2015年3月20日 星期五

2015-03-21 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
యూపీలో ఘోర రైలు ప్రమాదం   
సాక్షి
రాయ్‌బరేలీ/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌బరేలీ జిల్లాలోని బచ్రావాన్ రైల్వే స్టేషన్ సమీపంలో డెహ్రాడూన్-వారణాసి మధ్య నడిచే జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 38 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 150 మంది గాయాలపాలయ్యారు. 34 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు ఆసుపత్రుల్లో చికిత్స ...

పట్టాలు తప్పిన జనతా ఎక్స్‌ప్రెస్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పట్టాలు తప్పిన జనతా   Namasthe Telangana
పట్టాలు తప్పిన జనతా ఎక్స్‌ప్రెస్ : 34కు చేరిన మృతుల సంఖ్య!   వెబ్ దునియా
News4Andhra   
TV5   
Oneindia Telugu   
అన్ని 13 వార్తల కథనాలు »   


Vaartha
   
ఎదురు కాల్పుల్లో ఐదుగురి మృతి   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కథువా జిల్లాలోని రాజ్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఉగ్రవాది చొరబడి పలువురిని నిర్బంధించాడు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ కాల్పుల్లో 5గురు మరణించారు. వీరిలో ఓ పౌరుడు, ఇద్దరు పోలీసులతో పాటు ఒక జవాను ఉన్నాడు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాద మరణించాడు.
ఎదురుకాల్పుల్లో ఐదుకు చేరిన మృతులు   Namasthe Telangana
కాశ్మీర్‌లో ఉగ్ర దాడి... జవానుతోపాటు ఇద్దరు పోలీసులు మృతి..!   వెబ్ దునియా
కశ్మీర్‌లో పెట్రేగిన ఉగ్రవాదుల ఆర్మీడ్రెస్‌లో పోలీస్‌స్టేషన్‌పై కాల్పులు పోలీస్‌ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
సంస్కరణల బిల్లులకు లైన్‌క్లియర్   
సాక్షి
బొగ్గు బిల్లు; గనులు, ఖనిజాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం; వేలం ద్వారా సహజ వనరుల కేటాయింపునకు పార్లమెంట్ గ్రీన్‌సిగ్నల్; కాంగ్రెస్, లెఫ్ట్ మినహా ప్రభుత్వానికి సహకరించిన విపక్షం; రెండు బిల్లులపై ఓటింగ్; జేడీయూ వాకౌట్.. వీగిపోయిన విపక్షాల సవరణలు; ముగిసిన బడ్జెట్ తొలి విడత సమావేశాలు.. ఏప్రిల్ 20న తిరిగి మొదలు. న్యూఢిల్లీ: సంస్కరణల్లో భాగంగా ...

విభజన సవరణకు పార్లమెంట్‌ ఆమోదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'మైనింగ్, కోల్'కు పార్లమెంట్ ఓకె   Andhrabhoomi
బొగ్గు బిల్లుకు రాజ్యసభ ఆమోదం   Namasthe Telangana
10tv   
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 20 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శారదా చిట్‌ ఫండ్ కుంభకోణం.. మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు జారీ..!   
వెబ్ దునియా
ప్రముఖ బాలీవుడ్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు జారీ చేసింది. వెస్ట్ బెంగాల్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన శారదా చిట్‌ ఫండ్ కుంభకోణానికి సంబంధించి బాలీవుడ్ నటుడు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది.
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు   Namasthe Telangana
మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు   సాక్షి
శారద కేసులో మిథున్‌చక్రవర్తికి సమన్లు   TV5
Vaartha   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషించడం ఆపినప్పుడే..?: రాజ్‌నాథ్ సింగ్   
వెబ్ దునియా
పాకిస్తాన్‌పై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషించడాన్ని ఆపినప్పుడే దక్షిణాసియాలో పరిస్థితులు మెరుగుపడతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. భారత్‌పై పరోక్ష యుద్ధం కోసం ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. జైపూర్‌లో 3 రోజుల పాటు జరిగే ...

ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు ఆపాలి: రాజ్‌నాథ్‌సింగ్‌   Vaartha
ఉగ్రవాదాన్ని వీడితేనే శాంతి   Andhrabhoomi
ఉగ్రవాదాన్ని పోషించడాన్ని పాక్ ఆపేయాలి: రాజ్‌నాథ్   సాక్షి
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గ్లోబల్ సర్వేలో మోడీ ఫస్ట్... నేషనల్ ఇమేజ్ గ్లోబల్ సర్వే వెల్లడి..!   
వెబ్ దునియా
జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిర్వహణలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధమ స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన సంస్థ చేసిన నేషనల్ ఇమేజ్ గ్లోబల్ సర్వే-2014లో ఈ మేరకు వెల్లడైంది. ఈ సర్వేలో స్వల్ప తేడాతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను అధిగమించి మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ సంస్థ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, భారత్, రష్యా, ...

గ్లోబల్ సర్వేలో మోదీ నంబర్ 1   సాక్షి
అంతర్జాతీయంగా మోదీ హవా!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గ్లోబల్ లీడర్స్ లో జింపింగ్ వెనక్కి.. మోడీ ముందుకు   Teluguwishesh
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'ఆవు మాంసం తినే హిందువును నేను'.. రిషి కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్వీట్..!   
వెబ్ దునియా
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ 'తాను ఆవు మాంసం తినే హిందువును' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంగా ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఆయన ట్విట్టర్‌లో తినే తిండికి, మతానికి ఎందుకు ముడి పెడతారో తనకి అర్ధం కావడం లేదన్నారు. ఆవు మాంసం తినే హిందువునని ఆయన ...

ట్విట్టర్‌లో రిషి కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు: 'ఆవు మాంసం తినే హిందువుని నేను'   Oneindia Telugu
తిండికి, మతానికి ఎందుకు ముడి పెడతారు?   సాక్షి
నేను ఎద్దు మాంసం తినే హిందువును   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మంత్రినే దోచారు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌ ఆర్థికమంత్రి జయంత్‌మలైయా, ఆయన భార్య సుధ బుధవారం జబల్‌పూర్‌, నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయలుదేరారు. గురువారం ఉదయం యుపిలోని మధురకు చేరుకుంటుండగా వారు కూర్చున్న బోగీ తలుపులను బలంగా నెట్టగా మంత్రి భార్య ఎవరో అనుకుని తెరిచింది. దాంతో దొంగలు తుపాకులెక్కుపెట్టి ...

మంత్రా...! అయితే ఏంటట..!! మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు   వెబ్ దునియా
ఆర్థిక మంత్రిని దోచుకున్న దొంగలు   సాక్షి
మధ్యప్రదేశ్‌లో రైలు దోపిడీ   Andhrabhoomi
Namasthe Telangana   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తాగుబోతుకు బుద్ధిచెప్పిన ముంబై స్టూడెంట్.. బ్యాగ్‌తో నాలుగేసి పోలీసులకు..   
వెబ్ దునియా
ఒకవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. మరోవైపు శిక్షలు పడుతున్న కొంతమంది మగాళ్లు ఏమాత్రం మారట్లేదు. ఓ తాగుబోతు కూడా అలాంటి నిర్వాకమే చేయబోయి యువతి చేతిలో తన్నులు తిన్నాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని విలేపార్లేలోని ఓ కళాశాలలో బోరివిలేకి చెందిన మంధరే మాస్ మీడియాలో డిగ్రీ చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి వస్తూ, ...

శభాష్.. మంధారే   Namasthe Telangana
తాగుబోతుని చితక్కొట్టింది...   తెలుగువన్
ధీశాలి: అసభ్యంగా ప్రవర్తించాడని చితక్కొట్టి.. ఈడ్చుకెళ్లి పీఎస్‌లో అప్పగించింది   Oneindia Telugu
Vaartha   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాయల్ సొసైటీకి సారథిగా భారత సంతతి వ్యక్తి రామకృష్ణన్   
వెబ్ దునియా
న్యూటన్‌ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల కనుసన్నల్లో నడిచిన ప్రతిష్ఠాత్మక రాయల్‌ సొసైటీకి భారత సంతతి వ్యక్తి ఒకరు తొలిసారిగా సారథ్యం వహించబోతున్నారు. రాయల్‌ సొసైటీ అధ్యక్షుడిగా నోబెల్‌ గ్రహీత వెంకట్రామన్‌ రామకృష్ణన్‌(63) ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన సొసైటీ కౌన్సిల్‌ సమావేశంలో ఎన్నికల ఫలితాన్ని ప్రకటించారు. 2015 డిసెంబర్ 1న ఆయన పదవీ ...

బ్రిటన్ రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా వెంకట్రామన్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言