Oneindia Telugu
యెమెన్నుంచి భారతీయులను తీసుకొస్తాం
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 29: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమెన్నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సనా అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ప్రతి రోజూ మూడు గంటల పాటు విమాన సర్వీసులు నడపడానికి ఆదివారం తమకు అనుమతి లభించిందని, ప్రతి రోజూ భారతీయులను తరలించడానికి ఈ సమయాన్ని ...
యెమెన్లో పోరు తీవ్రంNamasthe Telangana
గల్ఫ్లో మరోసారి యుద్ధమేఘాలుTV5
యెమెన్లో యుద్ధ వాతావరణం: భారతీయుల్ని రప్పించేందుకు షిప్స్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 29: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమెన్నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సనా అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ప్రతి రోజూ మూడు గంటల పాటు విమాన సర్వీసులు నడపడానికి ఆదివారం తమకు అనుమతి లభించిందని, ప్రతి రోజూ భారతీయులను తరలించడానికి ఈ సమయాన్ని ...
యెమెన్లో పోరు తీవ్రం
గల్ఫ్లో మరోసారి యుద్ధమేఘాలు
యెమెన్లో యుద్ధ వాతావరణం: భారతీయుల్ని రప్పించేందుకు షిప్స్
సాక్షి
భారత అమెరికన్కు అధ్యక్ష పురస్కారం!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, మార్చి 29: ప్రతిష్ఠాత్మక అధ్యక్ష పురస్కారానికి భారత అమెరికన్ శాస్త్రవేత్త మూర్తి ఎస్ కంభంపాటి ఎంపికయ్యారు. సైన్స్, మేథమెటిక్స్, ఇంజనీరింగ్ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 15 మందికి ఈ పురస్కారం అందజేస్తున్నారు. న్యూఆర్లీన్స్లోని సదరన్ విశ్వవిద్యాలయంలో మూర్తి బయాలజీ ప్రొఫెసర్. అమెరికా భావి శాస్త్రవేత్తలను ...
భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డ్సాక్షి
ఇండో-అమెరికన్కు యూఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, మార్చి 29: ప్రతిష్ఠాత్మక అధ్యక్ష పురస్కారానికి భారత అమెరికన్ శాస్త్రవేత్త మూర్తి ఎస్ కంభంపాటి ఎంపికయ్యారు. సైన్స్, మేథమెటిక్స్, ఇంజనీరింగ్ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 15 మందికి ఈ పురస్కారం అందజేస్తున్నారు. న్యూఆర్లీన్స్లోని సదరన్ విశ్వవిద్యాలయంలో మూర్తి బయాలజీ ప్రొఫెసర్. అమెరికా భావి శాస్త్రవేత్తలను ...
భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డ్
ఇండో-అమెరికన్కు యూఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డు
Oneindia Telugu
'గిన్నిస్' మస్తాన్బాబు అదృశ్యంపై టెన్షన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంగం, మార్చి 29: ఎవరెస్ట్ అధిరోహించి గిన్ని్సబుక్లో చోటు సంపాదించిన మల్లి మస్తాన్బాబు అదృశ్యంపై అటు కుటుంబసభ్యుల్లోనూ, ఇటు జిల్లా ప్రజల్లోనూ టెన్షన్ నెలకొంది. 76 గంటలుగా సమాచారం లభ్యం కాక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘం మల్లి మస్తాన్బాబు స్వగ్రామం. పర్వతారోహణపై ఆసక్తితో ...
చిలీలో ట్రెక్కింగ్కు వెళ్లి గిన్నిస్ రికార్డ్ విజేత మల్లి మిస్సింగ్, ఏపీ వ్యక్తిOneindia Telugu
అమెరికాలో మస్తానయ్య అదృశ్యంTV5
నెల్లూరు పర్వతారోహకుడు అదృశ్యంNews Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంగం, మార్చి 29: ఎవరెస్ట్ అధిరోహించి గిన్ని్సబుక్లో చోటు సంపాదించిన మల్లి మస్తాన్బాబు అదృశ్యంపై అటు కుటుంబసభ్యుల్లోనూ, ఇటు జిల్లా ప్రజల్లోనూ టెన్షన్ నెలకొంది. 76 గంటలుగా సమాచారం లభ్యం కాక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘం మల్లి మస్తాన్బాబు స్వగ్రామం. పర్వతారోహణపై ఆసక్తితో ...
చిలీలో ట్రెక్కింగ్కు వెళ్లి గిన్నిస్ రికార్డ్ విజేత మల్లి మిస్సింగ్, ఏపీ వ్యక్తి
అమెరికాలో మస్తానయ్య అదృశ్యం
నెల్లూరు పర్వతారోహకుడు అదృశ్యం
Oneindia Telugu
భారతీయ అమెరికన్కు అధ్యక్ష పురస్కారం
Oneindia Telugu
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ జీవశాస్త్ర అధ్యాపకుడు మూర్తి ఎస్ కంభంపాటి.. ప్రతిష్ఠాత్మక అమెరికా అధ్యక్ష పురస్కారానికి ఎంపికయ్యారు. సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజినీరింగ్ బోధనలో నిపుణులుగా పేరున్న 15 మందిని అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వం అందులో మూర్తికీ స్థానం కల్పించింది. ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో జరిగే ...
