2015年3月15日 星期日

2015-03-16 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
లండన్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి బ్రిటీష్ ప్రభుత్వం జేజేలు!   
వెబ్ దునియా
అహింసా మార్గంలో బ్రిటిషర్ల వలస పాలనకు తెరదించి భారతావనికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన భారత జాతిపిత మహాత్మాగాంధీకి అదే బ్రిటిష్ ప్రభుత్వం జేజేలు పలికింది. నాడు తాము విరోధిగా పరిగణించిన వ్యక్తికి నేడు అరుదైన గౌరవం కల్పించింది. శనివారం లండన్‌లోని ప్రఖ్యాత పార్లమెంటు స్క్వేర్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో 9 అడుగుల ఎత్తున్న ...

లండన్‌ లో మహాత్మాగాంధీ విగ్రహ ఆవిష్కరణ   10tv
జాతిపితకు బ్రిటన్ అరుదైన గౌరవం   Andhrabhoomi
మహాత్మునికి బ్రిటన్ జోహార్లు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
లంకకు జాలరన్న!   
సాక్షి
సాక్షి, చెన్నై : తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం ప్రదర్శించిన పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు చేయడం, బందీలుగా పట్టుకెళ్లడం భారత్ ఒత్తిడితో విడుదల చేయడం పరిపాటిగా మారింది. అయితే, జాలర్లను విడుదల చేసిన లంక సేనలు పడవల్ని మాత్రం తమ గుప్పెట్లోనే పెట్టుకున్నాయి. శ్రీలంక ఆధీనంలో తమిళులకు చెందిన 92 పడవలు ఉన్నాయి ...

రెచ్చిపోయిన లంక నావికాదళం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేను కెన్యా నుంచి రాలేదు!   
సాక్షి
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి తన చలోక్తులతో ఆకట్టుకునే యత్నం చేశారు. వాషింగ్టన్ లో ఓ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన ఒబామా.. తాను అమెరికాను ప్రేమించడం లేదని కొందరు అంటున్నారని మాజీ న్యూయార్క్ మేయర్ రూఢీ గిలియానీ ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. 'నేను అమెరికాలో పుట్టలేదని, అందుచేత దేశాన్ని ...


ఇంకా మరిన్ని »   


Andhrabhoomi
   
మీ కన్నీళ్లు తుడవడానికి వచ్చా   
Andhrabhoomi
జాప్నా, మార్చి 14: శ్రీలంకలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఒకప్పుడు అంతర్యుద్ధంతో అతలాకుతలమైన తమిళులు అత్యధిక సంఖ్యలో నివసించే జాఫ్నా ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ శ్రీలంకలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, లంకలోని పౌరులందరికీ సమాన గౌరవం లభించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసారు.
శ్రీలంక తమిళుల కన్నీరు తుడుస్తా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మీ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చా!   సాక్షి
జాఫ్నా కొత్త చరిత్ర లిఖించాలి: నరేంద్ర మోదీ   Namasthe Telangana
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మయన్మార్‌లో పడవ మునిగి 34 మంది మృతి   
సాక్షి
యంగాన్: మయన్మార్‌లోని పశ్చిమ తీరంలో పడవ మునిగి 34 మంది మృతిచెందారు. సుమారు 216 మంది ప్రయాణికులతో బయల్దేరిన పడవ క్యాప్‌క్యూ పట్టణం నుంచి రాఖిన్ రాష్ట్రంలోని సిట్వేకు వెళుతుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 12 మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు 21 మృతదేహాలను వెలికి తీయగా, అందులో 19 మహిళలవని, రెండు ...

మయన్మార్ సముద్రంలో పడవ బోల్తా.. 50 మంది మృతి..!   వెబ్ దునియా
మయన్మార్‌లో పడవ మునిగి 50 మంది మృతి   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ బాధితురాలు జోర్డాన్ మృతి..!   
వెబ్ దునియా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్క్‌ స్ట్రీట్ అత్యాచార బాధితురాలు జోర్డాన్ అనారోగ్యంతో మృతి చెందింది. గత కొంత కాలంగా తీవ్రమైన అనార్యోగంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయినట్టు క్రైం బ్రాంచ్ పోలీసు జాయింట్ కమిషనర్ వల్లబ్ కాంతి ఘోష్ వెల్లడించారు. కాగా 2012 ఫిబ్రవరిలో దేశ ...

పార్క్ స్ట్రీట్ రేప్ బాధితురాలు మృతి   Namasthe Telangana
'రేప్ సర్వైవర్' జోర్డాన్ మృతి   సాక్షి
పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్: డైనమిక్ లేడీ జోర్డాన్ మృతి   Palli Batani

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫాంటసీ రచయిత సర్‌ టెర్రీ కన్నుమూత..! నివాళుల ట్వీట్..!   
వెబ్ దునియా
హాస్యం, వ్యంగ్యాన్ని సమపాళ్లల రంగరించి కాల్పనిక నవలా సాహిత్యంలో ప్రత్యేకతను చాటుకున్న ప్రపంచ ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్‌ టెర్రీ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌వరల్డ్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డెరైక్టర్ లేవీ ఫిన్‌లే శుక్రవారం ఉదయం ప్రకటించారు. తన నవలా సాహిత్యంలోని 'చావు పాత్రతో చిలిపిగా మాట్లాడుతూ పాఠకులను ...

ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్‌ టెర్రీ కన్నుమూత   Vaartha
ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్ టెర్రీ కన్నుమూత   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


పది రోమాంటిక్ రైళ్లు ఏవో తెలుసా!   
సాక్షి
లండన్: బిజీబిజీ జీవితాల్లో తలమునకలై ఏ సందర్భాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నాం. కానీ.. ఓసారి మనసు భద్రంగా పట్టుకుంటే ప్రతి క్షణం ఓ అద్భుతమే.. అలాంటి అద్భుతమనిపించే సందర్భాల్లో రైలు ప్రయాణం గొప్పది. అందులో ప్రయాణం అమ్మ ఒడిలో ఊయలు ఊగినట్లుగా ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లగాలి సోకిపోతూ మనసును ఆనందపరవశం చేస్తోంది. అదే బోగిలో తోటి ...


ఇంకా మరిన్ని »   


54 మంది ఉగ్రవాదులు హతం   
సాక్షి
కాబూల్: తాలిబన్ ఉగ్రవాద సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అఫ్ఘానిస్తాన్ సైన్యం చేతిలో 54 తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఘాంజీ, కాందహార్, లగ్మాన్, ఫర్యాబ్, సారిపౌల్ ప్రాంతాల్లో ఉగ్రవాదులను అణిచివేసేందుకు తాము 24గంటలపాటు సైనిక దాడులు నిర్వహించామని ఇందులో 54 మంది ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఒబామా 'స్మార్ట్' కాదట!   
సాక్షి
వాషింగ్టన్: బరాక్ ఒబామా చేతిలో అత్యాధునిక 'బ్లాక్‌బెర్రీ' ఉంటుంది. ఆయనకేంటి అమెరికా అధ్యక్షుడు... ప్రపంచం గుప్పిట్లో ఉంటుందనుకుంటే పొరపాటే. ఒబామా కనీసం ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపలేరు. వాడటం తెలియక కాదు... భద్రతాకారణాల రీత్యా రికార్డింగ్ సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఆయన వాడటం నిషిద్ధం. 'ఓ ట్వీట్ చేయలేను, ఎస్సెమ్మెస్ ఇవ్వలేను, ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言