2015年3月27日 星期五

2015-03-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
రాష్ట్రప్రతి క్షమించారు... ఒకరికి తప్పిన ఉరి   
వెబ్ దునియా
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒకరికి క్షమాభిక్ష పెట్టారు. ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చి ప్రాణభిక్ష పెట్టారు. తనకు వచ్చిన ప్రతిపాదనపై సంతకం చేశారు. తన వద్దకు చేరిన పలు ప్రతిపాదనలను గురువారం పరిశీలించారు. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ పలువురికి క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి ప్రతిపాదనలు పెట్టింది. వీటిని పరిశీలించిన రాష్ట్రపతి ...

మరణశిక్ష పడిన ఖైదీకి రాష్ట్రపతి క్షమాభిక్ష   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అంతర్గత కుమ్ములాటలతో ఆప్ అతలాకుతలం   
వెబ్ దునియా
ఢిల్లీలో ఎన్నికలలో రాజకీయ దిగ్గజ పార్టీలను కూడ ఊడ్చిపడేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటి పోరుతో సతమతమవుతోంది. అంతర్గత కుమ్ములాటలతో వణికిపోతోంది. పార్టీలో ఆధిపత్య పోరు ఆకాశానికి అంటింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ పరస్పర దూషణలకు దిగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంతర్గత పోరు రచ్చకెక్కింది. ఆ పార్టీ అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, ...

ముదిరిన ఆప్ చిచ్చు   Andhrabhoomi
ఆయనొక నియంత: కేజ్రివాల్‌పై యోగేంద్ర, భూషణ్, వేటు తప్పదేమో!   Oneindia Telugu
కేజ్రీవాల్.. ఓ నియంత !   News4Andhra
Teluguwishesh   
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మీరు రిచ్చా... అయితే వంట గ్యాస్ వదులుకోండి ప్లీజ్ : మోడీ   
వెబ్ దునియా
మీరు శ్రీమంతులా... స్థిమంతులా...? రిచ్ గా ఉన్నారా... అయితే వంట గ్యాస్ స్వచ్ఛందంగా వదులుకోండి ప్లీజ్.. ఇలా అన్నది ఎవరో కాదు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. దానివలన భారత దేశం ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని చెబుతున్నారు. ఇందన భద్రత, పొదుపు చర్యల్లో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఇంధన ...

'స్తోమత' ఉంటే గ్యాస్ రాయితీ వదులుకోండి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫార్చూన్ శక్తిమంతుల జాబితా: నరేంద్ర మోడీ, కైలాశ్ సత్యార్థిలకు చోటు!   
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థిలు ప్రపంచ శక్తిమంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫార్చూన్ మ్యాగజైన్-2015 సంవత్సరానికిగానూ 50 మందితో ఓ జాబితా విడుదల చేసింది. అందులో మోడీ, సత్యార్థి ఇద్దరూ ఉన్నారు. ఇందులో మోడీకి ఐదో స్థానం లభించగా, సత్యార్థికి 28వ స్థానం దక్కించుకున్నారు.
ఫార్చూన్ శక్తిమంతుల జాబితాలో మోడీ, కైలాష్: ఒబామాకు దక్కని చోటు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత జాతికే రత్నం... వాజ్ పేయి   
వెబ్ దునియా
మాజీ ప్రధాని, భారతీయ జనతాపార్టీ నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయిని భారత రత్న ఆవార్డు వరించింది. దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ, దేశ ప్రధాని మోడీలు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి భారత రత్న ఆవార్డును అందజేసి ఆయనను సత్కరించారు. ఇదో చారిత్మాక ఘట్టమని మోడీ కొనియాడారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి ...

భారత రత్నం వాజపేయి   Andhrabhoomi
భారత రత్న.. వాజ్‌పేయి!   సాక్షి
వాజ్‌పేయికి 'భారతరత్న' ప్రదానం   తెలుగువన్
Oneindia Telugu   
Palli Batani   
అన్ని 36 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
చట్టం చెయ్యలేక ఆర్డినెన్స్.. దొడ్డిదారిలో ఎన్డీయే..?   
Teluguwishesh
రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అని తెలుగు లో ఓ సామెత ఉంది. అంటే సకల అధికారాలను కలిగిన వాడు తలిస్తే ఏమైనా సాధ్యమవుతుందని అర్థం. అయితే తాజాగా మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దొంగదారులు వెతికే పనిలో పడింది. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు మోదీ సర్కర్ కు ప్రతిపక్షాలు చుక్కలు చూపుతున్నాయి. దాంతో తమకు కావలసిన ...

