వెబ్ దునియా
బ్రిటీష్ రాణికి జీతాల తంటా... సిబ్బంది సమ్మె సైరన్..!
వెబ్ దునియా
జీతాలను పెంచకుంటే విధులకు హాజరుకామని బ్రిటీష్ రాణి ఎలిజబెత్ నివాసం విండ్ సర్ క్యాజిల్లో పనిచేసే సిబ్బంది హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, తమకు జీతాలు పెంచాలన్న డిమాండ్ న్యాయమైందని నిరూపించేందుకు ఓటింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయం తెలుపుతున్నారు. వెస్ట్ లండన్లో ఉన్న 900 ఏళ్ల కాలం నాటి ఈ అందమైన భవంతిలో సుమారు 200 మంది ...
చరిత్రలో తొలిసారి: జీతాలు పెంచాలంటూ బ్రిటిష్ రాణి సిబ్బంది సమ్మెOneindia Telugu
రాణిగారూ.. జీతాలు పెంచకుంటే ధర్నా చేస్తాంసాక్షి
బ్రిటన్ రాణి ఉద్యోగులకు జీతాలు సరిపోవడం లేదట..Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జీతాలను పెంచకుంటే విధులకు హాజరుకామని బ్రిటీష్ రాణి ఎలిజబెత్ నివాసం విండ్ సర్ క్యాజిల్లో పనిచేసే సిబ్బంది హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, తమకు జీతాలు పెంచాలన్న డిమాండ్ న్యాయమైందని నిరూపించేందుకు ఓటింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయం తెలుపుతున్నారు. వెస్ట్ లండన్లో ఉన్న 900 ఏళ్ల కాలం నాటి ఈ అందమైన భవంతిలో సుమారు 200 మంది ...
చరిత్రలో తొలిసారి: జీతాలు పెంచాలంటూ బ్రిటిష్ రాణి సిబ్బంది సమ్మె
రాణిగారూ.. జీతాలు పెంచకుంటే ధర్నా చేస్తాం
బ్రిటన్ రాణి ఉద్యోగులకు జీతాలు సరిపోవడం లేదట..
Vaartha
ఉరి తప్పినట్టే తప్పి... మళ్లీ అమలు
వెబ్ దునియా
ఇటీవల పాకిస్తాన్ లో నేరాలు చేసి పశ్చాత్తాపపడుతూ జీవితం వెల్లదీసేవారు ఎందురో ఉన్నారు. వారు తమకు ఊరట లభించిందని అనుకున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం వారికి ఊరటనిచ్చింది. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. నెలల వ్యవధిలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. నేరస్తులకు ఎటువంటి క్షమాభిక్ష పెట్టకుండానే ఉరిని అమలు చేసింది.
పాకిస్తాన్ లో నలుగురి ఖైదీలకు ఉరిశిక్ష అమలుVaartha
ఉరిశిక్ష రద్దు చేసి ... మళ్లీ అమలు చేశారుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల పాకిస్తాన్ లో నేరాలు చేసి పశ్చాత్తాపపడుతూ జీవితం వెల్లదీసేవారు ఎందురో ఉన్నారు. వారు తమకు ఊరట లభించిందని అనుకున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం వారికి ఊరటనిచ్చింది. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. నెలల వ్యవధిలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. నేరస్తులకు ఎటువంటి క్షమాభిక్ష పెట్టకుండానే ఉరిని అమలు చేసింది.
పాకిస్తాన్ లో నలుగురి ఖైదీలకు ఉరిశిక్ష అమలు
ఉరిశిక్ష రద్దు చేసి ... మళ్లీ అమలు చేశారు
వెబ్ దునియా
అమెరికా దాడుల్లో 80 వేల మంది మృతి.. 'ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' నివేదిక..!
