వెబ్ దునియా
స్పీకర్ కు వైసిపి నుంచి వరుస సారీలు
వెబ్ దునియా
స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కావని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వరుసగా గురువారం శాసనసభలో స్పీకర్ శివప్రసాద్ రావును క్షమాపణలు కోరారు. ఒక్కొక్కరు లేచి నిలబడి తమ వ్యాఖ్యలు పనిగట్టుకుని చేసినవి కావనీ, బాధతో వచ్చినవేనని అయినా అందుకు చింతిస్తున్నాం. క్షమించండి అంటూ కోరడం కనిపించింది. తొలత రోజా ...
నేను తప్పు చేశానని తేలితే ఒక్క నిమిషం కూడా ఈ స్థానంలో వుండను-కోడెలTV5
సారీ.. సారీ..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్పీకర్కు వైసీపీ ఎమ్మెల్యేల సారీ..!News4Andhra
సాక్షి
Andhrabhoomi
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కావని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వరుసగా గురువారం శాసనసభలో స్పీకర్ శివప్రసాద్ రావును క్షమాపణలు కోరారు. ఒక్కొక్కరు లేచి నిలబడి తమ వ్యాఖ్యలు పనిగట్టుకుని చేసినవి కావనీ, బాధతో వచ్చినవేనని అయినా అందుకు చింతిస్తున్నాం. క్షమించండి అంటూ కోరడం కనిపించింది. తొలత రోజా ...
నేను తప్పు చేశానని తేలితే ఒక్క నిమిషం కూడా ఈ స్థానంలో వుండను-కోడెల
సారీ.. సారీ..
స్పీకర్కు వైసీపీ ఎమ్మెల్యేల సారీ..!
వెబ్ దునియా
కడప జిల్లాలో లారీ-కారు ఢీ... నలుగురు మృతి
వెబ్ దునియా
శుక్రవారం ఉదయం కడప జిల్లాలో రోడ్లు రక్తమోడాయి. వేగంగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం బోయిన్పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ...
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంసాక్షి
రాజంపేట వద్ద రోడ్డు ప్రమాదం-4గురి మృతిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శుక్రవారం ఉదయం కడప జిల్లాలో రోడ్లు రక్తమోడాయి. వేగంగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం బోయిన్పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ...
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
రాజంపేట వద్ద రోడ్డు ప్రమాదం-4గురి మృతి
వెబ్ దునియా
బలవంతపు భూ సేకరణ మానుకోండి... సిఆర్డిఏకు హైకోర్టు ఆదేశం.. రైతుల్లో ఆనందం
వెబ్ దునియా
రాజధాని రైతులకు హైకోర్టు అండగా నిలిచింది. న్యాయం చేయడానికి తామున్నాం అనే భరోసా కలిగించింది. రాజధాని భూ సేకరణపై బలవంతంగా సేకరించరాదనే ఒకే ఒక్క తీర్పు రైతుల్లో ఆశలు రేపింది. వెంటనే ఇష్టం లేని రైతుల పేర్లను వారి భూమిని జాబితా నుంచి తొలగించండి అనే మాట ఆనందాన్ని నింపింది. రాజధాని ప్రాంతంలో భూసేకరణపై గురువారం రాష్ట్ర హైకోర్టు ...
హైకోర్టు తీర్పుతో రైతుల్లో ఆనందంAndhrabhoomi
తిరిగొచ్చిన సంక్రాంతిసాక్షి
రైతులకు ఇష్టమైతేనే.. ల్యాండ్ పూలింగ్! - రాష్ట్ర హైకోర్టు ఆదేశాలుTeluguwishesh
10tv
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజధాని రైతులకు హైకోర్టు అండగా నిలిచింది. న్యాయం చేయడానికి తామున్నాం అనే భరోసా కలిగించింది. రాజధాని భూ సేకరణపై బలవంతంగా సేకరించరాదనే ఒకే ఒక్క తీర్పు రైతుల్లో ఆశలు రేపింది. వెంటనే ఇష్టం లేని రైతుల పేర్లను వారి భూమిని జాబితా నుంచి తొలగించండి అనే మాట ఆనందాన్ని నింపింది. రాజధాని ప్రాంతంలో భూసేకరణపై గురువారం రాష్ట్ర హైకోర్టు ...
