2015年3月14日 星期六

2015-03-15 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
రైనా అజేయ సెంచరీ   
Andhrabhoomi
అక్లాండ్, మార్చి 14: ప్రపంచ కప్ క్రికెట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ సురేష్ రైనా అజేయ సెంచరీ టీమిండియాను గెలిపించింది. జింబాబ్వేతో శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ గెలిచి, పూల్ 'ఎ'లో న్యూజిలాండ్ మాదిరిగానే పూల్ 'బి'లో భారత్ మొత్తం ఆరు విజయాలతో ...

రైనా సూపర్ సెంచరీ.. ధోనీ దూకుడు.. సిక్స్‌తో భారత్‌కు 'సిక్స్త్' విక్టరీ   వెబ్ దునియా
వరల్డ్‌కప్‌లో టీమిండియా దూకుడు ఆక్లాండ్‌ వన్డేలో జింబాబ్వేపై ఘనవిజయం అద్భుత ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైనా శతకం, జింబాబ్వే పై భారత్ గెలుపు   Telangana99
సాక్షి   
తెలుగువన్   
News4Andhra   
అన్ని 50 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సురేష్ రైనాకు పెళ్లి.. అమ్మ మెచ్చిన అమ్మాయే వధువు..!   
వెబ్ దునియా
భారత క్రికెటర్ సురేష్ రైనా వరల్డ్ కప్ తర్వాత ఒక ఇంటి వాడు కానున్నాడట. ఆయనకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు నిర్ణయించుకున్నారట. జీవితంలో అతిపెద్ద మ్యాచ్ పెళ్లే అని కామెంట్ విసిరిన రైనా ఇప్పుడు ఆమ్యాచ్ కు రెడీ అవుతున్నాడు. అయితే అతను ఎవరినీ ప్రేమించడం లేదు. అమ్మ మెచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి రైనా సన్నద్ధమవుతున్నాడు.
పెళ్లి మ్యాచ్ కి రైనా రెడీ   తెలుగువన్
సురేష్‌రైనా ఇంటివాడవుతున్నాడు   Vaartha
త్వరలో సురేష్ రైనా పెళ్లి?   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీమిండియాకు మోడీ, ప్రణబ్, కేసీఆర్ అభినందనలు.. వరల్డ్ కప్‌తో తిరిగి..!   
వెబ్ దునియా
శనివారం జింబాబ్వే‌పై జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో భారత్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జింబాబ్వే‌పై ఆడి గెలిచిన తీరు అద్భుతమని భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్టీ కూడా టీమిండియాకు అభినందనలు తెలియజేశారు. అలాగే ఈనెల 19న బంగ్లాదేశ్‌తో ...

టీం ఇండియాకు ప్రధాని, రాష్ట్రపతి అభినందనలు   తెలుగువన్
భారత్ క్రికెట్ జట్టు సభ్యులకు ప్రధాని అభినందనలు   Andhrabhoomi
టీమిండియాకు సీఎం కేసీఆర్ అభినందనలు   Namasthe Telangana
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
న్యూజీల్యాండ్ కు విజయాల 'సిక్సర్'   
వెబ్ దునియా
ప్రపంచ కప్ లో న్యూజీలాండ్ దూసుకుపోతోంది. ఆడి ప్రతీ మ్యాచ్ లోను విజయం సాధించి వారేవా అనిపిస్తోంది. బంగ్లాదేశ్ జట్టుతో ఆడిన మ్యాచ్ లో గెలిచి విజయాల సిక్సర్ ను అందుకుంది. ప్రపంచ కప్ ఫేవరెట్ జట్టులలో న్యూజీలాండ్ కూడా ఒకటిగా నిలిచింది. గుప్తిల్ రాణించడంతో వరల్డ్ కప్‌లో కివీస్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ మెగా టోర్నీలో ...