వెబ్ దునియా
పాకిస్థాన్లో ఉగ్రవాదాన్ని అణిచివేసే చర్యల్లో భాగంగా అమెరికా డ్రోన్ ద్వారా జరిపిన బాంబు దాడుల్లో గత పదేళ్ల కాలంలో 80 వేల మంది మృతి చెందగా, వారిలో 48 వేల మంది పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ అనే సంస్థ 'బాడీ కౌంట్: క్యాజ్ వాలిటీ ఫిగర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ వార్ అండ్ టెర్రర్' అనే పేరిట విడుదల చేసిన ...
డ్రోన్ దాడుల్లో 80 వేలమందిపైగా మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్లో ఉగ్రవాదాన్ని అణిచివేసే చర్యల్లో భాగంగా అమెరికా డ్రోన్ ద్వారా జరిపిన బాంబు దాడుల్లో గత పదేళ్ల కాలంలో 80 వేల మంది మృతి చెందగా, వారిలో 48 వేల మంది పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ అనే సంస్థ 'బాడీ కౌంట్: క్యాజ్ వాలిటీ ఫిగర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ వార్ అండ్ టెర్రర్' అనే పేరిట విడుదల చేసిన ...
డ్రోన్ దాడుల్లో 80 వేలమందిపైగా మృతి
వెబ్ దునియా
"గే"లకు వ్యతిరేకంగా చట్టాలు.. పూర్తి పక్షపాతం చూపేలా ఉన్నాయ్: కుక్
వెబ్ దునియా
'గే' (స్వలింగ సంపర్కుల)లకు వ్యతిరేకంగా అమెరికా ఖండంలోని పలు దేశాల్లో చట్టాలున్నాయని ఆపిల్ కంపెనీ చీఫ్ టిమ్ కుక్ చెప్పారు. ఇలాంటి చట్టాలు స్వలింగ సంపర్కుల విషయంలో పూర్తి పక్షపాతం చూపేలా చేస్తాయని, సమానత్వాన్ని హరిస్తాయని కుక్ అభిప్రాయపడ్డారు. ఆపిల్ సంస్థలో అత్యంత ముఖ్యమైన కార్యవర్గంలో చీఫ్ గా పనిచేస్తున్న టిమ్ కుక్ తాను ...
'గే'లకు వాటితో డేంజరే..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'గే' (స్వలింగ సంపర్కుల)లకు వ్యతిరేకంగా అమెరికా ఖండంలోని పలు దేశాల్లో చట్టాలున్నాయని ఆపిల్ కంపెనీ చీఫ్ టిమ్ కుక్ చెప్పారు. ఇలాంటి చట్టాలు స్వలింగ సంపర్కుల విషయంలో పూర్తి పక్షపాతం చూపేలా చేస్తాయని, సమానత్వాన్ని హరిస్తాయని కుక్ అభిప్రాయపడ్డారు. ఆపిల్ సంస్థలో అత్యంత ముఖ్యమైన కార్యవర్గంలో చీఫ్ గా పనిచేస్తున్న టిమ్ కుక్ తాను ...
'గే'లకు వాటితో డేంజరే..
వెబ్ దునియా
బ్రిటన్ నిరుద్యోగి.. 10 మంది భార్యలు.. 15 మంది పిల్లలు!
వెబ్ దునియా
లండన్కు చెందిన ఓ నిరుద్యోగి ఓ ఘనకార్యం చేశారు. ఉద్యోగం లేదు.. కానీ 10 మంది భార్యలు.. 15 మంది పిల్లలున్నారు. అలాగని ఆయన అరబ్ షేకో.. 50-60 ఏళ్లుంటాయో అనుకుంటే అదీ పొరపాటే. వయస్సు కేవలం 29 యేళ్లు మాత్రమే. త్వరలోనే 16వ బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. అతని పేరు కీత్ మెక్ డొనాల్డ్. ఇంగ్లండ్కు చెందిన యువకుడు. తన బహుభారత్వంపై స్పందిస్తూ.
