వెబ్ దునియా
మావోయిస్టుల చేతికి చిక్కిన ఏఎస్ఐ.. వారేం చేశారు..? వదిలేశారా..?
వెబ్ దునియా
సాధారణంగా మావోయిస్టలకు పోలీసులు దొరికినా.. పోలీసులకు మావోయిస్టులు దొరికినా ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇది ఇప్పటి నుంచి కాదు. రెండు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం చత్తీస్ఘడ్ కు చెందిన ఓ ఏఎస్ఐ మావోయిస్టుల చేతికి చిక్కాడు. అతణ్ని అధీనంలోకి తీసుకున్న మావోయిస్టులు ఏం చేశారు.? వదిలేశారా..? బంధీగానే ...
పోలీసును చితకబాదిన నక్సల్స్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా మావోయిస్టలకు పోలీసులు దొరికినా.. పోలీసులకు మావోయిస్టులు దొరికినా ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇది ఇప్పటి నుంచి కాదు. రెండు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం చత్తీస్ఘడ్ కు చెందిన ఓ ఏఎస్ఐ మావోయిస్టుల చేతికి చిక్కాడు. అతణ్ని అధీనంలోకి తీసుకున్న మావోయిస్టులు ఏం చేశారు.? వదిలేశారా..? బంధీగానే ...
పోలీసును చితకబాదిన నక్సల్స్
సాక్షి
పార్లమెంటులోకి చొరబడే ప్రయత్నం... భూసేకరణ బిల్లు సవరణపై రోడ్డెక్కిన కాంగ్రెస్
వెబ్ దునియా
జంతర్ మంతర్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు వాటర్ కెనాన్లు, మరోవైపు నిరసనకారులు ఇద్దరి మధ్యన దాదాపు యుద్ధవాతావరణం నెలకొంది. భూసేకరణ సవరణ బిల్లుపై నిరసనకారులు పార్లమెంటు వైపు దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసు బలప్రయోగంతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ సవరణబిల్లుకు వ్యతిరేకంగా ...
'భూసేకరణ'పై కాంగ్రెస్ నిరసనసాక్షి
భూసేకరణ బిల్లుపై కదంతొక్కిన కాంగ్రెస్Andhrabhoomi
భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ భారీ ర్యాలీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జంతర్ మంతర్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు వాటర్ కెనాన్లు, మరోవైపు నిరసనకారులు ఇద్దరి మధ్యన దాదాపు యుద్ధవాతావరణం నెలకొంది. భూసేకరణ సవరణ బిల్లుపై నిరసనకారులు పార్లమెంటు వైపు దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసు బలప్రయోగంతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ సవరణబిల్లుకు వ్యతిరేకంగా ...
'భూసేకరణ'పై కాంగ్రెస్ నిరసన
భూసేకరణ బిల్లుపై కదంతొక్కిన కాంగ్రెస్
భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ భారీ ర్యాలీ
సాక్షి
'గూఢచర్యం'పై దద్దరిల్లిన సభలు
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు సోమవారం పార్లమెంటులో తీవ్రస్థాయిలో నిరసనలకు దిగాయి. అయితే.. చిన్నపాటి పుట్ట కూడా కాని దానిని పెద్ద పర్వతంలా చూపేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రభుత్వం వాటి ఆరోపణను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ ...
గూఢచర్యం పై మండిపడిన ఆజాద్Vaartha
రాహుల్పై గూఢచర్యమా.. ఆ అవసరం లేదు : అరుణ్ జైట్లీవెబ్ దునియా
'గూఢచర్యం'పై కాంగ్రెస్ గుస్సాAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు సోమవారం పార్లమెంటులో తీవ్రస్థాయిలో నిరసనలకు దిగాయి. అయితే.. చిన్నపాటి పుట్ట కూడా కాని దానిని పెద్ద పర్వతంలా చూపేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రభుత్వం వాటి ఆరోపణను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ ...
గూఢచర్యం పై మండిపడిన ఆజాద్
రాహుల్పై గూఢచర్యమా.. ఆ అవసరం లేదు : అరుణ్ జైట్లీ
'గూఢచర్యం'పై కాంగ్రెస్ గుస్సా
వెబ్ దునియా
నన్ను రేప్ చేసిన రేపిస్టులను క్షమించండి : వృద్ధ క్రైస్తవ సన్యాసిని...!
వెబ్ దునియా
తనపై లైంగిక దాడి చేసిన వారిని పెద్ద మనస్సుతో క్షమించాలని వృద్ధ క్రైస్తవ సన్యాసిని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సభ్య సమాజం తలదించుకునే పని చేసినా, వారిపై ఆ కరుణామయురాలు ప్రేమనే కురిపించడం గమనార్హం. తనపై లైంగికదాడి తర్వాత తన హృదయం పగిలిపోయిందని, అయినప్పటికీ తనకు వారిపై ఎలాంటి ద్వేషం లేదని ఆమె పేర్కొనడం గమనార్హం. కోల్కతా ...
