2015年3月21日 星期六

2015-03-22 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
పాఠకులకు మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు   
Oneindia Telugu
చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఇది వసంత కాలంలో వస్తుంది. బ్రహ్మ దేవుడు గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించేసమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పండుగ మనకు చైత్రమాసంలో ...

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఉగాది శుభాకాంక్షలు...ట్వీట్!   వెబ్ దునియా
దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూపీలో పట్టాలు తప్పిన జనతా: 38కి చేరిన మృతుల సంఖ్య!   
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 38కి చేరింది. మరో 150 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలీలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ బరేలీ సమీపంలో డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు బచ్రవాన్ రైల్వే స్టేషన్‌కు ...

యూపీలో ఘోర రైలు ప్రమాదం   సాక్షి
పట్టాలు తప్పిన జనతా ఎక్స్‌ప్రెస్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పట్టాలు తప్పిన జనతా   Namasthe Telangana
News4Andhra   
TV5   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
మళ్లీ తెగబడిన ఉగ్రవాదులు   
Andhrabhoomi
జమ్ము, మార్చి 21: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. కథువా జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్‌పై దాడికి దిగిన 24గంటల్లోనే సాంబా జిల్లాలోని ఒక సైనిక శిబిరంపైనా ఇద్దరు ఉగ్రవాదులు దాడికి పూనుకున్నారు. అయితే సైనికులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సాంబా జిల్లాలోని జమ్ము- పఠాన్‌కోట్ హైవే సమీపంలో గల ...

కశ్మీర్‌లో రెండోరోజూ ముష్కర దాడి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కశ్మీర్లో మళ్లీ 'ఉగ్ర' దాడి   సాక్షి
జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ పంజా విసిరిన ఉగ్రవాదులు   10tv
News Articles by KSR   
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషించడం ఆపినప్పుడే..?: రాజ్‌నాథ్ సింగ్   
వెబ్ దునియా
పాకిస్తాన్‌పై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషించడాన్ని ఆపినప్పుడే దక్షిణాసియాలో పరిస్థితులు మెరుగుపడతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. భారత్‌పై పరోక్ష యుద్ధం కోసం ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. జైపూర్‌లో 3 రోజుల పాటు జరిగే ...

ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు ఆపాలి: రాజ్‌నాథ్‌సింగ్‌   Vaartha
ఉగ్రవాదాన్ని వీడితేనే శాంతి   Andhrabhoomi
ఉగ్రవాదాన్ని పోషించడాన్ని పాక్ ఆపేయాలి: రాజ్‌నాథ్   సాక్షి
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తాగుబోతుకు బుద్ధిచెప్పిన ముంబై స్టూడెంట్.. బ్యాగ్‌తో నాలుగేసి పోలీసులకు..   
వెబ్ దునియా
ఒకవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. మరోవైపు శిక్షలు పడుతున్న కొంతమంది మగాళ్లు ఏమాత్రం మారట్లేదు. ఓ తాగుబోతు కూడా అలాంటి నిర్వాకమే చేయబోయి యువతి చేతిలో తన్నులు తిన్నాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని విలేపార్లేలోని ఓ కళాశాలలో బోరివిలేకి చెందిన మంధరే మాస్ మీడియాలో డిగ్రీ చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి వస్తూ, ...

