సాక్షి
ఐఐటీకి పునాది
సాక్షి
తిరుపతి: రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి పునాదిరాయి పడింది. దీంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), ట్రిపుల్ ఐటీలకు కూడా శంకుస్థాపన జరిగింది. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లను తిరుపతి సమీపంలో, ...
మేర్లపాకలో మూడు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు భూమిపూజ!వెబ్ దునియా
అన్ని 31 వార్తల కథనాలు »
సాక్షి
తిరుపతి: రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి పునాదిరాయి పడింది. దీంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), ట్రిపుల్ ఐటీలకు కూడా శంకుస్థాపన జరిగింది. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లను తిరుపతి సమీపంలో, ...
మేర్లపాకలో మూడు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు భూమిపూజ!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కమనీయం.. రామయ్య కల్యాణం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం: భక్తుడే కొండగా మారిన భద్రాచలంలో రామయ్య కల్యాణం కన్నులపండువగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ నవమి పర్వదినాన శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కలియుగ రాముడి కల్యాణ వైభోగాన్ని భక్తులు కనులారా తిలకించి.. తరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దంపతులు ప్రభుత్వం తరఫున ...
వైభవంగా సీతారాముల కల్యాణంAndhrabhoomi
శ్రీరామపట్టాభిషేకానికి హాజరుకానున్న గవర్నర్Namasthe Telangana
పెళ్లి సందడిVaartha
అన్ని 66 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం: భక్తుడే కొండగా మారిన భద్రాచలంలో రామయ్య కల్యాణం కన్నులపండువగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ నవమి పర్వదినాన శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కలియుగ రాముడి కల్యాణ వైభోగాన్ని భక్తులు కనులారా తిలకించి.. తరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దంపతులు ప్రభుత్వం తరఫున ...
వైభవంగా సీతారాముల కల్యాణం
శ్రీరామపట్టాభిషేకానికి హాజరుకానున్న గవర్నర్
పెళ్లి సందడి
సాక్షి
ఢిల్లీ మెట్రోరైలులో చంద్రబాబు ప్రయాణం
సాక్షి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి విమానాశ్రయం వరకు ప్రయాణించి మెట్రోరైలు పనితీరును పరిశీలించారు. మొదట కాన్వాయ్లో మెట్రో స్టేషన్కు చేరుకున్న చంద్రబాబుకు ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ అధికారులు మెట్రో రైలు నిర్వహణ, ...
ఢిల్లీ మెట్రో స్థాయిలో ఏపీ మెట్రో! ఢిల్లీ మెట్రోలో బాబు ప్రయాణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ట్రాక్ ఎక్కిస్తాంAndhrabhoomi
ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి మురిసిన చంద్రబాబుOneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి విమానాశ్రయం వరకు ప్రయాణించి మెట్రోరైలు పనితీరును పరిశీలించారు. మొదట కాన్వాయ్లో మెట్రో స్టేషన్కు చేరుకున్న చంద్రబాబుకు ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ అధికారులు మెట్రో రైలు నిర్వహణ, ...
ఢిల్లీ మెట్రో స్థాయిలో ఏపీ మెట్రో! ఢిల్లీ మెట్రోలో బాబు ప్రయాణం
ట్రాక్ ఎక్కిస్తాం
ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి మురిసిన చంద్రబాబు
Oneindia Telugu
ఎయిర్ బస్ ఏ320 ప్రమాదం: కో పైలట్ గురించి ప్రియురాలు షాకింగ్ విషయాలు
Oneindia Telugu
ప్యారిస్: తన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని జర్మన్ వింగ్స్ ప్రమాదంలో నిందితుడిగా భావిస్తున్న కో పైలట్ ల్యూబిడ్జ్ వ్యాఖ్యానించారు. జర్మన్ వింగ్స్ విమానాన్ని కావాలనే ఆల్ఫ్స్ పర్వతాలకు ఢీకొట్టి ప్రమాదానికి కారణమయ్యాడని భావిస్తిన్న ఆండ్రియాజ్ ల్యూబిడ్జ్ మానసిక స్థితిపై అనుమానాలు తలెత్తేలా జర్మనీ పత్రిక బిల్డ్ ఓ ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
ప్యారిస్: తన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని జర్మన్ వింగ్స్ ప్రమాదంలో నిందితుడిగా భావిస్తున్న కో పైలట్ ల్యూబిడ్జ్ వ్యాఖ్యానించారు. జర్మన్ వింగ్స్ విమానాన్ని కావాలనే ఆల్ఫ్స్ పర్వతాలకు ఢీకొట్టి ప్రమాదానికి కారణమయ్యాడని భావిస్తిన్న ఆండ్రియాజ్ ల్యూబిడ్జ్ మానసిక స్థితిపై అనుమానాలు తలెత్తేలా జర్మనీ పత్రిక బిల్డ్ ఓ ...
తెలుగువన్
షార్లో కొనసాగుతున్న పిఎస్ఎల్విల విజయ పరంపర
Andhrabhoomi
సూళ్లూరుపేట, మార్చి 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరో సారి ఇనుమడించింది. ఇస్రో నమ్మిన బంటు పిఎస్ఎల్విల రాకెట్ల విజయ పరంపరలు షార్లో కొనసాగుతున్నాయి. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేస్తున్నాయి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ...
వచ్చే రెండేళ్లలో షార్ నుంచి కీలక రాకెట్ ప్రయోగాలుVaartha
ఇస్రో 'రామబాణం'!సాక్షి
పీఎస్ఎల్వీ సీ-27 రాకెట్ ప్రయోగం విజయవంతంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 46 వార్తల కథనాలు »
Andhrabhoomi
సూళ్లూరుపేట, మార్చి 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరో సారి ఇనుమడించింది. ఇస్రో నమ్మిన బంటు పిఎస్ఎల్విల రాకెట్ల విజయ పరంపరలు షార్లో కొనసాగుతున్నాయి. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేస్తున్నాయి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ...
