వెబ్ దునియా
ఐఐటీ బాంబే ఛైర్మన్ పదవికి అనిల్ కకోద్కర్ రాజీనామా!
వెబ్ దునియా
ఐఐటీ బాంబే పాలక మండలి ఛైర్మన్ పదవికి ప్రముఖ అణు శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ రాజీనామా చేశారు. కొన్ని ఐఐటీలకు కొత్త డైరెక్టర్లను నియమించే విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఆయనకు తలెత్తిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా.. నలందా యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా కొనసాగే విషయంలో నోబెల్ అవార్డు గ్రహీత ...
గవర్నర్ల బోర్డు చైర్మన్ పదవికి అనిల్ కకోద్కర్ రాజీనామాసాక్షి
బొంబాయ్ ఐఐటీకి కకోద్కర్ రాజీనామాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐఐటీ బాంబే పాలక మండలి ఛైర్మన్ పదవికి ప్రముఖ అణు శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ రాజీనామా చేశారు. కొన్ని ఐఐటీలకు కొత్త డైరెక్టర్లను నియమించే విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఆయనకు తలెత్తిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా.. నలందా యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా కొనసాగే విషయంలో నోబెల్ అవార్డు గ్రహీత ...
గవర్నర్ల బోర్డు చైర్మన్ పదవికి అనిల్ కకోద్కర్ రాజీనామా
బొంబాయ్ ఐఐటీకి కకోద్కర్ రాజీనామా
వెబ్ దునియా
రసమయి సానుభూతి ఎవడిక్కావాలి.. అక్కర్లేదు : గీతారెడ్డి
వెబ్ దునియా
'రసమయి సానుభూతి నాకు అవసరం లేదు. ఆయన సబ్జెక్టు తెలియక మాట్లాడుతున్నారు' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభలో బుధవారం సంక్షేమ శాఖలు, గృహనిర్మాణ శాఖ పద్దులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. 'దళిత మహిళ అని అప్పటి మంత్రి గీతారెడ్డిని సీబీఐ కేసులతో జైల్లో పెట్టాలని చూసిన విష ...
రసమయి సానుభూతి అక్కర్లేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'గీతారెడ్డిని అవమానించిందెవరు?'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'రసమయి సానుభూతి నాకు అవసరం లేదు. ఆయన సబ్జెక్టు తెలియక మాట్లాడుతున్నారు' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభలో బుధవారం సంక్షేమ శాఖలు, గృహనిర్మాణ శాఖ పద్దులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. 'దళిత మహిళ అని అప్పటి మంత్రి గీతారెడ్డిని సీబీఐ కేసులతో జైల్లో పెట్టాలని చూసిన విష ...
రసమయి సానుభూతి అక్కర్లేదు
'గీతారెడ్డిని అవమానించిందెవరు?'
వెబ్ దునియా
చంద్రబాబు - బొండా ఉమలు శనిగ్రహాలు : కొడాలి నాని ధ్వజం
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ బుధవారం రణరంగాన్ని తలపించిన విషయం తెల్సిందే. స్పీకర్ పోడియం వద్ద 'చూసుకుందాం రా' అని వైకాపా గుడివాడ ఎమ్మెల్యే నాని సవాల్ విసరడంతో... తన సీటులో మైకులో ప్రసంగిస్తూ వచ్చిన విజయవాడ సెంట్రల్ టీడీపీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు మరింతగా రెచ్చిపోయారు. 'ఏంట్రా.. ఏంట్రా.. రే.. ఏంట్రా.. పాతేస్తా' అంటూ రెచ్చిపోయారు.
ఇవి జగన్ ప్రేరేపిత అగ్లీ సీన్స్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 29 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ బుధవారం రణరంగాన్ని తలపించిన విషయం తెల్సిందే. స్పీకర్ పోడియం వద్ద 'చూసుకుందాం రా' అని వైకాపా గుడివాడ ఎమ్మెల్యే నాని సవాల్ విసరడంతో... తన సీటులో మైకులో ప్రసంగిస్తూ వచ్చిన విజయవాడ సెంట్రల్ టీడీపీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు మరింతగా రెచ్చిపోయారు. 'ఏంట్రా.. ఏంట్రా.. రే.. ఏంట్రా.. పాతేస్తా' అంటూ రెచ్చిపోయారు.
