సాక్షి
సచిన్ చివరి టెస్టు జెర్సీకి రూ.6 లక్షలు
సాక్షి
జోధ్పూర్: సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో చివరిసారిగా ధరించిన టెస్టు జెర్సీకి వేలంలో రూ.6 లక్షల ధర పలికింది. స్థానిక ఉమేధ్ భవన్లో నిర్వహించిన ఈ వేలంలో జోధ్పూర్ యువరాజు శివ్రాజ్సింగ్ ఈ జెర్సీని సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు ఇతర వస్తువుల కోసం జరిగిన వేలంలో దాదాపు రూ.80 లక్షలు సమకూరగా వీటిని ఇండియన్ హెడ్ ఇంజ్యూరీ ఫౌండేషన్ ...
సచిన్ జెర్సీకి రూ. 6 లక్షలుAndhrabhoomi
సచిన్ జెర్సీ విలువ ఆరు లక్షలుతెలుగువన్
సచిన్ టెండూల్కర్ టెస్టు జెర్సీ ధర రూ.6 లక్షలు!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
జోధ్పూర్: సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో చివరిసారిగా ధరించిన టెస్టు జెర్సీకి వేలంలో రూ.6 లక్షల ధర పలికింది. స్థానిక ఉమేధ్ భవన్లో నిర్వహించిన ఈ వేలంలో జోధ్పూర్ యువరాజు శివ్రాజ్సింగ్ ఈ జెర్సీని సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు ఇతర వస్తువుల కోసం జరిగిన వేలంలో దాదాపు రూ.80 లక్షలు సమకూరగా వీటిని ఇండియన్ హెడ్ ఇంజ్యూరీ ఫౌండేషన్ ...
సచిన్ జెర్సీకి రూ. 6 లక్షలు
సచిన్ జెర్సీ విలువ ఆరు లక్షలు
సచిన్ టెండూల్కర్ టెస్టు జెర్సీ ధర రూ.6 లక్షలు!
Oneindia Telugu
అవన్నీ అవాస్తవం, అన్నింటా ఆడుతా: క్రిస్ గేల్ ప్రకటన
Oneindia Telugu
వెల్లింగ్టన్: తాను ఏ ఫార్మెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించలేదని వెస్టిండీస్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ శనివారం చెప్పాడు. గేల్ సుమారు ఏడాది కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే త్వరలోనే స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్కు అతను దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యను దృష్టిలో ఉంచుకొని అతను టెస్టు ఫార్మెట్ నుంచి ...
నేను రిటైర్ కాలేదుAndhrabhoomi
రిటైర్ కావడం లేదు: గేల్సాక్షి
గుప్తిల్ అదుర్స్ సెంచరీ రికార్డు: విండీస్పై గెలుపు- సఫారీలతో 'సెమీ'తుమీకి రెడీ..!వెబ్ దునియా
అన్ని 19 వార్తల కథనాలు »
Oneindia Telugu
వెల్లింగ్టన్: తాను ఏ ఫార్మెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించలేదని వెస్టిండీస్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ శనివారం చెప్పాడు. గేల్ సుమారు ఏడాది కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే త్వరలోనే స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్కు అతను దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యను దృష్టిలో ఉంచుకొని అతను టెస్టు ఫార్మెట్ నుంచి ...
నేను రిటైర్ కాలేదు
రిటైర్ కావడం లేదు: గేల్
గుప్తిల్ అదుర్స్ సెంచరీ రికార్డు: విండీస్పై గెలుపు- సఫారీలతో 'సెమీ'తుమీకి రెడీ..!
Oneindia Telugu
ఆఫ్రిది, మిస్బా వన్డేలకు గుడ్బై
సాక్షి
అడిలైడ్: పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్, ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది వన్డేలకు గుడ్బై చెప్పారు. ఆసీస్తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ఈ మెగా ఈవెంట్కు ముందే వీడ్కోలు విషయాన్ని ప్రకటించిన మిస్బా... టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నాడు. ఆఫ్రిది కేవలం టి20లకే పరిమితం కానున్నాడు. సుదీర్ఘకాలం ...
మిస్బా, అఫ్రిదీకి వీడ్కోలుAndhrabhoomi
వన్డేలకు ఆఫ్రిది, మిస్బా గుడ్ బైVaartha
షాహిద్ ఆఫ్రిది - మిస్బా వుల్ హక్ రిటైర్మెంట్...!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
అడిలైడ్: పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్, ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది వన్డేలకు గుడ్బై చెప్పారు. ఆసీస్తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ఈ మెగా ఈవెంట్కు ముందే వీడ్కోలు విషయాన్ని ప్రకటించిన మిస్బా... టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నాడు. ఆఫ్రిది కేవలం టి20లకే పరిమితం కానున్నాడు. సుదీర్ఘకాలం ...
మిస్బా, అఫ్రిదీకి వీడ్కోలు
వన్డేలకు ఆఫ్రిది, మిస్బా గుడ్ బై
షాహిద్ ఆఫ్రిది - మిస్బా వుల్ హక్ రిటైర్మెంట్...!