వచ్చే రెండేళ్లలో షార్ నుంచి కీలక రాకెట్ ప్రయోగాలు
ఇస్రో 'రామబాణం'!
పీఎస్ఎల్వీ సీ-27 రాకెట్ ప్రయోగం విజయవంతం
వెబ్ దునియా
ముగ్గురు కుమార్తెలతో సహా తల్లి ఆత్మాహుతి..!
వెబ్ దునియా
రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన ఒక మహిళ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మాహుతికి పాల్పడింది. తన ఇంట్లోనే కుమార్తెలతోపాటు తన మీద కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అందరూ సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. చిలుకూరు గ్రామానికి చెందిన అనిత (25) ...
ముగ్గురు కూతుళ్ళను చంపి...తెలుగువన్
ముగ్గురు పిల్లలతో తల్లి మృతి: హత్యా, ఆత్మహత్యా?Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన ఒక మహిళ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మాహుతికి పాల్పడింది. తన ఇంట్లోనే కుమార్తెలతోపాటు తన మీద కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అందరూ సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. చిలుకూరు గ్రామానికి చెందిన అనిత (25) ...
ముగ్గురు కూతుళ్ళను చంపి...
ముగ్గురు పిల్లలతో తల్లి మృతి: హత్యా, ఆత్మహత్యా?
వెబ్ దునియా
కృష్ణా జలాల కేసు ఏప్రిల్కు వాయిదా..! పంచుకోవడమే బెస్ట్.. సుప్రీం అభిప్రాయం..!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా సాగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీం కోర్టు ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా కృష్ణానది జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి లభించిన నీటిని కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా వివాదానికి తావుండదని సుప్రీంకోర్టు ...
పంచుకుంటే వివాదమేది: ఎపి, టీ కృష్ణానీటి వివాదంపై సుప్రీంOneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా సాగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీం కోర్టు ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా కృష్ణానది జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి లభించిన నీటిని కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా వివాదానికి తావుండదని సుప్రీంకోర్టు ...
పంచుకుంటే వివాదమేది: ఎపి, టీ కృష్ణానీటి వివాదంపై సుప్రీం
Oneindia Telugu
టిడిపి ఆవిర్భావ దినోత్సవంలో రాజధానిపై కీలక ప్రకటన?
Andhrabhoomi
తుళ్లూరు, మార్చి 28: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధానిపై కీలక ప్రకటన చేయనున్నట్లు పార్టీ నాయకులు భావిస్తున్నారు. తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన నాటి నుండి దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి ఆహర్నిశలూ కృషి ...
టిడిపి ఆవిర్భావ దినోత్సం నేడుNews Articles by KSR
నేడు టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవంసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
తుళ్లూరు, మార్చి 28: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధానిపై కీలక ప్రకటన చేయనున్నట్లు పార్టీ నాయకులు భావిస్తున్నారు. తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన నాటి నుండి దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి ఆహర్నిశలూ కృషి ...
టిడిపి ఆవిర్భావ దినోత్సం నేడు
నేడు టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవం
10tv
త్వరలోనే రాహుల్ వస్తాడు: సోనియా
10tv
హైదరాబాద్: త్వరలోనే రాహుల్ గాంధీ వస్తారని... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దీర్ఘకాలిక సెలవుపై రాద్దాంతం ఇంకా కొనసాగుతూనే వుంది. ఆయన ఆచూకి తెలిపితే తగిన పారితోషికం ఇస్తామంటూ... యూపీలో పోస్టర్లు వెలుస్తూనే వున్నాయి. అమేధీ, బులంద్ షహార్, అలహాబాద్ ప్రాంతాల్లో రాహుల్ ...
రాహుల్ త్వరలో తిరిగొస్తారు: సోనియాసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: త్వరలోనే రాహుల్ గాంధీ వస్తారని... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దీర్ఘకాలిక సెలవుపై రాద్దాంతం ఇంకా కొనసాగుతూనే వుంది. ఆయన ఆచూకి తెలిపితే తగిన పారితోషికం ఇస్తామంటూ... యూపీలో పోస్టర్లు వెలుస్తూనే వున్నాయి. అమేధీ, బులంద్ షహార్, అలహాబాద్ ప్రాంతాల్లో రాహుల్ ...
రాహుల్ త్వరలో తిరిగొస్తారు: సోనియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మనకిక మహర్దశ!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి శ్రీరామనవమి వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీసీతారామచంద్రస్వామికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మణుగూరులో భద్రాద్రి థర్మల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంటు పూర్తయితే తెలంగాణకు విద్యుత్తు కష్టాలు తీరినట్లేనని ...
భద్రాద్రి విద్యుత్ ప్లాంట్కు సీఎం శంకుస్థాపనAndhrabhoomi
ఖమ్మం జిల్లాలో కరువు దురదృష్టకరం: సీఎంNamasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి శ్రీరామనవమి వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీసీతారామచంద్రస్వామికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మణుగూరులో భద్రాద్రి థర్మల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంటు పూర్తయితే తెలంగాణకు విద్యుత్తు కష్టాలు తీరినట్లేనని ...
భద్రాద్రి విద్యుత్ ప్లాంట్కు సీఎం శంకుస్థాపన
ఖమ్మం జిల్లాలో కరువు దురదృష్టకరం: సీఎం
沒有留言:
張貼留言