2015年3月30日 星期一

2015-03-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కాశ్మీర్ కకావికలం.. ఎడతెరపిలేని వర్షాలు.. 17 మంది మృతి   
వెబ్ దునియా
36 గంటల నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు కాశ్మీర్ అతలాకుతలం అయ్యింది. ఉప్పొంగుతున్న నదులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. నాన్పుడు వర్షానికి కొండ చరియలు అమాంతం విరిగి పడుతున్నాయి. దీని వలన ప్రాణం నష్టం పెరిగే అవకాశ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 17 మంది మరణించారు. ఇక్కడ భారీ ...

కాశ్మీర్ వరదల్లో 10 మంది మృతి   10tv
కాశ్మీర్‌ను ముంచెత్తిన వరదలు   Andhrabhoomi

అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అలాంటి రాజకీయాలు మాకు చేతరాదు... గడ్కారీ   
వెబ్ దునియా
కీలక విషయాలలో తాము రాజకీయాలు చేయమనీ, అలాంటి రాజకీయాలు తమ చేతరావని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తమకు జాతి ప్రయోజనాలే చాలా ముఖ్యమని వాటి మాత్రమే తాము అనుసరిస్తామని చెప్పారు. భూసేకరణ బిల్లుపై సోనియా లేఖకు గడ్కరీ హిందీలో సమాధానం రాశారు. అభివృద్ధి కోసమే భూసేకరణ బిల్లులో సవరణలు చేసినట్లు గడ్కరీ ఆ ...

భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్‌ది తప్పుడు వాదన   Andhrabhoomi
మేం రాజకీయాలు చేయం: గడ్కరీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మీరే రాశారు... నివేదిక కూడా మీ దగ్గరే ఉంటుంది : గవర్నర్   
వెబ్ దునియా
'నివేదిక ఇస్తున్నట్టు మీరే రాశారు. మీ దగ్గరే నివేదిక ఉంటుంది. మీరే అన్నీ రాస్తారు. మీకే తెలిసి ఉండాలి..' అని విలేకరులతో చమత్కరించారు గవర్నర్ ఈ.ఎల్. నరసింహన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్యన ఉన్న వివాదాల గురించి ప్రస్తావించినప్పుడు ఆయన సోమవారం అలా స్పందించారు. వివరాలిలా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని వివాదాస్పద ...

విభజన సమస్యలకు చర్చలతో పరిష్కారం   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
'పద్మశ్రీ' విశ్వాసం పెంచింది   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): దేశ పౌర పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ' తమలో విశ్వాసాన్ని మరింత పెంచిందని, మరింత కష్టపడేందుకు స్ఫూర్తినిచ్చిందని డాక్టర్‌ మంజుల అనగాని, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ...

మాలవీయకు 'భారతరత్న'   సాక్షి

అన్ని 21 వార్తల కథనాలు »   


10tv
   
బొగ్గుల పులిగా మారిన బొబ్బిలిపులి   
10tv
హైదరాబాద్: బొబ్బిలి పులి... బొగ్గులపులిగా మారుతోంది. ఈ మాటంటే దాసరికి కోపం వస్తుందేమో...? కోల్‌స్కామ్‌ తవ్విన కొద్దీ... ఆయన వంటి నిండా మసే కనిపిస్తోంది. దాసరి నారాయణ... ఒకప్పుడు బొబ్బిలి పులి. కానీ ఇప్పుడో మసంటుకున్న బొగ్గుల మేస్త్రీ. కోల్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి. 2004 నుంచి 2008 వరకూ కేంద్ర బొగ్గుగనుల శాఖలో ...

కోల్‌గేట్ కేసులో రూ. 2 కోట్ల దాసరి ఆస్తుల జప్తు   Andhrabhoomi
కోల్‌ స్కామ్‌లో దాసరి ఆస్తుల జప్తు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సౌభాగ్య మీడియాలో కేవలం వాటాదారుణ్నే:దాసరి   Namasthe Telangana
News Articles by KSR   
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం చట్ట విరుద్ధం!: హైకోర్టు   
వెబ్ దునియా
జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం చట్ట విరుద్ధమంటూ పిల్ దాఖలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు ...

జీహెచ్ ఎంపీ ఎన్నికలకు 249 రోజులు కావాలి..   TV5
జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరగా జరపండి   తెలుగువన్
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ 249 రోజుల గడువు కోరుతూ టీసర్కార్‌ కౌంటర్‌ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాహుల్ గాంధీకి నోటీసులు.. కోర్టుకు రావాల్సిందే..!   
వెబ్ దునియా
రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాల్సిందేనని మహారాష్ట్రలోని భివాండీ కోర్టు స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ కోర్టుకు గైర్హాజరవడంతో కోర్టు సమన్లు ఇచ్చింది. వ్యక్తిగత కారణాల రీత్యా విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ రాహుల్ న్యాయవాది దాఖలు చేసిన పిటిషణ్‌ను కోర్టు తిరస్కరించింది.
రాహుల్ కోర్టుకు రావాల్సిందే...   TV5
రాహుల్‌కు భీవండి కోర్టు సమన్లు   Namasthe Telangana
రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు: మే 8న హాజరుకావాలని ఆదేశం   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయండి... ప్లీజ్.. పిఎంను కోరిన జగన్   
వెబ్ దునియా
పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని దీని వలన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందనీ, తిరిగి రాష్ట్రం వేగంగా పుంజుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. సోమవారం సాయంత్రం ఆయనను వైఎస్ఆర్ సీపి బృందం కలిసింది. ప్రధానితో వారు దాదాపుగా గంటకు పైగా ...

పట్టిసీమతో ఏపీకి 70 టీఎంసీలు నష్టం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలవరం వేగం పెంచండి   సాక్షి
పోలవరం ఆలస్యానికి జగన్ కారణమా   News Articles by KSR
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 33 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విమానంలో గవర్నర్.. అయినా వెనక్కి.. అధికారుల నిర్లక్ష్యం..!   
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించారు. శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం, వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. గవర్నర్ నరసింహన్ మూడురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయల్దేరారు. అయితే విమానం అరగంట ప్రయాణించిన అనంతరం ...

విమానంలో గవర్నర్ ఉన్నప్పటికీ...   తెలుగువన్
విభజన హామీలన్నీ అమలు: గవర్నర్   Andhrabhoomi
ఢిల్లీ విమానంలో గందరగోళం   Vaartha
Namasthe Telangana   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హైదరాబాద్‌లో లేడీ టెక్కీ దారుణ హత్య..!   
వెబ్ దునియా
హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నగరంలో ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైంది. కొద్ది రోజుల క్రితమే వివాహం జరిగిన అనూష అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహం సోమవారం ఉదయం బయటపడింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడలోని ఓ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో ఆ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ...

హైదరాబాద్‌లో దారుణం... అపార్ట్‌మెంట్‌లో టెక్కీ హత్య   Palli Batani
మహిళా సాప్ట్ వేర్ ఇంజీనీర్ హత్య   News Articles by KSR
మహిళా సాప్ట్ వేర్ ఇంజినీర్ దారుణ హత్య   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言