వెబ్ దునియా
ఏకే47 తుపాకులతో మంత్రి సెక్యూరిటీ గార్డు పరార్.. ఎక్కడ?
వెబ్ దునియా
మంత్రి వద్ద ఎంత కాలం పని చేసినా మిగిలేదేముంది. చివరకు చేతిలోని తుపాకీ కూడా ప్రభుత్వానికి అప్పజెప్పి ఇంటికి రావాల్సిందేగా అనుకున్నాడో ఏమోగానీ ఆ కానిస్టేబుల్ తన వద్దనున్న అధునాతన ఆయుధాలతో ఉడాయించాడు. ఏకే 47 తుపాకులను అపహరించాడు. మొదట్లో దీనిని అధికారులు కప్పి పెట్టినా ఆ పై ఆ నోట ఈ నోట పడి బయటకు పొక్కింది. జమ్మూ కాశ్మీర్ లో ...
ఏకే -47 రైఫిల్స్ తో మంత్రి గారి గార్డు పరారీ!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మంత్రి వద్ద ఎంత కాలం పని చేసినా మిగిలేదేముంది. చివరకు చేతిలోని తుపాకీ కూడా ప్రభుత్వానికి అప్పజెప్పి ఇంటికి రావాల్సిందేగా అనుకున్నాడో ఏమోగానీ ఆ కానిస్టేబుల్ తన వద్దనున్న అధునాతన ఆయుధాలతో ఉడాయించాడు. ఏకే 47 తుపాకులను అపహరించాడు. మొదట్లో దీనిని అధికారులు కప్పి పెట్టినా ఆ పై ఆ నోట ఈ నోట పడి బయటకు పొక్కింది. జమ్మూ కాశ్మీర్ లో ...
ఏకే -47 రైఫిల్స్ తో మంత్రి గారి గార్డు పరారీ!
వెబ్ దునియా
సోనియా రికార్డు : 17 యేళ్లుగా ఏఐసిసి అధ్యక్షురాలిగా..
వెబ్ దునియా
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీలో కొత్త రికార్డును సృష్టించారు. సుదీర్ఘకాలం అధ్యక్ష పదవిలో కొనసాగిన నేతగా ఆమె రికార్డుకెక్కారు. ఆమె ఇప్పటికి ఏఐసిసి అధ్యక్షురాలిగా 17 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇంతకాలం ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరూ నిర్వహించలేదు. 1997లో కోల్ కతాలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమె ప్రాథమిక ...
రికార్డు సృష్టించిన సోనియా గాంధీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీలో కొత్త రికార్డును సృష్టించారు. సుదీర్ఘకాలం అధ్యక్ష పదవిలో కొనసాగిన నేతగా ఆమె రికార్డుకెక్కారు. ఆమె ఇప్పటికి ఏఐసిసి అధ్యక్షురాలిగా 17 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇంతకాలం ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరూ నిర్వహించలేదు. 1997లో కోల్ కతాలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమె ప్రాథమిక ...
రికార్డు సృష్టించిన సోనియా గాంధీ
వెబ్ దునియా
మళ్లీ ఆయనే... సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శిగా సురవరం
వెబ్ దునియా
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. పార్టీ 22వ జాతీయ మహాసభలు ఆదివారం వచ్చే మూడేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సురవరం ఎన్నిక కాగా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పోస్టును ఏర్పాటు చేసి సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు ...
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా సురవరంNamasthe Telangana
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సురవరంసాక్షి
సురవరం రెండోసారి ఎన్నిక!Vaartha
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. పార్టీ 22వ జాతీయ మహాసభలు ఆదివారం వచ్చే మూడేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సురవరం ఎన్నిక కాగా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పోస్టును ఏర్పాటు చేసి సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు ...
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా సురవరం
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సురవరం
సురవరం రెండోసారి ఎన్నిక!
వెబ్ దునియా
అందరి సమ్మతితోనే.. గోవధ నిషేధం : రాజ్ నాథ్
వెబ్ దునియా
దేశంలో అన్ని పార్టీల సమ్మతితో గోవధ నిషేధాన్ని అమలులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇండోర్ లో ఆయన ఆదివారం జరిగిన జైనమత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోవధ అనేది బీజేపీ సిద్ధాంతాలకు ఎప్పుడూ వ్యతిరేకమేనన్నారు. అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ...
