సాక్షి
పార్లమెంటులోకి చొరబడే ప్రయత్నం... భూసేకరణ బిల్లు సవరణపై రోడ్డెక్కిన కాంగ్రెస్
వెబ్ దునియా
జంతర్ మంతర్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు వాటర్ కెనాన్లు, మరోవైపు నిరసనకారులు ఇద్దరి మధ్యన దాదాపు యుద్ధవాతావరణం నెలకొంది. భూసేకరణ సవరణ బిల్లుపై నిరసనకారులు పార్లమెంటు వైపు దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసు బలప్రయోగంతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ సవరణబిల్లుకు వ్యతిరేకంగా ...
'భూసేకరణ'పై కాంగ్రెస్ నిరసనసాక్షి
భూసేకరణ బిల్లుపై కదంతొక్కిన కాంగ్రెస్Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జంతర్ మంతర్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు వాటర్ కెనాన్లు, మరోవైపు నిరసనకారులు ఇద్దరి మధ్యన దాదాపు యుద్ధవాతావరణం నెలకొంది. భూసేకరణ సవరణ బిల్లుపై నిరసనకారులు పార్లమెంటు వైపు దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసు బలప్రయోగంతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ సవరణబిల్లుకు వ్యతిరేకంగా ...
'భూసేకరణ'పై కాంగ్రెస్ నిరసన
భూసేకరణ బిల్లుపై కదంతొక్కిన కాంగ్రెస్
వెబ్ దునియా
జగదీష్ సత్తు రూపాయి బిళ్ళ... కుసంస్కారి.. జానా రెడ్డి ధ్వజం
వెబ్ దునియా
ఎప్పుడు చాలా కూల్ గా కనిపించే తెలంగాణా సిఎల్పీ నాయకుడు జానా రెడ్డికి ఆగ్రహం కట్టుతెంచుకుంది. ఒక్క సారిగా తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రిపై విరుచుకుపడ్డారు. అతనికి ఎటువంటి మర్యాదలు తెలియవని.. ఆయనో కుసంస్కారి అని, సంస్కార హీనుడని మండిపడ్డారు. చెల్లని సత్తు రూపాయిలాంటి వాడని తేల్చేశారు. విలేకరుల సమావేశం పెట్టి మరీ ...
జగదీశ్రెడ్డి చెల్లని రూపాయిAndhrabhoomi
మంత్రి జగదీష్ పై జానా ఫైర్News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎప్పుడు చాలా కూల్ గా కనిపించే తెలంగాణా సిఎల్పీ నాయకుడు జానా రెడ్డికి ఆగ్రహం కట్టుతెంచుకుంది. ఒక్క సారిగా తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రిపై విరుచుకుపడ్డారు. అతనికి ఎటువంటి మర్యాదలు తెలియవని.. ఆయనో కుసంస్కారి అని, సంస్కార హీనుడని మండిపడ్డారు. చెల్లని సత్తు రూపాయిలాంటి వాడని తేల్చేశారు. విలేకరుల సమావేశం పెట్టి మరీ ...
జగదీశ్రెడ్డి చెల్లని రూపాయి
మంత్రి జగదీష్ పై జానా ఫైర్
వెబ్ దునియా
ముంపు మండలాల విలీనంపై దద్ధరిల్లిన టి. అసెంబ్లీ: కేసీఆర్ చెప్పలేదా?
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్లో 7 ముంపు మండలాల విలీన అంశంపై తెలంగాణ అసెంబ్లీ దద్ధరిల్లింది. ఈ అంశంపై తెరాస, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ముంపు మండలాలు ఏపీలో కలవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ చర్చను లేవదీశారు. దీనిపై మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ముంపు మండలాల విలీన ...
ముంపు మండలాల విలీనంపై టి.శాసనసభలో రచ్చKandireega
దద్దరిల్లిన అసెంబ్లీVaartha
ముంపు మండలాలపై టి.అసెంబ్లీలో దుమారంNews4Andhra
Andhrabhoomi
సాక్షి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్లో 7 ముంపు మండలాల విలీన అంశంపై తెలంగాణ అసెంబ్లీ దద్ధరిల్లింది. ఈ అంశంపై తెరాస, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ముంపు మండలాలు ఏపీలో కలవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ చర్చను లేవదీశారు. దీనిపై మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ముంపు మండలాల విలీన ...
