వెబ్ దునియా
అనంతలో తెలుగు తమ్ముళ్ళు డిష్యూం.. డిష్యూం.. ఇద్దరికి గాయాలు
వెబ్ దునియా
అధికార తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు కలియబడ్డారు.. కుర్చీలు విసురుకున్నారు... కొట్టుకున్నారు. రక్తాలు కారాయి.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇదంతా మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే జరిగింది. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే, మేయర్ వర్గాలు ఒకరిపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే కొట్టకుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ...
మంత్రి పల్లె సమక్షంలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగు తమ్ముళ్ల తన్నులాటసాక్షి
మంత్రి పల్లె సమక్షంలో తెలుగు తమ్ముళ్ల ఫైటింగ్..10tv
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అధికార తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు కలియబడ్డారు.. కుర్చీలు విసురుకున్నారు... కొట్టుకున్నారు. రక్తాలు కారాయి.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇదంతా మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే జరిగింది. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే, మేయర్ వర్గాలు ఒకరిపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే కొట్టకుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ...
మంత్రి పల్లె సమక్షంలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
తెలుగు తమ్ముళ్ల తన్నులాట
మంత్రి పల్లె సమక్షంలో తెలుగు తమ్ముళ్ల ఫైటింగ్..
వెబ్ దునియా
విశాఖ : బాణసంచా పేలుడు ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ, మార్చి 30 : విశాఖ జిల్లా ఎస్రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఐదుగురు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు ఎన్. దుర్గ, కె.కృష్ణ, సీహెచ్ లక్ష్మీల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాణసంచా పేలుడు సంఘటన స్థలాన్ని రాష్ట్ర హోంశాఖ ...
విశాఖ జిల్లాలో పేలుడు... ఏడుగురు మృతి.. కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారంవెబ్ దునియా
బాణసంచా విస్ఫోటనంAndhrabhoomi
విశాఖ మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎంసాక్షి
10tv
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ, మార్చి 30 : విశాఖ జిల్లా ఎస్రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఐదుగురు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు ఎన్. దుర్గ, కె.కృష్ణ, సీహెచ్ లక్ష్మీల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాణసంచా పేలుడు సంఘటన స్థలాన్ని రాష్ట్ర హోంశాఖ ...
విశాఖ జిల్లాలో పేలుడు... ఏడుగురు మృతి.. కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం
బాణసంచా విస్ఫోటనం
విశాఖ మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం
వెబ్ దునియా
పట్టిసీమతో రైతుల నోట్లో మట్టే... వైఎస్ ఆర్పీపీ
వెబ్ దునియా
పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు రూపొందిస్తున్నారో ప్రజలందరికీ తెలుసుననీ, పట్టిసీమ ద్వారా ఉభయగోదావరి జిల్లాల రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నాలు ప్రభుత్వ చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు హెచ్చరించారు. పాలకొల్లులో ...
'పట్టిసీమ'తో రైతులకు మన్నేసాక్షి
సజావుగా 'పట్టిసీమ' శంకుస్థాపనAndhrabhoomi
పట్టిసీమ ఎత్తిపోతలకు శంకుస్థాపనతెలుగువన్
News Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు రూపొందిస్తున్నారో ప్రజలందరికీ తెలుసుననీ, పట్టిసీమ ద్వారా ఉభయగోదావరి జిల్లాల రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నాలు ప్రభుత్వ చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు హెచ్చరించారు. పాలకొల్లులో ...
'పట్టిసీమ'తో రైతులకు మన్నే
సజావుగా 'పట్టిసీమ' శంకుస్థాపన
పట్టిసీమ ఎత్తిపోతలకు శంకుస్థాపన
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింగపూర్ : సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో చంద్రబాబు భేటి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింగపూర్, మార్చి 30 : సింగపూర్లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం అక్కడి మంత్రి ఈశ్వరన్తో భేటి అయ్యారు. ఏనీ రాజధాని నిర్మాణం, మాస్టర్ప్లాన్పై సీఎం సింగపూర్ బృందంతో చర్చించారు. సింగపూర్ మంత్రి షణ్ముగం, రాయబారి పిళ్లైతో అల్పాహారవిందులో పాల్గొన్న చంద్రబాబు సింగపూర్ మాజీ ప్రధాని లీ మృతి పట్ల సంతాపం ...