10 మంది భార్యలు.. 15 మంది పిల్లలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లండన్కు చెందిన ఓ నిరుద్యోగి ఓ ఘనకార్యం చేశారు. ఉద్యోగం లేదు.. కానీ 10 మంది భార్యలు.. 15 మంది పిల్లలున్నారు. అలాగని ఆయన అరబ్ షేకో.. 50-60 ఏళ్లుంటాయో అనుకుంటే అదీ పొరపాటే. వయస్సు కేవలం 29 యేళ్లు మాత్రమే. త్వరలోనే 16వ బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. అతని పేరు కీత్ మెక్ డొనాల్డ్. ఇంగ్లండ్కు చెందిన యువకుడు. తన బహుభారత్వంపై స్పందిస్తూ.
10 మంది భార్యలు.. 15 మంది పిల్లలు
వెబ్ దునియా
ఇరాన్ అణు ఒప్పందం యెమెన్కు ముప్పు : ఇజ్రాయేల్
వెబ్ దునియా
ఇరాన్తో ఆరు అగ్రరాజ్యాలు కుదుర్చుకునే అణు ఒప్పందం వల్ల యెమెన్ దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇజ్రాయేల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఇదే అంశంపై జెరూసలెంలో ఆయన మాట్లాడుతూ... ఇరాన్తో అగ్రరాజ్యాలు కుదుర్చుకునే ఒప్పందం పరోక్షంగా యెమెన్ ఆక్రమణకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే ...
యెమెన్ ఆక్రమణకు ఆ ఒప్పందం : నెతన్యాహూNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇరాన్తో ఆరు అగ్రరాజ్యాలు కుదుర్చుకునే అణు ఒప్పందం వల్ల యెమెన్ దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇజ్రాయేల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఇదే అంశంపై జెరూసలెంలో ఆయన మాట్లాడుతూ... ఇరాన్తో అగ్రరాజ్యాలు కుదుర్చుకునే ఒప్పందం పరోక్షంగా యెమెన్ ఆక్రమణకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే ...
యెమెన్ ఆక్రమణకు ఆ ఒప్పందం : నెతన్యాహూ
TV5
మల్లి మస్తాన్ బాబు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నఏపీ ప్రభుత్వం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, (మార్చి31):రెండు సార్లు గిన్నిస్ బుక్ రికార్డ్ లు నెలకొల్పి సంచలనం సృష్టించిన ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని మంత్రి పల్లె రఘునాధరెడ్డి చెప్పారు. చిలీతో పాటు పలు దేశాల ఇండియన్ ఎంబసీలకు వైర్లెస్ సమాచారం అందించామని ఆయన అన్నారు. మల్లి మస్తాన్ బాబు ...
మస్తాన్బాబు ఆచూకి కోసం యత్నంAndhrabhoomi
వీడని మస్తానయ్య మిస్సింగ్ మిస్టరీ...TV5
ఎవరెస్ట్ను అధిరోహించి గిన్నిస్బుక్లో చోటు.. మస్తాన్ బాబు అదృశ్యంపై టెన్షన్!వెబ్ దునియా
10tv
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, (మార్చి31):రెండు సార్లు గిన్నిస్ బుక్ రికార్డ్ లు నెలకొల్పి సంచలనం సృష్టించిన ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని మంత్రి పల్లె రఘునాధరెడ్డి చెప్పారు. చిలీతో పాటు పలు దేశాల ఇండియన్ ఎంబసీలకు వైర్లెస్ సమాచారం అందించామని ఆయన అన్నారు. మల్లి మస్తాన్ బాబు ...
మస్తాన్బాబు ఆచూకి కోసం యత్నం
వీడని మస్తానయ్య మిస్సింగ్ మిస్టరీ...
ఎవరెస్ట్ను అధిరోహించి గిన్నిస్బుక్లో చోటు.. మస్తాన్ బాబు అదృశ్యంపై టెన్షన్!
