతున్న సమయంలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సిడ్నీ చేరుకుంది. మార్చి 26వ తేదీన టీమిండియా సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. తన చెలికాడు విరాట్ కోహ్లీ ఆడుతున్న మ్యాచ్‌ను కనులారా తిలకించేందుకే అక్కడకు ...

సిడ్నీ చేరిన అనుష్క   సాక్షి
విరాట్ చెంతకు అనుష్క   తెలుగువన్
విరాట్ కోహ్లీకి జోష్: సిడ్నీ చేరుకున్న ప్రేయసి అనుష్క?   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ధోనీ సేనకు పరీక్ష   
Andhrabhoomi
అప్రతిహత విజయాలతో సెమీస్‌కు చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు గురువారం అసలు పరీక్ష ఎదురుకానుంది. ఫైనల్‌లో స్థానం కోసం పటిష్ఠమైన ఆస్ట్రేలియాను ఢీకొనేందుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా సన్నద్ధమైంది. బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే రెండు జట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తాయి. గణాంకాలను పరిశీలిస్తే భారత్‌పై ఆసీస్ ...

సిడ్నీ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా సమరం.. నువ్వానేనా అంటున్న ఆటగాళ్లు!   వెబ్ దునియా
సిడ్నీలో గెలిస్తే భారత్ రికార్డులివే, ముందే చెప్పా: ధోనీకి క్లార్క్ కితాబు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిక్స్ బాదిన ఇలియట్స్ సారీ చెపుతున్నాడు.. ఎందుకు?   
వెబ్ దునియా
ఆక్లాండ్ వేదికగా ఐసీసీ వరల్డ్ కప్‌లో తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్ న్యూజిలాండ్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగగా, ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి రెండో బంతిని సిక్స్ కొట్టిన గ్రాంట్ ఇలియట్స్ ఇపుడు సారీ చెపుతున్నాడు. దీనికి కారణం ఈనెల 29వ తేదీన జరుగనున్న సొంత సోదరి వివాహానికి హాజరుకాలేక పోవడమేనట. వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ మార్చి 29 (ఆదివారం)న ...

సారీ చెపుతున్న ఇలియట్స్   Namasthe Telangana
ఫైనల్: సిక్స్ బాదిన హీరో క్షమాపణ చెప్పాడు, కారణం ఏమై ఉంటుంది....?   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారత్ గెలుపుకోసం మోకాళ్లపై కొండపైకి...   
సాక్షి
తిరుపతి: ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో భారత్ జట్టు గెలవాలని ఆకాంక్షిస్తూ తిరుపతికి చెందిన ఓ యువ క్రీడాకారుడు బుధవారం తిరుపతి అలిపిరి నుంచి తిరుమలకు మోకాళ్లపై నడిచి వెళ్లాడు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెకు చెందిన తాళ్లపాక చాణక్య తిరుపతిలోని కేశవ రెడ్డి కాన్సెప్ట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ వద్ద ప్రత్యేక ...


ఇంకా మరిన్ని »   


ఒకటికి పది!   
సాక్షి
గద్వాలటౌన్ : నగరాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. బెట్టింగ్‌ల స్వరూ పం కూడా మారింది. గతానికి భిన్నం గా ఈ ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఈ ధో రణి విపరీతంగా పెరిగింది. ప్రపంచ కప్ క్రికెట్ ఆరంభమైందంటే క్రికెట్ అ భిమానులు ఎంతలా ఆనందిస్తారో..! ఇప్పుడు అంతకన్నా రెండింతలు బెట్టింగు రాయుళ్లు సంబరపడి ...

హైదరాబాద్‌: రేపటి మ్యాచ్‌పై 100 కోట్లకు పైగా బెట్టింగ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్రికెట్ బెట్టింగుల జోరు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెమీ పైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్టేలియా   
Oneindia Telugu
సిడ్నీ: భారత క్రికెట్ అభిమానులకు ఇదొక పెద్ద రోజు. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఆస్టేలియా జట్లు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో తలపడుతున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో మార్చి 29న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో తలపడతుంది. భారత్-ఆస్టేలియా లైవ్ స్కోరు కార్డు.
వరల్డ్ కప్: ఆతిథ్య దేశాలపై గెలుపుతో భారత్ సరికొత్త రికార్డు సృష్టించేనా?   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నేటి మ్యాచ్‌లో భారత్‌దే గెలుపు..చాణక్య చేప   
Namasthe Telangana
చెన్నై: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య కాసేపట్లో జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌దే గెలుపని చాణక్య చేప జోస్యం చెప్పింది. సాకర్ వరల్డ్‌కప్‌లో ఆక్టోపస్ జోస్యం ఎంత ఖచ్చితంగా పనిచేసిందో మనందరికి తెలిసిన విషయం విధితమే. ఇదే క్రమంలో ప్రపంచ క్రికెట్‌కప్‌లో ఈ చాణక్య చేప చెబుతున్న జోస్యం నూరుశాతం నిజమౌవుతూ వస్తుందని దాని యజమాని ...

భారత్ - ఆస్ట్రేలియా పోరుపై చేప జోస్యం ఫలితమేంటి?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
ఎవరొచ్చినా మేమే గెలుస్తాం: మెకల్లమ్, కివీస్ రికార్డ్   
thatsCricket Telugu
అక్లాండ్: ఆస్ట్రేలియా, భారత జట్లలో ప్రపంచ కప్ ఫైనల్‌కు ఎవరు వచ్చినా వారిని ఓడిస్తామని, గెలుపు తమదేనని న్యూజిలాండ్ మాజీ బౌలర్ జాకబ్ ఓరమ్ అన్నాడు. ఈ ప్రపంచ కప్‌ను తామే గెలుస్తామని న్యూజిలాండ్ సారథి బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. ఏ టీం ఫైనల్‌కు వచ్చినా ఓడిస్తామని, తాము వెటోరీకి ఘనమైన వీడ్కోలు పలుకుతామని ఆయన చెప్పాడు. WC 2015: New Zealand, ...

ఎవరొచ్చినా ఓడిస్తాం.. కప్పు మాదే   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言