రాజ్యసభను ప్రోరోగ్‌ చేసె యోచనలో కేంద్ర ప్రభుత్వం   TV5
భూసేకరణపై మళ్లీ ఆర్డినెన్స్   సాక్షి
మళ్లీ ఆర్డినెన్స్   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కసాయి భర్త: భార్యను కొట్టి.. పురుగుల మందు తాగించి హత్య   
వెబ్ దునియా
మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో తనకే అర్థకానీ స్థితి.. జీవితాంతం తోడుంటానని ప్రమాణంచేసిన భర్తే చితకబాదాడు. ఆపై ఇంట్లోని పురుగుల మందు తీసుకొచ్చి బలవంతంగా తాగించాడు. ఆమెను హత్య చేశాడు. పిల్లలు అనాథలుగా మిగిలారు. ఆయనే కటకటాల పాలయ్యాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన చోటు ...

భార్యను హతమార్చిన భర్త   Namasthe Telangana
మద్యం మత్తులో భార్యను చితకబాది, పురుగుల మందు తాగించాడు   Oneindia Telugu
విషం తాగించి భార్యను చంపిన భర్త   తెలుగువన్
Vaartha   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అర్థరాత్రి చాటింగ్.. మందలించిన తల్లిదండ్రులు.. బాలుడు ఆత్మహత్య..!   
వెబ్ దునియా
ఇటీవల ట్విట్టర్, వాట్స్ యాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల వాడకం ఎక్కువైంది. అయితే ఇది కొందరు పిల్లల్లో పిచ్చిగా కూడా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చాటింగ్‌లతో కాలం గడిపేస్తూ విద్యార్థులు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. ఆ విధంగా అర్ధరాత్రి సమయంలో ఫేస్‌బుక్ చాటింగ్ ఏంటని తండ్రి మందలించినందుకు తొమ్మిదో తరగతి ...

ఫేస్‌బుక్‌ వద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య   సాక్షి
ఫేస్‌బుక్ చాటింగ్ వద్దన్నందుకు తుపాకీతో కాల్చుకున్న 9వ తరగతి విద్యార్థి   Oneindia Telugu
చాటింగ్ చేయొద్దున్నందుకు కుమారుడు ఆత్మహత్య   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
ఎల్‌పిజి లీకేజీని అరికట్టాం: మోడీ   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఎల్‌పిజి గ్యాస్‌ రాయితీని వదులుకునే ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి ఇంధన రంగంలో స్వావలంబన అవసరమన్నారు. నగదు బదిలీతో వంటగ్యాస్‌ రాయితీలో లీకేజీని అరికట్టామని దాంతో 2.8 లక్షలమంది రాయితీని వదులుకున్నారని ప్రధాని అన్నారు. దీంతో 100 కోట్ల ...

కోటి ఫ్యామిలీలకు పైపుల ద్వారా వంటగ్యాస్: ప్రధాని మోడీ, 29న లీ అంత్యక్రియలకు ...   Oneindia Telugu
రూ.100 కోట్ల ప్రజాధనం ఆదా:ప్రధాని   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోల్ స్కాం... సుప్రీంను ఆశ్రయించిన మన్మోహన్..!   
వెబ్ దునియా
కోల్ స్కాం వ్యవహారంలో తనను నిందితుడిగా పేర్కొంటూ విచారణకు హాజరుకావాల్సిందిగా ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 8న కోర్టులో హాజరుకావాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను మన్మోహన్ తరపున కపిల్ సిబల్ ...

మాజీ ప్రధాని మన్మోహన్‌కు సిబిఐ స్పెషల్‌ కోర్టు సమన్లు   10tv
సుప్రీంకోర్టులో మన్మోహన్ పిటిషన్   సాక్షి
సమంజసం కాదు   Andhrabhoomi
Namasthe Telangana   
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 18 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言