2015年3月31日 星期二

2015-04-01 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
జైలు నుంచి ఐదు మంది ఖైదీలు పరార్... ఎక్కడ?   
వెబ్ దునియా
నేరపూరితమైన కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదు మంది కేటుగాళ్లు జైలు నుంచి తప్పించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున వారు జైలు అధికారులను సిబ్బందిని బురిడీ కొట్టించి బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తా ...

సెంట్రల్ జైలు నుంచి ఖైదీల పరార్   సాక్షి
సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారీ, రైల్వే, బస్టాండ్లలో నిఘా   Oneindia Telugu
నాగపూర్‌లో ఐదుగురు ఖైదీలు పరారీ   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కన్నడ ఎమ్మెల్యేల జీతాలు పెంచిన ప్రభుత్వం   
వెబ్ దునియా
కన్నడ ఎమ్మెల్యేల పంట పండింది. ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఏమోగానీ, ప్రభుత్వం వారి జీతాలను అమాంతం పెంచేసింది. సాధారణంగా కాదు. ఒకేమారు 75 శాతం పెంచేసింది. ప్రభుత్వంపై భారం పడినా పర్వాలేదు. వారికి మాత్రం జీతాలు పెంచాల్సిందేనన్నట్లు ఉంది ప్రభుత్వ తీరు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.44 కోట్ల భారం పడుతోంది. దేశంలోని మిగతా ...

75 శాతం పెరిగాయి: దేశంలోనే అత్యధికం ఈ ఎమ్మెల్యేల జీతాలు   Oneindia Telugu
ఎమ్మెల్యేలకు జీతాలు పెరిగినయ్   Namasthe Telangana
కర్నాటక ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
హెల్ప్... హెల్ప్... మా భార్యల నుంచి మమ్మల్ని రక్షించండి... గుజరాత్ భర్తల ఆక్రందన   
వెబ్ దునియా
సీన్ రివర్సయిందా...? భార్యలను భర్తలు వేధించడం మనం చూస్తుంటాం... వింటూ ఉంటాం. ఇదిప్పుడు తిరిగబడిందా... గుజరాత్ రాష్ట్రంలో అదే జరుగుతోందట. గుజరాత్ ప్రభుత్వం మహిళలను గృహ హింస, ఈవ్ టీజింగ్ నుంచి రక్షించేందుకు అభయ అనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి దీనికి 181 కేటాయించింది. కానీ ఈ నెంబరుకు మహిళలే కాదు... పురుషులు కూడా తమను ...

ఇక - భార్యా భాదిత హెల్ప్ లైన్ ఉంటుందేమో !   Vaartha
భార్యా బాధితులం మేం... ప్లీజ్ రక్షించండి..   TV5
ప్లీజ్.. మా భార్యల నుంచి రక్షించండి..   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
హోదా కష్టమే   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పట్లో ప్రత్యేక హోదా లభించే అవకాశాలు లేవు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర సైన్స్, సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్ రావులతో ...

'మేము లక్ష్యాన్ని చేరుకున్నాం'   సాక్షి
ఎపి హోదాపై సుజనా చెప్పింది నమ్మవచ్చా   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాబ్రీ కేసులో బీజేపీ నేతలకు సుప్రీం నోటీసులు.. అద్వానీకి ముందు   
వెబ్ దునియా
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ నాయకులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీతో పాటు 15 మంది ఉన్నారు. నాటి ఘటనపై స్పందించి వివరణ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేరపూరిత కుట్ర దాగి ఉందన్న కోణంలో వీరు విచారణ ఎదుర్కొంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.
అద్వానీ, సిబిఐకి సుప్రీం నోటీసులు   Andhrabhoomi
బాబ్రీ కూల్చివేతపై సమాధానమివ్వండి   Namasthe Telangana
'బాబ్రీ' కేసులో అద్వానీకి సుప్రీం నోటీసులు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
Teluguwishesh   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాష్టప్రతి తిరస్కరించినా..   
Andhrabhoomi
గాంధీనగర్, మార్చి 31: ఇప్పటికే మూడుసార్లు రాష్టప్రతి తిరస్కరించిన వివాదాస్పద గుజరాత్ యాంటీ టెర్రరిస్టు బిల్లును రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం మరోసారి ఆమోదించింది. పాత బిల్లు పేరు మార్చినప్పటికీ టెలిఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి, వాటిని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించడానికి పోలీసులకు అధికారాలు కల్పించడం లాంటి వివాదాస్పద నిబంధనలను ...