ఎరిక్ పార్కర్కు శిక్ష ఖరారు చేయనున్న ఫెడరల్ గ్రాండ్ జ్యూరీTV5
యు.ఎస్.లో ఇండియనపై దాడి- పోలీస్ కు శిక్షNews Articles by KSR
భారతీయుడిపై అకారణ దౌష్ట్యంNamasthe Telangana
వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ జీవశాస్త్ర అధ్యాపకుడు మూర్తి ఎస్ కంభంపాటి.. ప్రతిష్ఠాత్మక అమెరికా అధ్యక్ష పురస్కారానికి ఎంపికయ్యారు. సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజినీరింగ్ బోధనలో నిపుణులుగా పేరున్న 15 మందిని అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వం అందులో మూర్తికీ స్థానం కల్పించింది. ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో జరిగే ...
ఎరిక్ పార్కర్కు శిక్ష ఖరారు చేయనున్న ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ
యు.ఎస్.లో ఇండియనపై దాడి- పోలీస్ కు శిక్ష
భారతీయుడిపై అకారణ దౌష్ట్యం
సాక్షి
సినిమా చూసి విమానం కూల్చేశాడా?
సాక్షి
లండన్ : ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన అర్జెంటీనా చిత్రం 'వైల్డ్ టేల్స్'కు, జర్మనీ విమానం 'ఎయిర్బస్ ఏ 320' ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన సంఘటనకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా పైలట్ కాక్పిట్ను లాక్ చేస్తాడు. ఆపదలో ఉన్న ప్రయాణికులు కాక్పిట్ తలుపును తెరవాలని ఎంత మొత్తుకున్నా తలుపు తెరవకుండా లూబిడ్జ్ లాగానే ...
జెర్మన్ వింగ్స్ క్రాష్: మాజీ ప్రేయసితో కోపైలట్ ఇలా..Oneindia Telugu
గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి నో: 'ఎయిర్బస్ ఏ-320' కూల్చేసిన కో-పైలట్ ఆండ్రియాస్!వెబ్ దునియా
ఉద్దేశ పూర్వకంగానే కోపైలట్ కూల్చివేతVaartha
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
లండన్ : ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన అర్జెంటీనా చిత్రం 'వైల్డ్ టేల్స్'కు, జర్మనీ విమానం 'ఎయిర్బస్ ఏ 320' ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన సంఘటనకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా పైలట్ కాక్పిట్ను లాక్ చేస్తాడు. ఆపదలో ఉన్న ప్రయాణికులు కాక్పిట్ తలుపును తెరవాలని ఎంత మొత్తుకున్నా తలుపు తెరవకుండా లూబిడ్జ్ లాగానే ...
జెర్మన్ వింగ్స్ క్రాష్: మాజీ ప్రేయసితో కోపైలట్ ఇలా..
గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి నో: 'ఎయిర్బస్ ఏ-320' కూల్చేసిన కో-పైలట్ ఆండ్రియాస్!
ఉద్దేశ పూర్వకంగానే కోపైలట్ కూల్చివేత
వెబ్ దునియా
బంగ్లాదేశ్ ఆలయంలో తొక్కిసలాట... 10 మంది మృతి
వెబ్ దునియా
బంగ్లాదేశ్ లోని ఓ హిందూ దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలో అధికంగా ఉన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ లాంగ్లాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువుల పవిత్ర పుణ్యస్థలం లాంగ్లాబాద్ ప్రాంతంలోని లంగల్ ...
బంగ్లాదేశ్లో 10 మంది హిందూ యాత్రికుల మృతిAndhrabhoomi
బంగ్లాదేశ్లో హిందూ యాత్రికుల దుర్మరణంNamasthe Telangana
తొక్కిసలాటతో బంగ్లాదేశ్లో 10మంది హిందూభక్తుల మృతిOneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంగ్లాదేశ్ లోని ఓ హిందూ దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలో అధికంగా ఉన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ లాంగ్లాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువుల పవిత్ర పుణ్యస్థలం లాంగ్లాబాద్ ప్రాంతంలోని లంగల్ ...
బంగ్లాదేశ్లో 10 మంది హిందూ యాత్రికుల మృతి
బంగ్లాదేశ్లో హిందూ యాత్రికుల దుర్మరణం
తొక్కిసలాటతో బంగ్లాదేశ్లో 10మంది హిందూభక్తుల మృతి
వెబ్ దునియా
మైత్రిపాల తమ్ముడు హత్య..! స్నేహితుడే గొడ్డలితో నరికి..!
