2015年3月18日 星期三

2015-03-19 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఐఐటీ బాంబే ఛైర్మన్‌ పదవికి అనిల్‌ కకోద్కర్‌ రాజీనామా!   
వెబ్ దునియా
ఐఐటీ బాంబే పాలక మండలి ఛైర్మన్‌ పదవికి ప్రముఖ అణు శాస్త్రవేత్త అనిల్‌ కకోద్కర్‌ రాజీనామా చేశారు. కొన్ని ఐఐటీలకు కొత్త డైరెక్టర్లను నియమించే విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఆయనకు తలెత్తిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా.. నలందా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా కొనసాగే విషయంలో నోబెల్‌ అవార్డు గ్రహీత ...

గవర్నర్ల బోర్డు చైర్మన్ పదవికి అనిల్ కకోద్కర్ రాజీనామా   సాక్షి
బొంబాయ్ ఐఐటీకి కకోద్కర్ రాజీనామా   Namasthe Telangana
ఐఐటీ చైర్మన్ కకోడ్కర్ రాజీనామా   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సన్యాసినిపై అత్యాచారం కేసు.. సీబీఐకు అప్పగించిన మమతా బెనర్జీ!   
వెబ్ దునియా
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఓ వృద్ధ సన్యాసినిపై అత్యాచారం జరిగిన కేసు విచారణను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐకు అప్పగించింది. గత వారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని స్కూల్ ఆవరణలోకి చొరబడి క్రైస్తవ సన్యాసినిని అత్యాచారం చేసి, నగదు దోచుకెళ్లిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ...

సిబీఐకి క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం కేసు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Kandireega
   
కెసిఆర్‌కు సిఎన్ఎన్-ఐబిఎన్ పాపులర్ ఛాయిస్ అవార్డ్(పిక్చర్స్)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును సిఎన్ఎన్-ఐబిఎన్ పాపులర్ ఛాయిస్ అవార్డు- 2014 వరించింది. మంగళవారం సిఎం కెసిఆర్ తరపున తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి కె కేశవరావు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సిఎన్ఎన్-ఐబిఎన్ 2006 నుంచి 6 విభాగాల్లో ఈ అవార్డు ఇస్తోంది. సామాజిక వేదికల్లో ...

కెసిఆర్ కు సీఎన్ఎన్-ఐబిఎన్ పాపులర్ ఛాయస్ అవార్డు   Kandireega
కేసీఅర్ కు పాపులర్ ఛాయిస్ అవార్డు   News4Andhra
కేసీఆర్‌కు మరో గౌరవం....సీఎన్ఎన్-ఐబీఎన్ అవార్డు   Palli Batani
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మధ్యప్రదేశ్‌లో అరుదైన ఘటన...ఛాతి బయట గుండెతో పాప జననం..!   
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు ఛాతి బయట గుండెతో ఉన్న శిశువు జన్మించింది. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. డింటోరీకి చెందిన సుష్మ (22) అనే మహిళ బుధవారం మధ్యాహ్నాం ఛాతి బయట గుండెతో ఉన్న బేబీకు జన్మనిచ్చిందని జబల్‌పూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో వైద్యుడు జీకే సమద్ వెల్లడించారు. ఈ విధంగా ఛాతి బయట గుండెతో ...

వైద్య రంగంలో అరుదైన సంఘటన: ఛాతి బయట గుండెతో జన్మించిన పాప   Oneindia Telugu
ఛాతి బయట గుండెతో జన్మించిన పాప   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మృగాడికి రెండు సార్లు ఉరి.. కోవై మహిళా కోర్టు సంచలన తీర్పు..!   
వెబ్ దునియా
కోయంబత్తూరు మహిళా కోర్టు మహిళలపై అక్రమాలకు పాల్పడే మృగాళ్లు భయపడేలా ఓ అరుదైన శిక్ష వేసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాడు తనకు లొంగలేదనే కారణంగా మహిళను దారుణంగా హతమార్చి, అభంశుభం తెలియని ఆమె పిల్లలనూ హత్య చేసిన మృగాడిని రెండు సార్లు ఉరి తీయండి అంటూ సంచలన తీర్పునిచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని ...

ఆ కామాంధుడిని రెండు సార్లు ఉరి తియ్యండి: కోర్టు సంచలన తీర్పు   Oneindia Telugu
రెండుసార్లు ఉరి తీయండి... కోయంబత్తూర్ కోర్టు   తెలుగువన్
మృగాడికి రెండు సార్లు ఉరి   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నిన్న కట్జూ.. నేడు వీహెచ్‌పీ నేత సాధ్వీ.. కూడా గాంధీజీని...?   
వెబ్ దునియా
మహాత్ముడు గాంధీ ఓ బ్రిటీష్ ఏజెంట్ అని మొన్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టీస్ మార్కండేయ కట్జూ అంటే, నేడు వీహెచ్ పీ నేత సాధ్వీ ప్రాచీ కూడా ఇదేవిధంగా వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీ ఓ బ్రిటీష్ ఏజెంట్ అంటూ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని బహరైక్ జిల్లాలో జరిగిన హిందూ సమ్మేళన్‌లో పాల్గొన్న సాధ్వి ప్రసంగిస్తూ గాంధీజీ ...

గాంధీ ఓ బ్రిటిష్ ఏజెంట్: మొన్న ఖట్జూ, నేడు వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


అర్ధరాత్రి అసెంబ్లిలో ధర్నా చేసిన ఎంఎల్ఏలు (పిక్చర్స్)   
Oneindia Telugu
బెంగళూరు: నిజాయితీ ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. రవి మృ తి కేసు అధికార కాంగ్రెస్ పార్టికి తలనొప్పిగా మారింది. ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తు మంగళవారం రాత్రి పూర్తిగా శాసన సభ, శాసన మండలిలో ...

ఉభయ సభలను కుదిపేసిన 'రవి'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
బిబిసి డాక్యుమెంటరీపై నిషేధం   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో పారామెడికల్‌ విద్యార్థినిపై లైంగిక దాడి నేపధ్యంలో బిబిసి రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియా డాటర్‌పై విధించిన నిషేధాన్ని 15 వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. ఈలోపు దీనికి సంబంధించిన పత్రాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇండియా డాటర్‌పై విధించిన నిషేధాన్ని ...

ఏప్రిల్ 15వరకు బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


కొలీజియానికి న్యాయబద్ధత లేదు: కేంద్రం   
సాక్షి
న్యూఢిల్లీ: జడ్జీలను జడ్జీలే నియమించే పాత కొలీజియం వ్యవస్థ న్యాయబద్ధమైనది కాదని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొలీజియంలో లోపాలున్నాయని, దానిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచే విమర్శలు వచ్చాయంది. న్యాయమూర్తుల నియామక జాతీయ కమిషన్ చట్టం చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీం ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
పసుపు బోర్డును ఏర్పాటు చేయండి: ఎంపీ కవిత   
Namasthe Telangana
న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: వివిధ రకాల ప్రయోజనాల కోసం దేశస్థాయిలో పసుపు పంటకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకోవాలని టీఆర్‌ఎస్ ఎంపీ కే కవిత సూచించారు. పసుపు రైతులు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అంతర్జాతీయంగా పేటెంట్ ...

పసుపుకు మద్దతు ధర లేదు: కవిత   Vaartha

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言