వెబ్ దునియా
నేపాల్ లోయలో బోల్తా కొట్టిన బస్సు.. 17 మంది దుర్మరణం..!
వెబ్ దునియా
నేపాల్లో సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. నేపాల్ రాజధాని ఖాట్మండూకు 400 కిలోమీటర్ల దూరంలో వున్న రారారిహి గ్రామం దగ్గర బస్సు రోడ్డు మీద నుంచి లోయలోకి పడిపోవడంతో ఈ ఘోరం సంభవించింది. నేపాల్లో బస్సులో ప్రయాణించాలంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకునే బస్సు ఎక్కాలి. ఎందుకంటే అక్కడ కొండ చరియల చివరల్లో చిన్న ...
నేపాల్లో బస్సు బోల్తా:17మంది మృతిAndhrabhoomi
బస్సు ప్రమాదం.. 17 మంది మృతితెలుగువన్
బస్సు బోల్తా : 17 మంది మృతిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేపాల్లో సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. నేపాల్ రాజధాని ఖాట్మండూకు 400 కిలోమీటర్ల దూరంలో వున్న రారారిహి గ్రామం దగ్గర బస్సు రోడ్డు మీద నుంచి లోయలోకి పడిపోవడంతో ఈ ఘోరం సంభవించింది. నేపాల్లో బస్సులో ప్రయాణించాలంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకునే బస్సు ఎక్కాలి. ఎందుకంటే అక్కడ కొండ చరియల చివరల్లో చిన్న ...
నేపాల్లో బస్సు బోల్తా:17మంది మృతి
బస్సు ప్రమాదం.. 17 మంది మృతి
బస్సు బోల్తా : 17 మంది మృతి
వెబ్ దునియా
యూఎస్లో భారత వైద్య విద్యార్థిని అనుమానాస్పద హత్య..!
వెబ్ దునియా
యూఎస్లోని అల్బేనీలో ఉంటున్న భారత వైద్య విద్యార్థిని అనుమానాస్పద రీతిలో హత్య చేయబడింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో దంత వైద్య విద్యను అభ్యసిస్తున్న 37 ఏళ్ల రణధీర్ కౌర్ మార్చి ఎనిమిదో తేదిన సాయంత్రం 4గంటలకు తన అపార్ట్ మెంట్ లో చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆమె ...
కాలిఫోర్నియాలో భారత వైద్య విద్యార్థిని హత్యసాక్షి
కాలిఫోర్నియాలో భారత్ విద్యార్థిని దారుణ హత్యOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యూఎస్లోని అల్బేనీలో ఉంటున్న భారత వైద్య విద్యార్థిని అనుమానాస్పద రీతిలో హత్య చేయబడింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో దంత వైద్య విద్యను అభ్యసిస్తున్న 37 ఏళ్ల రణధీర్ కౌర్ మార్చి ఎనిమిదో తేదిన సాయంత్రం 4గంటలకు తన అపార్ట్ మెంట్ లో చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆమె ...
కాలిఫోర్నియాలో భారత వైద్య విద్యార్థిని హత్య
కాలిఫోర్నియాలో భారత్ విద్యార్థిని దారుణ హత్య
వెబ్ దునియా
సద్దాం హుస్సేన్ సమాధిలో లేరు... అనుచరులు స్పష్టం..!
వెబ్ దునియా
ఇరాక్ దేశం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో అట్టుడికిపోతోంది. ఇరాక్లో ఐఎస్ఐఎస్ ఆక్రమిత టిక్రిట్ నగరంపై పట్టు సాధించేందుకు సైన్యం జరిపిన దాడుల్లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సమాధి ధ్వంసమైంది. 2006లో ఉరితీత తర్వాత సద్దాం పార్థివదేహాన్ని టిక్రిట్ నగరానికి దక్షిన ప్రాంతంలో ఉన్న అల్ ఔజా గ్రామంలో ...
సద్దాం హుస్సేన్ సమాధి ధ్వంసంతెలుగువన్
కూలిన సమాది.. కానరాని సద్దాం హుస్సేన్ ఆచూకీ..?Teluguwishesh
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇరాక్ దేశం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో అట్టుడికిపోతోంది. ఇరాక్లో ఐఎస్ఐఎస్ ఆక్రమిత టిక్రిట్ నగరంపై పట్టు సాధించేందుకు సైన్యం జరిపిన దాడుల్లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సమాధి ధ్వంసమైంది. 2006లో ఉరితీత తర్వాత సద్దాం పార్థివదేహాన్ని టిక్రిట్ నగరానికి దక్షిన ప్రాంతంలో ఉన్న అల్ ఔజా గ్రామంలో ...
