2015年3月26日 星期四

2015-03-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
నన్ పై అత్యాచార నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు   
వెబ్ దునియా
దేశంలోనే సంచలనం సృష్టించిన క్రైస్తవ సన్యాసిపై అత్యాచారానికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు సలీం పట్టుబడ్డాడు. పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు ఇతగాణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కేసును చాలా తీవ్రంగా తీసుకున్నారు. సిబిఐకి కూడా అప్పగించారు. దీంతో పోలీసులు కూడా తమ దర్యాప్తును వేగవంతం చేసి సీసీ ...

ఆ దుర్మార్గుడు దొరికాడు..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మార్కెట్లోకి 'మోడీ మ్యాంగో: ఆ పండ్లను ప్రధానికి రుచిచూపించాలట!   
వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోడీ హవా మామిడి పండ్ల మీద కూడా పడింది. ఉత్తరభారత దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాగా పాపులర్ అయిపోతున్నారు. ఇటీవల మోడీకి ఓ అభిమాని గుడి కట్టి పూజలు చేస్తుంటే, మరొకరు ఆయన పేరును మామిడిపండ్లకు పెట్టారు. లక్నోలోని మలీహాబాద్ శివార్లలో మామిడి పండ్లు పండించే హజీ కలిముల్లా తన తోటలో 'మోడీ మ్యాంగో' పేరుతో ...

మార్కెట్లోకి 'మోడీ మ్యాంగో' తెచ్చిన ముస్లీం వ్యాపారి, భలే గిరాకీ   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భార్యను హతమార్చిన భర్త   
Namasthe Telangana
ఖమ్మం: మద్యం మత్తులో ఓ దూర్తుడు తన కుటుంబాన్ని చిందరవందర చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలున్న విషయాన్ని మరిచాడు. కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. జిల్లాలోని జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకంది. వివరాలు... బూరుగు ముక్తేశ్వర్, నర్సమ్మ(32) దంపతులు. గత కొంత కాలంగా ...

చితకబాది... పురుగుల మందు తాగించి.. భార్యను కడతేర్చిన కసాయి భర్త..!   వెబ్ దునియా
మద్యం మత్తులో భార్యను చితకబాది, పురుగుల మందు తాగించాడు   Oneindia Telugu
విషం తాగించి భార్యను చంపిన భర్త   తెలుగువన్
Vaartha   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
'గాడిద' అన్నాడు...వర్మపై కేసు నిలుస్తుందా? లేదా?   
FIlmiBeat Telugu
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్ ద్వారా తరచూ వ్యాఖ్యలు చేయడం అలవాటే. ఆయన ఆ మధ్య గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ అలియాసా డేరా బాబాను 'గాడిద'గా అభివర్ణించిన సంఘటనపై కేసు నమోదైంది. క్లాస్ బ్రీడ్ అంటూ వివాదాస్పద పదజాలం వాడుతూ ట్వీట్ చేయడం డేరా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ ...

రామ్ గోపాల్ వర్మ పై కొట్టేసిన సెక్షన్ కింద కేసు, నోటీసులు..!   Teluguwishesh
'మెసెంజర్ ఆఫ్ గాడ్' వివాదం.. రాంగోపాల్ వర్మపై కేసు నమోదు..!   వెబ్ దునియా
రాంగోపాల్ వర్మకు నోటీసులు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎమ్మెల్యేతో కాళ్లకు బూట్లు తొడిగించుకున్న లాలు... వీడియో హల్‌చల్..!   
వెబ్ దునియా
బీహార్‌లో అధికారంలో లేకపోయినా లాలూ ప్రసాద్ యాదవ్ దర్పం మాత్రం తగ్గలేదు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్టీ ఎమ్మెల్యే అన్వర్ అహ్మద్ చేత బూట్లు తొడిగించుకున్నారు. ఈ అంశం వివాదాస్పదమైంది. తూర్పు చంపారన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో లాలు పక్కనే ఉన్న అన్వర్ కిందకు వంగి బూట్లు తొడుగుతున్న దృశ్యాలు ఓ ప్రైవేటు ఛానెల్‌‌లో ...

