వెబ్ దునియా
భారత ఐటీ ఉద్యోగులకు ఓ శుభవార్త : ఎల్1బీ వర్క్ వీసాల సరళతరం!
వెబ్ దునియా
భారత ఐటీ ఉద్యోగులకు ఓ శుభవార్త. ఎల్1బీ వర్క్ వీసాల జారీ ప్రక్రియను సరళతరం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ప్రకటించారు. దీంతో భారతీయ వృత్తి నిపుణులు వీసా కేంద్రాల వద్ద ఎదుర్కొంటున్న ఇక్కట్లకు తెరపడడంతో పాటు భారత కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను తేలిగ్గా అమెరికాకు పంపగులుగుతాయి. విదేశీ పెట్టుబడులను, ప్రత్యేక ...
ఐటీ ఉద్యోగులకు తీపి కబురు: ఎల్1బీ వీసాల జారీని సరళతరం చేసిన ఒబామాOneindia Telugu
ఎల్-1బీ వీసా ఇక ఈజీ!Namasthe Telangana
ఇక తేలిగ్గా ఎల్1-బి వీసాలుAndhrabhoomi
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత ఐటీ ఉద్యోగులకు ఓ శుభవార్త. ఎల్1బీ వర్క్ వీసాల జారీ ప్రక్రియను సరళతరం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ప్రకటించారు. దీంతో భారతీయ వృత్తి నిపుణులు వీసా కేంద్రాల వద్ద ఎదుర్కొంటున్న ఇక్కట్లకు తెరపడడంతో పాటు భారత కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను తేలిగ్గా అమెరికాకు పంపగులుగుతాయి. విదేశీ పెట్టుబడులను, ప్రత్యేక ...
ఐటీ ఉద్యోగులకు తీపి కబురు: ఎల్1బీ వీసాల జారీని సరళతరం చేసిన ఒబామా
ఎల్-1బీ వీసా ఇక ఈజీ!
ఇక తేలిగ్గా ఎల్1-బి వీసాలు
సరదా జీవితం..ప్రాణం తీసింది..!
సాక్షి
తిరుపతి: చిన్నాచితకా పనులు చేసి సంపాదించిన డబ్బుతో సరదా జీవితం గడుపుతున్న ఓ యువకుడిని అతడి స్నేహితులే పొట్టనపెట్టుకున్నారు. వివరాలు..తిరుపతికి సమీపంలోని పాపానాయుడుపేటకు చెందిన కుమార్(20) చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. కూడబెట్టుకున్న డబ్బుతో తిరుపతికి వచ్చి స్నేహితులతో కలసి జల్సాలు చేసి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే ...
ఇంకా మరిన్ని »
సాక్షి
తిరుపతి: చిన్నాచితకా పనులు చేసి సంపాదించిన డబ్బుతో సరదా జీవితం గడుపుతున్న ఓ యువకుడిని అతడి స్నేహితులే పొట్టనపెట్టుకున్నారు. వివరాలు..తిరుపతికి సమీపంలోని పాపానాయుడుపేటకు చెందిన కుమార్(20) చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. కూడబెట్టుకున్న డబ్బుతో తిరుపతికి వచ్చి స్నేహితులతో కలసి జల్సాలు చేసి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే ...
Namasthe Telangana
పెను విషాదంలో జర్మనీ
Namasthe Telangana
ఆల్ఫ్స్ సెయిన్/లండన్/ మాడ్రిడ్, మార్చి 25: ఫ్రాన్స్లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లో జర్మన్వింగ్స్ జెట్లైనర్ విమానం కూలిపోవడంతో జర్మనీ పెను విషాదంలో మునిగిపోయింది. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 72 మంది జర్మన్లే ఉన్నారు. ప్రమాదంలో ధ్వంసమైన విమాన శకలాలు, ప్రయాణికుల మృతదేహాల కోసం సహాయ సిబ్బంది బుధవారం అన్వేషణ ప్రారంభించారు.
ఆ రెండు నిమిషాల్లో ఏం జరిగింది?సాక్షి
ఎయిర్బస్ ఏ320 క్రాష్ : 8 నిమిషాలు నరకయాతన... హాహాకారాలు!వెబ్ దునియా
ఎయిర్బస్ ఏ320 మోడీ ట్వీట్: ఫ్రాన్స్లో పెద్ద ప్రమాదం, బ్లాక్బాక్స్ లభ్యంOneindia Telugu
TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 28 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఆల్ఫ్స్ సెయిన్/లండన్/ మాడ్రిడ్, మార్చి 25: ఫ్రాన్స్లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లో జర్మన్వింగ్స్ జెట్లైనర్ విమానం కూలిపోవడంతో జర్మనీ పెను విషాదంలో మునిగిపోయింది. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 72 మంది జర్మన్లే ఉన్నారు. ప్రమాదంలో ధ్వంసమైన విమాన శకలాలు, ప్రయాణికుల మృతదేహాల కోసం సహాయ సిబ్బంది బుధవారం అన్వేషణ ప్రారంభించారు.