Oneindia Telugu
డబుల్ సెంచరీ వీరుడు మార్టిన్ గుప్తిల్ ఎడమ కాలికి రెండు వేళ్లే...!
Oneindia Telugu
ఆక్లాండ్: వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి జట్టును సెమీ ఫైనల్స్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్. మార్చి 21 (శనివారం) జరిగిన మ్యాచ్లో స్టేడియం రూఫ్ పైకి సిక్సర్ కొట్టిన అనంతరం రెండు వేళ్లతో అభివాదం చేయడం క్రికెట్ ప్రేజ్ఞకులందరికీ ...
గుప్తిల్ కు గేల్ స్వాగతం!!సాక్షి
వరల్ట్కప్ సెమీస్లో న్యూజిలాండ్ క్వార్టర్ ఫైనల్లో విండీస్పై విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుప్తిల్ సునామీ స్కోర్.. విండీస్ విజయలక్ష్యం 394వెబ్ దునియా
News4Andhra
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఆక్లాండ్: వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి జట్టును సెమీ ఫైనల్స్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్. మార్చి 21 (శనివారం) జరిగిన మ్యాచ్లో స్టేడియం రూఫ్ పైకి సిక్సర్ కొట్టిన అనంతరం రెండు వేళ్లతో అభివాదం చేయడం క్రికెట్ ప్రేజ్ఞకులందరికీ ...
గుప్తిల్ కు గేల్ స్వాగతం!!
వరల్ట్కప్ సెమీస్లో న్యూజిలాండ్ క్వార్టర్ ఫైనల్లో విండీస్పై విజయం
గుప్తిల్ సునామీ స్కోర్.. విండీస్ విజయలక్ష్యం 394
Oneindia Telugu
ఓటమిపై హోల్డర్: న్యూజిలాండ్ గెలిచినా అందులో విండీస్ టాప్!
Oneindia Telugu
వెల్లింగ్టన్: ప్రపంచ కప్లో భాగంగా శనివారం నాడు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ అస్థిరతతో మ్యాచ్ ఓడిందని, అందుకు తగ్గ ఫలితం అనుభవిచిందని ఆ జట్టు కెప్టెన్ హోల్డర్ అన్నాడు. ఆఖరు ఓవర్లలో తాము మరింత బాగా బౌలింగ్ చేయవలసి ఉండెనని చెప్పాడు. తాము యార్కర్లను సరిగ్గా వేయలేకపోయామన్నాడు. తాము గతంలో ఎన్నో మంచి గేములు, ఎన్నో ...
ఔర్ ఏక్ దోసౌNamasthe Telangana
గ్రేట్ గప్టిల్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
వెల్లింగ్టన్: ప్రపంచ కప్లో భాగంగా శనివారం నాడు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ అస్థిరతతో మ్యాచ్ ఓడిందని, అందుకు తగ్గ ఫలితం అనుభవిచిందని ఆ జట్టు కెప్టెన్ హోల్డర్ అన్నాడు. ఆఖరు ఓవర్లలో తాము మరింత బాగా బౌలింగ్ చేయవలసి ఉండెనని చెప్పాడు. తాము యార్కర్లను సరిగ్గా వేయలేకపోయామన్నాడు. తాము గతంలో ఎన్నో మంచి గేములు, ఎన్నో ...
ఔర్ ఏక్ దోసౌ
గ్రేట్ గప్టిల్
Oneindia Telugu
'అంఫైర్ల తప్పిదాల వల్లే బంగ్లాపై భారత్ గెలిచింది'
Oneindia Telugu
మెల్బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్లో బంగ్లాదేశ్పై భారత్ విజయం సాధించడం పట్ల ఆ దేశ ప్రధాని మంత్రి షేక్ హసీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ను గెలిపించింది అంఫైర్లేనని, ఒకవేళ అంఫైర్లు సరైన నిర్ణయం తీసుకుంటే బంగ్లాదేశే విజయం సాధించి ఉండేదని ఆమె పేర్కొన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు (మార్చి 20న) ...
ఆ ఓటమికి కుట్ర కారణమనడం సబబేనా?సాక్షి
నో బాల్ నిర్ణయంపై తీవ్ర దుమారం: భారత్ దానివల్లే గెలవలేదు.. లక్ష్మణ్ క్లాజ్!వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెల్బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్లో బంగ్లాదేశ్పై భారత్ విజయం సాధించడం పట్ల ఆ దేశ ప్రధాని మంత్రి షేక్ హసీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ను గెలిపించింది అంఫైర్లేనని, ఒకవేళ అంఫైర్లు సరైన నిర్ణయం తీసుకుంటే బంగ్లాదేశే విజయం సాధించి ఉండేదని ఆమె పేర్కొన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు (మార్చి 20న) ...
ఆ ఓటమికి కుట్ర కారణమనడం సబబేనా?
