2015年3月23日 星期一

2015-03-24 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఉగ్రవాద రహిత వాతావరణం కావాలి   
Namasthe Telangana
న్యూఢిల్లీ, మార్చి 23: ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. అందుకు ఉగ్రవాద రహిత, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టంచేశారు. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం లేఖ రాసిన మోదీ ...

పాక్ ప్రధానికి మోదీ శుభాకాంక్షలు   Andhrabhoomi
నవాజ్ షరీఫ్‌కు నరేంద్ర మోడీ లేఖ   Vaartha
జాతీయ వేడుకలు: పాక ప్రధానికి మోడీ లేఖ, వేర్పాటువాది ఆలంకు ఆహ్వానం   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిజాం నిధులపై పాకిస్థాన్‌కు లండన్ కోర్టు షాక్.. భారత్‌కు ఫైన్ కట్టండి!   
వెబ్ దునియా
నిజాం నిధులపై పాకిస్థాన్‌కు లండన్ కోర్టు షాకిచ్చింది. ఈ నిధుల వ్యవహారంలో భారత్‌కు పాకిస్థాన్ అపరాధం చెల్లించాల్సిందేనంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో నిజాం నిధులు మూలుగుతున్నాయి. ఈ నిధులపై గత 67 ఏళ్లుగా కేసు నడుస్తోంది. ఈ కేసులో చివరకు భారత వాదనే నెగ్గింది. పాకిస్థాన్ ...

నిజాం నిధిపై భారత్‌కి ఫైన్ కట్టండి: పాక్‌కు షాక్, 1948 నుండి..   Oneindia Telugu
నిజాం ఆస్తుల కేసులో... కోటిన్నర చెల్లించండి   సాక్షి
నిజాం నిధుల కేసులో పాక్‌కు షాక్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
Teluguwishesh   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సునామీ అడ్డుకట్టకు సిమెంటు గోడ.. రూ. 40 వేల కోట్ల బడ్జెట్...!   
వెబ్ దునియా
సునామీ వంటి భారీ విపత్తులను అడ్డుకునేందుకు జపాన్ ప్రభుత్వం సముద్రానికి అడ్డంగా భారీ గోడను నిర్మించేందుకు నిర్ణయించింది. సుమారు ఐదు అంతస్తుల ఎత్తుండే భారీ సిమెంట్ గోడను నిర్మించడం ద్వారా సునామీ ప్రమాదాన్ని ఎదుర్కోవాలని జపాన్ యోచిస్తోంది. ఇందుకుగాను రూ. 40,800 కోట్ల వ్యవంతో భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సుమారు 12.5 ...

సునామీ: సముద్రానికి అడ్డంగా పెద్ద గోడను నిర్మించనున్న జపాన్   Oneindia Telugu
భారీ సునామీ గోడ!   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పోలీసుల చేతికి సునంద పుష్కర్ సెల్‌ఫోన్ రికార్డులు..! పుంజుకున్న విచారణ..!   
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్‌ హత్య కేసు మరో ముందడుగు వేసింది. సునందాకు చెందిన సెల్ ఫోన్ రికార్డులకు సంబంధించిన నివేదికను డైరెక్టోరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ పరీక్షలో వెలుగులోకి వచ్చిన విషయాలను మరింతగా విశ్లేషిస్తామని ...

సునంద హత్య కేసు: ఢిల్లీ పోలీస్‌ల చేతికి కాల్ రికార్డులు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎన్నారైలపైనా రాష్ట్ర విభజన ప్రభావం..! విడిపోతున్న తెలుగు సంఘాలు..!   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రభావం ఎన్నారైలపైనా కూడా పడింది. అమెరికాలో దాదాపు 10 లక్షల మంది తెలుగువారున్నారు. వారిలో 85 శాతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కాగా మిగిలిన 15 శాతం తెలంగాణాకు చెందిన వారు. ఇప్పటి వరకు అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళు అందరూ కలిసిమెలిసి పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేవారు. అయితే ...

అమెరికాకి వ్యాపించిన రాష్ట్ర విభజన   తెలుగువన్
అమెరికాలో తెలంగాణ తెలుగు సంఘం   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పర్వతారోహణ చేస్తున్న ఐదుగురు దుర్మరణం: మంటల్లో చిక్కుకుని..   
వెబ్ దునియా
ఈశాన్య చైనాలోని దాలియన్ నగరంలో మంటల్లో చిక్కుకొని దాహేయ్ పర్వతారోహణ చేస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. పర్వతారోహణ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో నిప్పంటి వుండటంతో ప్రాంతం అంతా మంటలు వ్యాపించాయి. ఆ మంటలలో చిక్కుకొని పర్వతారోహకులు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను ...

అయిదుగురు పర్వతారోహకుల మృతి   సాక్షి
మంటల్లో కాలిన పర్వతారోహకులు   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాక్ తాలిబాన్ చీఫ్ హతం?   
సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఖైబర్‌లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో తెహ్రీక్-ఎ-తాలిబాన్ చీఫ్ ముల్లా ఫజ్‌లుల్లా హతమైనట్టు భావిస్తున్నారు. గత వారాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఫజ్‌లుల్లా హతమైనట్టు భావిస్తున్నామని సైన్యానికి చెందిన అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆపరేషన్‌లో కనీసం 80 మంది తీవ్రవాదులు హతమై ఉంటారని, మరో 100 మందిదాకా ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఐఎస్ఐఎస్ టార్గెట్ : అమెరికా సైనిక సిబ్బంది హతమార్చండి.. ఆన్ లైన్ లో పిలుపు   
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ తన గురిని అమెరికాపై పెట్టంది. అమెరికా సైనికులు లక్ష్యంగా చేసుకుని పని చేయాలని తమ ఉగ్రవాద కార్యకర్తలకు పిలుపునిచ్చింది. కనీసం వందమందిని హతమార్చాలని టార్గెట్ పెట్టంది. అందుకు ఎక్కడికక్కడ ప్రణాళికను సిద్ధం చేసుకుని పని చేయాలని ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తాజాగా వంద ...

100 మంది అమెరికా సైనికుల్ని చంపేయండి   Namasthe Telangana
అమెరికా సైనిక సిబ్బందిని చంపేయండి: ఐఎస్   సాక్షి
ఆ 100 మంది మిలటరీ అధికారులను చంపేయండంటూ ఐసీస్ పిలుపు   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..!   
సాక్షి
లండన్‌: రెక్కలు కట్టుకుని గాల్లో ఎగరాలని ఎవరికి ఉండదు చెప్పండి.. లండన్‌లోని ఓ పార్క్‌లో ఉన్న ఈ బుజ్జి ఎలుకకు కూడా ఇలాగే అనిపించింది కావచ్చు. పాపం మరి దానికి రెక్కలు లేవు కదా! అందుకే తన మిత్రుడు వడ్రంగి పిట్టను సాయమడిగింది. ఇంకేముంది స్నేహితుని కోరికను మన్నించి తన వీపుపై కూర్చోబెట్టుకుని షికారుకు తీసుకెళ్లింది. ఇద్దరూ కలసి జాం జాం ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఏడుగురు చిన్నారుల సజీవదహనం   
సాక్షి
న్యూయార్క్: న్యూయార్క్‌లో బ్రూక్లిన్ కాలేజీ సమీపంలోని ఒక ఇంట్లో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన చిన్నారుల వయసు 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. విశ్రాంతిరోజు ఆహారపదార్థాలను ...

న్యూయార్కు లో అగ్ని -7గురు చిన్నారుల మృతి   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言