వెబ్ దునియా
యువతిపై తెగబడ్డ.. భూస్వామి పుత్ర రత్నం.. అత్యాచారం.. అరెస్టు
వెబ్ దునియా
నిస్సాహయంగా, ఒంటరిగా ఇంట్లో ఉన్న యువతిపై పశువులా తెగబడ్డాడు ఓ భూస్వామి పుత్రరత్నం. ఎప్పటి నుంచో తన కోరిక తీర్చమని అడిగినా యువతి తిరస్కరించడంతో ఆ ప్రబుద్ధుడి బుద్ధి పెడదారి పట్టింది. ఎవరూ ఇంట్లో లేని సమయం చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు. అత్యాచారానికి తెగబడ్డాడు. పోలీసుల చేతికి చిక్కి ఊసలు లెక్కెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ...
ఇంట్లోకి వెళ్లి కాలేజీ విద్యార్థినిపై రేప్: భూస్వామి కుమారుడి అరెస్ట్Oneindia Telugu
విద్యార్థినిపై అత్యాచారం: భూస్వామి సుపుత్రుడు అరెస్ట్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిస్సాహయంగా, ఒంటరిగా ఇంట్లో ఉన్న యువతిపై పశువులా తెగబడ్డాడు ఓ భూస్వామి పుత్రరత్నం. ఎప్పటి నుంచో తన కోరిక తీర్చమని అడిగినా యువతి తిరస్కరించడంతో ఆ ప్రబుద్ధుడి బుద్ధి పెడదారి పట్టింది. ఎవరూ ఇంట్లో లేని సమయం చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు. అత్యాచారానికి తెగబడ్డాడు. పోలీసుల చేతికి చిక్కి ఊసలు లెక్కెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ...
ఇంట్లోకి వెళ్లి కాలేజీ విద్యార్థినిపై రేప్: భూస్వామి కుమారుడి అరెస్ట్
విద్యార్థినిపై అత్యాచారం: భూస్వామి సుపుత్రుడు అరెస్ట్
వెబ్ దునియా
ఏప్రిల్ 9 నుంచి మోడీ విదేశీ పర్యటన
వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 9 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలనుకుంటున్న మోడీ దూర దేశాలతో కూడా అదే విధమైన సంబంధాలను కలిగి ఉండాలనే భావిస్తున్నారు. శాస్త్ర సాంకేతికత, వ్యాపార, వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు ఆ దేశాధినేతలతో చర్చలు జరపనున్నారు. ఏప్రిల్ 9 ...
భారతీయుల విడుదలకు సాయం చేయండిNamasthe Telangana
వచ్చే నెల ప్రధాని విదేశీ పర్యటనసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 9 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలనుకుంటున్న మోడీ దూర దేశాలతో కూడా అదే విధమైన సంబంధాలను కలిగి ఉండాలనే భావిస్తున్నారు. శాస్త్ర సాంకేతికత, వ్యాపార, వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు ఆ దేశాధినేతలతో చర్చలు జరపనున్నారు. ఏప్రిల్ 9 ...
భారతీయుల విడుదలకు సాయం చేయండి
వచ్చే నెల ప్రధాని విదేశీ పర్యటన
వెబ్ దునియా
ఇదిగో ఫిర్యాదు.. అదిగో పరిష్కారం.. సామాన్యుడి 'ప్రగతి'
వెబ్ దునియా
చట్టాలు, చట్టాలను రూపొందించే నాయకులు చెప్పే సమస్యలను మాత్రమే విని పని చేస్తే క్షేత్ర స్థాయిలో జరిగే సమస్యలు ఉన్నత స్థాయిలో ఉండే కేంద్రానికి అన్ని చేరే అవకాశం లేదనే విషయాన్ని చాలా కాలం తరువాత ప్రభుత్వం గమనించినట్లుంది. అందుకే ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ సామాస్యుడి నుంచి వచ్చే ఫిర్యాదుల పరిశీలన తక్షణ ...
'ప్రగతి'కి ప్రధాని మోదీ శ్రీకారంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ప్రగతి'ని ప్రారంభించిన ప్రధానిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చట్టాలు, చట్టాలను రూపొందించే నాయకులు చెప్పే సమస్యలను మాత్రమే విని పని చేస్తే క్షేత్ర స్థాయిలో జరిగే సమస్యలు ఉన్నత స్థాయిలో ఉండే కేంద్రానికి అన్ని చేరే అవకాశం లేదనే విషయాన్ని చాలా కాలం తరువాత ప్రభుత్వం గమనించినట్లుంది. అందుకే ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ సామాస్యుడి నుంచి వచ్చే ఫిర్యాదుల పరిశీలన తక్షణ ...
