వెబ్ దునియా
ఢిల్లీ సీఎంకు మరో షాక్.. ఆప్ సభ్యత్వానికి మేధా పాట్కర్ రాజీనామా..!
వెబ్ దునియా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. అసలే అంతర్గత పోరుతో సతమతమవుతుంటే తాజాగా సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా వేశారు. పార్టీలో అంతర్గత పోరు పట్ల ఆమె తీవ్ర ఆసంతృప్తికి గురయ్యారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ.. పార్టీ నుంచి బహిష్కరించబడిన ప్రశాంత్ భూషణ్ వివిధ ...
కేజ్రీవాల్కు మరో షాక్: పార్టీకి మేధా పాట్కర్ రాజీనామాOneindia Telugu
'ఆప్'కి మేధా పాట్కర్ రాజీనామాతెలుగువన్
ఆమ్ ఆద్మీ నుంచి యోగేంద్ర, భూషణ్ బహిష్కరణTV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
సాక్షి
అన్ని 52 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. అసలే అంతర్గత పోరుతో సతమతమవుతుంటే తాజాగా సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా వేశారు. పార్టీలో అంతర్గత పోరు పట్ల ఆమె తీవ్ర ఆసంతృప్తికి గురయ్యారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ.. పార్టీ నుంచి బహిష్కరించబడిన ప్రశాంత్ భూషణ్ వివిధ ...
కేజ్రీవాల్కు మరో షాక్: పార్టీకి మేధా పాట్కర్ రాజీనామా
'ఆప్'కి మేధా పాట్కర్ రాజీనామా
ఆమ్ ఆద్మీ నుంచి యోగేంద్ర, భూషణ్ బహిష్కరణ
సాక్షి
ఢిల్లీ మెట్రోరైలులో చంద్రబాబు ప్రయాణం
సాక్షి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి విమానాశ్రయం వరకు ప్రయాణించి మెట్రోరైలు పనితీరును పరిశీలించారు. మొదట కాన్వాయ్లో మెట్రో స్టేషన్కు చేరుకున్న చంద్రబాబుకు ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ అధికారులు మెట్రో రైలు నిర్వహణ, ...
ఢిల్లీ మెట్రో స్థాయిలో ఏపీ మెట్రో! ఢిల్లీ మెట్రోలో బాబు ప్రయాణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ట్రాక్ ఎక్కిస్తాంAndhrabhoomi
మెట్రో రైల్లో చంద్రబాబు ప్రయాణంTV5
Oneindia Telugu
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి విమానాశ్రయం వరకు ప్రయాణించి మెట్రోరైలు పనితీరును పరిశీలించారు. మొదట కాన్వాయ్లో మెట్రో స్టేషన్కు చేరుకున్న చంద్రబాబుకు ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ అధికారులు మెట్రో రైలు నిర్వహణ, ...
ఢిల్లీ మెట్రో స్థాయిలో ఏపీ మెట్రో! ఢిల్లీ మెట్రోలో బాబు ప్రయాణం
ట్రాక్ ఎక్కిస్తాం
మెట్రో రైల్లో చంద్రబాబు ప్రయాణం
తెలుగువన్
షార్లో కొనసాగుతున్న పిఎస్ఎల్విల విజయ పరంపర
Andhrabhoomi
సూళ్లూరుపేట, మార్చి 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరో సారి ఇనుమడించింది. ఇస్రో నమ్మిన బంటు పిఎస్ఎల్విల రాకెట్ల విజయ పరంపరలు షార్లో కొనసాగుతున్నాయి. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేస్తున్నాయి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ...
వచ్చే రెండేళ్లలో షార్ నుంచి కీలక రాకెట్ ప్రయోగాలుVaartha
ఇస్రో 'రామబాణం'!సాక్షి
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలుNamasthe Telangana
Teluguwishesh
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 46 వార్తల కథనాలు »
Andhrabhoomi
సూళ్లూరుపేట, మార్చి 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరో సారి ఇనుమడించింది. ఇస్రో నమ్మిన బంటు పిఎస్ఎల్విల రాకెట్ల విజయ పరంపరలు షార్లో కొనసాగుతున్నాయి. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేస్తున్నాయి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ...
వచ్చే రెండేళ్లలో షార్ నుంచి కీలక రాకెట్ ప్రయోగాలు
ఇస్రో 'రామబాణం'!
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
వెబ్ దునియా
కృష్ణా జలాల కేసు ఏప్రిల్కు వాయిదా..! పంచుకోవడమే బెస్ట్.. సుప్రీం అభిప్రాయం..!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా సాగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీం కోర్టు ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా కృష్ణానది జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి లభించిన నీటిని కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా వివాదానికి తావుండదని సుప్రీంకోర్టు ...
పంచుకుంటే వివాదమేది: ఎపి, టీ కృష్ణానీటి వివాదంపై సుప్రీంOneindia Telugu
ఇది ఏపీ, టీ వివాదం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ పిటిషన్పై అభిప్రాయం చెప్పండిNamasthe Telangana
సాక్షి
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా సాగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీం కోర్టు ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా కృష్ణానది జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి లభించిన నీటిని కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా వివాదానికి తావుండదని సుప్రీంకోర్టు ...