సద్దాం హుస్సేన్ సమాధి ధ్వంసం
కూలిన సమాది.. కానరాని సద్దాం హుస్సేన్ ఆచూకీ..?
రేపిస్ట్ కు రేపే ఉరి
సాక్షి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లోని ముల్తాన్ సెంట్రల్ జైల్లో ఒక రేపిస్ట్లు సహా మరొకరిని మంగళవారం ఉరితీయ బోతున్నారు. ఒక బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో ఝాఫర్ ఇక్బాల్ నూ, , దొంగతనంచేసి ఒక వ్యక్తి హత్య చేసిన కేసులో వాకర్ నజీర్ లకు ఉరి శిక్ష విధించింది కోర్టు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జైలు అధికారులు తెలిపారు.
ఇంకా మరిన్ని »
సాక్షి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లోని ముల్తాన్ సెంట్రల్ జైల్లో ఒక రేపిస్ట్లు సహా మరొకరిని మంగళవారం ఉరితీయ బోతున్నారు. ఒక బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో ఝాఫర్ ఇక్బాల్ నూ, , దొంగతనంచేసి ఒక వ్యక్తి హత్య చేసిన కేసులో వాకర్ నజీర్ లకు ఉరి శిక్ష విధించింది కోర్టు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జైలు అధికారులు తెలిపారు.
Andhrabhoomi
జాతిపితకు బ్రిటన్ అరుదైన గౌరవం
Andhrabhoomi
లండన్, మార్చి 14: లండన్లోని పార్లమెంట్ స్క్వేర్ వద్ద జాతి పిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా బ్రిటీష్ ప్రభు త్వం ఒకప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్ముడికి అరుదైన గౌరవాన్ని కల్పించింది. తొమ్మిది అడుగుల ఎత్తుండే ఈ విగ్రహాన్ని మహాత్ముడికి అత్యంత ప్రీతిపాత్రమైన 'రఘుపతి రాఘవ ...
మహాత్మునికి బ్రిటన్ జోహార్లుసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
లండన్, మార్చి 14: లండన్లోని పార్లమెంట్ స్క్వేర్ వద్ద జాతి పిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా బ్రిటీష్ ప్రభు త్వం ఒకప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్ముడికి అరుదైన గౌరవాన్ని కల్పించింది. తొమ్మిది అడుగుల ఎత్తుండే ఈ విగ్రహాన్ని మహాత్ముడికి అత్యంత ప్రీతిపాత్రమైన 'రఘుపతి రాఘవ ...
మహాత్మునికి బ్రిటన్ జోహార్లు
వెబ్ దునియా
మయన్మార్లో పడవ మునిగి 34 మంది మృతి
సాక్షి
యంగాన్: మయన్మార్లోని పశ్చిమ తీరంలో పడవ మునిగి 34 మంది మృతిచెందారు. సుమారు 216 మంది ప్రయాణికులతో బయల్దేరిన పడవ క్యాప్క్యూ పట్టణం నుంచి రాఖిన్ రాష్ట్రంలోని సిట్వేకు వెళుతుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 12 మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు 21 మృతదేహాలను వెలికి తీయగా, అందులో 19 మహిళలవని, రెండు ...
మయన్మార్ సముద్రంలో పడవ బోల్తా.. 50 మంది మృతి..!వెబ్ దునియా
మయన్మార్లో పడవ మునిగి 50 మంది మృతిAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
యంగాన్: మయన్మార్లోని పశ్చిమ తీరంలో పడవ మునిగి 34 మంది మృతిచెందారు. సుమారు 216 మంది ప్రయాణికులతో బయల్దేరిన పడవ క్యాప్క్యూ పట్టణం నుంచి రాఖిన్ రాష్ట్రంలోని సిట్వేకు వెళుతుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 12 మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు 21 మృతదేహాలను వెలికి తీయగా, అందులో 19 మహిళలవని, రెండు ...
మయన్మార్ సముద్రంలో పడవ బోల్తా.. 50 మంది మృతి..!