హైకోర్టు తీర్పుతో రైతుల్లో ఆనందం
తిరిగొచ్చిన సంక్రాంతి
రైతులకు ఇష్టమైతేనే.. ల్యాండ్ పూలింగ్! - రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు
తెలుగువన్
సంస్థాగత నిర్మాణం లేనందునే ఓడిపోయాము: తుమ్మల
తెలుగువన్
ఇదివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు తెరాస పార్టీకి బలమయిన పునాది కానీ, సంస్థాగత నిర్మాణం గానీ లేదని,కేవలం తెలంగాణా సెంటిమెంటు మీద ఆధారపడే పార్టీ నడుస్తోందని అటువంటి పార్టీని ఎన్నికలలో ఓడించడానికి బలమయిన క్యాడర్ ఉన్న బీజేపీకి పెద్ద కష్టం కాదని అన్నారు. తమ పార్టీ గురించి ఆయన అంత చులకనగా మాట్లాడతానని ...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో సత్తా చూపుతాంNews Articles by KSR
గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం : మంత్రి తుమ్మలAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
ఇదివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు తెరాస పార్టీకి బలమయిన పునాది కానీ, సంస్థాగత నిర్మాణం గానీ లేదని,కేవలం తెలంగాణా సెంటిమెంటు మీద ఆధారపడే పార్టీ నడుస్తోందని అటువంటి పార్టీని ఎన్నికలలో ఓడించడానికి బలమయిన క్యాడర్ ఉన్న బీజేపీకి పెద్ద కష్టం కాదని అన్నారు. తమ పార్టీ గురించి ఆయన అంత చులకనగా మాట్లాడతానని ...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో సత్తా చూపుతాం
గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం : మంత్రి తుమ్మల
వెబ్ దునియా
పెడనలో నవవధువు విషం తాగి ఆత్మహత్య.. దంపతులు పురుగుల మందు తాగి..
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటుచేసుకుంది. ఓ నవవధువు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇష్టంలేని పెళ్లే కారణమని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని అపార్టుమెంట్లో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే అతని ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు ...
పెళ్ళయిన 14 రోజులకే....తెలుగువన్
నవవధువు అనుమానాస్పద మృతిసాక్షి
విజయవాడ : నవవధువు అనుమానాస్పద మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటుచేసుకుంది. ఓ నవవధువు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇష్టంలేని పెళ్లే కారణమని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని అపార్టుమెంట్లో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే అతని ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు ...
పెళ్ళయిన 14 రోజులకే....
నవవధువు అనుమానాస్పద మృతి
విజయవాడ : నవవధువు అనుమానాస్పద మృతి
Namasthe Telangana
'మా' ఎన్నికలపై కోర్టులో పిటిషన్
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 26: మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ సినీ నటుడు ఒ కళ్యాణ్ గురువారం సిటీ సివిల్ కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం మా మూవీ ఆర్టిస్స్ సంఘం అధ్యక్షులు మురళీ మోహన్, ప్రధాన కార్యదర్శి అలీ శుక్రవారం ...
కోర్టుకెక్కిన 'మా' వివాదం?సాక్షి
'మా' ఎన్నికలపై కోర్టులో పిటిషన్ దాఖలుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 26: మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ సినీ నటుడు ఒ కళ్యాణ్ గురువారం సిటీ సివిల్ కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం మా మూవీ ఆర్టిస్స్ సంఘం అధ్యక్షులు మురళీ మోహన్, ప్రధాన కార్యదర్శి అలీ శుక్రవారం ...
కోర్టుకెక్కిన 'మా' వివాదం?
'మా' ఎన్నికలపై కోర్టులో పిటిషన్ దాఖలు
వెబ్ దునియా
చంద్రబాబు మాట్లాడినప్పుడు కుతూహలమ్మ ఏడుస్తూ..?: జగన్
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో అభ్యంతరకరంగా మాట్లాడినప్పుడు ఆనాటి డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ఏడుస్తూ బయటకు వెళ్లారని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు కౌరవుల్లా వ్యవహరించారని ఆమె అన్నారని చెప్పారు. శాసనసభలో జగన్ మాట్లాడుతూ.. సభలో తమ సభ్యులు తప్పు చేస్తే సారీ చెప్పడానికి తాము ...
సారి చెప్పడానికి సిద్దం - జగన్News Articles by KSR
చంద్రబాబు క్షమాపణ చెప్పలేదు: వైఎస్ జగన్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో అభ్యంతరకరంగా మాట్లాడినప్పుడు ఆనాటి డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ఏడుస్తూ బయటకు వెళ్లారని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు కౌరవుల్లా వ్యవహరించారని ఆమె అన్నారని చెప్పారు. శాసనసభలో జగన్ మాట్లాడుతూ.. సభలో తమ సభ్యులు తప్పు చేస్తే సారీ చెప్పడానికి తాము ...