లాలూకి బూట్లు తొడిగిన ఎమ్మెల్యే   తెలుగువన్
ఎమ్మెల్యేతో బూట్లు తొడిగించుకున్న లాలూ ప్రసాద్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
27న వాజ్‌పేయికి భారతరత్న పురస్కారం   
Vaartha
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయికి అత్యున్నత పురస్కారం భారత్‌ రత్నను ఈనెల 27వ తేదీ కేంద్రప్రభుత్వంప్రధానం చేస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీలు వంటిప్రముఖులు ఢిల్లీలోని కృష్ణమెమన్‌మార్గ్‌లోని వాజ్‌పేయి నివాసానికి వస్తున్నారు. కాంగ్రెస్సేతర ప్రధానుల్లో మొట్టమొదటిప్రధానిగా వాజ్‌పేయి భారత్‌ రత్న ...

రేపు వాజ్‌పేయికి భారతరత్న ప్రదానం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
27న వాజ్‌పేయికి భారతరత్న   సాక్షి
ప్రొటోకాల్ పక్కనపెట్టి..   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అత్యాచారం చేసిన వాడితో సంసారం చేయాలా...? తిరగబడ్డ యువతి.. ఆగిన పెళ్లి   
వెబ్ దునియా
వాడు నన్ను అత్యాచారం చేశాడు.. వాడినే పెళ్ళి చేసుకోమంటున్నారు. జీవితాంతం నేను వాడి ముఖం చూడాలా... నేను ఎట్టి పరిస్థితులలో ఈ పెళ్లికి ఒప్పుకోను.. ఇలా మాట్లాడిందో యువతి. కుటుంబం, కుల పెద్దలకు ఎదురొడ్డి పోరాడింది. రేపిస్టుతో పెళ్లిని రద్దు చేసుకోగలిగింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని సజోయ్ జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
ఆ నీచుణ్ని పెళ్లాడను...   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఆప్'లో రాజీ చర్చలు విఫలం   
సాక్షి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభానికి తెరపడే సూచనలు కనిపించడం లేదు. అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌లతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వర్గం జరిపిన రాజీ చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో తమ వాదనను అస లు వినిపించుకోలేదని చర్చలు విఫలమైన నేపథ్యంలో అసమ్మతి నేతలు కేజ్రీవాల్‌కు గురువారం ఒక బహిరంగ లేఖ రాశారు.
ఆప్‌లో రోజు రోజుకు ముదురుతున్న సంక్షోభం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆప్ వారిని సాగనంపుతుందా.. సర్దుకుపోతుందా   Teluguwishesh

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
సునీత పోరాటం ఫలించింది!!   
సాక్షి
భువనేశ్వర్ : ప్రజ్వల స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. రేపిస్టుల ఘాతుకాలపై అలుపెరుగని పోరాటం చేసిన.. హైదరాబాద్ కు చెందిన సునీతా కృష్ణన్ కృషి ఎట్టకేలకు ఫలించింది. అత్యాచారం చేయడమే కాక.. ఆ వీడియోను ఇంటర్ నెట్ లో ప్రచారం చేస్తున్న దుర్మార్గుడిని సీబీఐ వర్గాలు తమ కస్టడీలోకి తీసుకున్నాయి. ఒడిషాలోని భువనేశ్వర్ కు చెందిన సబ్రత్ సాహు ఓ ...

సునీత కృష్ణన్ షేమ్ రేపిస్ట్: ముఠాలోని ఒకతని పట్టివేత   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రధాని మోదీతో నితీశ్‌కుమార్ భేటీ   
Namasthe Telangana
న్యూఢిల్లీ, మార్చి 26: బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకుడు నితీశ్‌కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. దాదాపు 17 ఏండ్ల పాటు బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగి రెండేళ్ల క్రితం తెగతెంపులు చేసుకున్న తరువాత మోదీని కలుసుకోవడం నితీశ్‌కు ఇదే మొదటిసారి. మోదీతో భేటీ అనంతరం నితీశ్ విలేకరులతో మాట్లాడుతూ, బీహార్‌కు ...

మోదీని కలసిన నితీశ్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言