Namasthe Telangana
ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.14184.03 కోట్లు
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.14184.03 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు బడ్జెట్ను సభ ముందుంచారు. రుణమాఫీకి రూ.5 వేల కోట్లు, ఉచిత విద్యుత్కు రూ.3 వేల కోట్లు, అనుబంధ రంగాలకు రూ.2717.63 కోట్లు, పశుసంవర్దకశాఖకు రూ.672.63 కోట్లు, ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.14184.03 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు బడ్జెట్ను సభ ముందుంచారు. రుణమాఫీకి రూ.5 వేల కోట్లు, ఉచిత విద్యుత్కు రూ.3 వేల కోట్లు, అనుబంధ రంగాలకు రూ.2717.63 కోట్లు, పశుసంవర్దకశాఖకు రూ.672.63 కోట్లు, ...
వెబ్ దునియా
అది అసెంబ్లీనా..! కురుక్షేత్రమా..!! రణరంగంలా కేరళ అసెంబ్లీ
వెబ్ దునియా
కొట్టుకున్నారు.. తిట్టుకున్నారు... మైకులు విరిచేశారు.. కుర్చీలను ధ్వంసం చేశారు. యుద్ధ వాతావరణాన్ని తలపింపజేశారు. ఇదేదో సాధారణ పార్టీ సభో లేక పబ్లిక్ మీటింగో ఎంత మాత్రం కాదు. శాసనసభ. కేరళ శాసన సభ. బడ్జెట్ సమావేశాలు.. ఈ సమావేశాల్లో అధికార-విపక్ష సభ్యుల మధ్య ఘర్షణతో శుక్రవారం కేరళ అసెంబ్లీ అట్టుడికింది. ప్రజాప్రతినిధులంతా తమ స్థాయిని ...
కేరళ అసెంబ్లీలో రణరంగంసాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొట్టుకున్నారు.. తిట్టుకున్నారు... మైకులు విరిచేశారు.. కుర్చీలను ధ్వంసం చేశారు. యుద్ధ వాతావరణాన్ని తలపింపజేశారు. ఇదేదో సాధారణ పార్టీ సభో లేక పబ్లిక్ మీటింగో ఎంత మాత్రం కాదు. శాసనసభ. కేరళ శాసన సభ. బడ్జెట్ సమావేశాలు.. ఈ సమావేశాల్లో అధికార-విపక్ష సభ్యుల మధ్య ఘర్షణతో శుక్రవారం కేరళ అసెంబ్లీ అట్టుడికింది. ప్రజాప్రతినిధులంతా తమ స్థాయిని ...
కేరళ అసెంబ్లీలో రణరంగం
వెబ్ దునియా
యువకుడితో కుమార్తె డేటింగ్... జుట్టుపట్టుకుని చితకబాదిన పోలీస్..!
వెబ్ దునియా
స్నేహితుడితో డేటింగ్ చేసిందని కన్న కూతురుని ఓ తండ్రి అందరూ చూస్తుండగానే ఆవేశంతో ఆమె జుట్టుపట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి చితకబాదాడు. పాతికేళ్ల తన కుమార్తె ఎవరో కుర్రాడితో డేటింగ్ చేస్తోందని అతడి చెవిన పడింది. అంతే కోపంతో ఊగిపోయాడా పోలీస్ తండ్రి. కన్న కూతురు అని కూడా చూడకుండా ఆమెను జట్టు పట్టుకొని నడి రోడ్డుపైకి లాక్కొచ్చి ...
డేటింగ్ చేసిన కూతుర్ని చితకబాదిన పోలీస్Namasthe Telangana
యువకుడితో కూతురు డేటింగ్...జుట్టుపట్టి రోడ్డుపైనే చితకబాదిన తండ్రిPalli Batani
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్నేహితుడితో డేటింగ్ చేసిందని కన్న కూతురుని ఓ తండ్రి అందరూ చూస్తుండగానే ఆవేశంతో ఆమె జుట్టుపట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి చితకబాదాడు. పాతికేళ్ల తన కుమార్తె ఎవరో కుర్రాడితో డేటింగ్ చేస్తోందని అతడి చెవిన పడింది. అంతే కోపంతో ఊగిపోయాడా పోలీస్ తండ్రి. కన్న కూతురు అని కూడా చూడకుండా ఆమెను జట్టు పట్టుకొని నడి రోడ్డుపైకి లాక్కొచ్చి ...
డేటింగ్ చేసిన కూతుర్ని చితకబాదిన పోలీస్
యువకుడితో కూతురు డేటింగ్...జుట్టుపట్టి రోడ్డుపైనే చితకబాదిన తండ్రి
వెబ్ దునియా
సహజీవనం చేసిన పాపానికి సజీవదహనం చేసేశాడు!
వెబ్ దునియా
సహజీవనం వికటించింది... సహజీవనం చేసిన దుండగుడు సజీవ దహనం మారింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సహజీవనం పేరిట మహిళను తల్లిని చేసిన మృగాడు దారుణానికి ఒడిగట్టాడు. మహిళతో పాటు వారి సహజీవనానికి ప్రతిరూపంగా జన్మించిన రెండేళ్ల బాలుడిని సజీవ దహనం చేశాడు. భయోత్పాతం సృష్టించే ఈ ఘటన ...