శభాష్.. మంధారే   Namasthe Telangana
తాగుబోతుని చితక్కొట్టింది...   తెలుగువన్
ధీశాలి: అసభ్యంగా ప్రవర్తించాడని చితక్కొట్టి.. ఈడ్చుకెళ్లి పీఎస్‌లో అప్పగించింది   Oneindia Telugu
Vaartha   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మంత్రా...! అయితే ఏంటట..!! మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు   
వెబ్ దునియా
మంత్రా... ! అయితే మాకేంటి? ఏం వారి దగ్గర ఉండేది నగలూ, నగదూ.. కాదా...! మేము దొంగలం.. మాక్కావలసింది.. సొమ్ములు.. వారు మంత్రులా.. ఎమ్మెల్యేలా అనేది కాదు.. ముందు ఒంటి మీదున్న బంగారం ఇవ్వండి లేదంటే చంపేస్తాం.. ఇవేవో సినిమా.. డైలాగులు కాదు.. నిజంగా జరిగిన సంభాషణ. మధ్యప్రదేశ్ మంత్రి దంపతులు దొంగల ముఠా చేతిలో నిలువు దోపిడీకి గురయ్యారు.
మధ్యప్రదేశ్‌లో రైలు దోపిడీ   Andhrabhoomi
ఆర్థిక మంత్రిని దోచుకున్న దొంగలు   సాక్షి
మంత్రి దంపతులను దోచేశారు!   Namasthe Telangana
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు.. అందలేదంటున్న లాయర్!   
వెబ్ దునియా
ప్రముఖ బాలీవుడ్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు జారీ చేసింది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి పత్రాలను సమర్పించడంలో విఫలమైన నేపథ్యంలో ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. మనీ లాండరింగ్ చట్టం కింద ఆయనకు సమన్లు జారీ చేసినట్టు ఈడీ పేర్కొంది. అయితే మిథున్ చక్రవర్తి ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
కసబ్ మటన్ బిర్యానీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? నిజంగా మటన్ బిర్యానీ అడగనేలేదట!   
వెబ్ దునియా
కసబ్ మటన్ బిర్యానీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసా..? అయితే ఈ స్టోరీ చదవండి. ముంబైలో దారుణ మారణహోమం సృష్టించి, చివరికి ఉరిశిక్షకు గురైన పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ విషయంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. కసబ్ జైల్లో ఉన్నప్పుడు మటన్ బిర్యానీ కావాల్సిందేని డిమాండ్ చేశాడంటూ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. అయితే, దాడి కేసులో పబ్లిక్ ...

అజ్మల్ కసబ్ మటన్ బిర్యానీ అడగలేదు: ఉజ్వల్ నికం   Oneindia Telugu
'కసబ్ బిర్యానీ అడగలేదు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గ్యాంగ్ రేప్ కేసులో తీర్పు: రాజకీయ నాయకులకు జైలు శిక్ష   
Oneindia Telugu
భువనేశ్వర్: ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మకంతో వెళ్లిన యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు రాజకీయ నాయకులతో పాటు ఆరుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒడిశాలోని బిజ్జు జనతా దళ్ (BJD) రాష్ట్ర నాయకుడు మహేష్ అగర్వాల్ (ప్రధాన నిందితుడు), ఒడిశా రాష్ట్ర మాజీ మంత్రి బిజయ్ రంజన్ సింగ్ బిరిహ మేనల్లుడు ...

గ్యాంగ్‌రేప్‌ నిందితులకు పదేళ్ల జైలు   Vaartha
గ్యాంగ్ రేప్ నిందితులకు పదేళ్ల జైలు.. ఒడిశా కోర్టు సంచలనం..!   వెబ్ దునియా
గ్యాంగ్ రేప్ నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సంస్కరణల బిల్లులకు లైన్‌క్లియర్: రెండు కీలక బిల్లులు ఆమోదం!   
వెబ్ దునియా
సంస్కరణల్లో భాగంగా, వేలం ద్వారా సహజ వనరుల కేటాయింపును చట్టబద్ధం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు కీలక బిల్లులు శుక్రవారం పార్లమెంట్ ఆమోదం పొందాయి. అనూహ్యంగా, పలు విపక్షాలు మద్దతివ్వడంతో ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో ఆమోదం సులభమైంది. విపక్షాలు.. ముఖ్యంగా బొగ్గు, ఖనిజ నిక్షేపాలున్న రాష్ట్రాల పార్టీలు ...

భుసేకరణ బిల్లుకు రాజ్యసభలో చుక్కెదురు   10tv
సంస్కరణల బిల్లులకు లైన్‌క్లియర్   సాక్షి
విభజన సవరణకు పార్లమెంట్‌ ఆమోదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 22 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言