న్యూజిలాండ్ 'సిక్సర్'   Andhrabhoomi
వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో కివీస్ అదుర్స్   Namasthe Telangana
కివీస్ డబుల్‌ హ్యాట్రిక్‌   News4Andhra
సాక్షి   
TV5   
అన్ని 18 వార్తల కథనాలు »   


Vaartha
   
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం   
Vaartha
వెల్లింగ్టన్‌ : వరల్డ్‌ కప్‌లో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌పై గురువారం దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. కాగా పలువురు ఊహించినట్లుగానే యుఎఇపై దక్షిణాఫ్రికా సులువుగా గెలిచింది. కీలకమైన లీగ్‌ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన సపారీలు యుఎఇపై తమ సత్తాచాటారు. ఫస్ట్‌ బ్యాటింగ్‌లో ఆ తరువాత బౌలింగ్‌లో కూడా బాగా ఆడిన సఫారీలు 146 పరుగులు భారీ ...

'టాప్-10'లో సౌతాఫ్రికా కెప్టెన్   Andhrabhoomi
ప్రపంచ కప్ క్వార్టర్స్‌లోకి దక్షిణాఫ్రికా: యూఏఈపై 146 పరుగుల తేడాతో విన్!   వెబ్ దునియా
క్వార్టర్స్‌లోకి దక్షిణాఫ్రికా: యుఏఈ పరువు కోసం పోరాడిన 'భారతీయుడు'   Oneindia Telugu
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
స్టార్క్ దెబ్బకు స్కాట్‌లాండ్ విలవిల   
Andhrabhoomi
హోబర్ట్, మార్చి 14: స్కాట్‌లాండ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చెలరేగిపోయాడు. అతను 14 పరుగులకే నాలుగు వికెట్లు సాధించగా, పాట్ కమిన్స్ 42 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. వీరి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన స్కాట్‌లాండ్ 25.4 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆస్ట్రేలియా 15.2 ఓవర్లలోనే, ...

ఆసీస్ అలవోకగా...   సాక్షి
స్కాట్లాండ్‌పై సునాయాసంగా గెలిచిన ఆస్ట్రేలియా   Vaartha
స్కాట్లాండ్‌పై అసీస్ విజయం   Namasthe Telangana

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇండియా-బంగ్లా క్వార్టర్ ఫైనల్ 19నే...   
తెలుగువన్
వరల్డ్ కప్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు అన్నిట్లోనూ గెలిచిన భారత క్రికెట్ జట్టు విజయవంతంగా క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించిన విషయం తెలిసిందే. భారత జట్టు బంగ్లాదేశ్ జట్టుతో క్వార్టర్ ఫైనల్స్ ఆడుతుంది. పూల్ బీలో ప్రథమ స్థానంలో వున్న భారత జట్టు పూల్ ఏలో నాలుగో స్థానంలో వున్న బంగ్లాదేశ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. గతంలో ప్రకటించిన ...

19న క్వార్టర్‌ఫైనల్: భారత్-బంగ్లాదేశ్ ఢీ   Namasthe Telangana
క్రికెట్ వరల్డ్ కప్ : క్వార్టర్ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆరు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసిన మైనర్   
Oneindia Telugu
తిరుపతి: ఒకటవ తరగతి చదువుతున్న బాలిక మీద 9 తరగతి చదువుతున్న బాలుడు అత్యాచారం చేసిన సంఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలోని పులకండ్రులో జరిగింది. బాలుడిని (14) పూత్తూరు సీఐ సాయినాథ్ అరెస్టుచేసి విచారిస్తున్నారు. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన ఓ కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిసి ఈ నెల మూడవ తేదిన పులుకండ్రం ఎస్సీ కాలనీలోని ...

బాలికపై మైనర్ అత్యాచారం   వెబ్ దునియా
ఆరేళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హమ్మయ్య ఇంగ్లండ్ గెలిచింది.. ఆప్ఘన్‌పై ఓదార్పు విజయం!   
వెబ్ దునియా
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్ - ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 36.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు ...

ఆఫ్ఘనిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయం   Namasthe Telangana
ఇంగ్లండ్ విజయలక్ష్యం 101   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
బ్యాటింగ్ కు దిగిన విండీస్   
సాక్షి
నెపియర్: యూఏఈ తన ముందుంచిన 176 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగింది. డ్వేన్ స్మిత్, చార్లెస్ ఓపెనర్లుగా వచ్చారు. గాయం కారణంగా డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ ఈ మ్యాచ్ లో ఆడడం లేదు. యూఏఈ బౌలర్ నాసిర్ అజీజ్ తొలి బంతి వేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. టాగ్లు: cricket-world ...

తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండిస్   Namasthe Telangana

అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言