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తమ్ముడు దారుణహత్యకు గురయ్యారు. మైత్రిపాల సోదరుడు ప్రియాంత సిరిసేన (40)పై గత రెండు రోజుల క్రితం ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత స్నేహితుడే కావడం విశేషం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ...
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు మృతిAndhrabhoomi
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడి హత్యNamasthe Telangana
శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడు ప్రియాంత దారుణ హత్యOneindia Telugu
TV5
Vaartha
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తమ్ముడు దారుణహత్యకు గురయ్యారు. మైత్రిపాల సోదరుడు ప్రియాంత సిరిసేన (40)పై గత రెండు రోజుల క్రితం ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత స్నేహితుడే కావడం విశేషం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ...
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు మృతి
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడి హత్య
శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడు ప్రియాంత దారుణ హత్య
వెబ్ దునియా
అక్కడ.. ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం చేసినవాళ్లే..!: సర్వే
వెబ్ దునియా
కొందరు వ్యభిచరించారని స్టూడెంట్ సెక్స్ వర్క్ ప్రాజెక్ట్ నివేదిక పేర్కొంది. ఇంకా యూకేలో ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు విద్యాభ్యాసం సమయంలో వ్యభిచారం చేసినవాళ్లేనని సర్వే తెలిపింది. ఎక్కువగా అబ్బాయిలే వ్యభిచారం, ఎస్కార్టింగ్, స్ట్రిప్పింగ్, ఆన్ లైన్ టీజింగ్ తదితర కార్యక్రమాలకు పాల్పడ్డారట. స్వాన్ సీ విశ్వవిద్యాలయానికి ...
ప్రతీ 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం కూపంలోకి..Oneindia Telugu
ప్రతీ 20మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారకూపంలోకి..Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొందరు వ్యభిచరించారని స్టూడెంట్ సెక్స్ వర్క్ ప్రాజెక్ట్ నివేదిక పేర్కొంది. ఇంకా యూకేలో ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు విద్యాభ్యాసం సమయంలో వ్యభిచారం చేసినవాళ్లేనని సర్వే తెలిపింది. ఎక్కువగా అబ్బాయిలే వ్యభిచారం, ఎస్కార్టింగ్, స్ట్రిప్పింగ్, ఆన్ లైన్ టీజింగ్ తదితర కార్యక్రమాలకు పాల్పడ్డారట. స్వాన్ సీ విశ్వవిద్యాలయానికి ...
ప్రతీ 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం కూపంలోకి..
ప్రతీ 20మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారకూపంలోకి..
గూఢచార పావురం?
Namasthe Telangana
న్యూఢిల్లీ, మార్చి 28: గుజరాత్లోని భారత్, పాక్ సరిహద్దులో కాలుకు మైక్రోచిప్ కట్టి ఉన్న ఓ పావురాన్ని భద్రతా సిబ్బంది కనుగొన్నారు. మరో కాలుకు కోడ్ నంబర్తో ఉంగరం, రెక్కలపై రాతలు ఉన్న ఈ పావురం తీరు అనుమానం రేకెత్తించడంతో, భద్రతా సిబ్బంది దానిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తీర ప్రాంత భద్రతా దళం, అటవీశాఖ కేంద్ర హోం శాఖకు ఒక నివేదికను ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
న్యూఢిల్లీ, మార్చి 28: గుజరాత్లోని భారత్, పాక్ సరిహద్దులో కాలుకు మైక్రోచిప్ కట్టి ఉన్న ఓ పావురాన్ని భద్రతా సిబ్బంది కనుగొన్నారు. మరో కాలుకు కోడ్ నంబర్తో ఉంగరం, రెక్కలపై రాతలు ఉన్న ఈ పావురం తీరు అనుమానం రేకెత్తించడంతో, భద్రతా సిబ్బంది దానిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తీర ప్రాంత భద్రతా దళం, అటవీశాఖ కేంద్ర హోం శాఖకు ఒక నివేదికను ...
సాక్షి
లీ క్యుయాన్ యో అంత్యక్రియలకు జపాన్ ప్రధాని
సాక్షి
టోక్యో: జపాన్ ప్రధాని షింజోఅబే మార్చి 29 వ తేదీన సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయన సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ క్యుయాన్ యో(91) అంత్యక్రియల్లో పాల్గొననున్నారని జపాన్ కేబినెట్ ప్రధాన కార్యదర్శి యోషిహిడే ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక నాయకులూ పాల్గొననున్నారు. లీ క్యుయాన్ యో మార్చి 23 వ తేదీ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
టోక్యో: జపాన్ ప్రధాని షింజోఅబే మార్చి 29 వ తేదీన సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయన సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ క్యుయాన్ యో(91) అంత్యక్రియల్లో పాల్గొననున్నారని జపాన్ కేబినెట్ ప్రధాన కార్యదర్శి యోషిహిడే ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక నాయకులూ పాల్గొననున్నారు. లీ క్యుయాన్ యో మార్చి 23 వ తేదీ ...
沒有留言:
張貼留言