సింగపూర్ బాట పట్టిన ఏపీ సీఎం చంద్రబాబు10tv
సింగపూర్ కు చంద్రబాబుతో పాటు పాత్రికేయులుNews Articles by KSR
సింగపూర్ పయనమైన బాబుAndhrabhoomi
సాక్షి
Palli Batani
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింగపూర్, మార్చి 30 : సింగపూర్లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం అక్కడి మంత్రి ఈశ్వరన్తో భేటి అయ్యారు. ఏనీ రాజధాని నిర్మాణం, మాస్టర్ప్లాన్పై సీఎం సింగపూర్ బృందంతో చర్చించారు. సింగపూర్ మంత్రి షణ్ముగం, రాయబారి పిళ్లైతో అల్పాహారవిందులో పాల్గొన్న చంద్రబాబు సింగపూర్ మాజీ ప్రధాని లీ మృతి పట్ల సంతాపం ...
సింగపూర్ బాట పట్టిన ఏపీ సీఎం చంద్రబాబు
సింగపూర్ కు చంద్రబాబుతో పాటు పాత్రికేయులు
సింగపూర్ పయనమైన బాబు
వెబ్ దునియా
'మా' పోల్ పోలింగ్ పూర్తి.. కోర్టు ఆదేశం మేరకే ఫలితాల వెల్లడి!
వెబ్ దునియా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన పోలింగ్లో మొత్తం 394 ఓట్లు పోలయ్యాయి. 'మా'లో మొత్తం 702 ఓట్లు ఉన్నాయి. ఎప్పుడూ ఏకగ్రీవంగా జరిగే 'మా' ఎన్నికలు ఈసారి పోలింగ్ వరకూ వెళ్ళడంతోపాటు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న జయసుధ, రాజేంద్రప్రసాద్ వర్గాలు ఒకరినొకరు ...
సిని'మా'లో ఎవరో ?10tv
ప్రశాంతంగా ముగిసిన 'మా' ఎన్నికలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగిసిన 'మా' ఎన్నికల పోలింగ్Namasthe Telangana
సాక్షి
Vaartha
అన్ని 34 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన పోలింగ్లో మొత్తం 394 ఓట్లు పోలయ్యాయి. 'మా'లో మొత్తం 702 ఓట్లు ఉన్నాయి. ఎప్పుడూ ఏకగ్రీవంగా జరిగే 'మా' ఎన్నికలు ఈసారి పోలింగ్ వరకూ వెళ్ళడంతోపాటు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న జయసుధ, రాజేంద్రప్రసాద్ వర్గాలు ఒకరినొకరు ...
సిని'మా'లో ఎవరో ?
ప్రశాంతంగా ముగిసిన 'మా' ఎన్నికలు
ముగిసిన 'మా' ఎన్నికల పోలింగ్
వెబ్ దునియా
హుస్సేన్సాగర్ బుద్ధ విగ్రహం వద్ద పడవ బోల్తా: టెక్కీ మృతి!
వెబ్ దునియా
హైదరాబాద్లో ఓ టెక్నీ దుర్మరణం పాలైంది. హుస్సేన్సాగర్లో సరదాగా విహారానికి వెళ్లిన ఓ యువతి పడవ బోల్తాపడటంతో మృతి చెందింది. రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భక్త ప్రవళిక (22) అనే యువతి ముగ్గురు స్నేహితులతో కలిసి మణికొండలో ఓ హాస్టల్లో వుంటుంది. శనివారం రాత్రి స్నేహితులతో కలసి ప్రవళిక ...
ఓ మహిళ ప్రాణం తీసిన బోటు షికారుTV5
హుస్సేన్సాగర్లో బోటు ప్రమాదంNamasthe Telangana
హుస్సేన్సాగర్లో పడవ బోల్తా ..యువతి మృతిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్లో ఓ టెక్నీ దుర్మరణం పాలైంది. హుస్సేన్సాగర్లో సరదాగా విహారానికి వెళ్లిన ఓ యువతి పడవ బోల్తాపడటంతో మృతి చెందింది. రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భక్త ప్రవళిక (22) అనే యువతి ముగ్గురు స్నేహితులతో కలిసి మణికొండలో ఓ హాస్టల్లో వుంటుంది. శనివారం రాత్రి స్నేహితులతో కలసి ప్రవళిక ...
