2015年3月14日 星期六

2015-03-15 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
మహాత్మునికి బ్రిటన్ జోహార్లు   
సాక్షి
లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అహింసా మార్గంలో బ్రిటిషర్ల వలస పాలనకు తెరదించి భారతావనికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన భారత జాతిపిత మహాత్మాగాంధీకి అదే బ్రిటిష్ ప్రభుత్వం జేజేలు పలికింది. నాడు తాము విరోధిగా పరిగణించిన వ్యక్తికి నేడు అరుదైన గౌరవం కల్పించింది. శనివారం లండన్‌లోని ప్రఖ్యాత ...

లండన్‌ పార్లమెంట్‌ స్క్వేర్‌లో గాంధీ విగ్రహావిష్కరణ హాజరైన బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్‌లో గాంధీజీ విగ్రహం... అరుణ్ జైట్లీ ఆవిష్కరణ..!   వెబ్ దునియా
లండన్ పార్లమెంట్ స్కేర్ వద్ద గాంధీ విగ్రహావిష్కరణ   Andhrabhoomi
తెలుగువన్   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మయన్మార్‌లో పడవ మునిగి 34 మంది మృతి   
సాక్షి
యంగాన్: మయన్మార్‌లోని పశ్చిమ తీరంలో పడవ మునిగి 34 మంది మృతిచెందారు. సుమారు 216 మంది ప్రయాణికులతో బయల్దేరిన పడవ క్యాప్‌క్యూ పట్టణం నుంచి రాఖిన్ రాష్ట్రంలోని సిట్వేకు వెళుతుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 12 మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు 21 మృతదేహాలను వెలికి తీయగా, అందులో 19 మహిళలవని, రెండు ...

మయన్మార్ సముద్రంలో పడవ బోల్తా.. 50 మంది మృతి..!   వెబ్ దునియా
మయన్మార్‌లో పడవ మునిగి 50 మంది మృతి   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫాంటసీ రచయిత సర్‌ టెర్రీ కన్నుమూత..! నివాళుల ట్వీట్..!   
వెబ్ దునియా
హాస్యం, వ్యంగ్యాన్ని సమపాళ్లల రంగరించి కాల్పనిక నవలా సాహిత్యంలో ప్రత్యేకతను చాటుకున్న ప్రపంచ ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్‌ టెర్రీ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌వరల్డ్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డెరైక్టర్ లేవీ ఫిన్‌లే శుక్రవారం ఉదయం ప్రకటించారు. తన నవలా సాహిత్యంలోని 'చావు పాత్రతో చిలిపిగా మాట్లాడుతూ పాఠకులను ...

ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్‌ టెర్రీ కన్నుమూత   Vaartha
ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్ టెర్రీ కన్నుమూత   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
మీ కన్నీళ్లు తుడవడానికి వచ్చా   
Andhrabhoomi
జాప్నా, మార్చి 14: శ్రీలంకలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఒకప్పుడు అంతర్యుద్ధంతో అతలాకుతలమైన తమిళులు అత్యధిక సంఖ్యలో నివసించే జాఫ్నా ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ శ్రీలంకలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, లంకలోని పౌరులందరికీ సమాన గౌరవం లభించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసారు.
శ్రీలంక తమిళుల కన్నీరు తుడుస్తా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మీ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చా!   సాక్షి
జాఫ్నా కొత్త చరిత్ర లిఖించాలి: నరేంద్ర మోదీ   Namasthe Telangana
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 20 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌ను ప్రశ్నించనున్న సిట్   
Namasthe Telangana
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై నమోదైన కేసులో పాకిస్థాన్ జర్నలిస్టు మెమర్ తరార్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈమేరకు ఇవాళ ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ ఈ కేసు విషయమై మాట్లాడారు. అవసరమైతే ఈ కేసులో మెహర్ తరార్‌ను ప్రశ్నిస్తామని తెలిపారు. కేసుకు సంబంధించి ఏదైనా ఆధారం ఆమె ...