గోవధను దేశవ్యాప్తంగా నిషేధిస్తాంNamasthe Telangana
ఏకాభిప్రాయంతో గోవధపై నిషేధం: రాజ్నాథ్సాక్షి
దేశవ్యాప్తంగా గోవధ నిషేధానికి కృషి : రాజ్నాథ్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో అన్ని పార్టీల సమ్మతితో గోవధ నిషేధాన్ని అమలులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇండోర్ లో ఆయన ఆదివారం జరిగిన జైనమత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోవధ అనేది బీజేపీ సిద్ధాంతాలకు ఎప్పుడూ వ్యతిరేకమేనన్నారు. అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ...
గోవధను దేశవ్యాప్తంగా నిషేధిస్తాం
ఏకాభిప్రాయంతో గోవధపై నిషేధం: రాజ్నాథ్
దేశవ్యాప్తంగా గోవధ నిషేధానికి కృషి : రాజ్నాథ్
వెబ్ దునియా
పంటనష్ట పరిహారం పెంచుతాం... అరుణ్ జైట్లీ
వెబ్ దునియా
రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ వెనక్కి పోదనీ, వారిని ఆదుకోవడంలో ముందే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. విపత్తుల కారణంగా రైతులకు జరిగే నష్టాలను పూడ్చడానికి ఇచ్చే పంటనష్ట పరిహారాన్ని పెంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవలి అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్న రాజస్థాన్ బూందీ జిల్లాలోని తిమేలీ ...
పంటనష్ట పరిహారం పెంచుతాం: జైట్లీసాక్షి
పంట నష్టపరిహారాన్ని పెంచుతాంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ వెనక్కి పోదనీ, వారిని ఆదుకోవడంలో ముందే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. విపత్తుల కారణంగా రైతులకు జరిగే నష్టాలను పూడ్చడానికి ఇచ్చే పంటనష్ట పరిహారాన్ని పెంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవలి అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్న రాజస్థాన్ బూందీ జిల్లాలోని తిమేలీ ...
పంటనష్ట పరిహారం పెంచుతాం: జైట్లీ
పంట నష్టపరిహారాన్ని పెంచుతాం
సాక్షి
లీ ప్రపంచ దార్శనిక మేధావి
సాక్షి
సింగపూర్: సింగపూర్ జాతిపిత, ఆ దేశ తొలి ప్రధానమంత్రి లీ క్వాన్ యీ.. సమకాలీన అగ్రగణ్య మేధావుల్లో ఒకరని, ఆసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు ముందుకు సాగేందుకు అవిశ్రాంత కృషి సల్పారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. దార్శనికుడైన లీ మరణంతో ఒక శకం ముగిసినట్లయిందన్నారు. లీతో తన స్నేహానికి.. తన ఆర్థిక ప్రగతికి ఆయన మద్దతుకు భారత్ ...
ముగిసిన సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ అంత్యక్రియలు!వెబ్ దునియా
ముగిసిన లీ క్వాన్ యూ అంత్యక్రియలుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సింగపూర్: సింగపూర్ జాతిపిత, ఆ దేశ తొలి ప్రధానమంత్రి లీ క్వాన్ యీ.. సమకాలీన అగ్రగణ్య మేధావుల్లో ఒకరని, ఆసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు ముందుకు సాగేందుకు అవిశ్రాంత కృషి సల్పారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. దార్శనికుడైన లీ మరణంతో ఒక శకం ముగిసినట్లయిందన్నారు. లీతో తన స్నేహానికి.. తన ఆర్థిక ప్రగతికి ఆయన మద్దతుకు భారత్ ...
ముగిసిన సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ అంత్యక్రియలు!
ముగిసిన లీ క్వాన్ యూ అంత్యక్రియలు
సినీనటిపై దాడి
తెలుగువన్
తమిళనాడులో ఒక సినీ నటిమీద దాడి జరిగింది. తమిళనాడులోని తేని జిల్లా, దేవదానపట్టి దక్షిణ వీధికి చెందిన మూక్కన్ కుమార్తె మురుగేశ్వరి (38) పలు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. ఇటీవల విడుదలైన హిట్ సినిమా 'ఈమె నాన్ కడవుల్' సినిమాలో కూడా ప్రాధాన్యం వున్న పాత్రను ధరించింది. మురుగేశ్వరి శనివారం నాడు బస్టాప్లో దిగి ఇంటికి నడిచి ...