మయన్మార్లో పడవ మునిగి 50 మంది మృతి
సాక్షి
వాట్సప్ లో అవమానించిందని.. 70 కొరడా దెబ్బలు
సాక్షి
రియాద్ : సౌదీ అరేబియాలో అరాచకం జరిగింది. వాట్సప్ లో ఒకరిని అవమానపరిచినందుకు ఓ మహిళకు 70 కొరడా దెబ్బల శిక్ష విధించారు. దాంతోపాటు 5వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3.15 లక్షలు) జరిమానా కూడా విధిస్తూ సౌదీ క్రిమినల్ కోర్టు తీర్పు చెప్పింది. సౌదీ చట్టాల ప్రకారం.. వాట్సప్ లో ఎవరినైనా దూషిస్తే అందుకు ఏడాది వరకు జైలుశిక్ష, 50 వేల డాలర్ల వరకు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
రియాద్ : సౌదీ అరేబియాలో అరాచకం జరిగింది. వాట్సప్ లో ఒకరిని అవమానపరిచినందుకు ఓ మహిళకు 70 కొరడా దెబ్బల శిక్ష విధించారు. దాంతోపాటు 5వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3.15 లక్షలు) జరిమానా కూడా విధిస్తూ సౌదీ క్రిమినల్ కోర్టు తీర్పు చెప్పింది. సౌదీ చట్టాల ప్రకారం.. వాట్సప్ లో ఎవరినైనా దూషిస్తే అందుకు ఏడాది వరకు జైలుశిక్ష, 50 వేల డాలర్ల వరకు ...
సాక్షి
లంకకు జాలరన్న!
సాక్షి
సాక్షి, చెన్నై : తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం ప్రదర్శించిన పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు చేయడం, బందీలుగా పట్టుకెళ్లడం భారత్ ఒత్తిడితో విడుదల చేయడం పరిపాటిగా మారింది. అయితే, జాలర్లను విడుదల చేసిన లంక సేనలు పడవల్ని మాత్రం తమ గుప్పెట్లోనే పెట్టుకున్నాయి. శ్రీలంక ఆధీనంలో తమిళులకు చెందిన 92 పడవలు ఉన్నాయి ...
రెచ్చిపోయిన లంక నావికాదళంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, చెన్నై : తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం ప్రదర్శించిన పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు చేయడం, బందీలుగా పట్టుకెళ్లడం భారత్ ఒత్తిడితో విడుదల చేయడం పరిపాటిగా మారింది. అయితే, జాలర్లను విడుదల చేసిన లంక సేనలు పడవల్ని మాత్రం తమ గుప్పెట్లోనే పెట్టుకున్నాయి. శ్రీలంక ఆధీనంలో తమిళులకు చెందిన 92 పడవలు ఉన్నాయి ...
రెచ్చిపోయిన లంక నావికాదళం
సాక్షి
నేను కెన్యా నుంచి రాలేదు!
సాక్షి
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి తన చలోక్తులతో ఆకట్టుకునే యత్నం చేశారు. వాషింగ్టన్ లో ఓ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన ఒబామా.. తాను అమెరికాను ప్రేమించడం లేదని కొందరు అంటున్నారని మాజీ న్యూయార్క్ మేయర్ రూఢీ గిలియానీ ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. 'నేను అమెరికాలో పుట్టలేదని, అందుచేత దేశాన్ని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి తన చలోక్తులతో ఆకట్టుకునే యత్నం చేశారు. వాషింగ్టన్ లో ఓ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన ఒబామా.. తాను అమెరికాను ప్రేమించడం లేదని కొందరు అంటున్నారని మాజీ న్యూయార్క్ మేయర్ రూఢీ గిలియానీ ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. 'నేను అమెరికాలో పుట్టలేదని, అందుచేత దేశాన్ని ...
స్నేహ గీతం!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తే కాల్చిపారేసే హక్కు మాకుంది' అంటూ ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యలను కరుణానిధి నిర్వచించినట్టుగా 'చెంపపెట్టు'గా భావించనక్కరలేదు. భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు రెండురోజుల ముందూ ఆ తరువాతా కూడా రణిల్ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. 'దొంగల్లా చొరబడితే ఊరుకుంటామా' అని ఆయన అనడం, ...
శ్రీలంకతో సమన్వయం..Andhrabhoomi
లంకతో చెట్టపట్టాలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తే కాల్చిపారేసే హక్కు మాకుంది' అంటూ ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యలను కరుణానిధి నిర్వచించినట్టుగా 'చెంపపెట్టు'గా భావించనక్కరలేదు. భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు రెండురోజుల ముందూ ఆ తరువాతా కూడా రణిల్ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. 'దొంగల్లా చొరబడితే ఊరుకుంటామా' అని ఆయన అనడం, ...
శ్రీలంకతో సమన్వయం..
లంకతో చెట్టపట్టాలు
沒有留言:
張貼留言