నో బాల్ నిర్ణయంపై తీవ్ర దుమారం: భారత్ దానివల్లే గెలవలేదు.. లక్ష్మణ్ క్లాజ్!
TV5
ప్రపంచ కప్ నుండి పాక్ నిస్క్రమణ...
TV5
ప్రపంచ కప్ నుండి పాకిస్థాన్ నిస్క్రమించింది. క్వార్టర్స్ లో చతికిల పడింది. మూడో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో పాక్ పై విజయం సాధించింది. కీలక సమయాల్లో క్యాచ్ లను జారవిడిచి గెలుపు అవకాశాలను మరింత దిగజార్చుకుంది. దీంతో ఈ నెల 26 న సిడ్నీలో జరిగే రెండో సెమీస్ లో భారత్ ప్రత్యర్థిగా ఆసీస్ నిలిచింది. ముందుగా టాస్ గెలిచి ...
పాక్ పై ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ.. సెమీస్ ప్రత్యర్థి భారత్!వెబ్ దునియా
క్రికెట్: పాక్ పరాజయం; భారత్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాక్ ఇంటికి .. ఆసీస్ సెమీస్ కుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
TV5
ప్రపంచ కప్ నుండి పాకిస్థాన్ నిస్క్రమించింది. క్వార్టర్స్ లో చతికిల పడింది. మూడో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో పాక్ పై విజయం సాధించింది. కీలక సమయాల్లో క్యాచ్ లను జారవిడిచి గెలుపు అవకాశాలను మరింత దిగజార్చుకుంది. దీంతో ఈ నెల 26 న సిడ్నీలో జరిగే రెండో సెమీస్ లో భారత్ ప్రత్యర్థిగా ఆసీస్ నిలిచింది. ముందుగా టాస్ గెలిచి ...
పాక్ పై ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ.. సెమీస్ ప్రత్యర్థి భారత్!
క్రికెట్: పాక్ పరాజయం; భారత్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్
పాక్ ఇంటికి .. ఆసీస్ సెమీస్ కు
సాక్షి
8వ వికెట్ కోల్పోయిన పాక్
సాక్షి
అడిలైడ్: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారమిక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ 188 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. రియాజ్(16) అవుటయ్యాడు. ఇద్దే స్కోరు వద్ద మక్సూద్(29) ఏడో వికెట్ గా అవుటయ్యాడు. టాగ్లు: cricket-world cup-2015, క్రికెట్-ప్రపంచ కప్-2015 ...
ఆరవ వికెట్ కోల్పోయిన పాక్Namasthe Telangana
పాకిస్థాన్ బ్యాటింగ్.. బౌన్సర్లతో భయపెడుతున్న ఆస్ట్రేలియా బౌలర్లు!వెబ్ దునియా
అన్ని 30 వార్తల కథనాలు »
సాక్షి
అడిలైడ్: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారమిక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ 188 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. రియాజ్(16) అవుటయ్యాడు. ఇద్దే స్కోరు వద్ద మక్సూద్(29) ఏడో వికెట్ గా అవుటయ్యాడు. టాగ్లు: cricket-world cup-2015, క్రికెట్-ప్రపంచ కప్-2015 ...
ఆరవ వికెట్ కోల్పోయిన పాక్
పాకిస్థాన్ బ్యాటింగ్.. బౌన్సర్లతో భయపెడుతున్న ఆస్ట్రేలియా బౌలర్లు!
సాక్షి
స్పీకర్ పదవికి వన్నె తేవడమే లక్ష్యం
సాక్షి
గుంటూరు : నిష్పక్షపాతంగా వ్యవహరించడం ద్వారా పదవికి వన్నె తేవడమే లక్ష్యమని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరులో ఆదివారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ' మీట్ ద ప్రెస్' కార్యక్రమానికి ఆయన హాజరై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ...
ఇంకా మరిన్ని »
సాక్షి
గుంటూరు : నిష్పక్షపాతంగా వ్యవహరించడం ద్వారా పదవికి వన్నె తేవడమే లక్ష్యమని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరులో ఆదివారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ' మీట్ ద ప్రెస్' కార్యక్రమానికి ఆయన హాజరై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ...
ముమ్మరంగా చెరువు పనులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యా ప్తంగా 540 చెరువుల పనులు ప్రారంభమయ్యాయి. వరుసగా శాసనసభ, మండలికి రెండు రోజులు సెలవులు రావడంతో పెద్ద ఎత్తున చెరువు పనులను ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీలు ప్రారంభించారు. నీటి పారుదల శాఖ వెల్లడించిన వివరాల ప్రకా రం మొత్తంగా 2,010 చెరువులకు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యా ప్తంగా 540 చెరువుల పనులు ప్రారంభమయ్యాయి. వరుసగా శాసనసభ, మండలికి రెండు రోజులు సెలవులు రావడంతో పెద్ద ఎత్తున చెరువు పనులను ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీలు ప్రారంభించారు. నీటి పారుదల శాఖ వెల్లడించిన వివరాల ప్రకా రం మొత్తంగా 2,010 చెరువులకు ...
沒有留言:
張貼留言