2015年3月21日 星期六

2015-03-22 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
యెమెన్ మసీదులలో ఆత్మాహుతి దాడులు... 142 మంది దుర్మరణం..!   
వెబ్ దునియా
యెమెన్ రాజధాని సనాలో షియా రెబెల్స్ సంస్థ హుతీ ఆధీనంలోని రెండు మసీదుల్లో ఆత్మాహుతి బాంబర్లు దాడులుచేశారు. నలుగురు వ్యక్తులు చేసిన ఈ ఆత్మాహుతి దాడుల్లో 142 మంది మరణించగా 351 మంది గాయాలపాలయ్యారు. రాజధానిలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లోని మసీదులపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఇస్లామిక్ స్టేట్ ...

యెమెన్ మసీదులపై ఆత్మాహుతి దాడులు...   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏడుగురు చిన్నారుల సజీవదహనం   
సాక్షి
న్యూయార్క్: న్యూయార్క్‌లో బ్రూక్లిన్ కాలేజీ సమీపంలోని ఒక ఇంట్లో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన చిన్నారుల వయసు 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. విశ్రాంతిరోజు ఆహారపదార్థాలను ...

న్యూయార్కు లో అగ్ని -7గురు చిన్నారుల మృతి   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కత్తితో పొడిచి.. కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లారు...   
వెబ్ దునియా
నిండు గర్భిణీ ఆమె.. రోజుల వ్యవధిలో ప్రసవించబోతున్నారు. అయితే కొందరు దుండగులు ఆమె బిడ్డను కడుపులో ఉన్నట్టే ఎత్తుకెళ్లిపోయారు. అది ఎలాగో తెలుసా....! నిర్ధాక్షిణ్యంగా కత్తితో కడుపు కోసి.. బిడ్డను బయటకు తీసి ఎత్తుకెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. అమెరికాలో జరిగిన సంఘన వివరాలిలా ఉన్నాయి. కొలరాడోలో ...

గర్భిణీని కత్తితో పొడిచి కడుపులో ఉన్న బిడ్డను ఎత్తుకెళ్లారు   Oneindia Telugu
పొడిచి కడుపులోని బిడ్డను ఎత్తుకెళ్లారు   Vaartha
పొడిచి.. కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లారు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


టీఎస్, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం   
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తెలంగాణలోని హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్, ఖమ్మం - నల్గొండ - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా - గుంటూరు , తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ...

ఏపీలో ప్రారంభమైన ఎమ్మెల్సీ పోలింగ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆల్ఫ్రెడ్ ఫెలోషిప్‌కు 9మంది భారత అమెరికన్ల ఎంపిక!   
వెబ్ దునియా
అమెరికాలోని ఆల్ఫ్రెడ్ పి స్లోన్ ఫౌండేషన్ వర్ధమాన శాస్త్రవేత్తలకు ప్రతి సంవత్సరం ఇచ్చే ఫెలోషి‌ప్‌నకు తొమ్మిది మంది భారత అమెరికన్లు ఎంపికయ్యారు. 2015 సంవత్సరానికి సంబంధించి ఆ ఫౌండేషన్ అమెరికా, కెనడాకు చెందిన అత్యంత ప్రతిభ కనబరిచిన 126 మంది పరిశోధకులకు ఫెలోషిప్ ప్రకటించింది. వారిలో 9 మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు ఉన్నారు.
తొమ్మిది మంది భారత అమెరికన్లకు ఫెలోషిప్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తీరుమార్చిన పాక్.. మరో నలుగురికి ఉరిశిక్ష అమలు..!   
వెబ్ దునియా
తీవ్రవాదుల విషయంలో పాక్ తీరు మారినట్టుంది. 12 మందికి ఉరి వేసి... 24 గంటలు గడిచిందో లేదో మరో నలుగురికి పాక్ ప్రభుత్వం గురువారం ఉరిశిక్ష అమలుచేసింది. రావల్పిండి నగరంలో బంధువులనే హత్యచేసిన సోదరులు మహమ్మద్ అస్గర్, గులాం మహ్మమద్ లతోపాటు గులిస్తాన్, జమన్ లను గురువారం ఉదయం అడియాల జైల్ లో ఉన్నతాధికారుల సమక్షంలో ఉరితీశారు.
పాక్ లో మరో నలుగరికి ఉరి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఉత్తర ఆఫ్రికాలో ట్యునిస్ మ్యూజియంపై ఉగ్ర దాడి : 21 మంది మృతి   
వెబ్ దునియా
ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యునీషియా రాజధాని ట్యునిస్‌లో ఉగ్రవాదులు పార్లమెంటు సమీపంలో ఉన్న ప్రఖ్యాత బర్దో మ్యూజియంపై దాడికి దిగారు. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువమంది విదేశీ పర్యాటకులే వున్నట్లు తెలిసింది. కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. క్షతగాత్రులను ...

ప్రఖ్యాత మ్యూజియంపై ఉగ్రవాదుల దాడి: 21మంది మృతి(ఫొటోలు)   Oneindia Telugu
మ్యూజియంపై దాడి :19 మంది మృతి   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


వాట్ ఏ 'స్వీట్' జాబ్!   
సాక్షి
లండన్ : లవ్ హార్ట్స్, డ్రమ్ స్టిక్స్ లాలీపప్స్ లాంటీ రకరకాల స్వీట్లతో ప్రపంచంలోని 20 దేశాల ప్రజలను ఆకట్టుకుంటున్న బ్రిటన్‌కు చెందిన అతిపెద్ద స్వీట్ల కంపెనీ 'స్విజిల్'లో ఓ స్వీట్ ఉద్యోగానికి ఖాళీ ఏర్పడింది. కంపెనీ తయారుచేసే స్వీట్లను మార్కెట్లోకి రాకముందే రుచుచూసి అవి ఎలా ఉన్నాయో చెప్పడమే ఆ ఉద్యోగం. దీనికి 16 ఏళ్ల పైబడినవారే అర్హులు.

ఇంకా మరిన్ని »   


Vaartha
   
బంగారాన్ని మింగాడు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: మలేషియా నుంచి తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయానికి ప్రైవేటు విమానం నుంచి దిగిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ నిమిత్తం అందులో ఒక ప్రయాణీకున్ని స్కాన్‌ చేయగా అలారం మోగింది. అతని అధికారులు ప్రత్యేక గదికి తీసుకెళ్లి చెక్‌ చేశారు. అయితే అతని దుస్తులో ఏమీ కనిపించలేదు.దీంతో అతడిని ప్రత్యేకంగా విచారిస్తే ...

బంగారం కడ్డీలు మింగేశాడు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
మార్కెట్లపై ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్ల పెంపు   
Vaartha
ముంబై : స్టాక్‌ మార్కెట్లు ప్రారంభంలో ఉన్న లాభాలు కరిగిపోయి చివరకు లాభాల స్వీకరణతో నష్టాల పాలయ్యాయి. 30షేర్‌ సెన్సెక్స్‌152 పాయింట్ల దిగువన 28,470 పాయింట్లవద్ద ముగిసింది. 50షేర్‌ నిఫ్టీ 51 పాయింట్లు దిగువన 8635 పాయింట్లవద్ద ట్రేడింగ్‌ ముగించింది. రియాల్టీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లపై వత్తిడి పెరిగింది. యాక్సిస్‌బ్యాంకు, ఎస్‌బిఐ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言