'ప్రగతి'కి ప్రధాని మోదీ శ్రీకారం
'ప్రగతి'ని ప్రారంభించిన ప్రధాని
వెబ్ దునియా
నాకే పాపం తెలియదు...సుప్రీంను ఆశ్రయించిన మన్మోహన్!
వెబ్ దునియా
కోల్ స్కాంలో తనకు ఏ పాపం తెలియదంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన వాదన వినిపిస్తున్నారు. తాజాగా వచ్చిన నోటీసులన రద్దు చేయాలని సుప్రీం కోర్టు తలుపు తట్టారు. సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని సుప్రీంను కోరారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో ...
సుప్రీంకోర్టులో మన్మోహన్ పిటిషన్సాక్షి
సమంజసం కాదుAndhrabhoomi
సమన్లను సవాలు చేసిన మన్మోహన్Namasthe Telangana
తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కోల్ స్కాంలో తనకు ఏ పాపం తెలియదంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన వాదన వినిపిస్తున్నారు. తాజాగా వచ్చిన నోటీసులన రద్దు చేయాలని సుప్రీం కోర్టు తలుపు తట్టారు. సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని సుప్రీంను కోరారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో ...
సుప్రీంకోర్టులో మన్మోహన్ పిటిషన్
సమంజసం కాదు
సమన్లను సవాలు చేసిన మన్మోహన్
వెబ్ దునియా
మా ఎంపి జాడేది... అమెథీలో రాహూల్ పై పోస్టర్లు
వెబ్ దునియా
ఇప్పుడు ఎక్కడ చూసినా రాహూల్ తప్పిపోయాడంటూ పెద్ద ఎత్తున వెలసిన పోస్టర్లపైనే చర్చ. చివరకు ఆయన సొంత నిరయోజకవర్గం అమెథీలో కూడా అవే పోస్టర్లు కనిపిస్తున్నాయి. వీటిపై ఇటు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యన వేడి రాజుకుంటోంది. పోస్టర్లు ఉత్తరాదిన దుమారం రేపుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రధాని అభ్యర్థి అంటూ సొంత ...
త్వరలోనే తిరిగొస్తారుAndhrabhoomi
లేఖన్నా రాయలేదు.. మాటైనా చెప్పలేదు..!Namasthe Telangana
రాహుల్ ఎక్కడంటూ అమేథీలో వాల్పోస్టర్లు నమ్మి ఎన్నుకున్నాం.. జాడ లేరు: అమేథీ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Vaartha
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇప్పుడు ఎక్కడ చూసినా రాహూల్ తప్పిపోయాడంటూ పెద్ద ఎత్తున వెలసిన పోస్టర్లపైనే చర్చ. చివరకు ఆయన సొంత నిరయోజకవర్గం అమెథీలో కూడా అవే పోస్టర్లు కనిపిస్తున్నాయి. వీటిపై ఇటు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యన వేడి రాజుకుంటోంది. పోస్టర్లు ఉత్తరాదిన దుమారం రేపుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రధాని అభ్యర్థి అంటూ సొంత ...
త్వరలోనే తిరిగొస్తారు
లేఖన్నా రాయలేదు.. మాటైనా చెప్పలేదు..!
రాహుల్ ఎక్కడంటూ అమేథీలో వాల్పోస్టర్లు నమ్మి ఎన్నుకున్నాం.. జాడ లేరు: అమేథీ ...
వెబ్ దునియా
ఎంపీ గవర్నర్ కుమారుడి అనుమానాస్పద మృతి
సాక్షి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు(వ్యాపమ్) స్కాంలో శైలేష్ యాదవ్ నిందితుడు. ఆయన మృతికి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ స్కాంలో నిందితుడుగా పేరు చేర్చినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని.
అనుమానాస్పద స్థితిలో గవర్నర్ కుమారుడి మృతిAndhrabhoomi
ఎంపీ గవర్నర్ కుమారుడు శైలేష్యాదవ్ అనుమానాస్పద మృతిNamasthe Telangana
మధ్యప్రదేశ్ గవర్నర్ తనయుడు హత్యVaartha
Teluguwishesh
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు(వ్యాపమ్) స్కాంలో శైలేష్ యాదవ్ నిందితుడు. ఆయన మృతికి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ స్కాంలో నిందితుడుగా పేరు చేర్చినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని.
అనుమానాస్పద స్థితిలో గవర్నర్ కుమారుడి మృతి
ఎంపీ గవర్నర్ కుమారుడు శైలేష్యాదవ్ అనుమానాస్పద మృతి
మధ్యప్రదేశ్ గవర్నర్ తనయుడు హత్య
వెబ్ దునియా
ఓ భారతీయ బ్యాంకు అధికారికి నీచబుద్ధి: ఏకంగా 596 వీడియోలు తీసి..
