2015年3月30日 星期一

2015-03-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం చట్ట విరుద్ధం!: హైకోర్టు   
వెబ్ దునియా
జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం చట్ట విరుద్ధమంటూ పిల్ దాఖలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు ...

జీహెచ్ ఎంపీ ఎన్నికలకు 249 రోజులు కావాలి..   TV5
జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరగా జరపండి   తెలుగువన్
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ 249 రోజుల గడువు కోరుతూ టీసర్కార్‌ కౌంటర్‌ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయండి... ప్లీజ్.. పిఎంను కోరిన జగన్   
వెబ్ దునియా
పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని దీని వలన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందనీ, తిరిగి రాష్ట్రం వేగంగా పుంజుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. సోమవారం సాయంత్రం ఆయనను వైఎస్ఆర్ సీపి బృందం కలిసింది. ప్రధానితో వారు దాదాపుగా గంటకు పైగా ...

పట్టిసీమతో ఏపీకి 70 టీఎంసీలు నష్టం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పట్టిసీమ పెద్ద దెబ్బ   Andhrabhoomi
పోలవరం వేగం పెంచండి   సాక్షి
News Articles by KSR   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 33 వార్తల కథనాలు »   


10tv
   
బొగ్గుల పులిగా మారిన బొబ్బిలిపులి   
10tv
హైదరాబాద్: బొబ్బిలి పులి... బొగ్గులపులిగా మారుతోంది. ఈ మాటంటే దాసరికి కోపం వస్తుందేమో...? కోల్‌స్కామ్‌ తవ్విన కొద్దీ... ఆయన వంటి నిండా మసే కనిపిస్తోంది. దాసరి నారాయణ... ఒకప్పుడు బొబ్బిలి పులి. కానీ ఇప్పుడో మసంటుకున్న బొగ్గుల మేస్త్రీ. కోల్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి. 2004 నుంచి 2008 వరకూ కేంద్ర బొగ్గుగనుల శాఖలో ...

కోల్‌గేట్ కేసులో రూ. 2 కోట్ల దాసరి ఆస్తుల జప్తు   Andhrabhoomi
కోల్‌ స్కామ్‌లో దాసరి ఆస్తుల జప్తు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సౌభాగ్య మీడియాలో కేవలం వాటాదారుణ్నే:దాసరి   Namasthe Telangana
News Articles by KSR   
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారం   
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్లల్లో ఉన్న వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సాధారణంగా ఇచ్చే ఆహార పదార్థాలకు అదనంగా అరటి పండు, పాలు, బిస్కెట్లు ఇచ్చేలా జైళ్ల శాఖ డీజీ టి.కృష్ణరాజు పంపిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ...

నేనూ జైలు మనిషినే.. 18 నెలలు చంచల్‌గూడ జైలులో గడిపాను: నాయిని   వెబ్ దునియా
నేను జైలుకెళ్లా: నాయిని   Vaartha
జైలు మనిషినే, 60సార్లు వెళ్లా: మంత్రి నాయిని   Oneindia Telugu
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


Vaartha
   
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన నాయిని, మహమూద్‌ అలీ   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి నగరంలో అమ్మ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లి లిఫ్ట్‌ ఎక్కారు. సాంకేతిక లోపంతో లిఫ్ట్‌ మధ్యలోనే ఆగిపోయింది. మూడు నిముషాలపాటు లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. దీంతో ఆసుపత్రి వర్గాలు, భద్రతా సిబ్బంది కంగారుపడ్డారు. చివరకు లిఫ్ట్‌ నుంచి నాయిని, అలీ సురక్షితంగా ...

లిఫ్టులో చిక్కుకున్న హోం మంత్రి నాయిని, డిప్యూటీ సీఎం అలీ   వెబ్ దునియా
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన నాయిని, మహమ్మద్ అలీ   Namasthe Telangana
టీ మంత్రులు.. ఇరుక్కుపోయారు..   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సింగపూర్ లో బాబు చేతికందిన రాజధాని మాస్టర్ ప్లాన్   
వెబ్ దునియా
సింగపూర్‌లో పర్యటిస్తున్న బాబు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తొలిదశ ప్రతిని తీసుకుని మురిసిపోయారు. సోమవారం ఆ దేశ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ బ్లూప్రింట్‌ను అందించారు. రాజధాని ప్రాంతంలో మున్ముందు ఏమి చేయాలి అనే అంశాలు ఇందులో పొందు పరిచారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ...

ఏపీ రాజధాని ప్రణాళిక తయారీలో తొలి అడుగు   10tv
బాబు చేతికి రాజధాని మాస్టర్‌ప్లాన్   సాక్షి
వెయ్యేళ్ల రాజధాని! విశ్వనగరంగా ఖ్యాతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
Andhrabhoomi   
Oneindia Telugu   
అన్ని 30 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హైదరాబాద్‌లో లేడీ టెక్కీ దారుణ హత్య..!   
వెబ్ దునియా
హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నగరంలో ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైంది. కొద్ది రోజుల క్రితమే వివాహం జరిగిన అనూష అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహం సోమవారం ఉదయం బయటపడింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడలోని ఓ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో ఆ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ...

హైదరాబాద్‌లో దారుణం... అపార్ట్‌మెంట్‌లో టెక్కీ హత్య   Palli Batani
మహిళా సాప్ట్ వేర్ ఇంజీనీర్ హత్య   News Articles by KSR
మహిళా సాప్ట్ వేర్ ఇంజినీర్ దారుణ హత్య   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎన్నికల్లో పాల్గొనాలంటే కడియం, తలసానికి దడ!: ఎర్రబెల్లి   
వెబ్ దునియా
ఎన్నికలు అంటేనే కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్‌కు భయమని టీటీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన తలసాని, ఎంపీగా వుండి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి చేపట్టిన కడియం శ్రీహరి తమ పదవులకు రాజీనామా చేయడానికి భయపడుతున్నారని చెప్పారు. అలాగే తమ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో ...

కడియం, తలసానికి దడ   తెలుగువన్
కడియం, తలసాని భయపడుతున్నారు: ఎర్రబెల్లి   Oneindia Telugu
'కడియం, తలసాని భయపడుతున్నారు'   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


10tv
   
తెలుగురాష్ట్రాల మధ్య మరో వివాదం   
10tv
హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం మొదలైంది. సరిహద్దుల్లో ట్యాక్సుల రగడ రాజుకుంటోంది. త్వరలోనే ఇరు రాష్ట్రాల్లో రవాణా పన్నుల మోత మోగనుంది. తెలంగాణలో మోటారు వాహనాల పన్ను చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త రవాణా పన్ను విధానం అమలు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రవాణా పన్నుపై ...

ఏపీ రవాణా వాహనాలపై పన్ను   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ నుంచి వచ్చే వాహనాలపై పన్ను   సాక్షి
మోటారు వాహనాల పన్నుచట్టం నొటిఫికేషన్   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
వాటర్‌గ్రిడ్ లైన్ సర్వే పూర్తి: కేటీఆర్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి ప్రాజెక్టు(వాటర్‌గ్రిడ్)కు సంబంధించిన లైన్ సర్వే దాదాపు అన్ని జిల్లాల్లో పూర్తయిందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. వాటర్‌గ్రిడ్ పనుల పురోగతిపై సోమవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలకమైన లైన్‌సర్వే పూర్తయినందున ...

వాటర్‌గ్రిడ్ పథకంపై మంత్రి కేటీఆర్ సమీక్ష   TV5

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言