ఓ మహిళ ప్రాణం తీసిన బోటు షికారు
హుస్సేన్సాగర్లో బోటు ప్రమాదం
హుస్సేన్సాగర్లో పడవ బోల్తా ..యువతి మృతి
సాక్షి
పేద ప్రజల అభ్యున్నతే టిడిపి ఆశయం
Andhrabhoomi
తిరుపతి, మార్చి 29: పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించిందని, ఆ దిశగానే పార్టీ ముందుకు సాగుతోందని మాజీ మంత్రి, టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పుత్తూరులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ...
ఎన్టీఆర్కు భారతరత్న!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజకీయాలకు గౌరవం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్Vaartha
తెలుగుజాతి కోసమే తెలుగుదేశంసాక్షి
TV5
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 37 వార్తల కథనాలు »
Andhrabhoomi
తిరుపతి, మార్చి 29: పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించిందని, ఆ దిశగానే పార్టీ ముందుకు సాగుతోందని మాజీ మంత్రి, టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పుత్తూరులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ...
ఎన్టీఆర్కు భారతరత్న!
రాజకీయాలకు గౌరవం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్
తెలుగుజాతి కోసమే తెలుగుదేశం
సినీనటిపై దాడి
తెలుగువన్
తమిళనాడులో ఒక సినీ నటిమీద దాడి జరిగింది. తమిళనాడులోని తేని జిల్లా, దేవదానపట్టి దక్షిణ వీధికి చెందిన మూక్కన్ కుమార్తె మురుగేశ్వరి (38) పలు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. ఇటీవల విడుదలైన హిట్ సినిమా 'ఈమె నాన్ కడవుల్' సినిమాలో కూడా ప్రాధాన్యం వున్న పాత్రను ధరించింది. మురుగేశ్వరి శనివారం నాడు బస్టాప్లో దిగి ఇంటికి నడిచి ...
నటిపై దాడిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
తమిళనాడులో ఒక సినీ నటిమీద దాడి జరిగింది. తమిళనాడులోని తేని జిల్లా, దేవదానపట్టి దక్షిణ వీధికి చెందిన మూక్కన్ కుమార్తె మురుగేశ్వరి (38) పలు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. ఇటీవల విడుదలైన హిట్ సినిమా 'ఈమె నాన్ కడవుల్' సినిమాలో కూడా ప్రాధాన్యం వున్న పాత్రను ధరించింది. మురుగేశ్వరి శనివారం నాడు బస్టాప్లో దిగి ఇంటికి నడిచి ...
నటిపై దాడి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్ జిల్లా : చేగుంటలో రోడ్డు ప్రమాదం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్, మార్చి 29 : అక్షరభ్యాసానికి వెళుతూ ముగ్గురు అశువులు బాసిన ఘటన మెదక్ జిల్లా, చేగుంట వద్ద ఆదివారం ఉదయం జరిగింది హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన రత్నాకర్రెడ్డి, పుష్పావతి, ఎస్సిక్రెడ్డి కారులో బాసరకు బయలుదేరారు. కారు చేగుంట సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో కారును తప్పించబోయి ఢీ కొట్టింది. దీంతో కారు బోల్తా పడి ...
చేగుంటలో రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణంAndhrabhoomi
రోడ్డు ప్రమాదాలు.. 12 మంది మృతితెలుగువన్
బాసర వెళుతూ ప్రమాదానికి గురై..News Articles by KSR
సాక్షి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్, మార్చి 29 : అక్షరభ్యాసానికి వెళుతూ ముగ్గురు అశువులు బాసిన ఘటన మెదక్ జిల్లా, చేగుంట వద్ద ఆదివారం ఉదయం జరిగింది హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన రత్నాకర్రెడ్డి, పుష్పావతి, ఎస్సిక్రెడ్డి కారులో బాసరకు బయలుదేరారు. కారు చేగుంట సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో కారును తప్పించబోయి ఢీ కొట్టింది. దీంతో కారు బోల్తా పడి ...
చేగుంటలో రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదాలు.. 12 మంది మృతి
బాసర వెళుతూ ప్రమాదానికి గురై..
Vaartha
అమిత్షాతో తెలంగాణ బిజెపి నేతల భేటీ
Vaartha
హైదరాబాద్ ప్రభాతవార్త : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు బిజెపి నాయకులు సమావేశమై పలు అంశాలను చర్చించారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి, ఇటీవల మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లా పట్టభద్రుల ...
ఇంకా మరిన్ని »
Vaartha
హైదరాబాద్ ప్రభాతవార్త : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు బిజెపి నాయకులు సమావేశమై పలు అంశాలను చర్చించారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి, ఇటీవల మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లా పట్టభద్రుల ...
沒有留言:
張貼留言