2015年3月17日 星期二

2015-03-18 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
వెంకయ్యా... మజాకా.. ! : ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఎక్కడా లేదు... హామీలపై వెనక్కి తగ్గం..!   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనపై పార్లమెంటులో కేంద్ర మంత్రి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని విస్తుబోయేలా చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపాయి. కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు వెంకయ్య దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఏపికి ప్రత్యేక హోదా అనేది బిల్లులో ఎక్కడా లేదని ఇతర ...

వెంకయ్య సమాధానం ప్రకారం..   News Articles by KSR
హామీల అమలుకు ఎదురుతెన్నులు   సాక్షి

అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కెసిఆర్‌తో బాబు కుమ్మక్కు   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 17: పట్టిసీమ ప్రాజెక్టుకు టెంకాయ కొట్టగానే కర్నాటక, మహారాష్టల్రు 35 టిఎంసిల నీటిని పట్టేసుకుంటాయని, పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో తాము కుమ్మక్కైనట్లు టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను ...

ఏడాదిలో పట్టిసీమ పూర్తయితే సభలో అడుగే పెట్టను!   సాక్షి
కేసీఆర్‌తో బాబు కుమ్మక్కు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీలో కేసీఆర్ ప్రతినిధి అంటూ... బాబుపై బొత్స చానాళ్లకు...   వెబ్ దునియా
తెలుగువన్   
అన్ని 39 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అన్న పాలనపై తమ్ముడి అసంతృప్తి... మోడీపై సోదరుడి విమర్శలు   
వెబ్ దునియా
నిన్నటి దాకా అన్నను వ్యక్తిగతంగా తాను విమర్శించడం లేదనీ, కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నానని చెప్పిన ప్రహ్లాద్ మోడీ ఈ పర్యాయం అన్నపైనే బాణాలు ఎక్కుపెట్టారు. తన అన్న ఆద్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పని తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని మండిపడ్డారు. బహిరంగ సభలో తన అన్న నరేంద్రమోడీ ప్రభుత్వంపై విమర్శలు ...


ఇంకా మరిన్ని »   


10tv
   
సభలో సమరం.. 'ముంపు' గళం   
సాక్షి
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా పార్లమెంట్‌లో పోలవరం ముంపు మండలాలపై వాడీవేడి చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముంపులోని ఆదివాసీలు, గిరిజనులను పట్టించుకోవడం లేదని.. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని.. కేంద్రం కూడా వీరి విషయంలో ఎందుకు స్పందించటం లేదని ఎంపీలు ప్రశ్నించారు.
రాజ్యాంగ విరుద్ధంగా ఏడు మండలాల తరలింపు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన అంగన్‌వాడీలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమండ్రిసిటీ/ఏలూరు, మార్చి17: అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభు త్వం అరెస్టులు చేయించడాన్ని నిరసిస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్యకర్తలు కదంతొక్కారు. మంగళవారం 500 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా ...

ఏపి అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళన   Kandireega
అంగన్‌వాడీలకు అండగా వైకాపా: అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు..!   వెబ్ దునియా

అన్ని 64 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐఏఎస్ అధికారి రవి మాఫియా విరోధి: కోలారు టైగర్ (పిక్చర్స్)   
Oneindia Telugu
బెంగళూరు: ఐఏఎస్ అధికారి రవి మరణానికి కారణం అయిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేసినప్పుడు రవిని కావాలని బదిలి చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణల ఉన్నాయి. కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేసే సమయంలో రవి ఇసుక మాఫియాకు కళ్లెం వేశారు. కోలారు నుండి బెంగళూరు ...

యువ ఐఏఎస్ అధికారి మృతిపై ఆందోళనలు   Andhrabhoomi
అనుమానాస్పదంగా ఐఏఎస్ అధికారి ఆత్మహత్య..!   వెబ్ దునియా

అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇక్కడ రాజధాని నిర్మాణం పర్యావరణానికి ముప్పు... పిల్ దాఖలు   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ నిర్మాణంపై తమకు అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉందని ఓ పర్యావరణ ప్రేమికుడు సుప్రీకోర్టును ఆశ్రయించారు. తక్షణం అక్కడ రాజధాని నిర్మాణాన్ని ఆపాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. తుళ్లూరులో ...

ఏపీకి ఉత్తరాఖండ్‌లో స్పెషల్ స్టేటస్...తుళ్లూరుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్   Palli Batani

అన్ని 7 వార్తల కథనాలు »   


ఎందుకీ కాలయాపన?   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 17: ఫీజు రియింబర్స్‌మెంట్ అంశం మంగళవారం తెలంగాణ శాసనసభను కుదిపేసింది. విద్యాసంవత్సరం ముగింపు దశకు వచ్చినా ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టమైన విధానమంటూ లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఫీజు రియింబర్స్‌మెంట్ పట్ల ప్రభుత్వ ...


ఇంకా మరిన్ని »   


Palli Batani
   
కేసీఆర్‌కు మరో గౌరవం....సీఎన్ఎన్-ఐబీఎన్ అవార్డు   
Palli Batani
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ అవార్డు దక్కింది. ఐదు దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషి ఆమోఘమని..అందుకే ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్టు కమిటీ తెలిపింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ...

కేసీఆర్‌కు సీఎన్‌ఎన్-ఐబీఎన్ పాపులర్ చాయిస్ అవార్డు   సాక్షి
కేసీఆర్‌కు సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ పాపులర్‌ చాయిస్‌ అవార్డు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్‌లో బొమ్మ బాంబు పేలుడు.. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి మృతి..!   
వెబ్ దునియా
పాక్‌లో బొమ్మ బాంబు పేలి అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు వారి తండ్రి కూడా మృతిచెందాడు. ఈ దారుణ సంఘటన పాక్‌లోని ఖైబర్ పక్తువ్వా ప్రావెన్స్ స్వాత్ జిల్లా బాషిగ్రామ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు చిన్నారులు మొక్కల వద్ద ఉన్న బొమ్మను ఇంటిలోకి తీసుకొచ్చి ఆడుకొంటుండగా అకస్మాత్తుగా ...

బొమ్మ బాంబు పేలి.. ఇద్దరు చిన్నారులతోపాటు తండ్రి మృతి   Oneindia Telugu
బొమ్మ బాంబు పేలుడులో ఇద్దరు చిన్నారుల మృతి   Vaartha
బొమ్మ బాంబు బ్లాస్ట్...   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言