Oneindia Telugu
యెమెన్ రెబెల్స్పై దాడులు తీవ్రం
సాక్షి
సనా: యెమెన్లోని షియా తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమికి చెందిన యుద్ధవిమానాలు మంగళవారం వరుసగా ఆరో రోజూ దాడులను ఉధృతం చేశాయి. యెమెన్ రాజధాని సనా చుట్టుపక్కల ఉన్న రెబెల్స్ స్థావరాలు, క్షిపణులు, ఆయుధాగారాలను బాంబుదాడులతో ధ్వంసం చేశాయి. కూటమి యుద్ధనౌకలు కూడా తొలిసారిగా రంగంలోకి దిగి ...
యెమెన్లోని ఎన్ఆర్ఐల తరలింపుకు 5 షిప్స్, 4 విమానాలుNamasthe Telangana
యెమెన్కు కష్టాలు.. సౌదీ అరేబియాకు అమెరికా సాయం.. ఏమౌతుందో?వెబ్ దునియా
యెమెన్లో కొనసాగుతున్న వైమానిక దాడులుAndhrabhoomi
Vaartha
TV5
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
సనా: యెమెన్లోని షియా తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమికి చెందిన యుద్ధవిమానాలు మంగళవారం వరుసగా ఆరో రోజూ దాడులను ఉధృతం చేశాయి. యెమెన్ రాజధాని సనా చుట్టుపక్కల ఉన్న రెబెల్స్ స్థావరాలు, క్షిపణులు, ఆయుధాగారాలను బాంబుదాడులతో ధ్వంసం చేశాయి. కూటమి యుద్ధనౌకలు కూడా తొలిసారిగా రంగంలోకి దిగి ...
యెమెన్లోని ఎన్ఆర్ఐల తరలింపుకు 5 షిప్స్, 4 విమానాలు
యెమెన్కు కష్టాలు.. సౌదీ అరేబియాకు అమెరికా సాయం.. ఏమౌతుందో?
యెమెన్లో కొనసాగుతున్న వైమానిక దాడులు
సాక్షి
భ్రూణహత్య కేసులో ఎన్నారైకి 30 ఏండ్ల జైలు
Namasthe Telangana
వాషింగ్టన్, మార్చి 31: భ్రూణహత్య, గర్భ విచ్ఛిత్తికి పాల్పడ్డారన్న అభియోగాలపై భారత సంతతికి చెందిన 33 ఏండ్ల మహిళ పూర్వీ పటేల్కు అమెరికా కోర్టు 30 ఏండ్ల జైలుశిక్ష విధించింది. అదనంగా మరో ఐదేండ్లు ప్రొబేషన్ శిక్షను అనుభవించాలని ఆదేశించింది. ఇండియానాకు చెందిన పూర్వీ పటేల్ 2013లో విపరీతమైన రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ...
భ్రూణహత్యకు పాల్పడిన మహిళకు 30 ఏళ్ల జైలు శిక్షసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్, మార్చి 31: భ్రూణహత్య, గర్భ విచ్ఛిత్తికి పాల్పడ్డారన్న అభియోగాలపై భారత సంతతికి చెందిన 33 ఏండ్ల మహిళ పూర్వీ పటేల్కు అమెరికా కోర్టు 30 ఏండ్ల జైలుశిక్ష విధించింది. అదనంగా మరో ఐదేండ్లు ప్రొబేషన్ శిక్షను అనుభవించాలని ఆదేశించింది. ఇండియానాకు చెందిన పూర్వీ పటేల్ 2013లో విపరీతమైన రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ...
భ్రూణహత్యకు పాల్పడిన మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష
వెబ్ దునియా
తిరుమలలో రద్దీ సాధారణం
వెబ్ దునియా
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 62,277 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 4నిండాయి. వారికి 5 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంNamasthe Telangana
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 62,277 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 4నిండాయి. వారికి 5 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
沒有留言:
張貼留言