2015年3月19日 星期四

2015-03-20 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
తెలంగాణలో స్పీకర్ పై అవిశ్వాసం..?! సిద్ధమైన టీడీపీ   
వెబ్ దునియా
తెలంగాణలో శాసనసభ స్పీకర్ పై పోరుకు తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. స్పీకర్ మధుసుదనాచారిపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కీలకమైన బడ్జెట్ సమావేశాలలో సెషన్ పూర్తిగా తమ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పాత్రే లేకుండా సమావేశాలు జరగడం బడ్జెట్ పై చర్చలో పాల్గొనే ...

వేడి పుట్టిస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..   10tv
స్పీకర్‌పై టిడిపి అవిశ్వాస తీర్మానం?   Andhrabhoomi
ఇక అసెంబ్లీకి రాం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
News4Andhra   
అన్ని 74 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మంత్రా...! అయితే ఏంటట..!! మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు   
వెబ్ దునియా
మంత్రా... ! అయితే మాకేంటి? ఏం వారి దగ్గర ఉండేది నగలూ, నగదూ.. కాదా...! మేము దొంగలం.. మాక్కావలసింది.. సొమ్ములు.. వారు మంత్రులా.. ఎమ్మెల్యేలా అనేది కాదు.. ముందు ఒంటి మీదున్న బంగారం ఇవ్వండి లేదంటే చంపేస్తాం.. ఇవేవో సినిమా.. డైలాగులు కాదు.. నిజంగా జరిగిన సంభాషణ. మధ్యప్రదేశ్ మంత్రి దంపతులు దొంగల ముఠా చేతిలో నిలువు దోపిడీకి గురయ్యారు.
మధ్యప్రదేశ్‌లో రైలు దోపిడీ   Andhrabhoomi
ఆర్థిక మంత్రిని దోచుకున్న దొంగలు   సాక్షి
మంత్రి దంపతులను దోచేశారు!   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధం... రాకెట్లలా పేలిన సిలిండర్లు   
వెబ్ దునియా
బెంగళూరు జాతీయ రహదారి 44 పై అసలు ఏం జరుగుతోందో తెలియని స్థితి నెలకొంది. గ్యాస్ సిలిండర్లు రాకెట్లలా గాలిలోకి దూసుకెళ్లాయి. అవి ఎవరిపై పడుతాయోనని జనం బీతిల్లిపోయారు. దాదాపుగా ఐదు గంటలపాటు సిలిండర్లు పేలుతూనే ఉన్నాయి. గురువారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద బెంగుళూరు నుంచి ...

జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధం   Andhrabhoomi
గ్యాస్‌ సిలిండర్ల లారీ దగ్ధం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 21 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాశ్మీర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాది దాడి! థాంక్ చెప్పుకోవాలేమో?   
తెలుగువన్
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కదువా జిల్లాలో గల రాజ్ భాగ్ అనే ప్రాంతంలో గల పోలీస్ స్టేషన్ పై ఒక ఉగ్రవాది ఈరోజు ఉదయం దాడి చేసాడు. ఆ దాడిలో ఒక సి.ఆర్.పి.యఫ్. జవానుతో బాటు ఇద్దరు పోలీసులు మరణించారు. తుపాకితో కాల్పులు జరుపుతూ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించిన ఉగ్రవాది లోపల ఉన్న కొంతమందిని నిర్బంధించాడు. ఈ సంగతి తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొన్న ...

ఉగ్రవాదులతో పోలీస్ ఎదురు కాల్పులు: పోలీస్ మృతి   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తాగుబోతుకు బుద్ధిచెప్పిన ముంబై స్టూడెంట్.. బ్యాగ్‌తో నాలుగేసి పోలీసులకు..   
వెబ్ దునియా
ఒకవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. మరోవైపు శిక్షలు పడుతున్న కొంతమంది మగాళ్లు ఏమాత్రం మారట్లేదు. ఓ తాగుబోతు కూడా అలాంటి నిర్వాకమే చేయబోయి యువతి చేతిలో తన్నులు తిన్నాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని విలేపార్లేలోని ఓ కళాశాలలో బోరివిలేకి చెందిన మంధరే మాస్ మీడియాలో డిగ్రీ చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి వస్తూ, ...

