2015年3月18日 星期三

2015-03-19 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
నే‌పాల్ లోయలో బోల్తా కొట్టిన బస్సు.. 17 మంది దుర్మరణం..!   
వెబ్ దునియా
నేపాల్‌లో సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. నేపాల్ రాజధాని ఖాట్మండూకు 400 కిలోమీటర్ల దూరంలో వున్న రారారిహి గ్రామం దగ్గర బస్సు రోడ్డు మీద నుంచి లోయలోకి పడిపోవడంతో ఈ ఘోరం సంభవించింది. నేపాల్‌లో బస్సులో ప్రయాణించాలంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకునే బస్సు ఎక్కాలి. ఎందుకంటే అక్కడ కొండ చరియల చివరల్లో చిన్న ...

నేపాల్‌లో బస్సు బోల్తా:17మంది మృతి   Andhrabhoomi
బస్సు ప్రమాదం.. 17 మంది మృతి   తెలుగువన్
బస్సు బోల్తా : 17 మంది మృతి   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూఎస్‌లో భారత వైద్య విద్యార్థిని అనుమానాస్పద హత్య..!   
వెబ్ దునియా
యూఎస్‌లోని అల్బేనీలో ఉంటున్న భారత వైద్య విద్యార్థిని అనుమానాస్పద రీతిలో హత్య చేయబడింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో దంత వైద్య విద్యను అభ్యసిస్తున్న 37 ఏళ్ల రణధీర్ కౌర్ మార్చి ఎనిమిదో తేదిన సాయంత్రం 4గంటలకు తన అపార్ట్ మెంట్ లో చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆమె ...

కాలిఫోర్నియాలో భారత వైద్య విద్యార్థిని హత్య   సాక్షి
కాలిఫోర్నియాలో భారత్ విద్యార్థిని దారుణ హత్య   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్‌లో బొమ్మ బాంబు పేలుడు.. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి మృతి..!   
వెబ్ దునియా
పాక్‌లో బొమ్మ బాంబు పేలి అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు వారి తండ్రి కూడా మృతిచెందాడు. ఈ దారుణ సంఘటన పాక్‌లోని ఖైబర్ పక్తువ్వా ప్రావెన్స్ స్వాత్ జిల్లా బాషిగ్రామ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు చిన్నారులు మొక్కల వద్ద ఉన్న బొమ్మను ఇంటిలోకి తీసుకొచ్చి ఆడుకొంటుండగా అకస్మాత్తుగా ...

బొమ్మ బాంబు పేలి.. ఇద్దరు చిన్నారులతోపాటు తండ్రి మృతి   Oneindia Telugu
బొమ్మ బాంబు పేలుడులో ఇద్దరు చిన్నారుల మృతి   Vaartha
బొమ్మ బాంబు బ్లాస్ట్...   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గౌతమ బుద్ధునిపై సోషల్ మీడియాలో దూషణ... యువకుడికి రెండున్నరేళ్ల జైలు..!   
వెబ్ దునియా
గౌతమ బుద్ధుని ఫోటోపై మత దూషణ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన యువకుడితోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ మయన్మార్ కోర్టు తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. న్యూజిలాండ్ దేశస్తుడైన ఫిలిప్ బ్లాక్‌వుడ్ విగాస్ట్రో బార్‌‌‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. తన బార్‌కు ప్రాచుర్యం ...

బుద్ధునిపై అసభ్యకర యాడ్: న్యూజిలాండ్ దేశీయుడికి రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష   Oneindia Telugu
బుద్ధున్ని దూషించినందుకు జైలు శిక్ష   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


రేపిస్ట్ కు రేపే ఉరి   
సాక్షి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లోని ముల్తాన్ సెంట్రల్ జైల్లో ఒక రేపిస్ట్లు సహా మరొకరిని మంగళవారం ఉరితీయ బోతున్నారు. ఒక బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో ఝాఫర్ ఇక్బాల్ నూ, , దొంగతనంచేసి ఒక వ్యక్తి హత్య చేసిన కేసులో వాకర్ నజీర్ లకు ఉరి శిక్ష విధించింది కోర్టు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జైలు అధికారులు తెలిపారు.

ఇంకా మరిన్ని »   


సాక్షి
   
వాట్స్‌యాప్‌లో దూషించిన మహిళకు 70 కొరడా దెబ్బలు... సౌదీ కోర్టు శిక్ష..!   
వెబ్ దునియా
ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల వాడకం ఇటీవల బాగానే పెరిగింది. వీటి ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారు అధికమవుతున్నారు. తాజాగా సామాజిక మాధ్యమం వాట్స్‌యాప్‌లో అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన ఒక మహిళకు సౌదీ క్రిమినల్ కోర్టు 70 కొరడా దెబ్బలను శిక్షగా విధించింది. అంతేకాకుండా శిక్షతో పాటు అదనంగా 5 వేల డాలర్ల (సుమారు రూ.
వాట్సప్ లో అవమానించిందని.. 70 కొరడా దెబ్బలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


గబ్బర్ సింగ్ లా 'జిహాది జాన్'   
సాక్షి
లండన్: ఇస్లామిక్ రాజ్యం పేరిట సిరియా, ఇరాక్‌లలో అల్లకల్లోలం సృష్టిస్తున్న 'జిహాది జాన్' బందీలను భయభ్రాంతులను చేసేందుకు అప్పుడప్పుడు 'షో'లే చిత్రంలోని గబ్బర్ సింగ్‌లాంటి పాత్ర కూడా ధరిస్తాడని అతని చెర నుంచి విముక్తుడైన స్పానిష్ పాత్రికేయుడు జావియర్ ఎస్పినోవా ద్వారా తెలుస్తోంది. ఆయన కథనం ప్రకారం ఓ రోజు జిహాది జాన్ చెరసాలలోని ఓ ...


ఇంకా మరిన్ని »   


TV5
   
క్వార్టర్ ఫైనల్ లో తోకముడిచిన శ్రీలంక..తొలిసారి క్వార్టర్ ఫైనల్ కు చేరిన సౌతాఫ్రికా   
TV5
ScrollLogo రాయలసీమను కాపాడుకోవాలంటే పట్టిసీమ ప్రాజెక్టు అవసరం-దేవినేని ఉమ ScrollLogo రాయలసీమ రైతుల కష్టాలను తీరుస్తాం- దేవినేని ఉమ ScrollLogo టిడిపి సభ్యులను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం సరికాదు- కిషన్ రెడ్డి ScrollLogo హైదరాబాద్: ఓయులో ఉద్రిక్తత...ఆర్ట్స్ కళాశాలనుంచి అసెంబ్లీకి విద్యార్దుల ర్యాలి ScrollLogo తెలంగాణా ప్రభుత్వానికి ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
'రాష్ట్రంలో పాక్షిక కరువు'   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో పాక్షిక కరువు పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని మంగళవారం ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. 'ఈసారి వర్షపాతం తక్కువగా నమోదైంది. ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతా ల్లో వేర్వేరు పరిస్థితులున్నాయి. జిల్లాల నుంచి ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言