2015年3月22日 星期日

2015-03-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
చైన్ లాగి.. రైలును ఆపి.. ప్రయాణీకుల నిలువు దోపిడీ   
వెబ్ దునియా
నిన్నటికి నిన్న రైలులో ప్రచాణిస్తున్న ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు దొంగల చేతిలో దోపిడీకి గురైతే ప్రస్తుతం దాదాపు అలాంటి సంఘటనలోనే మరికొందరు ప్రయాణీకులు దోపిడీ దొంగల బారిన పడ్డారు. చైన్ లాగి బండి నిలిపేసిన దుండగులు మహిళల వద్ద నుంచి బంగారు నగలు దోపిడీ చేశారు. ఒంగోలు సమీపంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ   సాక్షి
'చార్మినార్‌'లో దోపిడీ దొంగల బీభత్సం: టైం చూసి బంగారం, నగదు దోచుకెళ్లారు   Oneindia Telugu
చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ   News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
బీజేపీలో చేరిన నెదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, మార్చి 22: మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్థన్‌ రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌ రెడ్డి ఆదివారం నాడు బీజేపీలో చేరారు. నెల్లూరులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రామ్‌కుమార్‌ రెడ్డికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పురుంధేశ్వరి, కావూరి సాంబశివరావు, ...

విభజన హామీలకు కట్టుబడి ఉన్నాం   Andhrabhoomi
కాంగ్రెస్ మాజీ సీఎం కొడుకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు!   వెబ్ దునియా
బీజేపీలో చేరిన నేదురుమల్లి తనయుడు   Namasthe Telangana
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
రూ. 8 కోట్ల విలువైన వెండి, బంగారం స్వాధీనం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగ్గయ్యపేట రూరల్‌, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద కారులో తరలిస్తున్న రూ. 8 కోట్ల విలువైన వెండి, బంగారాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో 24కేజీల బంగారం, 8 కేజీల వెండితో ప్రయాణం చేస్తుండగా అదుపులోకి తీసుకున్న ...

జగ్గయ్యపేట వద్ద రూ.7 కోట్ల విలువైన బంగారం పట్టివేత!   వెబ్ దునియా
జగ్గయ్యపేట వద్ద రూ. 7 కోట్ల బంగారం పట్టివేత   సాక్షి
భద్రత లేకుండా బంగారం తరలిస్తున్నారా!   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టీలో పట్టభద్రుల, ఏపీలో ఉపాధ్యాయ: విజయవాడలో ఉద్రిక్తం   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. తెలంగాణలోని హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్, ఖమ్మం - నల్గొండ - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అలాగే ఏపీలోని కృష్ణా - గుంటూరు, తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటు గల్లంతు..!   వెబ్ దునియా
డిప్యూటీ సీఎం ఓటు గల్లంతు   News4Andhra

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
విజయవాడలో పోలింగ్ గందరగోళం (22-Mar-2015)   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ: నగరంలోని బిషప్‌ అజరయ్య పోలింగ్‌ కేంద్రంలో స్వల్ప గందరగోళం చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రం వద్ద నగదు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు అనుమానితులను అరెస్ట్‌ చేసినట్లు కలెక్టర్‌ బాబు.కె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 65 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది. పోలింగ్ ...

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్రిక్తత   News Articles by KSR
విజయవాడ పోలింగ్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత   TV5
విజయవాడ పోలింగ్ కేంద్రం వద్ద సీపీఎం ఆందోళన..   10tv

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనంతపురంలో రోడ్డు ప్రమాదం ఇద్దరు విద్యార్థుల దుర్మరణం   
వెబ్ దునియా
పరీక్షలు అయిపోయిన ఆనందంలో సరదాగా ఈత కొట్టివస్తామనుకున్న ఆ విద్యార్థులు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఈతనైతే ఆస్వాదించారుకానీ వారిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో వెంటాడింది. ఇద్దరిని కబళించింది. అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. తాడెమర్రి మండలంలోని శివంపల్లికి చెందిన సాయి కుమార్ ఇంటర్ ...

ఇద్దరు యువకుల దుర్మరణం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేదు... కాంగ్రెస్ ఆంధ్రా ప్రజల గొంతు కోసింది : వెంకయ్య   
వెబ్ దునియా
రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ జనంపై అంత ప్రేమ అభిమానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయాన్ని అందులో పొందు పరిచి ఉండాలి. కానీ దానిని ఎక్కడ చట్టంలో పొందు పరచలేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు విమర్శంచారు. విభజన చేసిన కాంగ్రెస్ తమ రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రజల ...

విభజన చట్టంలో 'హోదా' అంశమే లేదు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


బిజెపి, తెరాస మధ్యే ప్రధాన పోటీ   
Andhrabhoomi
మహబూబ్‌నగర్, మార్చి 22: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ఆదివారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 55శాతం నుండి 61శాతం పోలింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఎన్నికల సరళిపై బిజెపి, తెరాస నేతలు దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గంలో బిజెపి, తెరాసల మధ్యనే ప్రధాన పోటీ ...

టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యే ఎక్కువ పోటీ!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సత్య నాదెళ్ల తల్లి కన్నుమూత - చంద్రబాబు సంతాపం   
వెబ్ దునియా
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి శనివారం రాత్రి కన్నుమూశారు. హైదరాబాదులో ఉంటున్న ఆమె వయస్సు 85. కొన్నాళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన సత్యనాదేళ్ల హైదరాబాద్ బయలుదేరారు. గత కొంత కాలంగా ఆమె కేన్సర్ వ్యాధితో బాధపడుతూ రాగా, ...

సత్య నాదెళ్ళ తల్లి ప్రభావతి మృతి   తెలుగువన్
సత్య నాదెళ్లకు మాతృ వియోగం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబుకు షాక్: ఏం చెప్తున్నారు.. సుజనకు హీరో శివాజీ సూటి ప్రశ్న   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ నేత, ప్రముఖ నటుడు శివాజీ ఆదివారం గట్టి షాకిచ్చారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యల పైన హీరో శివాజీ నిలదీశారు. ప్రజలను మభ్య పెట్టే ప్రకటనలు చేయవద్దని, కేంద్రం రూ.10వేల కోట్లు ఇస్తుందని సుజన చెప్పారని, ఎందుకు, ఎలా ఇస్తున్నారో ...

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి : శివాజీ   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言