తాగుబోతుని చితక్కొట్టింది...   తెలుగువన్
ధీశాలి: అసభ్యంగా ప్రవర్తించాడని చితక్కొట్టి.. ఈడ్చుకెళ్లి పీఎస్‌లో అప్పగించింది   Oneindia Telugu
జుట్టుపట్టి పోలీస్టేషన్‌కు ఈడ్చుకుంటూ వెళ్లింది   Vaartha
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గ్యాంగ్ రేప్ కేసులో తీర్పు: రాజకీయ నాయకులకు జైలు శిక్ష   
Oneindia Telugu
భువనేశ్వర్: ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మకంతో వెళ్లిన యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు రాజకీయ నాయకులతో పాటు ఆరుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒడిశాలోని బిజ్జు జనతా దళ్ (BJD) రాష్ట్ర నాయకుడు మహేష్ అగర్వాల్ (ప్రధాన నిందితుడు), ఒడిశా రాష్ట్ర మాజీ మంత్రి బిజయ్ రంజన్ సింగ్ బిరిహ మేనల్లుడు ...

గ్యాంగ్‌రేప్‌ నిందితులకు పదేళ్ల జైలు   Vaartha
గ్యాంగ్ రేప్ నిందితులకు పదేళ్ల జైలు.. ఒడిశా కోర్టు సంచలనం..!   వెబ్ దునియా
గ్యాంగ్ రేప్ నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జగనూ.. ధైర్యముంటే పులివెందుల వీధుల్లో తేల్చుకుందాం: సతీష్ రెడ్డి   
వెబ్ దునియా
పులివెందుల నియోజకవర్గానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేశారని, అదనంగా రెండు టీఎంసీలతో కలిపి మొత్తం ఐదు టీఎంసీలు ఇచ్చినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బురద జల్లే ప్రయత్నం చేశారని మండలిలో సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు. గడిచిన పదేళ్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో ...

ఏపి శాసనసభలో గందరగోళం   Kandireega
ఏపీ అసెంబ్లీలో రగడ   News4Andhra
బడ్జెట్‌ బాగా ఉంటుందని భావించా భవిష్యతరాలకు మనం స్పూర్తిదాతలుగా నిలవాలి ఏపీ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు   
సాక్షి
కోల్‌కతా: కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి బాలీవుడ్ నటుడు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. కుంభకోణానికి సంబంధించి.. పత్రాలను అందజేయడంలో విఫలమైన కారణంగా ఈ సమన్లు జారీ చేయాల్సి వచ్చిందని ఈడీ పేర్కొంది.

ఇంకా మరిన్ని »   


10tv
   
కేటీఆర్ కు ఆస్ట్రేలియా ఆహ్వానం..   
10tv
హైదరాబాద్ : ఇటీవలే దేశీయ పర్యటన చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ విదేశాల నుంచి కబురు అందింది. సిడ్నీలో మే 5 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సిబిట్-2015 అంతర్జాతీయ ప్రదర్శనకు హాజరు కావాలని కోరుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. మే 5 నుంచి జరగనున్న సీబిట్ ప్రదర్శనలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి.
కేటీఆర్‌కు ఆస్ట్రేలియా ఆహ్వానం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పట్టాభి రామ్, రావి కొండలరావులకు కళారత్న అవార్డు   
తెలుగువన్
సాహిత్య, కళా రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీఏటా తెలుగువారి నూతన సంవత్సరమయిన ఉగాది పండుగరోజున అవార్డులు, నగదు పారితోషికంతో సత్కరిస్తుంటుంది. ఈసారి కూడా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 32 మందికి కళారత్న అవార్డులు, 67 మందికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. మన్మధనామ సంవత్సరమయిన ...

వంద మంది కి ఎపి ఉగాది సత్కారాలు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言