ఇవి జగన్ ప్రేరేపిత అగ్లీ సీన్స్!
వెబ్ దునియా
టీ మూవీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొలి అధ్యక్షుడు దిల్ రాజు..!
వెబ్ దునియా
తెలంగాణా మూవీ ఛాంబర్ ఆప్ కామర్స్ తొలి అధ్యక్షుడుగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు దిల్ రాజు ఎన్నికయ్యారు. నిర్మాతలందరూ దిల్ రాజును తమ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని మూవీ ఛాంబర్ ఆప్ కామర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక ఫిలిం ఇన్ స్టిట్యూట్ ను, ఒక ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ...
తెలంగాణా మూవీ ఛాంబర్ తొలి అధ్యక్షుడు దిల్ రాజుసాక్షి
తెలంగాణ మూవీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టార్ట్...దిల్ రాజు అధ్యక్షుడుNeti Cinema
కంగ్రాట్స్ :అధ్యక్షుడిగా దిల్ రాజు ఎంపికFIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణా మూవీ ఛాంబర్ ఆప్ కామర్స్ తొలి అధ్యక్షుడుగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు దిల్ రాజు ఎన్నికయ్యారు. నిర్మాతలందరూ దిల్ రాజును తమ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని మూవీ ఛాంబర్ ఆప్ కామర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక ఫిలిం ఇన్ స్టిట్యూట్ ను, ఒక ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ...
తెలంగాణా మూవీ ఛాంబర్ తొలి అధ్యక్షుడు దిల్ రాజు
తెలంగాణ మూవీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టార్ట్...దిల్ రాజు అధ్యక్షుడు
కంగ్రాట్స్ :అధ్యక్షుడిగా దిల్ రాజు ఎంపిక
Namasthe Telangana
సీసీ కెమెరాల నిఘాలో గోదావరి పుష్కరాలు
Namasthe Telangana
హైదరాబాద్ : గోదావరి పుష్కరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కుంభమేళను తలపించేలా కుంభమేళా.. రూ. 200 కోట్ల నిధులు : ఇంద్రకరణ్ రెడ్డివెబ్ దునియా
కుంభమేళా తరహాలో పుష్కరాలుసాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్ : గోదావరి పుష్కరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కుంభమేళను తలపించేలా కుంభమేళా.. రూ. 200 కోట్ల నిధులు : ఇంద్రకరణ్ రెడ్డి
కుంభమేళా తరహాలో పుష్కరాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లాబీలో 'వ్యాపారి'.. సభలో లడాయి!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి18 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ శాసనసభలో 'లిక్కర్'పై లడాయి సాగింది. 'లాబీలోకి లిక్కర్ వ్యాపారా!'' అని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ వ్యాఖ్యానించగా.. 'మీది అక్రమ మైనింగ్ కుటుంబం'' అంటూ టీఆర్ఎస్ సభ్యురాలు గొంగిడి సునీత స్పందించడంతో.. ఈ అంశంపై కొద్దిసేపు అసెంబ్లీ అట్టుడికింది. ఇటీవల అసెంబ్లీ ఆవరణలో ఓ లిక్కర్ వ్యాపారిపై ...
డీకే అరుణ వర్సెస్ సునీతసాక్షి
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా డీకే అరుణ వర్సెస్ గొంగిడి సునీత!వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి18 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ శాసనసభలో 'లిక్కర్'పై లడాయి సాగింది. 'లాబీలోకి లిక్కర్ వ్యాపారా!'' అని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ వ్యాఖ్యానించగా.. 'మీది అక్రమ మైనింగ్ కుటుంబం'' అంటూ టీఆర్ఎస్ సభ్యురాలు గొంగిడి సునీత స్పందించడంతో.. ఈ అంశంపై కొద్దిసేపు అసెంబ్లీ అట్టుడికింది. ఇటీవల అసెంబ్లీ ఆవరణలో ఓ లిక్కర్ వ్యాపారిపై ...
డీకే అరుణ వర్సెస్ సునీత
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా డీకే అరుణ వర్సెస్ గొంగిడి సునీత!
