వెబ్ దునియా
స్పీకర్ ప్రభుత్వ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు: జగన్ ట్వీట్
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన మైక్ కట్ చేసిన వైనంపై విపక్ష నేత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసెంబ్లీ కట్ చేసింది తన మైక్ కాదని, వారు ఆపేసింది ఏపీ ప్రజల గొంతునని జగన్ వ్యాఖ్యానించారు. మీడియా ముందు బడ్జెట్ పై తన వాదన వినిపిస్తానని కూడా జగన్ పేర్కొన్నారు. శాసనసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షం, స్పీకర్పై అవిశ్వాస ...
కట్ చేసింది నా మైక్ కాదు..ఎపి ప్రజల గొంతుNews Articles by KSR
'ఇట్ వజ్ నాట్ మై వాయిస్, మై మైక్'సాక్షి
స్పీకర్, జగన్ మధ్య వాగ్వాదం...TV5
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన మైక్ కట్ చేసిన వైనంపై విపక్ష నేత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసెంబ్లీ కట్ చేసింది తన మైక్ కాదని, వారు ఆపేసింది ఏపీ ప్రజల గొంతునని జగన్ వ్యాఖ్యానించారు. మీడియా ముందు బడ్జెట్ పై తన వాదన వినిపిస్తానని కూడా జగన్ పేర్కొన్నారు. శాసనసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షం, స్పీకర్పై అవిశ్వాస ...
కట్ చేసింది నా మైక్ కాదు..ఎపి ప్రజల గొంతు
'ఇట్ వజ్ నాట్ మై వాయిస్, మై మైక్'
స్పీకర్, జగన్ మధ్య వాగ్వాదం...
సాక్షి
గుర్తు తెలియని యువతి సజీవదహనం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసముండే పంజగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్లో ఓ గుర్తు తెలియని యువతి(21) సజీవ దహనానికి గురయింది. వివరాల్లోకి వెళితే.. పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలోని మున్సిపల్ గార్డెన్లో యువతి సజీవ దహనమైంది. ఆమె ధరించిన జీన్స్, టీషర్ట్ పూర్తిగా కాలిపోయాయి. ముఖం, కడుపుభాగం ...
పంజాగుట్టలో యువతి సజీవ దహనంAndhrabhoomi
యువతి సజీవదహన ఘటనపై సభలో ప్రకటనNamasthe Telangana
పంజాగుట్ట ఐఏఎస్ క్వార్టర్స్లో యువతి సజీవ దహనం!వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసముండే పంజగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్లో ఓ గుర్తు తెలియని యువతి(21) సజీవ దహనానికి గురయింది. వివరాల్లోకి వెళితే.. పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలోని మున్సిపల్ గార్డెన్లో యువతి సజీవ దహనమైంది. ఆమె ధరించిన జీన్స్, టీషర్ట్ పూర్తిగా కాలిపోయాయి. ముఖం, కడుపుభాగం ...
పంజాగుట్టలో యువతి సజీవ దహనం
యువతి సజీవదహన ఘటనపై సభలో ప్రకటన
పంజాగుట్ట ఐఏఎస్ క్వార్టర్స్లో యువతి సజీవ దహనం!
సాక్షి
రాజ్భవన్లో ఉగాది వేడుకలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మన్మథ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని రాజ్భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, తెలంగాణ, ఏపీ సీఎంలు కె.చంద్రశేఖర్రావు, చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ...
ఉగాదితో సకల సౌభాగ్యాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ ఉగాది శుభాకాంక్షలుNamasthe Telangana
రాజభవన్లో ఉగాది: బాబు రాక ముందే వెళ్లిపోయిన కెసిఆర్Oneindia Telugu
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మన్మథ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని రాజ్భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, తెలంగాణ, ఏపీ సీఎంలు కె.చంద్రశేఖర్రావు, చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ...
ఉగాదితో సకల సౌభాగ్యాలు
కాంగ్రెస్ ఉగాది శుభాకాంక్షలు
రాజభవన్లో ఉగాది: బాబు రాక ముందే వెళ్లిపోయిన కెసిఆర్
వెబ్ దునియా
ఆంద్ర, తెలంగాణా స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలు?
తెలుగువన్
ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర శాసనసభల స్పీకర్లిరువురుపై ఆయా రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానాలు పెట్టడం చాలా ఆశ్చర్యం, బాధ కలిగిస్తోంది. ఆంధ్రా శాసనసభలో వైకాపా సభ్యులలో కేవలం 8 మందిని మూడు రోజులు సభ నుండి సస్పెండ్ చేసినందుకు వారి అధినేత జగన్మోహన్ రెడ్డి సభ నుండి వాకవుట్ చేసారు. స్పీకర్ కు వ్యతిరేకంగా ...