రేపిస్టులను క్షమించిందితెలుగువన్
ఆ రేపిస్టులను క్షమించండి: నన్Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనపై లైంగిక దాడి చేసిన వారిని పెద్ద మనస్సుతో క్షమించాలని వృద్ధ క్రైస్తవ సన్యాసిని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సభ్య సమాజం తలదించుకునే పని చేసినా, వారిపై ఆ కరుణామయురాలు ప్రేమనే కురిపించడం గమనార్హం. తనపై లైంగికదాడి తర్వాత తన హృదయం పగిలిపోయిందని, అయినప్పటికీ తనకు వారిపై ఎలాంటి ద్వేషం లేదని ఆమె పేర్కొనడం గమనార్హం. కోల్కతా ...
రేపిస్టులను క్షమించింది
ఆ రేపిస్టులను క్షమించండి: నన్
వెబ్ దునియా
మతపరమైన విశ్వాసాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దు: శివసేన
వెబ్ దునియా
మతపరమైన విశ్వాసాల్లో కోర్టులో జోక్యం చేసుకోవద్దని దేశంలోని కోర్టులకు శివసేన సలహా ఇచ్చింది. మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలకు సంబంధించి అంశాలలో జోక్యం చేసుకోవద్దు అలా ఉంటేనే మంచిది అని శివసేన.. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో సూచించింది. జాతీయ పండుగలను, ఉత్సవాలను నిషేధించడం అంటే ప్రజల్లోని చంపి వేయడమేనని తెలిపింది.
కోర్టుల జోక్యంపై శివసేన అభ్యంతరంతెలుగువన్
మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు: శివసేన, అయోధ్యలో రామమందిరంపై జోషిOneindia Telugu
మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మతపరమైన విశ్వాసాల్లో కోర్టులో జోక్యం చేసుకోవద్దని దేశంలోని కోర్టులకు శివసేన సలహా ఇచ్చింది. మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలకు సంబంధించి అంశాలలో జోక్యం చేసుకోవద్దు అలా ఉంటేనే మంచిది అని శివసేన.. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో సూచించింది. జాతీయ పండుగలను, ఉత్సవాలను నిషేధించడం అంటే ప్రజల్లోని చంపి వేయడమేనని తెలిపింది.
కోర్టుల జోక్యంపై శివసేన అభ్యంతరం
మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు: శివసేన, అయోధ్యలో రామమందిరంపై జోషి
మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు
సాక్షి
ఆ ఆదేశాలను పాటించాల్సిందే!: సుప్రీంకోర్టు
సాక్షి
న్యూఢిల్లీ: ఆధార్పై ఇంతకుముందు వెలువరించిన ఆదేశాలను సుప్రీంకోర్టు మరోసారి పునరుద్ఘాటించింది. ఆధార్ కార్డు లేనంత మాత్రాన ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలకు దూరంగా ఉండిపోకూడదని స్పష్టంచేసింది. ఈ మేరకు 2013, సెప్టెంబర్ 23న తాను జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం ప్రభుత్వంతోపాటు అన్ని ...
ఆధార్ నంబరుకు లంకె పెట్టొద్దని చెప్పాం : సుప్రీంకోర్టువెబ్ దునియా
ఆధార్ కోసం ఒత్తిడి చేయొద్దు.. సుప్రీంతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆధార్పై ఇంతకుముందు వెలువరించిన ఆదేశాలను సుప్రీంకోర్టు మరోసారి పునరుద్ఘాటించింది. ఆధార్ కార్డు లేనంత మాత్రాన ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలకు దూరంగా ఉండిపోకూడదని స్పష్టంచేసింది. ఈ మేరకు 2013, సెప్టెంబర్ 23న తాను జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం ప్రభుత్వంతోపాటు అన్ని ...
ఆధార్ నంబరుకు లంకె పెట్టొద్దని చెప్పాం : సుప్రీంకోర్టు
ఆధార్ కోసం ఒత్తిడి చేయొద్దు.. సుప్రీం
సాక్షి
పూర్తి ఆరోగ్యంతో ఉన్నా: కేజ్రీవాల్
సాక్షి
బెంగళూరు/సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నూతనోత్సాహంతో హస్తిన చేరుకున్నారు. అనారోగ్య సమస్యలకు ప్రకృతి చికిత్స కోసం బెంగళూరు శివార్లలోని జిందాల్ ప్రకృతి చికిత్సా సంస్థలో ఈ నెల 5న తల్లిదండ్రులతో కలసి చేరిన చికిత్స పూర్తికావడంతో సోమవారం ఢిల్లీకి వచ్చారు. తానిప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నానన్నారు. మరోపక్క.