సునంద పుష్కర్ హత్య కేసు.. పాక్ జర్నలిస్టు వద్ద పోలీసులు విచారణ..!   వెబ్ దునియా
సునంద మృతి: పాక్ జర్నలిస్ట్‌ను విచారించనున్న పోలీసులు, భారత్ రానని మెహర్   Oneindia Telugu
కొత్తమలుపు తిరిగిన సునంద హత్య కేసు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ బాధితురాలు జోర్డాన్ మృతి..!   
వెబ్ దునియా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్క్‌ స్ట్రీట్ అత్యాచార బాధితురాలు జోర్డాన్ అనారోగ్యంతో మృతి చెందింది. గత కొంత కాలంగా తీవ్రమైన అనార్యోగంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయినట్టు క్రైం బ్రాంచ్ పోలీసు జాయింట్ కమిషనర్ వల్లబ్ కాంతి ఘోష్ వెల్లడించారు. కాగా 2012 ఫిబ్రవరిలో దేశ ...

పార్క్ స్ట్రీట్ రేప్ బాధితురాలు మృతి   Namasthe Telangana
'రేప్ సర్వైవర్' జోర్డాన్ మృతి   సాక్షి
పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్: డైనమిక్ లేడీ జోర్డాన్ మృతి   Palli Batani

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
షియోమీ నుంచి రెడ్మీ 2 - ధర రూ.6999   
Namasthe Telangana
న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రము ఖ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి సంస్థ షియోమీ..దేశీయ మార్కెట్లోకి మరో మొబైల్‌ను విడుదల చేసింది. రెడ్మీ 2 పేరుతో లభించనున్న ఈమొబైల్ ధర రూ.6,999గా నిర్ణయించింది. ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 24 నుంచి ఈ మొబైళ్లు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు ...

4జీ కనెక్టువిటీతో షియోమి రెడ్మీ 2, ధర రూ.6999   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికాలో భారత విద్యార్థి మృతి   
సాక్షి
లాస్ ఏంజెలిస్: అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో బుధవారం జరిగిన ఓ ప్రమాదంలో భారత విద్యార్థి రిషబ్ చౌదురి (22) మృతి చెందాడు. అస్సాంలోని గువాహటికి చెందిన చౌదురి ఓహియోలోని వూస్టర్ కాలేజీలో చదువుకుంటున్నాడు. స్నేహితులతో కలసి బుధవారం అరిజోనా ప్రాంతంలోని కొండ ప్రాంతానికి వెళ్లాడు. మిత్రుల బృందం నుంచి దూరంగా వెళ్లిన చౌదురి ఆ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
అమెరికా - భారత్‌ల వల్లే ఓడిపోయాను : మహీందా రాజపక్సే   
వెబ్ దునియా
ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి గల కారణాలను శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీందా రాజపక్సే వెల్లడించారు. తన ఓటమికి పొరుగు దేశం భారత్‌తో పాటు అగ్రరాజ్యం అమెరికాలే కారణమని ఆయన తేల్చేశారు. ఇప్పటికే భారత్ వల్లే ఓడిపోయానని వ్యాఖ్యానించిన ఆయన తాజాగా తన ఓటమికి అమెరికానూ కారణంగా చూపడంతో ఆయన వ్యాఖ్యలు ...

నా ఓటమికి భారత్ కారణం: రాజపక్స   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒబామా 'స్మార్ట్' కాదట!   
సాక్షి
వాషింగ్టన్: బరాక్ ఒబామా చేతిలో అత్యాధునిక 'బ్లాక్‌బెర్రీ' ఉంటుంది. ఆయనకేంటి అమెరికా అధ్యక్షుడు... ప్రపంచం గుప్పిట్లో ఉంటుందనుకుంటే పొరపాటే. ఒబామా కనీసం ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపలేరు. వాడటం తెలియక కాదు... భద్రతాకారణాల రీత్యా రికార్డింగ్ సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఆయన వాడటం నిషిద్ధం. 'ఓ ట్వీట్ చేయలేను, ఎస్సెమ్మెస్ ఇవ్వలేను, ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言