2015年3月15日 星期日

2015-03-16 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
పొలాల్లోకి లాక్కెళ్లి యువతిపై గ్యాంగ్ రేప్   
Oneindia Telugu
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో ఈ నెల 11వ తేదీ రాత్రి జరిగిన సామూహిక అత్యాచార సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, ఇప్పటివరకు దీనిపై కేసు నమోదు చేయలేదని దేవరపల్లి ఎస్‌ఐ ఆర్‌.శ్రీను తెలిపారు. గ్రామంలో పొగాకు పొలంలో పనిచేసేందుకు వెళ్లిన యువతి సాయం త్రం ఇంటికి ...

పగో జిల్లాలో గ్యాంగ్ రేప్... తూగోలో మైనర్ బాలికపై అత్యాచారం!   వెబ్ దునియా
తూర్పులో మరో బాలికపై అత్యాచారం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
14 ఏళ్ల బాలికపై అత్యాచారం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్వార్టర్స్‌కు విండీస్, పాక్   
Andhrabhoomi
నాపీర్/అడెలైడ్, మార్చి 15: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గ్రూప్ 'బి'లో ఆదివారం జరిగిన అత్యంత కీలక మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లు విజయాలు నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. గెలిస్తే తప్ప నిలిచే అవకాశం లేని ఈ మ్యాచ్‌ల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)పై విండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఐర్లాండ్‌ను పాకిస్తాన్ 7 ...

అలవోకగా... గెలిచారు   సాక్షి
పాక్‌ కేక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్వార్టర్స్ వార్ : ఎవరితో ఎవరు   News4Andhra
Oneindia Telugu   
Namasthe Telangana   
TV5   
అన్ని 48 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
నేత్ర చికిత్సలో మరిన్ని పరిశోధనలు అవసరం   
Andhrabhoomi
పెనమలూరు, మార్చి 15: ప్రస్తుత వేగవంతమైన జీవన విధానంలో ప్రజలు అనేక కంటి రుగ్మతలకు గురవుతున్నారని, నివారణలో చేపడుతున్న చికిత్సలో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మాజీ రాష్టప్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం అన్నారు. తాడిగడప పంచాయతీ పరిధి కోడె వెంకటాద్రి చౌదరి క్యాంస్‌లోని ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో ఆదివారం సాయంత్రం ...

నేత్రదానం ప్రధానం   సాక్షి
నేత్రదానంపై అవగాహన పెంచాలి: అబ్దుల్ కలాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత   
సాక్షి
రేణిగుంట (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఎర్రచందనం దొంగలు చెలరేగిపోయారు. అడ్డమొచ్చిన అటవీ సిబ్బంది, పోలీసులపై రాళ్ల వర్షం కురిపించి పరారయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తరువాత (సోమవారం ఉదయం)2 గంటల సమయంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో జరిగింది.

ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మరోసారి 'బిగ్ ఫైట్'?   
సాక్షి
నెపియర్: వన్డే ప్రపంచకప్ లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడే అవకాశాలు లేకపోలేదు. సెమీస్ ఫైనల్లో ఇండియా, పాక్ బిగ్ ఫైట్ కు ఛాన్స్ ఉంది. అయితే క్వార్టర్ ఫైనల్ ఫలితాలపై ఇది ఆధారపడింది. నాకౌట్ లో భారత్, పాక్ లు గెలిస్తే సెమీస్ ఈ రెండు టీమ్ లు మరోసారి ముఖాముఖి తలపడతాయి. ఈ నెల 19న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ తో భారత్ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
వెస్టిండీస్‌కు 'క్వార్టర్' ఊరట: యూఏఈపై గెలుపు, క్వార్టర్ చేరిన జట్లివే   
Oneindia Telugu
పియర్: ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం నాడు యూఏఈతో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపియర్‌లో గ్రూప్‌ బిలో భాగంగా వెస్టిండీస్, యూఏఈ తలపడ్డాయి. నిర్ణీత యాభై ఓవర్లు కూడా ఆడకుండా 47.4 ఓవర్లలో అవుటై యూఏఈ 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు కేవలం 30.3 ఓవర్లలో ...