ప్రతిపక్షం లేకుండానే ప్రారంభమైన శాసనసభ సమావేశాలువెబ్ దునియా
వేడి పుట్టిస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..10tv
అడుగడుగునా అడ్డుకున్నారుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 75 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర శాసనసభల స్పీకర్లిరువురుపై ఆయా రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానాలు పెట్టడం చాలా ఆశ్చర్యం, బాధ కలిగిస్తోంది. ఆంధ్రా శాసనసభలో వైకాపా సభ్యులలో కేవలం 8 మందిని మూడు రోజులు సభ నుండి సస్పెండ్ చేసినందుకు వారి అధినేత జగన్మోహన్ రెడ్డి సభ నుండి వాకవుట్ చేసారు. స్పీకర్ కు వ్యతిరేకంగా ...
ప్రతిపక్షం లేకుండానే ప్రారంభమైన శాసనసభ సమావేశాలు
వేడి పుట్టిస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
అడుగడుగునా అడ్డుకున్నారు
Oneindia Telugu
లారీలో మంటలు: పేలిన 450 సిలిండర్లు(పిక్చర్స్)
Oneindia Telugu
కర్నూలు: జిల్లాలోని ప్యాపిలి మండలం ఏనుగమర్రి దగ్గర జాతీయ రహదారిపై గురువారం గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధమయ్యింది. లారీలో మంటలు చెలరేగి 450 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అనంతపురం నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ నందికొట్కూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలో లారీ ఇంజన్లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కుళ్లాయప్ప అప్రమత్తమై ...
గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధం... రాకెట్లలా పేలిన సిలిండర్లువెబ్ దునియా
గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 23 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: జిల్లాలోని ప్యాపిలి మండలం ఏనుగమర్రి దగ్గర జాతీయ రహదారిపై గురువారం గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధమయ్యింది. లారీలో మంటలు చెలరేగి 450 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అనంతపురం నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ నందికొట్కూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలో లారీ ఇంజన్లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కుళ్లాయప్ప అప్రమత్తమై ...
గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధం... రాకెట్లలా పేలిన సిలిండర్లు
గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధం
వెబ్ దునియా
సిడ్నీలో సిబిట్-2015 ప్రదర్శన.. టి. మంత్రి కేటీఆర్కు ఆస్ట్రేలియా ఆహ్వానం..!
వెబ్ దునియా
ఇటీవలే దేశీయ పర్యటన చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్కు తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. సిడ్నీలో మే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సిబిట్-2015 అంతర్జాతీయ ప్రదర్శనకు హాజరు కావాలని కోరుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటీఆర్కు ఆహ్వానం పంపింది. మే 5 నుంచి జరగనున్న సీబిట్ ప్రదర్శనలో ఐటీ ...
కేటీఆర్ కు ఆస్ట్రేలియా ఆహ్వానం..10tv
ఐటిలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా ఆసక్తిAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవలే దేశీయ పర్యటన చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్కు తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. సిడ్నీలో మే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సిబిట్-2015 అంతర్జాతీయ ప్రదర్శనకు హాజరు కావాలని కోరుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటీఆర్కు ఆహ్వానం పంపింది. మే 5 నుంచి జరగనున్న సీబిట్ ప్రదర్శనలో ఐటీ ...
కేటీఆర్ కు ఆస్ట్రేలియా ఆహ్వానం..
ఐటిలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా ఆసక్తి
Andhrabhoomi
మా అధ్యక్ష బరిలో సహజనటి
Andhrabhoomi
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అసోసియేషన్కు ఎంపి మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొత్త కార్యవర్గం కోసం మార్చి 29న జరగనున్న ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. 2013-15 దఫాకు కార్యవర్గంలోని కొన్ని ఇతర పదవులకు పోటీ ...
'మా' ఎన్నికల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు ప్రయత్నిస్తాం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'మా' పోటీలో రాజేంద్రప్రసాద్, జయసుధNews4Andhra
రాజేంద్రప్రసాద్కు షాక్: 'మా' బరిలో మురళీ మోహన్, జయసుధFIlmiBeat Telugu
అన్ని 26 వార్తల కథనాలు »
Andhrabhoomi
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అసోసియేషన్కు ఎంపి మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొత్త కార్యవర్గం కోసం మార్చి 29న జరగనున్న ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. 2013-15 దఫాకు కార్యవర్గంలోని కొన్ని ఇతర పదవులకు పోటీ ...