నటిపై దాడిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
తమిళనాడులో ఒక సినీ నటిమీద దాడి జరిగింది. తమిళనాడులోని తేని జిల్లా, దేవదానపట్టి దక్షిణ వీధికి చెందిన మూక్కన్ కుమార్తె మురుగేశ్వరి (38) పలు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. ఇటీవల విడుదలైన హిట్ సినిమా 'ఈమె నాన్ కడవుల్' సినిమాలో కూడా ప్రాధాన్యం వున్న పాత్రను ధరించింది. మురుగేశ్వరి శనివారం నాడు బస్టాప్లో దిగి ఇంటికి నడిచి ...
నటిపై దాడి
సాక్షి
ప్రపంచ అతిపెద్ద పార్టీగా బీజేపీ
సాక్షి
న్యూఢిల్లీ: పూర్తి మెజార్టీతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మరో ఘనత సాధించింది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. గత ఐదు నెలలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన బీజేపీకి 8.80 కోట్ల మంది సభ్యులున్నారు. ఇదివరకు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉన్న ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా రికార్డును బీజేపీ బ్రేక్ ...
ఏప్రిల్లో బీజేపీ ఆన్లైన్ సభ్యత్వాలుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: పూర్తి మెజార్టీతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మరో ఘనత సాధించింది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. గత ఐదు నెలలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన బీజేపీకి 8.80 కోట్ల మంది సభ్యులున్నారు. ఇదివరకు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉన్న ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా రికార్డును బీజేపీ బ్రేక్ ...
ఏప్రిల్లో బీజేపీ ఆన్లైన్ సభ్యత్వాలు
Andhrabhoomi
ఇది శాస్తవ్రేత్తలందరి కృషి
Andhrabhoomi
సూళ్లూరుపేట, మార్చి 28: మరో ఏడాదిలో పూర్తిస్థాయిలో నేవిగేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్కుమార్ అన్నారు. శనివారం పిఎస్ఎల్వి-సి 27 విజయానంతరం షార్లో మీడియా సెంటర్లో విలేఖర్ల సమావేశంలో శాస్తవ్రేత్తలతో కలసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్తవ్రేత్తలు అనుకొన్న విధంగానే రాకెట్ను ...
ఇస్రో గఘన విజయంNamasthe Telangana
వచ్చే రెండేళ్లలో షార్ నుంచి కీలక రాకెట్ ప్రయోగాలుVaartha
ఇస్రో 'రామబాణం'!సాక్షి
Teluguwishesh
TV5
10tv
అన్ని 47 వార్తల కథనాలు »
Andhrabhoomi
సూళ్లూరుపేట, మార్చి 28: మరో ఏడాదిలో పూర్తిస్థాయిలో నేవిగేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్కుమార్ అన్నారు. శనివారం పిఎస్ఎల్వి-సి 27 విజయానంతరం షార్లో మీడియా సెంటర్లో విలేఖర్ల సమావేశంలో శాస్తవ్రేత్తలతో కలసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్తవ్రేత్తలు అనుకొన్న విధంగానే రాకెట్ను ...
ఇస్రో గఘన విజయం
వచ్చే రెండేళ్లలో షార్ నుంచి కీలక రాకెట్ ప్రయోగాలు
ఇస్రో 'రామబాణం'!
సాక్షి
స్వచ్ఛ భారత్కు కౌంటర్గా ఆజంఖాన్ గిఫ్టులు
Namasthe Telangana
లక్నో : ఎప్పుడూ సంచలనవ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ చీపుర్లు, పెన్నులను పార్సిల్స్గా పంపారు. వాటి వెంట ఓ ఉత్తరాన్ని కూడా జత చేశారు. ఆ పార్సిల్స్ను చూసిన ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. పెన్ను ఓకే.. మరి, చీపురు సంగతేందని ఆలోచించుకున్నారు.
ఎమ్మెల్యేలకు చీపురుకట్టల బహుమానంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
లక్నో : ఎప్పుడూ సంచలనవ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ చీపుర్లు, పెన్నులను పార్సిల్స్గా పంపారు. వాటి వెంట ఓ ఉత్తరాన్ని కూడా జత చేశారు. ఆ పార్సిల్స్ను చూసిన ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. పెన్ను ఓకే.. మరి, చీపురు సంగతేందని ఆలోచించుకున్నారు.
ఎమ్మెల్యేలకు చీపురుకట్టల బహుమానం
沒有留言:
張貼留言