పంచుకుంటే వివాదమేది: ఎపి, టీ కృష్ణానీటి వివాదంపై సుప్రీం
ఇది ఏపీ, టీ వివాదం!
తెలంగాణ పిటిషన్పై అభిప్రాయం చెప్పండి
వెబ్ దునియా
కసాయి భర్త: భార్యను కొట్టి.. పురుగుల మందు తాగించి హత్య
వెబ్ దునియా
మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో తనకే అర్థకానీ స్థితి.. జీవితాంతం తోడుంటానని ప్రమాణంచేసిన భర్తే చితకబాదాడు. ఆపై ఇంట్లోని పురుగుల మందు తీసుకొచ్చి బలవంతంగా తాగించాడు. ఆమెను హత్య చేశాడు. పిల్లలు అనాథలుగా మిగిలారు. ఆయనే కటకటాల పాలయ్యాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన చోటు ...
భార్యను హతమార్చిన భర్తNamasthe Telangana
మద్యం మత్తులో భార్యను చితకబాది, పురుగుల మందు తాగించాడుOneindia Telugu
విషం తాగించి భార్యని చంపేశాడుతెలుగువన్
Vaartha
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో తనకే అర్థకానీ స్థితి.. జీవితాంతం తోడుంటానని ప్రమాణంచేసిన భర్తే చితకబాదాడు. ఆపై ఇంట్లోని పురుగుల మందు తీసుకొచ్చి బలవంతంగా తాగించాడు. ఆమెను హత్య చేశాడు. పిల్లలు అనాథలుగా మిగిలారు. ఆయనే కటకటాల పాలయ్యాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన చోటు ...
భార్యను హతమార్చిన భర్త
మద్యం మత్తులో భార్యను చితకబాది, పురుగుల మందు తాగించాడు
విషం తాగించి భార్యని చంపేశాడు
10tv
త్వరలోనే రాహుల్ వస్తాడు: సోనియా
10tv
హైదరాబాద్: త్వరలోనే రాహుల్ గాంధీ వస్తారని... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దీర్ఘకాలిక సెలవుపై రాద్దాంతం ఇంకా కొనసాగుతూనే వుంది. ఆయన ఆచూకి తెలిపితే తగిన పారితోషికం ఇస్తామంటూ... యూపీలో పోస్టర్లు వెలుస్తూనే వున్నాయి. అమేధీ, బులంద్ షహార్, అలహాబాద్ ప్రాంతాల్లో రాహుల్ ...
రాహుల్ త్వరలో తిరిగొస్తారు: సోనియాసాక్షి
రాయ్ బరేలీలో రైతులను పరామర్శించిన సోనియాVaartha
రాయ్బరేలిలో రైతులకు సోనియా పరామర్శNamasthe Telangana
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: త్వరలోనే రాహుల్ గాంధీ వస్తారని... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దీర్ఘకాలిక సెలవుపై రాద్దాంతం ఇంకా కొనసాగుతూనే వుంది. ఆయన ఆచూకి తెలిపితే తగిన పారితోషికం ఇస్తామంటూ... యూపీలో పోస్టర్లు వెలుస్తూనే వున్నాయి. అమేధీ, బులంద్ షహార్, అలహాబాద్ ప్రాంతాల్లో రాహుల్ ...
రాహుల్ త్వరలో తిరిగొస్తారు: సోనియా
రాయ్ బరేలీలో రైతులను పరామర్శించిన సోనియా
రాయ్బరేలిలో రైతులకు సోనియా పరామర్శ
వెబ్ దునియా
రాజ్యసభ ప్రొరోగ్
సాక్షి
న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్ను.. పునఃజారీ చేయటం కోసం రాజ్యసభ బడ్జెట్ సమావేశాల కాలాన్ని తగ్గించి.. శనివార ం నిరవధికంగా వాయిదా (ప్రొరోగ్) వేశారు. రాజ్యసభ 234వ సమావేశాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరవిధికంగా వాయిదా వేసినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ బడ్జెట్ ...
మధ్యంతరంగా రాజ్యసభ ముగింపుNamasthe Telangana
భూసేకరణ బిల్లు కోసం రాజ్యసభ ప్రోరోగ్.. మరోమారు ఆర్డినెన్స్ జారీ!వెబ్ దునియా
రాజ్యసభను ప్రోరోగ్ చేసె యోచనలో కేంద్ర ప్రభుత్వంTV5
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్ను.. పునఃజారీ చేయటం కోసం రాజ్యసభ బడ్జెట్ సమావేశాల కాలాన్ని తగ్గించి.. శనివార ం నిరవధికంగా వాయిదా (ప్రొరోగ్) వేశారు. రాజ్యసభ 234వ సమావేశాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరవిధికంగా వాయిదా వేసినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ బడ్జెట్ ...