'మా' ఎన్నికల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు ప్రయత్నిస్తాం ...
'మా' పోటీలో రాజేంద్రప్రసాద్, జయసుధ
రాజేంద్రప్రసాద్కు షాక్: 'మా' బరిలో మురళీ మోహన్, జయసుధ
వెబ్ దునియా
చంద్రబాబు - బొండా ఉమలు శనిగ్రహాలు : కొడాలి నాని ధ్వజం
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ బుధవారం రణరంగాన్ని తలపించిన విషయం తెల్సిందే. స్పీకర్ పోడియం వద్ద 'చూసుకుందాం రా' అని వైకాపా గుడివాడ ఎమ్మెల్యే నాని సవాల్ విసరడంతో... తన సీటులో మైకులో ప్రసంగిస్తూ వచ్చిన విజయవాడ సెంట్రల్ టీడీపీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు మరింతగా రెచ్చిపోయారు. 'ఏంట్రా.. ఏంట్రా.. రే.. ఏంట్రా.. పాతేస్తా' అంటూ రెచ్చిపోయారు.
అసెంబ్లీలో రచ్చ రచ్చAndhrabhoomi
చర్లపల్లి జైల్లో చేసినట్టు సభలో కుదరదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎక్కడైనా తేల్చుకుందాం రా: కొడాలి నాని, బాబుపై తీవ్ర ఆరోపణOneindia Telugu
Namasthe Telangana
News4Andhra
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ బుధవారం రణరంగాన్ని తలపించిన విషయం తెల్సిందే. స్పీకర్ పోడియం వద్ద 'చూసుకుందాం రా' అని వైకాపా గుడివాడ ఎమ్మెల్యే నాని సవాల్ విసరడంతో... తన సీటులో మైకులో ప్రసంగిస్తూ వచ్చిన విజయవాడ సెంట్రల్ టీడీపీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు మరింతగా రెచ్చిపోయారు. 'ఏంట్రా.. ఏంట్రా.. రే.. ఏంట్రా.. పాతేస్తా' అంటూ రెచ్చిపోయారు.
అసెంబ్లీలో రచ్చ రచ్చ
చర్లపల్లి జైల్లో చేసినట్టు సభలో కుదరదు
ఎక్కడైనా తేల్చుకుందాం రా: కొడాలి నాని, బాబుపై తీవ్ర ఆరోపణ
వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గర్జించారు. ఆయన గురువాకం ఢిల్లీలో ఏపీ మంత్రులతో కేంద్ర హోం మంత్రిని కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ప్రత్యేక పరిస్థితులు (కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు) ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ...
విభజన చట్టం అమలుకు నోడల్ అధికారిNamasthe Telangana
వెంకయ్య,బాబులను జైలులో పెట్టాలిNews Articles by KSR
అన్ని 22 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గర్జించారు. ఆయన గురువాకం ఢిల్లీలో ఏపీ మంత్రులతో కేంద్ర హోం మంత్రిని కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ప్రత్యేక పరిస్థితులు (కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు) ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ...
విభజన చట్టం అమలుకు నోడల్ అధికారి
వెంకయ్య,బాబులను జైలులో పెట్టాలి
Vaartha
గాయపడ్డ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
Vaartha
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా వైఎస్సార్సీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన అనంతరం వారు మీడియా ప్రాంగణం వద్ద నుండి మాట్లాడుతుండగా వైఎస్సార్సీ సభ్యులతో మార్షల్స్ చాలా అనుచితంగా వ్యవహరించారని సస్పెండ్ అయిన వైఎస్సార్సీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న తమను సభ నుండి మార్షల్స్ ...
మీడియా పాయింట్ వద్ద రచ్చ.. రచ్చAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా వైఎస్సార్సీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన అనంతరం వారు మీడియా ప్రాంగణం వద్ద నుండి మాట్లాడుతుండగా వైఎస్సార్సీ సభ్యులతో మార్షల్స్ చాలా అనుచితంగా వ్యవహరించారని సస్పెండ్ అయిన వైఎస్సార్సీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న తమను సభ నుండి మార్షల్స్ ...
మీడియా పాయింట్ వద్ద రచ్చ.. రచ్చ
沒有留言:
張貼留言