'ఉగ్ర' బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం   Namasthe Telangana
వివాదాస్పద బిల్లుకు గుజరాత్ ఓకే   సాక్షి
యాంటీ టెర్రర్ బిల్లుకు ఆమోదం : గుజరాత్   TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 6 వార్తల కథనాలు »   


మళ్లీ భూసేకరణ ఆర్డినెన్స్   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 31:వివాదాస్పద భూ సేకరణకు ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయాలని రాష్టప్రతికి సిఫార్సు చేయాలని కేంద్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది. గత యూపీఏ సర్కారు చేపట్టిన భూ సేకరణ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ తాజాగా చేపట్టిన బిల్లుకు నిర్ణీత కాల వ్యవధిలో రాజ్యసభ ఆమోదం లభించే అవకాశం కనిపించక పోవడంతో మరోసారి ఆర్డినెన్స్ ...

మళ్లీ భూసేకరణ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఓకే   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
హస్తినలో పీవీ స్మారక చిహ్నం   
Namasthe Telangana
న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ప్రతిపాదించింది. సరళీకృత విధానాల అమలుతో 1991లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవేసిన పీవీ కీర్తి ప్రతిష్ఠలకు గౌరవంకల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.
ఢిల్లీలో పీవీకి స్మారక చిహ్నం   Andhrabhoomi
మన పీవీకి ఘన నివాళి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పీవీకి ఎన్డీఏ సర్కారు స్మారకం   సాక్షి
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


TV5
   
ఇండియా బై ది నైల్ ప్రారంభించిన బిగ్ బీ   
Namasthe Telangana
కైరో, మార్చి 31: ఈజిప్ట్-భారత్ సంబంధాల సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఏర్పాటుచేసిన ఇండియా బై ది నైల్ కార్యక్రమాన్ని కైరోలో భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈజిప్ట్‌లోని దౌత్య, సామాజిక, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ఈజిప్ట్‌లోని భారత రాయబార కార్యాలయం, ఈజిప్ట్ సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ...

ఇండియా బై ది నైలు' ఫెస్టివల్ లో ముఖ్య అతిథిగా అమితాబ్   TV5
'ఆ ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
పగబట్టిన కోతి గారు   
తెలుగువన్
బీహార్‌లో ఒక కోతి రైలు డ్రైవర్ల మీద పగబట్టింది. రైళ్ళను చూస్తే చాలు దాని మీద ఎక్కి డ్రైవర్ల మీద దాడి చేస్తోంది. దీనికి కారణం కొద్ది రోజుల క్రితం ఈ కోతి ఫ్రెండ్ ఒక రైలు కింద పడి మరణించింది. అప్పటి నుంచి ఈ కోతి రైలు డ్రైవర్ల మీద పగబట్టి వాళ్ళమీద దాడులు చేస్తోంది. బీహార్‌లోని పశ్చిమ చంపారా జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్లో ఓ కోతి రైలు కింద పడి ...

బీహార్‌లో రైలు డ్రైవర్లపై పగతో రగిలిపోతున్న కోతి..!   వెబ్ దునియా
పగతో రగిలిపోతున్న వానరం..   సాక్షి
రైల్వే డ్రైవర్లపై ప్రతీకారం తీర్చుకున్న కోతి   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言