మధ్యంతరంగా రాజ్యసభ ముగింపు
భూసేకరణ బిల్లు కోసం రాజ్యసభ ప్రోరోగ్.. మరోమారు ఆర్డినెన్స్ జారీ!
రాజ్యసభను ప్రోరోగ్ చేసె యోచనలో కేంద్ర ప్రభుత్వం
వెబ్ దునియా
అటల్ బిహారీ వాజ్పేయికి భారత రత్న.. ప్రణబ్, మోడీలతో బాబు..!
వెబ్ దునియా
భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రధానం చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి ఇంటికి వెళ్లి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు పురస్కార అందించారు. ఆ సమయంలో రాష్ట్రపతితోపాటు ప్రధాని నరేంద్ర ...
వాజపేయికి ఓకే, ఎన్టీఆర్కు భారతరత్న: బాబు(ఫోటోలు)Oneindia Telugu
భారత రత్నం వాజపేయిAndhrabhoomi
భారత రత్న.. వాజ్పేయి!సాక్షి
తెలుగువన్
Palli Batani
అన్ని 38 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రధానం చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి ఇంటికి వెళ్లి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు పురస్కార అందించారు. ఆ సమయంలో రాష్ట్రపతితోపాటు ప్రధాని నరేంద్ర ...
వాజపేయికి ఓకే, ఎన్టీఆర్కు భారతరత్న: బాబు(ఫోటోలు)
భారత రత్నం వాజపేయి
భారత రత్న.. వాజ్పేయి!
Vaartha
ఎల్పిజి లీకేజీని అరికట్టాం: మోడీ
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఎల్పిజి గ్యాస్ రాయితీని వదులుకునే ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి ఇంధన రంగంలో స్వావలంబన అవసరమన్నారు. నగదు బదిలీతో వంటగ్యాస్ రాయితీలో లీకేజీని అరికట్టామని దాంతో 2.8 లక్షలమంది రాయితీని వదులుకున్నారని ప్రధాని అన్నారు. దీంతో 100 కోట్ల ...
కోటి ఫ్యామిలీలకు పైపుల ద్వారా వంటగ్యాస్: ప్రధాని మోడీ, 29న లీ అంత్యక్రియలకు ...Oneindia Telugu
రూ.100 కోట్ల ప్రజాధనం ఆదా:ప్రధానిAndhrabhoomi
ఎల్పీజీ రాయితీ వదులుకునే కార్యక్రమం ప్రారంభంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఎల్పిజి గ్యాస్ రాయితీని వదులుకునే ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి ఇంధన రంగంలో స్వావలంబన అవసరమన్నారు. నగదు బదిలీతో వంటగ్యాస్ రాయితీలో లీకేజీని అరికట్టామని దాంతో 2.8 లక్షలమంది రాయితీని వదులుకున్నారని ప్రధాని అన్నారు. దీంతో 100 కోట్ల ...
కోటి ఫ్యామిలీలకు పైపుల ద్వారా వంటగ్యాస్: ప్రధాని మోడీ, 29న లీ అంత్యక్రియలకు ...
రూ.100 కోట్ల ప్రజాధనం ఆదా:ప్రధాని
ఎల్పీజీ రాయితీ వదులుకునే కార్యక్రమం ప్రారంభం
వెబ్ దునియా
అర్థరాత్రి చాటింగ్.. మందలించిన తల్లిదండ్రులు.. బాలుడు ఆత్మహత్య..!
వెబ్ దునియా
ఇటీవల ట్విట్టర్, వాట్స్ యాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల వాడకం ఎక్కువైంది. అయితే ఇది కొందరు పిల్లల్లో పిచ్చిగా కూడా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చాటింగ్లతో కాలం గడిపేస్తూ విద్యార్థులు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. ఆ విధంగా అర్ధరాత్రి సమయంలో ఫేస్బుక్ చాటింగ్ ఏంటని తండ్రి మందలించినందుకు తొమ్మిదో తరగతి ...
ఫేస్బుక్ వద్దన్నందుకు బాలుడి ఆత్మహత్యసాక్షి
ఫేస్బుక్ చాటింగ్ వద్దన్నందుకు తుపాకీతో కాల్చుకున్న 9వ తరగతి విద్యార్థిOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల ట్విట్టర్, వాట్స్ యాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల వాడకం ఎక్కువైంది. అయితే ఇది కొందరు పిల్లల్లో పిచ్చిగా కూడా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చాటింగ్లతో కాలం గడిపేస్తూ విద్యార్థులు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. ఆ విధంగా అర్ధరాత్రి సమయంలో ఫేస్బుక్ చాటింగ్ ఏంటని తండ్రి మందలించినందుకు తొమ్మిదో తరగతి ...
ఫేస్బుక్ వద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య
ఫేస్బుక్ చాటింగ్ వద్దన్నందుకు తుపాకీతో కాల్చుకున్న 9వ తరగతి విద్యార్థి
沒有留言:
張貼留言