ఆ రెండు నిమిషాల్లో ఏం జరిగింది?
ఎయిర్బస్ ఏ320 క్రాష్ : 8 నిమిషాలు నరకయాతన... హాహాకారాలు!
ఎయిర్బస్ ఏ320 మోడీ ట్వీట్: ఫ్రాన్స్లో పెద్ద ప్రమాదం, బ్లాక్బాక్స్ లభ్యం
వెబ్ దునియా
ఉగ్రవాద రహిత వాతావరణం కావాలి..! పాక్ ప్రధానికి మోడీ లేఖ..!
వెబ్ దునియా
ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. అందుకు ఉగ్రవాద రహిత, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా షరీఫ్కు శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం లేఖ రాసిన మోడీ నేను పాక్ ప్రధానికి లేఖ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. అందుకు ఉగ్రవాద రహిత, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా షరీఫ్కు శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం లేఖ రాసిన మోడీ నేను పాక్ ప్రధానికి లేఖ ...
Andhrabhoomi
అంతర్యుద్ధం గుప్పిట్లో యెమెన్
Andhrabhoomi
న్యూఢిల్లీ/సనా, మార్చి 25: అరబ్బు దేశమైన యెమెన్ అంతర్యుద్ధ గుప్పిట చిక్కుకుంది. గత మూడు రోజులుగా షియా సారథ్యంలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేట్రేగిపోవడంతో దేశంలో శాంతిభద్రతల పరిస్థితులు ఘోరంగా క్షీణించాయి. తక్షణమే వెనక్కి వచ్చేయాల్సిందిగా భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క యెమెన్ అధ్యక్షుడు కూడా ...
పారిపోయిన యెమెన్ అధ్యక్షుడుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ/సనా, మార్చి 25: అరబ్బు దేశమైన యెమెన్ అంతర్యుద్ధ గుప్పిట చిక్కుకుంది. గత మూడు రోజులుగా షియా సారథ్యంలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేట్రేగిపోవడంతో దేశంలో శాంతిభద్రతల పరిస్థితులు ఘోరంగా క్షీణించాయి. తక్షణమే వెనక్కి వచ్చేయాల్సిందిగా భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క యెమెన్ అధ్యక్షుడు కూడా ...
పారిపోయిన యెమెన్ అధ్యక్షుడు
వెబ్ దునియా
కూలిన ఎయిర్ బస్... 150 మంది మృతి
వెబ్ దునియా
ప్రాన్స్ లో జర్మన్ వింగ్స్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారందరూ మరణించినట్లు తెలుస్తోంది. స్పెయిన్ లో బార్సిలోనా నుంచి ప్రాన్స్ కు వెళ్లుతున్న ఈ విమానం ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయింది. దీంతో మరో పెద్ద విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 150 మంది ...
కూలిన A320 విమానం.. 150 మంది గల్లంతుTeluguwishesh
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రాన్స్ లో జర్మన్ వింగ్స్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారందరూ మరణించినట్లు తెలుస్తోంది. స్పెయిన్ లో బార్సిలోనా నుంచి ప్రాన్స్ కు వెళ్లుతున్న ఈ విమానం ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయింది. దీంతో మరో పెద్ద విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 150 మంది ...
కూలిన A320 విమానం.. 150 మంది గల్లంతు
వెబ్ దునియా
నిజాం నిధులపై పాకిస్థాన్కు లండన్ కోర్టు షాక్.. భారత్కు ఫైన్ కట్టండి!
వెబ్ దునియా
నిజాం నిధులపై పాకిస్థాన్కు లండన్ కోర్టు షాకిచ్చింది. ఈ నిధుల వ్యవహారంలో భారత్కు పాకిస్థాన్ అపరాధం చెల్లించాల్సిందేనంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో నిజాం నిధులు మూలుగుతున్నాయి. ఈ నిధులపై గత 67 ఏళ్లుగా కేసు నడుస్తోంది. ఈ కేసులో చివరకు భారత వాదనే నెగ్గింది. పాకిస్థాన్ ...