కేజ్రీవాల్.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా...తెలుగువన్
నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నా:కేజ్రీవాల్Namasthe Telangana
ఢిల్లీ సీఎంకు ఫలితమిస్తున్న ప్రకృతి చికిత్సTV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు/సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నూతనోత్సాహంతో హస్తిన చేరుకున్నారు. అనారోగ్య సమస్యలకు ప్రకృతి చికిత్స కోసం బెంగళూరు శివార్లలోని జిందాల్ ప్రకృతి చికిత్సా సంస్థలో ఈ నెల 5న తల్లిదండ్రులతో కలసి చేరిన చికిత్స పూర్తికావడంతో సోమవారం ఢిల్లీకి వచ్చారు. తానిప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నానన్నారు. మరోపక్క.
కేజ్రీవాల్.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నా:కేజ్రీవాల్
ఢిల్లీ సీఎంకు ఫలితమిస్తున్న ప్రకృతి చికిత్స
Namasthe Telangana
ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసు విచారణను సవాలు చేసిన మారన్లు
Namasthe Telangana
న్యూఢిల్లీ: ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్.. ఆయన సోదరుడు, సన్నెట్వర్క్ చైర్మన్ కళానిధి మారన్లు సీబీఐ ప్రత్యేక కోర్టు అధికారాన్ని సవాలు చేస్తూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరి పిటిషన్లపై ఆగస్టు 3లోగా స్పందన తెలుపాలని సీబీఐకి ...
2జీ కేసులో దయానిధి మారన్ పిటిషన్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్.. ఆయన సోదరుడు, సన్నెట్వర్క్ చైర్మన్ కళానిధి మారన్లు సీబీఐ ప్రత్యేక కోర్టు అధికారాన్ని సవాలు చేస్తూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరి పిటిషన్లపై ఆగస్టు 3లోగా స్పందన తెలుపాలని సీబీఐకి ...
2జీ కేసులో దయానిధి మారన్ పిటిషన్
వెబ్ దునియా
' పిచ్చి మా తల్లి ' పై ఐదు నెలలుగా అత్యాచారం... ఇద్దరి అరెస్ట్
వెబ్ దునియా
మానసిక వికలాంగురాలు.. కాస్త వికాసం కోసం ఆ బాలికను బడికి పంపుతున్నారు. అయితే ఇద్దరు ఆ అమ్మాయిపై గుంటనక్కల్లా కన్ను వేశారు. మాయ మాటలు చెప్పి ఐదు నెలల పాటు అత్యాచారం చేస్తూనే ఉన్నారు. ఆమె శరీరంతో బంతాట ఆడుకున్నారు. చివరకు ఆమె గర్భవతి అని తెలియడంతో అసలు విషయం బయట పడింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి ...
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. ఇద్దరు అరెస్టుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మానసిక వికలాంగురాలు.. కాస్త వికాసం కోసం ఆ బాలికను బడికి పంపుతున్నారు. అయితే ఇద్దరు ఆ అమ్మాయిపై గుంటనక్కల్లా కన్ను వేశారు. మాయ మాటలు చెప్పి ఐదు నెలల పాటు అత్యాచారం చేస్తూనే ఉన్నారు. ఆమె శరీరంతో బంతాట ఆడుకున్నారు. చివరకు ఆమె గర్భవతి అని తెలియడంతో అసలు విషయం బయట పడింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి ...
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. ఇద్దరు అరెస్టు
Oneindia Telugu
ఇసుక మాఫియాను హడలెత్తించిన ఐఎఎస్ ఆత్మహత్య: అనుమానాలు
Oneindia Telugu
బెంగళూరు: కర్నాటకలోని కోలార్ జిల్లాలో ఇసు మాఫియాను హడలెత్తించిన ఐఎఎస్ అధికారి డికె రవి(35) అనుమానాస్పద స్థితిలో మరణించారు. బెంగళూరులోని తన ఇంటి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆయన మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. సోమవారం ఉదయమే రవి ఆఫీసు నుంచి ఇంటికివెళ్లారని ప్రాథమిక సాక్షాధారాలను బట్టి ఆయన మరణాన్ని ఆత్మహత్యగా ...
ఐఎఎస్ అదికారి ఆత్మహత్యNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: కర్నాటకలోని కోలార్ జిల్లాలో ఇసు మాఫియాను హడలెత్తించిన ఐఎఎస్ అధికారి డికె రవి(35) అనుమానాస్పద స్థితిలో మరణించారు. బెంగళూరులోని తన ఇంటి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆయన మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. సోమవారం ఉదయమే రవి ఆఫీసు నుంచి ఇంటికివెళ్లారని ప్రాథమిక సాక్షాధారాలను బట్టి ఆయన మరణాన్ని ఆత్మహత్యగా ...
ఐఎఎస్ అదికారి ఆత్మహత్య
沒有留言:
張貼留言