2015年3月21日 星期六

2015-03-22 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
గుప్తిల్ కు గేల్ స్వాగతం!!   
సాక్షి
వెల్లింగ్టన్ : ప్రపంచకప్ సెమీస్ లో ప్రవేశంకోసం న్యూజిలాండ్.. వెంస్టిండీస్ జట్ట మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకున్న ఓ సన్నివేశం తనకు నవ్వుతెప్పించిందని కివీస్ ఓపెనర్ గుప్తిల్ చెప్పాడు. 'డబుల్ సెంచరీ సాధించిన వెంటనే ప్రత్యర్థి జట్టు ఆటగాడు క్రిస్ గేల్ నా దగ్గరికొచ్చి కంగ్రాట్స్ చెప్పడంతోపాటు డబుల్ సెంచరీ సమాఖ్యలోకి ...

గుప్తిల్ అదుర్స్ సెంచరీ రికార్డు: విండీస్‌పై గెలుపు- సఫారీలతో 'సెమీ'తుమీకి రెడీ..!   వెబ్ దునియా
వరల్ట్‌కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో విండీస్‌పై విజయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విండీస్‌కి చుక్కలు చూపించాడు   News4Andhra
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   


Palli Batani
   
భారత్ సెమీఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియానా..పాక్‌స్తానా..!   
Palli Batani
ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం ఉపఖండపు జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను 109 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ నాకౌట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్‌శర్మ విరోచిత సెంచరీతో ...

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం   Vaartha
బంగ్లా చిత్తు.... 109 పరుగుల తేడాతో భారత్ సూపర్ విక్టరీ... సెమీస్‌కు ఇండియా... పాక్ లేదా ...   వెబ్ దునియా
వరల్ట్‌కప్‌లో టీమిండియా జైత్రయాత్ర బంగ్లాపై ఘన విజయం, ధోనీకి వందో విజయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
News4Andhra   
సాక్షి   
అన్ని 86 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సెమీఫైనల్స్‌‌లో టీమిండియా... ప్రత్యర్థి ఆస్ట్రేలియానా..పాకిస్తానా..!   
వెబ్ దునియా
ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను 109 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలిత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్‌శర్మ విరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. రోహిత్ 126 ...

రోహిత్ ఔట్: పాక్ అంపైర్‌పై బంగ్లా ఫ్యాన్స్, మీడియా గరం   Oneindia Telugu
అమూల్యమైన ఇన్నింగ్స్   Namasthe Telangana

అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆఫ్రిది, మిస్బా వన్డేలకు గుడ్‌బై   
సాక్షి
అడిలైడ్: పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్, ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది వన్డేలకు గుడ్‌బై చెప్పారు. ఆసీస్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందే వీడ్కోలు విషయాన్ని ప్రకటించిన మిస్బా... టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నాడు. ఆఫ్రిది కేవలం టి20లకే పరిమితం కానున్నాడు. సుదీర్ఘకాలం ...

మిస్బా, అఫ్రిదీకి వీడ్కోలు   Andhrabhoomi
వన్డేలకు ఆఫ్రిది, మిస్బా గుడ్ బై   Vaartha
షాహిద్ ఆఫ్రిది - మిస్బా వుల్ హక్ రిటైర్మెంట్...!   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్ : ఆ మ్యాచ్ మిస్సయ్యాం!   
వెబ్ దునియా
ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించడంతో సెమీఫైనల్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చూసే అవకాశాన్ని చేజార్చుకున్నామని భారత అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పాకిస్థాన్ గెలిస్తే బాగుండేదని.. తద్వారా సెమీఫైనల్లో భారత్-పాక్ మ్యాచ్‌ను చూసే ఛాన్సు దొరుకుతుందని, ఆ మ్యాచ్‌లో భారత్ చేతిలో ...

ఆ మ్యాచ్ మిస్సయ్యాం   సాక్షి
ఓడిన పాక్... సెమీస్‌లో భారత ప్రత్యర్థి ఆస్ట్రేలియా   తెలుగువన్
టీమిండియా సెమీ ఫైనల్స్‌ ఎవరితో ?   Vaartha
Oneindia Telugu   
అన్ని 34 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ ఓటమికి కుట్ర కారణమనడం సబబేనా?   
సాక్షి
ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ మూడు రంగాల్లోనూ భారత్ జట్టు అసాధారణమైన ఆటతీరును కనబర్చింది. బంగ్లాదేశ్‌తో ముగిసిన క్వార్టర్ ఫైనల్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను నోబాల్‌గా ప్రకటించడంలో కుట్ర జరిగిందన్న ఆరోపణ కాస్త అతిగా ఉందనే చెప్పాలి. కామన్వెల్త్ దేశాలు అసాధారణంగా వ్యవ హరిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద ...

బంగ్లాను ఓడించే సత్తా టీమిండియాకు లేనేలేదు: షేక్ హసీనా   వెబ్ దునియా
రోహిత్ ఇష్యూ:'ఐసీసీయా ఇండియన్ క్రికెట్ కౌన్సిల్'   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శిఖర్ ధావన్ భలే క్యాచ్... మహ్మదుల్లా ఔట్..!   
వెబ్ దునియా
వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా (21) భారీ షాట్ ఆడాడు. ఫోర్ లైన్ దగ్గర ఉన్న ధావన్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో ...

ధావన్ అద్భుత క్యాచ్   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐపీఎల్ 2016: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్!   
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 'కెప్టెన్‌గా ఎంపికైన వార్నర్‌కు శుభాకాంక్షలు. బెస్టాఫ్ లక్' అంటూ రైజర్స్ టీమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన భారత స్టార్ ధావన్‌ను కాకుండా... వార్నర్‌ను రైజర్స్ ...

సన్ రైజర్స్ కెప్టెన్‌గా వార్నర్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


TV5
   
ప్రపంచ కప్ నుండి పాక్ నిస్క్రమణ...   
TV5
ప్రపంచ కప్ నుండి పాకిస్థాన్ నిస్క్రమించింది. క్వార్టర్స్ లో చతికిల పడింది. మూడో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో పాక్ పై విజయం సాధించింది. కీలక సమయాల్లో క్యాచ్ లను జారవిడిచి గెలుపు అవకాశాలను మరింత దిగజార్చుకుంది. దీంతో ఈ నెల 26 న సిడ్నీలో జరిగే రెండో సెమీస్ లో భారత్ ప్రత్యర్థిగా ఆసీస్ నిలిచింది. ముందుగా టాస్ గెలిచి ...

పాక్ పై ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ.. సెమీస్‌ ప్రత్యర్థి భారత్!   వెబ్ దునియా
క్రికెట్: పాక్ పరాజయం; భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సెమీస్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాక్ ఇంటికి .. ఆసీస్ సెమీస్ కు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
8వ వికెట్ కోల్పోయిన పాక్   
సాక్షి
అడిలైడ్: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారమిక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ 188 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. రియాజ్(16) అవుటయ్యాడు. ఇద్దే స్కోరు వద్ద మక్సూద్(29) ఏడో వికెట్ గా అవుటయ్యాడు. టాగ్లు: cricket-world cup-2015, క్రికెట్-ప్రపంచ కప్-2015 ...

ఆరవ వికెట్ కోల్పోయిన పాక్   Namasthe Telangana
పాకిస్థాన్ బ్యాటింగ్.. బౌన్సర్లతో భయపెడుతున్న ఆస్ట్రేలియా బౌలర్లు!   వెబ్ దునియా

అన్ని 30 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言