2015年3月27日 星期五

2015-03-28 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి నో: 'ఎయిర్‌బస్ ఏ-320' కూల్చేసిన కో-పైలట్ ఆండ్రియాస్!   
వెబ్ దునియా
ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్సా పర్వతాల్లో 'ఎయిర్‌బస్ ఏ-320' విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి 150 మందిని జర్మనీ వింగ్స్ కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ పొట్టనబెట్టుకున్నాడు. ఇతని గురించి విచారణలో షాకింగ్ న్యూస్‌లు బయటపడుతున్నాయి. ఆండ్రియాస్ మానసిక రోగి అని, విమానాన్ని కూల్చేసిన రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కౌన్సెలింగ్ తీసుకున్నాడని ...

ప్రేమ విఫలం..విమానం కూల్చివేత   Namasthe Telangana
గర్ల్ ఫ్రెండ్ కాదనడంతో.. విమానం కూల్చేశాడు!!   సాక్షి
ఉద్దేశ పూర్వకంగానే కోపైలట్‌ కూల్చివేత   Vaartha

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బంగ్లాదేశ్ ఆలయంలో తొక్కిసలాట... 10 మంది మృతి   
వెబ్ దునియా
బంగ్లాదేశ్ లోని ఓ హిందూ దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలో అధికంగా ఉన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ లాంగ్లాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువుల పవిత్ర పుణ్యస్థలం లాంగ్లాబాద్ ప్రాంతంలోని లంగల్ ...

బంగ్లాదేశ్‌లో 10 మంది హిందూ యాత్రికుల మృతి   Andhrabhoomi
బంగ్లాదేశ్‌లో హిందూ యాత్రికుల దుర్మరణం   Namasthe Telangana
తొక్కిసలాటతో బంగ్లాదేశ్‌లో 10మంది హిందూభక్తుల మృతి   Oneindia Telugu
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అక్కడ.. ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం చేసినవాళ్లే..!: సర్వే   
వెబ్ దునియా
కొందరు వ్యభిచరించారని స్టూడెంట్ సెక్స్ వర్క్ ప్రాజెక్ట్ నివేదిక పేర్కొంది. ఇంకా యూకేలో ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు విద్యాభ్యాసం సమయంలో వ్యభిచారం చేసినవాళ్లేనని సర్వే తెలిపింది. ఎక్కువగా అబ్బాయిలే వ్యభిచారం, ఎస్కార్టింగ్, స్ట్రిప్పింగ్, ఆన్ లైన్ టీజింగ్ తదితర కార్యక్రమాలకు పాల్పడ్డారట. స్వాన్ సీ విశ్వవిద్యాలయానికి ...

ప్రతీ 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం కూపంలోకి..   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భూమి వైపుకు 1000 మీటర్ల వెడల్పుతో ఓ గ్రహశకలం. ఒక దేశమే?!: నాసా   
వెబ్ దునియా
1000 మీటర్ల వెడల్పు కలిగిన ఓ గ్రహశకలం అతివేగంగా భూమి వైపుకు దూసుకొస్తుందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశకలం ఇంత వేగంతో భూమిని ఢీకొంటే ఒక దేశమే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందంటుంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే 15వేల మిలియన్ టన్నుల టీఎన్టీ విస్ఫోటక శక్తి ఉత్పన్నమవుతుందన్నారు. అలాగే పర్యావరణంలోనూ ...

బాబోయ్... వస్తోంది రాకాసి గ్రహశకలం   Andhrabhoomi
భూగ్రహానికి తప్పిన ముప్పు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అంతర్యుద్ధ గుప్పిట అరబ్బు దేశమైన యెమెన్! టెర్రరిస్టులో పెట్రేగిపోవడంతో..   
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పెట్రేగిపోవడంతో యెమెన్‌లో శాంతిభద్రతల పరిస్థితులు ఘోరంగా క్షీణించాయి. తద్వారా అరబ్బు దేశమైన యెమెన్ అంతర్యుద్ధ గుప్పిట చిక్కుకుంది. గత మూడు రోజులుగా షియా సారథ్యంలోని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే వెనక్కి వచ్చేయాల్సిందిగా భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క ...