వెబ్ దునియా
అసెంబ్లీలో అగ్లీ సీన్లకు కారణం జగనే.. : టిడిపి శాసనసభాపక్షం
వెబ్ దునియా
కేవలం ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఎన్నడూ లేని సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయని తెలుగుదేశం శాసనసభాపక్షం ఆరోపించింది. ఇంకా ఎన్ని సన్నివేశాలు చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు హైదరాబాద్ లో తెలుగుదేశం నాయకుడు కాల్వ శ్రీనివాసులు విలేకరులతో ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
కేవలం ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఎన్నడూ లేని సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయని తెలుగుదేశం శాసనసభాపక్షం ఆరోపించింది. ఇంకా ఎన్ని సన్నివేశాలు చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు హైదరాబాద్ లో తెలుగుదేశం నాయకుడు కాల్వ శ్రీనివాసులు విలేకరులతో ...
వెబ్ దునియా
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. పంట పొలాలపై దాడి
వెబ్ దునియా
చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాలపై పడి దాడులు చేస్తున్నాయి. చేతికందిన పంటలను తొక్కేసి, తినేసి నానా హంగామా చేస్తున్నాయి. తీరని నష్టం కలిగిస్తున్నాయి. వాటిని తరిమేయడానికి గ్రామాల ప్రజలు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో ఇద్దరిని ఏనుగులు తొక్కి చంపాయి. దీంతో పంట పొలాలకు వెళ్ళాలంటేనే జంకుతున్నారు.
రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సంసాక్షి
చిత్తూరు:రామకుప్పంలో జిల్లాలో ఏనుగుల బీభత్సంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాలపై పడి దాడులు చేస్తున్నాయి. చేతికందిన పంటలను తొక్కేసి, తినేసి నానా హంగామా చేస్తున్నాయి. తీరని నష్టం కలిగిస్తున్నాయి. వాటిని తరిమేయడానికి గ్రామాల ప్రజలు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో ఇద్దరిని ఏనుగులు తొక్కి చంపాయి. దీంతో పంట పొలాలకు వెళ్ళాలంటేనే జంకుతున్నారు.
రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు:రామకుప్పంలో జిల్లాలో ఏనుగుల బీభత్సం
వెబ్ దునియా
కాయ్ రాజా... కాయ్... రూ. లక్షకు మూడు లక్షలు.. పట్టుబడ్డ ముఠా
వెబ్ దునియా
రండీ బాబు రండీ.. రూ. లక్ష ఇస్తే వారం తిరగక మునుపే రూ. 3 లక్షలు ఇస్తాం.. మంచి తరుణం మించిపోతే మళ్లీ మళ్ళీ రాదు.. ఇది హవాలా బిజినెస్.. మోసం లేదు.. దగా లేదు. పెట్టుబడి పెట్టిన వారికి పెట్టినంత రండీ బాబూ.. రండీ అంటూ ఓ ముఠా కొంత మంది మధ్యతరగతి జనానికి గాలం వేసి మోసం చేస్తోంది. చివరకు పోలీసులకు పట్టుబడి ఊసలు లెక్కెడుతోంది. అనంతపురం ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
రండీ బాబు రండీ.. రూ. లక్ష ఇస్తే వారం తిరగక మునుపే రూ. 3 లక్షలు ఇస్తాం.. మంచి తరుణం మించిపోతే మళ్లీ మళ్ళీ రాదు.. ఇది హవాలా బిజినెస్.. మోసం లేదు.. దగా లేదు. పెట్టుబడి పెట్టిన వారికి పెట్టినంత రండీ బాబూ.. రండీ అంటూ ఓ ముఠా కొంత మంది మధ్యతరగతి జనానికి గాలం వేసి మోసం చేస్తోంది. చివరకు పోలీసులకు పట్టుబడి ఊసలు లెక్కెడుతోంది. అనంతపురం ...
సాక్షి
విద్యార్థి, నిరుద్యోగుల 'చలో అసెంబ్లీ' ఉద్రిక్తం
సాక్షి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ బుధవారం చేపట్టిన 'చలో అసెంబ్లీ' ఉద్రిక్తంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నేతలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ...
ఓయూలో రాళ్లవాన!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ బుధవారం చేపట్టిన 'చలో అసెంబ్లీ' ఉద్రిక్తంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నేతలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ...
ఓయూలో రాళ్లవాన!
沒有留言:
張貼留言