నిజాం నిధిపై భారత్కి ఫైన్ కట్టండి: పాక్కు షాక్, 1948 నుండి..Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిజాం నిధులపై పాకిస్థాన్కు లండన్ కోర్టు షాకిచ్చింది. ఈ నిధుల వ్యవహారంలో భారత్కు పాకిస్థాన్ అపరాధం చెల్లించాల్సిందేనంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో నిజాం నిధులు మూలుగుతున్నాయి. ఈ నిధులపై గత 67 ఏళ్లుగా కేసు నడుస్తోంది. ఈ కేసులో చివరకు భారత వాదనే నెగ్గింది. పాకిస్థాన్ ...
నిజాం నిధిపై భారత్కి ఫైన్ కట్టండి: పాక్కు షాక్, 1948 నుండి..
వెబ్ దునియా
ఎన్నారైలపైనా రాష్ట్ర విభజన ప్రభావం..! విడిపోతున్న తెలుగు సంఘాలు..!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రభావం ఎన్నారైలపైనా కూడా పడింది. అమెరికాలో దాదాపు 10 లక్షల మంది తెలుగువారున్నారు. వారిలో 85 శాతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కాగా మిగిలిన 15 శాతం తెలంగాణాకు చెందిన వారు. ఇప్పటి వరకు అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళు అందరూ కలిసిమెలిసి పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేవారు. అయితే ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రభావం ఎన్నారైలపైనా కూడా పడింది. అమెరికాలో దాదాపు 10 లక్షల మంది తెలుగువారున్నారు. వారిలో 85 శాతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కాగా మిగిలిన 15 శాతం తెలంగాణాకు చెందిన వారు. ఇప్పటి వరకు అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళు అందరూ కలిసిమెలిసి పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేవారు. అయితే ...
వెబ్ దునియా
సునామీ అడ్డుకట్టకు సిమెంటు గోడ.. రూ. 40 వేల కోట్ల బడ్జెట్...!
వెబ్ దునియా
సునామీ వంటి భారీ విపత్తులను అడ్డుకునేందుకు జపాన్ ప్రభుత్వం సముద్రానికి అడ్డంగా భారీ గోడను నిర్మించేందుకు నిర్ణయించింది. సుమారు ఐదు అంతస్తుల ఎత్తుండే భారీ సిమెంట్ గోడను నిర్మించడం ద్వారా సునామీ ప్రమాదాన్ని ఎదుర్కోవాలని జపాన్ యోచిస్తోంది. ఇందుకుగాను రూ. 40,800 కోట్ల వ్యవంతో భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సుమారు 12.5 ...
సునామీ: సముద్రానికి అడ్డంగా పెద్ద గోడను నిర్మించనున్న జపాన్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సునామీ వంటి భారీ విపత్తులను అడ్డుకునేందుకు జపాన్ ప్రభుత్వం సముద్రానికి అడ్డంగా భారీ గోడను నిర్మించేందుకు నిర్ణయించింది. సుమారు ఐదు అంతస్తుల ఎత్తుండే భారీ సిమెంట్ గోడను నిర్మించడం ద్వారా సునామీ ప్రమాదాన్ని ఎదుర్కోవాలని జపాన్ యోచిస్తోంది. ఇందుకుగాను రూ. 40,800 కోట్ల వ్యవంతో భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సుమారు 12.5 ...
సునామీ: సముద్రానికి అడ్డంగా పెద్ద గోడను నిర్మించనున్న జపాన్
వెబ్ దునియా
పోలీసుల చేతికి సునంద పుష్కర్ సెల్ఫోన్ రికార్డులు..! పుంజుకున్న విచారణ..!
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు మరో ముందడుగు వేసింది. సునందాకు చెందిన సెల్ ఫోన్ రికార్డులకు సంబంధించిన నివేదికను డైరెక్టోరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ పరీక్షలో వెలుగులోకి వచ్చిన విషయాలను మరింతగా విశ్లేషిస్తామని ...
సునంద మృతి కేసు: పాక్ జర్నలిస్ట్ తరర్ను ఎలా ప్రశ్నిస్తారు?Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు మరో ముందడుగు వేసింది. సునందాకు చెందిన సెల్ ఫోన్ రికార్డులకు సంబంధించిన నివేదికను డైరెక్టోరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ పరీక్షలో వెలుగులోకి వచ్చిన విషయాలను మరింతగా విశ్లేషిస్తామని ...
సునంద మృతి కేసు: పాక్ జర్నలిస్ట్ తరర్ను ఎలా ప్రశ్నిస్తారు?
沒有留言:
張貼留言