అంతర్యుద్ధం గుప్పిట్లో యెమెన్   Andhrabhoomi
భారతీయులూ.. వెంటనే వెనక్కి వచ్చేయండి!!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత ఐటీ ఉద్యోగులకు ఓ శుభవార్త : ఎల్1బీ వర్క్ వీసాల సరళతరం!   
వెబ్ దునియా
భారత ఐటీ ఉద్యోగులకు ఓ శుభవార్త. ఎల్‌1బీ వర్క్ వీసాల జారీ ప్రక్రియను సరళతరం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ప్రకటించారు. దీంతో భారతీయ వృత్తి నిపుణులు వీసా కేంద్రాల వద్ద ఎదుర్కొంటున్న ఇక్కట్లకు తెరపడడంతో పాటు భారత కార్పొరేట్‌ కంపెనీలు తమ ఉద్యోగులను తేలిగ్గా అమెరికాకు పంపగులుగుతాయి. విదేశీ పెట్టుబడులను, ప్రత్యేక ...

ఐటీ ఉద్యోగులకు తీపి కబురు: ఎల్‌1బీ వీసాల జారీని సరళతరం చేసిన ఒబామా   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
చెల్లాచెదురైన శకలాలు, మృతదేహాలు   
Vaartha
ఫ్రాన్స్‌ : ఫ్రాన్స్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఫ్రెంచ్‌ ఆల్ఫ్‌ పర్వతశ్రేణిలో కూలిపోయిన విమాన ప్రమదంలో శకలాలు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వీటన్నింటిని తీసుకువచ్చేందుకు సహాయక చర్యలను ఫ్రాన్స్‌ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా సహా యక చర్యలను కొంతసేపు నిలిపివేసారు. విమానం కూలిపోయిన ప్రాంతం ...

వీడని ఫ్లైట్ క్రాష్ మిస్టరీ   TV5
వినువీధిలో విషాదం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


TV5
   
గల్ఫ్‌లో మరోసారి యుద్ధమేఘాలు   
TV5
గల్ఫ్‌లో మరోసారి సంక్షోభం తలెత్తింది. యెమెన్‌లో తిరుగుబాటుదారులే లక్ష్యంగా పోరాటం ఉధృతమైంది. హుతి తిరుగుబాటు దారులపై ఆదేశ అధ్యక్షుడు యుద్ధం ప్రకటించారు. అదే సమయంలో యెమెన్‌కు సహాయంగా సౌదీ అరేబియా కూడా రంగంలోకి దిగింది. రెబల్స్‌పై సౌదీ సైన్యం రాకెట్‌ లాంఛర్లు, యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో భారీగా ...

యెమెన్‌లో యుద్ధ వాతావరణం: భారతీయుల్ని రప్పించేందుకు షిప్స్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
లీ క్యుయాన్ యో అంత్యక్రియలకు జపాన్ ప్రధాని   
సాక్షి
టోక్యో: జపాన్ ప్రధాని షింజోఅబే మార్చి 29 వ తేదీన సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయన సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ క్యుయాన్ యో(91) అంత్యక్రియల్లో పాల్గొననున్నారని జపాన్ కేబినెట్ ప్రధాన కార్యదర్శి యోషిహిడే ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక నాయకులూ పాల్గొననున్నారు. లీ క్యుయాన్ యో మార్చి 23 వ తేదీ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఎయిర్‌బస్ ఏ320 క్రాష్ : 8 నిమిషాలు నరకయాతన... హాహాకారాలు!   
వెబ్ దునియా
బార్సిలోనా నుంచి డస్సెల్ డార్ఫ్‌కు వెళుతూ ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో కూలిపోయిన జర్మన్ వింగ్‌కు చెందిన ఎయిర్ బస్ ఏ320 విమాన దుర్ఘటనలో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుమారు 33000 అడుగులపైన ప్రయాణిస్తూ వెళ్ళాల్సిన విమానం సాంకేతిక లోపంతో 6,000 అడుగుల దిగువకు వచ్చింది. ఇందుకు సుమారు 8 ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言