సారి చెప్పడానికి సిద్దం - జగన్
చంద్రబాబు క్షమాపణ చెప్పలేదు: వైఎస్ జగన్
Vaartha
పట్టిసీమకు 29న శంకుస్థాపన
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 26: రాయలసీమకు తాగునీటిని, సాగునీటిని అందించే పట్టిసీమ ప్రాజెక్టుకు ఈ నెల 29న సిఎం చంద్రబాబున శంకుస్థాపన చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అది పూర్తయ్యే సరికి కొంత సమయం పడుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది.
పట్టిసీమకు శంకుస్థాపన ఈ నెల 29నVaartha
ఈ నెల 29న పట్టిసీమకు శంకుస్థాపనసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 26: రాయలసీమకు తాగునీటిని, సాగునీటిని అందించే పట్టిసీమ ప్రాజెక్టుకు ఈ నెల 29న సిఎం చంద్రబాబున శంకుస్థాపన చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అది పూర్తయ్యే సరికి కొంత సమయం పడుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది.
పట్టిసీమకు శంకుస్థాపన ఈ నెల 29న
ఈ నెల 29న పట్టిసీమకు శంకుస్థాపన
వెబ్ దునియా
కృష్ణాగోదావరి బేసిన్ ఖర్చు కోసం రూ. 40వేల
వెబ్ దునియా
కృష్ణాగోదావరి బేసిన్లో వివిధ కార్యక్రమాలను చేపట్టడానికి దాదాపు రూ. 40 వేల కోట్లను ఖర్చు చేసేందుకు ఓఎన్జీసీ కంపెనీ రెడీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో పెట్రో యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి, గ్యాస్ ఆధారిత విద్యుత్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడానికి ఓన్జీసీ కోసం కొన్ని వేల కోట్లను వెచ్చించనున్నది. రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని ...
కృష్ణాగోదావరి బేసిన్ కోసం 40 వేల కోట్లుతెలుగువన్
కేజీ బేసిన్లో పెట్టుబడులకు బాబుకు ఓఎన్జీసీ హామీOneindia Telugu
కేజి బేసిన్లో ఒఎన్జిసి రూ. 40వేల కోట్ల పెట్టుబడిAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కృష్ణాగోదావరి బేసిన్లో వివిధ కార్యక్రమాలను చేపట్టడానికి దాదాపు రూ. 40 వేల కోట్లను ఖర్చు చేసేందుకు ఓఎన్జీసీ కంపెనీ రెడీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో పెట్రో యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి, గ్యాస్ ఆధారిత విద్యుత్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడానికి ఓన్జీసీ కోసం కొన్ని వేల కోట్లను వెచ్చించనున్నది. రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని ...
కృష్ణాగోదావరి బేసిన్ కోసం 40 వేల కోట్లు
కేజీ బేసిన్లో పెట్టుబడులకు బాబుకు ఓఎన్జీసీ హామీ
కేజి బేసిన్లో ఒఎన్జిసి రూ. 40వేల కోట్ల పెట్టుబడి
మహిళ సజీవదహనం కేసులో నిందితుడి అరెస్ట్
సాక్షి
హైదరాబాద్ : ఈ నెల 23న నగరంలో కలకలం రేపిన మహిళ సజీవదహనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... మృతురాలు శ్రీదేవి, నిందితుడు శివ బోడుప్పల్ లోని ఒక ప్రైవేటు స్కూల్ లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే పాఠశాల నిర్వహణలో తలెత్తిన విభేదాల కారణంగా శివ ఈ నెల 23న శ్రీదేవిని సజీవదహనం చేశాడు. కేసు నమోదు చేసుకున్న ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హైదరాబాద్ : ఈ నెల 23న నగరంలో కలకలం రేపిన మహిళ సజీవదహనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... మృతురాలు శ్రీదేవి, నిందితుడు శివ బోడుప్పల్ లోని ఒక ప్రైవేటు స్కూల్ లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే పాఠశాల నిర్వహణలో తలెత్తిన విభేదాల కారణంగా శివ ఈ నెల 23న శ్రీదేవిని సజీవదహనం చేశాడు. కేసు నమోదు చేసుకున్న ...
沒有留言:
張貼留言