2015年3月19日 星期四

2015-03-20 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మంత్రా...! అయితే ఏంటట..!! మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు   
వెబ్ దునియా
మంత్రా... ! అయితే మాకేంటి? ఏం వారి దగ్గర ఉండేది నగలూ, నగదూ.. కాదా...! మేము దొంగలం.. మాక్కావలసింది.. సొమ్ములు.. వారు మంత్రులా.. ఎమ్మెల్యేలా అనేది కాదు.. ముందు ఒంటి మీదున్న బంగారం ఇవ్వండి లేదంటే చంపేస్తాం.. ఇవేవో సినిమా.. డైలాగులు కాదు.. నిజంగా జరిగిన సంభాషణ. మధ్యప్రదేశ్ మంత్రి దంపతులు దొంగల ముఠా చేతిలో నిలువు దోపిడీకి గురయ్యారు.
మధ్యప్రదేశ్‌లో రైలు దోపిడీ   Andhrabhoomi
ఆర్థిక మంత్రిని దోచుకున్న దొంగలు   సాక్షి
మంత్రి దంపతులను దోచేశారు!   Namasthe Telangana
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాశ్మీర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాది దాడి! థాంక్ చెప్పుకోవాలేమో?   
తెలుగువన్
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కదువా జిల్లాలో గల రాజ్ భాగ్ అనే ప్రాంతంలో గల పోలీస్ స్టేషన్ పై ఒక ఉగ్రవాది ఈరోజు ఉదయం దాడి చేసాడు. ఆ దాడిలో ఒక సి.ఆర్.పి.యఫ్. జవానుతో బాటు ఇద్దరు పోలీసులు మరణించారు. తుపాకితో కాల్పులు జరుపుతూ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించిన ఉగ్రవాది లోపల ఉన్న కొంతమందిని నిర్బంధించాడు. ఈ సంగతి తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొన్న ...

ఉగ్రవాదులతో పోలీస్ ఎదురు కాల్పులు: పోలీస్ మృతి   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తాగుబోతుకు బుద్ధిచెప్పిన ముంబై స్టూడెంట్.. బ్యాగ్‌తో నాలుగేసి పోలీసులకు..   
వెబ్ దునియా
ఒకవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. మరోవైపు శిక్షలు పడుతున్న కొంతమంది మగాళ్లు ఏమాత్రం మారట్లేదు. ఓ తాగుబోతు కూడా అలాంటి నిర్వాకమే చేయబోయి యువతి చేతిలో తన్నులు తిన్నాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని విలేపార్లేలోని ఓ కళాశాలలో బోరివిలేకి చెందిన మంధరే మాస్ మీడియాలో డిగ్రీ చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి వస్తూ, ...

తాగుబోతుని చితక్కొట్టింది...   తెలుగువన్
ధీశాలి: అసభ్యంగా ప్రవర్తించాడని చితక్కొట్టి.. ఈడ్చుకెళ్లి పీఎస్‌లో అప్పగించింది   Oneindia Telugu
జుట్టుపట్టి పోలీస్టేషన్‌కు ఈడ్చుకుంటూ వెళ్లింది   Vaartha
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డేకే రవి కుమార్ ఆత్మహత్య.. పెంపుడు శునకం కూడా శ్మశానంలో..   
వెబ్ దునియా
అవినీతిని ఎత్తిచూపిన పాపానికి బెదిరింపులు ఎదుర్కొని.. ఒత్తిళ్లను లోనై ఆత్మహత్యకు పాల్పడిన కర్ణాటక ఐఏఎస్ అధికారి డీకే రవికుమార్ (36) భౌతిక కాయానికి శ్మశానంలో అంత్యక్రియలు జరిగిన స్థలం నుంచి శునకం అస్సలు కదల్లేదు. ఈ దృశ్యాన్ని చూసిన అందరి గుండెలు బరువెక్కాయి. డీకే రవికుమార్‌ భౌతికకాయాన్ని నిర్వహించారు. డీకే రవికుమార్ మరణం ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
గ్యాంగ్ రేప్ కేసులో తీర్పు: రాజకీయ నాయకులకు జైలు శిక్ష   
Oneindia Telugu
భువనేశ్వర్: ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మకంతో వెళ్లిన యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు రాజకీయ నాయకులతో పాటు ఆరుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒడిశాలోని బిజ్జు జనతా దళ్ (BJD) రాష్ట్ర నాయకుడు మహేష్ అగర్వాల్ (ప్రధాన నిందితుడు), ఒడిశా రాష్ట్ర మాజీ మంత్రి బిజయ్ రంజన్ సింగ్ బిరిహ మేనల్లుడు ...

