2015年3月31日 星期二

2015-04-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
'మా' ఎన్నికల ఫలితాల కేసు.. ఏప్రిల్ 7కు వాయిదా..!   
వెబ్ దునియా
మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వివాదాస్పదంగా మారి.. ప్రశాంతంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో వెల్లడయ్యేలా లేవు. ఈ కేసు విచారణ మంగళవారం కోర్టులో జరిగింది. అప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తీసిన వీడియోను సమర్పించాలంటూ పేర్కొంటూ కేసు విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ...

మా ఎన్నికల కేసు విచారణ ఏడో తేదీకి వాయిదా   Namasthe Telangana
మా ఎన్నికల్లో అవకతవకలు..! ఏప్రిల్ 7న విచారణ   Neti Cinema
'మా' ఎన్నికల వ్యవహారం ఏప్రిల్ 7కి వాయిదా   Vaartha
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏపీకి అన్యాయం జరగడం లేదు: సోము వీర్రాజు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు మాత్రమే విడుదల చేయగా, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి మాత్రం రూ.6 వేల కోట్లు ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉన్నదని, ఈ బాధ్యతను తాము భుజాలపై మోస్తామని తెలిపారు.
శివాజీకి, బీజేపీకీ సంబంధం లేదట... ఎవరన్నారు... ఎప్పుడు...?   వెబ్ దునియా
శివాజీకి, బీజేపీకీ సంబంధం లేదట...   తెలుగువన్
హీరో శివాజీతో మాకేం సంబంధం: బీజేపీ నేత, టీడీపీపై అసహనం   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


ప్రైవేటు బస్సు ఆపరేటర్ల ఆందోళన   
Andhrabhoomi
విజయవాడ: తెలంగాణలో తిరిగే ఆంధ్ర ప్రాంత బస్సులు తెలంగాణ ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రలోని వివిధ ప్రాంతాల నుండి రోజూ హైదరాబాద్ తిరిగే బస్సుల్లో దాదాపు అన్నీ ఆంధ్ర ప్రాంత ఆపరేటర్లవే.

ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
గోడ కూలడంతో ఇద్దరు చిన్నారుల మృతి   
వెబ్ దునియా
వారు తల్లిదండ్రులతో కలసి నిద్రిస్తున్నారు. ప్రపంచమే తెలియని చిన్నారులు వారు. అయితే వారిపై కూడా మృత్యువు కన్నేసింది. తమకు రక్షణగా ఉన్న గోడే వారిని కబళించింది. ఉన్నపళంగా కూలిపోయి వారి నెత్తిన పడింది. దీంతో తమ తల్లిదండ్రులతోపాటు వారికి గాయాలయ్యాయి. కానీ వారు చిన్నపిల్లలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. తల్లిదండ్రులు మాత్రం ...

గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి   Andhrabhoomi
గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి   సాక్షి
బోరబండ వీకర్‌ సెక్షన్‌ కాలనీలో అర్థరాత్రి విషాదం..   TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కెనాల్ గండి వివాదం: జేసీపై సీఎం సీరియస్..!   
వెబ్ దునియా
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు గండికొట్టడంపై ఆయన మండిపడ్డారు. తాను సింగపూర్ నుంచి రాగానే తనను కలవాలని జేసీతో పాటు.. ఆయన సోదరులకు హుకుం జారీ చేశారు. సోమవారం జేసీ దివాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ యామినీబాల ఆధ్వర్యంలో రైతులు ...

జేసీ మీద చంద్రబాబు ఆగ్రహం   తెలుగువన్
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం   Andhrabhoomi
కడప-అనంతపురం మధ్య ముదిరిన నీటి వివాదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 20 వార్తల కథనాలు »   


TV5
   
రాజకీయ 'హత్య' !!   
సాక్షి
సాక్షిప్రతినిధి, అనంతపురం: అధికారాన్ని దక్కించుకునేందుకు మరోమార్గం లేక హత్యా రాజకీయానికి తెగబడిన వైనం. పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సింగిల్‌విండోను దక్కించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా అధ్యక్షపదవి దక్కకపోవడంతో టీడీపీ నేతలు చివరకు అధ్యక్షున్నే హతమార్చారు. కిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు చిట్టెంరెడ్డి ...

టీడీపీ- వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వైసీపీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతలో వైకాపా నేత భాస్కర్ రెడ్డి దారుణ హత్య..!   వెబ్ దునియా
టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ   Andhrabhoomi
TV5   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
మండలి ప్రతిపక్ష నేతగా షబ్బీర్ అలీ   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్) ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ ఎంపికకానున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ రాశారు. తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్న పిసిసి మాజీ అధ్యక్షుడు ...

మండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్   సాక్షి
మండలిలో విపక్ష నేతగా షబ్బీర్ అలీ   Namasthe Telangana
టి.శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ   News Articles by KSR
Vaartha   
అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రధానితో గవర్నర్ భేటీ   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 31: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు. శాంతి, భద్రతల పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు తెలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన నరసింహన్, ప్రధానిని మర్యాద పూర్వకంగానే కలిశానని చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ...

'ఎంట్రీ ట్యాక్స్' నా దృష్టికి రాలేదు: గవర్నర్   సాక్షి
ముగిసిన గవర్నర్ ఢిల్లీ పర్యటన   Namasthe Telangana
ప్రధాని తో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ భేటీ   Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పట్టిసీమ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 31: పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు నష్టం వాటిళ్లుతుందని కాంగ్రెస్‌ ఎంపీ పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. నీటి కేటాయింపులు లేకుండా పట్టిసీమ నిర్మిస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి మౌనంగా ఎందుకుంటున్నారని పాల్వాయి ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌పై ...

పట్టిసీమను కేసీఆర్ అడ్డుకోవాలి: పాల్వాయి గోవర్థన్ డిమాండ్   వెబ్ దునియా
నష్టం జరిగినా మౌనమేనా?: కెసిఆర్‌పై పాల్వాయి   Oneindia Telugu
పట్టిసీమ ప్రాజెక్ట్ తో తెలంగాణకు ఇబ్బంది - పాల్వాయి   Vaartha
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆంధ్రలోనూ ఎబిసి పాలసీ   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 31: సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడిపారు. మంగళవారం ఉదయం బిషన్ పార్కును సందర్శించిన అనంతరం చంద్రబాబునాయుడు బృందం వేస్టు టు ఎనర్జీ టెక్నాలజీ సంస్థను సందర్శించారు. చెత్త నుండి విద్యుత్ తయారీ ప్రక్రియను పరిశీలించారు. వేస్టు టు ఎనర్జీ సంస్థ ...

'ఏబీసీ'తో పార్కుల అభివృద్ధి   సాక్షి
వ్యర్థాల నుంచి విద్యుత్తు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగిసిన సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన   10tv
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言