2015年3月22日 星期日

2015-03-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
సింగపూర్ ఆధునిక పితామహుడు, మాజీ ప్రధాని లీ కున్ యూ ఇక లేరు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: సింగపూర్ మాజీ ప్రధాని లీ కున్ యూ ఇక లేరు. కొంత కాలంగా న్యూమోనియా కారణంగా ఇబ్బందిపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. స్వతంత్ర సింగపూర్‌కు తొలి ప్రధానిగా 1959లో బాధ్యతలు చేపట్టిన ఆయన 1990 దాకా ఆ పదవిలో కొనసాగారు. మూడు దశాభ్దాలుగా పైగా సింగపూర్‌కి ప్రధానిగా పని చేసిన ...

సింగపూర్ మాజీ ప్రధాని లీ కున్‌యూ కన్నుమూత   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైన్ లాగి.. రైలును ఆపి.. ప్రయాణీకుల నిలువు దోపిడీ   
వెబ్ దునియా
నిన్నటికి నిన్న రైలులో ప్రచాణిస్తున్న ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు దొంగల చేతిలో దోపిడీకి గురైతే ప్రస్తుతం దాదాపు అలాంటి సంఘటనలోనే మరికొందరు ప్రయాణీకులు దోపిడీ దొంగల బారిన పడ్డారు. చైన్ లాగి బండి నిలిపేసిన దుండగులు మహిళల వద్ద నుంచి బంగారు నగలు దోపిడీ చేశారు. ఒంగోలు సమీపంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
బీజేపీలో చేరిన నెదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, మార్చి 22: మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్థన్‌ రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌ రెడ్డి ఆదివారం నాడు బీజేపీలో చేరారు. నెల్లూరులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రామ్‌కుమార్‌ రెడ్డికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పురుంధేశ్వరి, కావూరి సాంబశివరావు, ...

విభజన హామీలకు కట్టుబడి ఉన్నాం   Andhrabhoomi
కాంగ్రెస్ మాజీ సీఎం కొడుకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు!   వెబ్ దునియా
బీజేపీలో చేరిన నేదురుమల్లి తనయుడు   Namasthe Telangana
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
పార్లమెంట్ ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం   
సాక్షి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన భవన సమీపంలోని గేట్ నంబర్ 8 దగ్గర ఉన్న ఏసీ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. పది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక అధికారులు చెప్పారు. అక్కడ వెల్డింగ్ పని ...

పార్లమెంటు ఆవరణలో అగ్నిప్రమాదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పార్లమెంటు ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం   తెలుగువన్

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉగ్రవాదులను కట్టడి చేయండి   
సాక్షి
జమ్మూ: కశ్మీర్‌లో వెంటవెంటనే జరిగిన రెండు ఉగ్రవాద దాడులను జమ్మూకశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఖండించారు. ఉగ్రవాదులను కట్టడిచేయాలని పాకిస్తాన్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. శుక్ర, శనివారాల్లో ఉగ్రవాదులు ఓ పోలీస్‌స్టేషన్, ఓ సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ ...

మాతో స్నేహాన్ని కోరుకుంటే.. ఉగ్రవాదులను కట్టడి చేయండి   Andhrabhoomi
పాక్‌ మీ ఉగ్రవాదులను అదుపులో ఉంచండి: ముఫ్తీ   Vaartha
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల రభస!   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
షాక్: రబ్రీ భవన్ నిర్మించినా... ఆర్జేడీ కార్యాలయం అద్దె రూ.333   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ ఐటీవో ప్రాంతంలో సువిశాలమైన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. వీపీ హౌస్‌లో ధతి తక్కువగా బటయరం కొ.333 అద్దె చెల్లిస్తున్న కార్యాలయాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఇంకా కొనసాగిస్తోంది. సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాధానంగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
అనంతపురంలో రోడ్డు ప్రమాదం ఇద్దరు విద్యార్థుల దుర్మరణం   
వెబ్ దునియా
పరీక్షలు అయిపోయిన ఆనందంలో సరదాగా ఈత కొట్టివస్తామనుకున్న ఆ విద్యార్థులు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఈతనైతే ఆస్వాదించారుకానీ వారిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో వెంటాడింది. ఇద్దరిని కబళించింది. అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. తాడెమర్రి మండలంలోని శివంపల్లికి చెందిన సాయి కుమార్ ఇంటర్ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఇదేం చర్య.?... కాశ్మీర్ ప్రజలేం బెదిరిపోరు..?! టెర్రరిస్టులను కట్టడి చేయండి : సయ్యిద్   
వెబ్ దునియా
రెండు దాడులు చేసినంత మాత్రనా కాశ్మీర్ ప్రజలు బెదిరిపోరు. ఇలా పోలీసు స్టేషన్లు.. జనావాసాల మీద దాడులు చేసి భయపెట్టాలనుకోవడం పిరికితనం.. పాకిస్తాన్ వెంటనే ఉగ్రవాదులను.. వారి దాడులను అరికట్టాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యీద్ కోరారు. కాశ్మీర్ శాసనసభలో ఆదివారం ఆయన ఉగ్రవాదుల దాడులను ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఐఎస్ఐఎస్ టార్గెట్ : అమెరికా సైనిక సిబ్బంది హతమార్చండి.. ఆన్ లైన్ లో పిలుపు   
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ తన గురిని అమెరికాపై పెట్టంది. అమెరికా సైనికులు లక్ష్యంగా చేసుకుని పని చేయాలని తమ ఉగ్రవాద కార్యకర్తలకు పిలుపునిచ్చింది. కనీసం వందమందిని హతమార్చాలని టార్గెట్ పెట్టంది. అందుకు ఎక్కడికక్కడ ప్రణాళికను సిద్ధం చేసుకుని పని చేయాలని ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తాజాగా వంద ...

అమెరికా సైనిక సిబ్బందిని చంపేయండి: ఐఎస్   సాక్షి
ఆ 100 మంది మిలటరీ అధికారులను చంపేయండంటూ ఐసీస్ పిలుపు   Oneindia Telugu
అమెరికాను ఉగ్రవాదులు భయపెడతారా   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
నన్ను నమ్మండి.. అబద్ధాలను కాదు   
సాక్షి
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై ఎలాంటి వదంతులనూ నమ్మరాదని దేశ రైతాంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రతి నెలా రేడియో ద్వారా చేసే 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ఆయన ఆదివారం నేరుగా రైతులను సంబోధించి మాట్లాడారు. 2013-భూసేకరణ చట్టానికి సవరణలు చేయటంపై తీవ్ర ఆక్షేపణలు ...

వాళ్లవి అబద్ధాలు   Andhrabhoomi
భూసేకరణ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తాం:వీహెచ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言