యూఏఈపై వెస్టిండిస్ ఘనవిజయం   Namasthe Telangana
బ్యాటింగ్ కు దిగిన విండీస్   సాక్షి

అన్ని 23 వార్తల కథనాలు »   


కరువు రైతుకు శఠగోపం   
సాక్షి
సాక్షి, చిత్తూరు: ప్రభుత్వ ప్రకటనలకు, చేతలకూ పొంతన లేకుండా పోతోంది. కరువు నేపధ్యంలో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా సాయం అందిస్తామని పదే పదే చెప్పిన ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చింది. 2013లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పి అన్నదాతల నెత్తిన పిడుగువేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ...


ఇంకా మరిన్ని »   


'వంద పడకలు' లేనట్లే!   
సాక్షి
పీలేరు: స్థల కేటాయింపులో నిర్లక్ష్యం... ఎవరూ పట్టించుకోకపోవడం.. ఏమవుతుందన్న ధీమా వెరసి వంద పడకల ఏర్పాటు నిధుల మంజూరుకే పరిమితమైంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పీలేరు, కలికిరి, వాల్మీకిపురం ఆస్పత్రులను 50 నుంచి 100 పడకల ఆస్పత్రులుగా స్థాయి పెంచారు. ఈ మేరకు 2013 మార్చి 19న జీవో నెంబర్ 46ను మెడికల్ అండ్ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
సురేష్ రైనాకు డుం... డుం.. డుం..: ఏప్రిల్ 3వ తేదీన స్నేహితురాలితో పెళ్లి!   
వెబ్ దునియా
సురేష్ రైనా వరల్డ్ కప్ అనంతరం ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సురేశ్ రైనా తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకొనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ 2015 ముగిసిన తర్వాత ఏప్రిల్ 3న వివాహ వేడుక ఉంటుందని రైనా సన్నిహిత వర్గాలు తెలిపాయి. సురేష్ రైనా చేసుకోబోయే అమ్మాయి, రైనా తల్లి స్నేహితురాలి కుమార్తె అని తెలిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ...

సురేశ్ రైనా పెళ్లి: వరల్డ్ కప్ తర్వాత, ఐపీఎల్‌కు ముందు... వధువు ఎవరంటే?   Oneindia Telugu
ఏప్రిల్‌ 3న రైనా పెళ్లి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెళ్లి మ్యాచ్ కి రైనా రెడీ   తెలుగువన్
Vaartha   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
సిక్స్‌ ప్యాక్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒకటోస్సారి... రెండోస్సారి... అలా అలా అలాగే ఆరోస్సారి! ధోనీసేన విజయానికి ఫిక్స్‌ అయిపోయింది. ప్రపంచకప్‌లో వరుసగా ఆరోసారి గెలిచి విజయాల 'సిక్స్‌' కొట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలవడమే కాదు.. ఆరు మ్యాచ్‌లలోనూ ప్రత్యర్థులను ఆలౌట్‌ చేయడం విశేషం. జింబాబ్వేపై గెలిచిందీ ఆరు వికెట్లతోనే. జింబాబ్వేతో శనివారం రసవత్తరంగా జరిగిన ఆటలో టీమిండియా ...

అజేయ పర్వం   సాక్షి
రైనా శతకం, జింబాబ్వే పై భారత్ గెలుపు   Telangana99
రైనా సూపర్ సెంచరీ.. ధోనీ దూకుడు.. సిక్స్‌తో భారత్‌కు 'సిక్స్త్' విక్టరీ   వెబ్ దునియా
Andhrabhoomi   
తెలుగువన్   
News4Andhra   
అన్ని 50 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言