గ్యాంగ్‌రేప్‌ నిందితులకు పదేళ్ల జైలు   Vaartha
గ్యాంగ్ రేప్ నిందితులకు పదేళ్ల జైలు.. ఒడిశా కోర్టు సంచలనం..!   వెబ్ దునియా
గ్యాంగ్ రేప్ నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు   
సాక్షి
కోల్‌కతా: కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి బాలీవుడ్ నటుడు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. కుంభకోణానికి సంబంధించి.. పత్రాలను అందజేయడంలో విఫలమైన కారణంగా ఈ సమన్లు జారీ చేయాల్సి వచ్చిందని ఈడీ పేర్కొంది.
డిస్కో డాన్సర్ కి చిక్కులు   Kandireega
శారద కేసులో మిథున్‌చక్రవర్తికి సమన్లు   TV5
మిథున్ చక్రవర్తి కి 'శారద' చిక్కులు!   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉగ్రవాదాన్ని పోషించడాన్ని పాక్ ఆపేయాలి: రాజ్‌నాథ్   
సాక్షి
జైపూర్: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడం ఆపినప్పుడే దక్షిణాసియాలో పరిస్థితులు మెరుగుపడతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. భారత్‌పై పరోక్ష యుద్ధం కోసం ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జైపూర్‌లో అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సదస్సును రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు.
ఉగ్రవాదానికి మద్దతు ఆపండి   Namasthe Telangana
పాకిస్తాన్‌ పరోక్ష యుద్ధాన్ని నిలిపివేస్తే దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరు... వారంతా సంఘ విద్రోహ ...   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాశ్మీర్ సమస్య: పరిష్కరించకపోతే ప్రభుత్వం నుంచి వైదోలగడానికి వెనకాడబోమన్న షా   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ భద్రత, జాతి ప్రయోజనాలు కాపాడే విషంయలో ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజీ పడబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటువాద సమస్యను ముఫ్తీ ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగడానికి ఎంతమాత్రం వెనకాడబోమని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్ ...

ముఫ్తీ సర్కార్ ఆ పని చేయకపోతే.. జమ్మూతో కట్: అమిత్ షా   వెబ్ దునియా
జమ్మూ కశ్మీర్‌ సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోతే, సంకీర్ణం నుంచి వైదొలగడానికి ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కళాశాల విద్యార్థినికి మత్తెక్కించి తాళికట్టి... అత్యాచారం చేసిన జిమ్ మాస్టర్..!   
వెబ్ దునియా
కళాశాల విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి తాళికట్టి వివాహం చేసుకున్న ఓ జిమ్ మాస్టర్ ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. తమిళనాడులోని చెన్నై నగరంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఊటికి చెందిన యువతి చెన్నైలో ఒక ప్రైవేటు కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతోంది. కళాశాల ఎదుటగల ఉమెన్స్ ...

మత్తిచ్చి తాళికట్టాడు   Vaartha

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పసుపు రైతుల కోసం వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలి: కవిత   
వెబ్ దునియా
అమెరికా మన పసుపుపై పేటెంట్ కోసం ప్రయత్నించిందని, ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాల్లో దీనిపై వాడి వేడి చర్చ జరుగుతున్న నేపథ్యంలో వెంటనే పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని తెరాస ఎంపీ కవిత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పసుపు రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు డబ్ల్యుటిఓలో మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు వెంటనే పసుపు ...

పసుపు బోర్డును ఏర్పాటుచేయండి   Andhrabhoomi
పసుపు బోర్డును ఏర్పాటు చేయండి: ఎంపీ కవిత   Namasthe Telangana
పసుపుకు మద్దతు ధర లేదు: కవిత   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言