ముంపు మండలాల విలీనంపై టి.శాసనసభలో రచ్చ
దద్దరిల్లిన అసెంబ్లీ
ముంపు మండలాలపై టి.అసెంబ్లీలో దుమారం
వెబ్ దునియా
తలకు దెబ్బ తగిలితే.. స్టాప్లర్ పిన్నులతో కుట్లు... వరంగల్ డాక్టర్ వైద్యం..!
వెబ్ దునియా
తలకు దెబ్బతగిలి బాధతో డాక్టర్ దగ్గరకు వెళ్లితే, ఆ డాక్టర్ స్టాప్లర్ పిన్నులు కొట్టి ఆ బాధను మరింత పెంచాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలో చోటుచేసుకుంది. ఇక్కడి చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ తన భర్త కూరయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురై గాయపడింది. నుదుటిపై గాయం కావడంతో నేరుగా ...
స్టాప్లర్తో కుట్లు వేసిన డాక్టర్తెలుగువన్
గాయానికి కుట్లకు బదులు స్టాప్లర్తో పిన్నులుVaartha
తలకు గాయమైతే.. స్టాప్లర్తో కుట్లుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తలకు దెబ్బతగిలి బాధతో డాక్టర్ దగ్గరకు వెళ్లితే, ఆ డాక్టర్ స్టాప్లర్ పిన్నులు కొట్టి ఆ బాధను మరింత పెంచాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలో చోటుచేసుకుంది. ఇక్కడి చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ తన భర్త కూరయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురై గాయపడింది. నుదుటిపై గాయం కావడంతో నేరుగా ...
స్టాప్లర్తో కుట్లు వేసిన డాక్టర్
గాయానికి కుట్లకు బదులు స్టాప్లర్తో పిన్నులు
తలకు గాయమైతే.. స్టాప్లర్తో కుట్లు
వెబ్ దునియా
మావోయిస్టుల చేతికి చిక్కిన ఏఎస్ఐ.. వారేం చేశారు..? వదిలేశారా..?
వెబ్ దునియా
సాధారణంగా మావోయిస్టలకు పోలీసులు దొరికినా.. పోలీసులకు మావోయిస్టులు దొరికినా ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇది ఇప్పటి నుంచి కాదు. రెండు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం చత్తీస్ఘడ్ కు చెందిన ఓ ఏఎస్ఐ మావోయిస్టుల చేతికి చిక్కాడు. అతణ్ని అధీనంలోకి తీసుకున్న మావోయిస్టులు ఏం చేశారు.? వదిలేశారా..? బంధీగానే ...
పోలీసును చితకబాదిన నక్సల్స్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా మావోయిస్టలకు పోలీసులు దొరికినా.. పోలీసులకు మావోయిస్టులు దొరికినా ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇది ఇప్పటి నుంచి కాదు. రెండు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం చత్తీస్ఘడ్ కు చెందిన ఓ ఏఎస్ఐ మావోయిస్టుల చేతికి చిక్కాడు. అతణ్ని అధీనంలోకి తీసుకున్న మావోయిస్టులు ఏం చేశారు.? వదిలేశారా..? బంధీగానే ...
పోలీసును చితకబాదిన నక్సల్స్
'గూఢచర్యం'పై దద్దరిల్లిన సభలు
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు సోమవారం పార్లమెంటులో తీవ్రస్థాయిలో నిరసనలకు దిగాయి. అయితే.. చిన్నపాటి పుట్ట కూడా కాని దానిని పెద్ద పర్వతంలా చూపేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రభుత్వం వాటి ఆరోపణను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు సోమవారం పార్లమెంటులో తీవ్రస్థాయిలో నిరసనలకు దిగాయి. అయితే.. చిన్నపాటి పుట్ట కూడా కాని దానిని పెద్ద పర్వతంలా చూపేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రభుత్వం వాటి ఆరోపణను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ ...
వెబ్ దునియా
నన్ను రేప్ చేసిన రేపిస్టులను క్షమించండి : వృద్ధ క్రైస్తవ సన్యాసిని...!
వెబ్ దునియా
తనపై లైంగిక దాడి చేసిన వారిని పెద్ద మనస్సుతో క్షమించాలని వృద్ధ క్రైస్తవ సన్యాసిని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సభ్య సమాజం తలదించుకునే పని చేసినా, వారిపై ఆ కరుణామయురాలు ప్రేమనే కురిపించడం గమనార్హం. తనపై లైంగికదాడి తర్వాత తన హృదయం పగిలిపోయిందని, అయినప్పటికీ తనకు వారిపై ఎలాంటి ద్వేషం లేదని ఆమె పేర్కొనడం గమనార్హం. కోల్కతా ...