వెబ్ దునియా
ఓ భారతీయ బ్యాంకు అధికారి నీచబుద్ధితో కటకటాల పాలయ్యాడు. 32 ఏళ్ల వయస్సులోనే సింగపూర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. ఇంత టాలెంట్ ఉన్న బ్యాంకు అధికారి.. సహోద్యోగులు, పక్కింటి వాళ్లు... చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా అమ్మాయిలందరినీ నీచ దృష్టితో చూడడం మొదలెట్టాడు. ఇంకా వారిని రహస్యంగా ఫోటోలు తీయడం.
బ్యాంకు అధికారికి రిమ్మతెగులు...తెలుగువన్
లైంగిక రుగ్మతతో జైలుపాలైన భారతీయ బ్యాంకర్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ భారతీయ బ్యాంకు అధికారి నీచబుద్ధితో కటకటాల పాలయ్యాడు. 32 ఏళ్ల వయస్సులోనే సింగపూర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. ఇంత టాలెంట్ ఉన్న బ్యాంకు అధికారి.. సహోద్యోగులు, పక్కింటి వాళ్లు... చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా అమ్మాయిలందరినీ నీచ దృష్టితో చూడడం మొదలెట్టాడు. ఇంకా వారిని రహస్యంగా ఫోటోలు తీయడం.
బ్యాంకు అధికారికి రిమ్మతెగులు...
లైంగిక రుగ్మతతో జైలుపాలైన భారతీయ బ్యాంకర్
వెబ్ దునియా
ఫినాయిల్ వద్దు.. గోమూత్రంతో చేసిన క్లీనింగ్ లిక్విడ్ చాలు!: మేనకా గాంధీ
వెబ్ దునియా
ఆవు మూత్రం నుంచి తయారు చేసిన క్లీనింగ్ లిక్విడ్తో ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయాలని, రసాయనాలున్న ఫినాయిల్ వాడకానికి స్వస్తి చెప్పాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ సహచరులకు లేఖ రాశారు. పర్యావరణానికి స్నేహపూర్వకమైన 'గాన్యిల్' వాడాలని మేనకా గాంధీ సూచించారు. గోమూత్రం నుంచి తీసిన పదార్థాలతో కేంద్రీయ బండార్ 'గాన్యిల్'ను ...
ఫినాయిల్ కాదు.. గోనాయిల్ మేలుసాక్షి
ఫినాయిల్ వద్దు, గోమూత్రంతో ఆఫీసులను శుభ్రం చేయండి: మేనకా గాంధీOneindia Telugu
ఫినాయిల్ కంటే గోమూత్రం మేలుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆవు మూత్రం నుంచి తయారు చేసిన క్లీనింగ్ లిక్విడ్తో ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయాలని, రసాయనాలున్న ఫినాయిల్ వాడకానికి స్వస్తి చెప్పాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ సహచరులకు లేఖ రాశారు. పర్యావరణానికి స్నేహపూర్వకమైన 'గాన్యిల్' వాడాలని మేనకా గాంధీ సూచించారు. గోమూత్రం నుంచి తీసిన పదార్థాలతో కేంద్రీయ బండార్ 'గాన్యిల్'ను ...
ఫినాయిల్ కాదు.. గోనాయిల్ మేలు
ఫినాయిల్ వద్దు, గోమూత్రంతో ఆఫీసులను శుభ్రం చేయండి: మేనకా గాంధీ
ఫినాయిల్ కంటే గోమూత్రం మేలు
సాక్షి
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా ఇవ్వండి: కవిత
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు, కేసులు ఉన్నప్పటికీ జాతీయ హోదా దక్కిందని, అయితే ప్రాణహిత విషయంలో ఇంకా జాప్యం జరుగుతోందన్నారు. జాతీయ ...
ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించండిAndhrabhoomi
ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వండిNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు, కేసులు ఉన్నప్పటికీ జాతీయ హోదా దక్కిందని, అయితే ప్రాణహిత విషయంలో ఇంకా జాప్యం జరుగుతోందన్నారు. జాతీయ ...
ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించండి
ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వండి
సాక్షి
27న వాజ్పేయికి భారతరత్న
సాక్షి
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి ఈనెల 27న ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రొటోకాల్ను పక్కన పెట్టి మరీ వాజ్పేయి నివాసానికి వెళ్లి ఆయనకు అవార్డు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారని ఈ మేరకు రాష్ట్రపతిభవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రొటోకాల్ పక్కనపెట్టి..Andhrabhoomi
రేపు వాజపేయికి భారతరత్నNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి ఈనెల 27న ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రొటోకాల్ను పక్కన పెట్టి మరీ వాజ్పేయి నివాసానికి వెళ్లి ఆయనకు అవార్డు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారని ఈ మేరకు రాష్ట్రపతిభవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రొటోకాల్ పక్కనపెట్టి..
రేపు వాజపేయికి భారతరత్న
沒有留言:
張貼留言