2015年3月16日 星期一

2015-03-17 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
జగదీష్ సత్తు రూపాయి బిళ్ళ... కుసంస్కారి.. జానా రెడ్డి ధ్వజం   
వెబ్ దునియా
ఎప్పుడు చాలా కూల్ గా కనిపించే తెలంగాణా సిఎల్పీ నాయకుడు జానా రెడ్డికి ఆగ్రహం కట్టుతెంచుకుంది. ఒక్క సారిగా తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రిపై విరుచుకుపడ్డారు. అతనికి ఎటువంటి మర్యాదలు తెలియవని.. ఆయనో కుసంస్కారి అని, సంస్కార హీనుడని మండిపడ్డారు. చెల్లని సత్తు రూపాయిలాంటి వాడని తేల్చేశారు. విలేకరుల సమావేశం పెట్టి మరీ ...

జగదీశ్‌రెడ్డి చెల్లని రూపాయి   Andhrabhoomi
తెలంగాణ మంత్రి కుసంస్కారి   తెలుగువన్
జగదీశ్వర్ చెల్లని రూపాయి, పార్టీ నుండి వెళ్తారు.. వస్తారు: జానా   Oneindia Telugu
సాక్షి   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంపు మండలాల విలీనంపై దద్ధరిల్లిన టి. అసెంబ్లీ: కేసీఆర్ చెప్పలేదా?   
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్‌లో 7 ముంపు మండలాల విలీన అంశంపై తెలంగాణ అసెంబ్లీ దద్ధరిల్లింది. ఈ అంశంపై తెరాస, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ముంపు మండలాలు ఏపీలో కలవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ చర్చను లేవదీశారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ముంపు మండలాల విలీన ...

ముంపు మండలాల విలీనంపై టి.శాసనసభలో రచ్చ   Kandireega
దద్దరిల్లిన అసెంబ్లీ   Vaartha
ముంపు మండలాలపై టి.అసెంబ్లీలో దుమారం   News4Andhra
Andhrabhoomi   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తలకు దెబ్బ తగిలితే.. స్టాప్లర్‌ పిన్నులతో కుట్లు... వరంగల్ డాక్టర్ వైద్యం..!   
వెబ్ దునియా
తలకు దెబ్బతగిలి బాధతో డాక్టర్ దగ్గరకు వెళ్లితే, ఆ డాక్టర్ స్టాప్లర్ పిన్నులు కొట్టి ఆ బాధను మరింత పెంచాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలో చోటుచేసుకుంది. ఇక్కడి చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ తన భర్త కూరయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురై గాయపడింది. నుదుటిపై గాయం కావడంతో నేరుగా ...

స్టాప్‌లర్‌తో కుట్లు వేసిన డాక్టర్   తెలుగువన్
గాయానికి కుట్లకు బదులు స్టాప్లర్‌తో పిన్నులు   Vaartha
తలకు గాయమైతే.. స్టాప్లర్‌తో కుట్లు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఖరారు చే సింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి (అనంతపురం), గుమ్మడి సంధ్యారాణి (విజయనగరం), వీవీవీ చౌదరి (తూర్పు గోదావరి) ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వీరు మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. తిప్పేస్వామి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ...

వీరే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాళీలు 5, అభ్యర్థులు ఐదుగురు   Vaartha
ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు   Namasthe Telangana
వెబ్ దునియా   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
సీలేరు వాటాపై వాగ్యుద్ధం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సీలేరు విద్యుత్ వాటాల విషయమై సోమవారం శాసనసభ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన వాస్తవ వాటాలను దక్కించుకోవడంలో అధికారపక్షం విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ దుమ్మెత్తిపోయగా, అసలు సీలేరు పాపమంతా కాంగ్రెస్‌దేనని అధికార పక్షం మండిపడింది. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ...

కాంగ్రెస్ వల్లే సీలేరు ప్రాజెక్టు ఏపికి కేటాయించారు : హరీష్ రావు   వెబ్ దునియా
హైదరాబాద్‌: తోటి సభ్యులను గౌరవించే సంస్కృతి ఇదేనా?: పువ్వాడ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లోయర్ సీలేరుపై చర్చలు కొనసాగుతున్నాయి   Vaartha
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కావాలా వద్దా? అవినీతి మీ ట్రాకైతే.. పారదర్శకత మా ట్రాక్: చంద్రబాబు   
వెబ్ దునియా
నదుల అనుసంధానంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో వివరణ ఇచ్చారు. గోదావరి నదిలో వృధాగా పోతున్న మిగులు జలాలను పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎన్డీయే సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ విమర్శలు చేయడంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.
టీడీపీ, ఎన్డీయే హయాంలోనే పోలవరం పూర్తి అవినీతి మీ ట్రాక్‌ రికార్డ్‌.. ప్రతిపక్షంపై ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ ట్రాక్‌ రికార్డ్‌ మీదే : బాబు   News4Andhra
కావాలా వద్దా చెప్పండి: జగన్‌కు చంద్రబాబు నిలదీత   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఏపి, తెలంగాణకు రాయితీలు అనాలోచితం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 16: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇవ్వటాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ తప్పుపట్టారు. ఒకటి, రెండు రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇవ్వడం వలన ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై సోమవారం పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ...

ఎపి,టి. పరిశ్రమల రాయితీలపై వీరప్ప తగాదా   News Articles by KSR
ఆ రాష్ట్రాలకు ప్రోత్సాహం సరికాదు:మొయిలీ   సాక్షి
తెలుగు రాష్ట్రాలకు రాయితీలా?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


బీదా రవిచంద్ర అవుట్ తిప్పే స్వామీ ఇన్!   
తెలుగువన్
తెలుగుదేశం పార్టీ ఈసారి సీనియర్లను పక్కన బెట్టి యం.యల్.సి. ఎన్నికలలో కొత్తవారికి సీట్లు కేటాయించడం విశేషం. నన్నపనేని రాజకుమారి, గాలి ముద్దు కృష్ణం నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్ వంటి వారు ఆశపడినప్పటికీ వారినందరినీ కాదని ఉత్తరాంద్ర నుంచి మహిళా అభ్యర్ధిగా గుమ్మడి సంద్యారాణిని, కోస్తా నుండి వివివి ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
అమరుల త్యాగం.. నలుగురికే ప్రయోజనం   
సాక్షి
పాలమూరు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు ఎంతో మంది విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానాలకు ఫలితం లేకుండా పోయిందని, అమరుల త్యాగం ఈ రాష్ట్రంలో నలుగురి ప్రయోజనం కోసం మారిందని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ...

కేసీఆర్.. చేతల సీఎం   Namasthe Telangana
పట్టభద్రుల చుట్టూ పార్టీలు..   10tv

అన్ని 8 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హన్మకొండ/హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి, మార్చి 16: రాష్ట్రంలో 60 ఏళ్లపాటు కుంటుపడిన అభివృద్ధిని తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 9నెలల్లో చేసి చూపించిందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిపై అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగానే ఉన్నామని ఆయన విపక్షాలకు సవాల్‌ విసిరారు. హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ...

మండలిలో రుణమాఫీ రగడ   సాక్షి
పాలమూరులో అంధుల కళాశాల: తుమ్మల   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言