రేపిస్టులను క్షమించిందితెలుగువన్
ఆ రేపిస్టులను క్షమించండి: నన్Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనపై లైంగిక దాడి చేసిన వారిని పెద్ద మనస్సుతో క్షమించాలని వృద్ధ క్రైస్తవ సన్యాసిని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సభ్య సమాజం తలదించుకునే పని చేసినా, వారిపై ఆ కరుణామయురాలు ప్రేమనే కురిపించడం గమనార్హం. తనపై లైంగికదాడి తర్వాత తన హృదయం పగిలిపోయిందని, అయినప్పటికీ తనకు వారిపై ఎలాంటి ద్వేషం లేదని ఆమె పేర్కొనడం గమనార్హం. కోల్కతా ...
రేపిస్టులను క్షమించింది
ఆ రేపిస్టులను క్షమించండి: నన్
వెబ్ దునియా
మతపరమైన విశ్వాసాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దు: శివసేన
వెబ్ దునియా
మతపరమైన విశ్వాసాల్లో కోర్టులో జోక్యం చేసుకోవద్దని దేశంలోని కోర్టులకు శివసేన సలహా ఇచ్చింది. మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలకు సంబంధించి అంశాలలో జోక్యం చేసుకోవద్దు అలా ఉంటేనే మంచిది అని శివసేన.. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో సూచించింది. జాతీయ పండుగలను, ఉత్సవాలను నిషేధించడం అంటే ప్రజల్లోని చంపి వేయడమేనని తెలిపింది.
కోర్టుల జోక్యంపై శివసేన అభ్యంతరంతెలుగువన్
మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు: శివసేన, అయోధ్యలో రామమందిరంపై జోషిOneindia Telugu
మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మతపరమైన విశ్వాసాల్లో కోర్టులో జోక్యం చేసుకోవద్దని దేశంలోని కోర్టులకు శివసేన సలహా ఇచ్చింది. మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలకు సంబంధించి అంశాలలో జోక్యం చేసుకోవద్దు అలా ఉంటేనే మంచిది అని శివసేన.. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో సూచించింది. జాతీయ పండుగలను, ఉత్సవాలను నిషేధించడం అంటే ప్రజల్లోని చంపి వేయడమేనని తెలిపింది.
కోర్టుల జోక్యంపై శివసేన అభ్యంతరం
మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు: శివసేన, అయోధ్యలో రామమందిరంపై జోషి
మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు
వెబ్ దునియా
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఖరారు చే సింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి (అనంతపురం), గుమ్మడి సంధ్యారాణి (విజయనగరం), వీవీవీ చౌదరి (తూర్పు గోదావరి) ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వీరు మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. తిప్పేస్వామి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ...
వీరే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాళీలు 5, అభ్యర్థులు ఐదుగురుVaartha
ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఖరారు చే సింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి (అనంతపురం), గుమ్మడి సంధ్యారాణి (విజయనగరం), వీవీవీ చౌదరి (తూర్పు గోదావరి) ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వీరు మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. తిప్పేస్వామి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ...
వీరే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
ఖాళీలు 5, అభ్యర్థులు ఐదుగురు
ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
సాక్షి
సీలేరు వాటాపై వాగ్యుద్ధం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సీలేరు విద్యుత్ వాటాల విషయమై సోమవారం శాసనసభ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన వాస్తవ వాటాలను దక్కించుకోవడంలో అధికారపక్షం విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ దుమ్మెత్తిపోయగా, అసలు సీలేరు పాపమంతా కాంగ్రెస్దేనని అధికార పక్షం మండిపడింది. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ...
కాంగ్రెస్ వల్లే సీలేరు ప్రాజెక్టు ఏపికి కేటాయించారు : హరీష్ రావువెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సీలేరు విద్యుత్ వాటాల విషయమై సోమవారం శాసనసభ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన వాస్తవ వాటాలను దక్కించుకోవడంలో అధికారపక్షం విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ దుమ్మెత్తిపోయగా, అసలు సీలేరు పాపమంతా కాంగ్రెస్దేనని అధికార పక్షం మండిపడింది. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ...
కాంగ్రెస్ వల్లే సీలేరు ప్రాజెక్టు ఏపికి కేటాయించారు : హరీష్ రావు
沒有留言:
張貼留言