సహజీవనం... సజీవదహనంతెలుగువన్
గుంటూరు జిల్లాలో దారుణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సహజీవనం వికటించింది... సహజీవనం చేసిన దుండగుడు సజీవ దహనం మారింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సహజీవనం పేరిట మహిళను తల్లిని చేసిన మృగాడు దారుణానికి ఒడిగట్టాడు. మహిళతో పాటు వారి సహజీవనానికి ప్రతిరూపంగా జన్మించిన రెండేళ్ల బాలుడిని సజీవ దహనం చేశాడు. భయోత్పాతం సృష్టించే ఈ ఘటన ...
సహజీవనం... సజీవదహనం
గుంటూరు జిల్లాలో దారుణం
10tv
ప్రజాప్రతినిధుల జీతాలు భారీగా పెంచిన టీ.సర్కార్
10tv
హైదరాబాద్: ప్రజా ప్రతినిధులకు సముచిత గౌరవాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, పట్టణ, స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న పెరిగిన జీతాలు జెడ్పీ చైర్మన్లకు నెలకు ...
గౌరవం పెరిగిందిసాక్షి
రానున్న మహా పాలకమండలికి కొత్త గౌరవ వేతనాలుAndhrabhoomi
జడ్పీ చైర్మన్కు లక్ష! మేయర్కు 50 వేలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 22 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: ప్రజా ప్రతినిధులకు సముచిత గౌరవాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, పట్టణ, స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న పెరిగిన జీతాలు జెడ్పీ చైర్మన్లకు నెలకు ...
గౌరవం పెరిగింది
రానున్న మహా పాలకమండలికి కొత్త గౌరవ వేతనాలు
జడ్పీ చైర్మన్కు లక్ష! మేయర్కు 50 వేలు
వెబ్ దునియా
రాహుల్ గాంధీ మిస్సింగ్... స్పూఫ్...
తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొన్నామధ్య లీవ్ పెట్టేసి ఎక్కడి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేటెస్ట్గా లీవ్ పొడిగించాడు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద చేసిన కామెడీ స్పూఫ్ ఇది... By Teluguone. en-us Political News http://www.teluguone.com/news/content/-rahul-gandhi-missing-39-44048.html ...
రాహుల్ అధ్యక్షుడయ్యాక అదృశ్యమైతే..News Articles by KSR
మార్చి చివరి వరకు రాహుల్ సెలవు పొడిగింపు..!వెబ్ దునియా
ఇంకా సెలవులోనే ఉన్న రాహుల్Vaartha
అన్ని 14 వార్తల కథనాలు »
తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొన్నామధ్య లీవ్ పెట్టేసి ఎక్కడి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేటెస్ట్గా లీవ్ పొడిగించాడు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద చేసిన కామెడీ స్పూఫ్ ఇది... By Teluguone. en-us Political News http://www.teluguone.com/news/content/-rahul-gandhi-missing-39-44048.html ...
రాహుల్ అధ్యక్షుడయ్యాక అదృశ్యమైతే..
మార్చి చివరి వరకు రాహుల్ సెలవు పొడిగింపు..!
ఇంకా సెలవులోనే ఉన్న రాహుల్
వెబ్ దునియా
స్కూల్లో కాల్పులు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు..!
వెబ్ దునియా
బ్రెజిల్ లోని బెలో హరిజోటి మెట్రో పాలిటిన్ ప్రాంతంలో ఉన్న స్కూల్లోకి గుర్తుతెలియని ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో విద్యార్థులు, సిబ్బంది కారిడార్ నుంచి తరగతి గదుల్లోకి భయంతో పరుగులు తీశారు. కాల్పులు జరిపిన వెంటనే ఆగంతకుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘనటలో ఒకరు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా ...
స్కూల్లో కాల్పులు... ఒకరి మృతితెలుగువన్
స్కూల్ పై ఓ ఉన్మాది కాల్పులు, ఒకరు మృతిTV5
స్కూల్ లో కాల్పులు: ఒకరు మృతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బ్రెజిల్ లోని బెలో హరిజోటి మెట్రో పాలిటిన్ ప్రాంతంలో ఉన్న స్కూల్లోకి గుర్తుతెలియని ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో విద్యార్థులు, సిబ్బంది కారిడార్ నుంచి తరగతి గదుల్లోకి భయంతో పరుగులు తీశారు. కాల్పులు జరిపిన వెంటనే ఆగంతకుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘనటలో ఒకరు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా ...
స్కూల్లో కాల్పులు... ఒకరి మృతి
స్కూల్ పై ఓ ఉన్మాది కాల్పులు, ఒకరు మృతి
స్కూల్ లో కాల్పులు: ఒకరు మృతి
వెబ్ దునియా
పెళ్లీ ముఖ్యమే.. పరీక్షా ముఖ్యమే.. వివాహమైన వెంటనే పరీక్ష రాసింది..!
వెబ్ దునియా
పెళ్లి.. ముఖ్యమా పరీక్ష ముఖ్యమా అని అడిగితే ఆ అమ్మాయి.. రెండూ ముఖ్యమేనని నిరూపించింది. రాజస్థాన్లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం పరీక్ష వుందని, పెళ్ళిని మర్నాటికి మార్చాలని రిక్వెస్ట్ చేసింది. అయితే ...
అంతకు ముందు.. ఆ తరువాత..Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పెళ్లి.. ముఖ్యమా పరీక్ష ముఖ్యమా అని అడిగితే ఆ అమ్మాయి.. రెండూ ముఖ్యమేనని నిరూపించింది. రాజస్థాన్లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం పరీక్ష వుందని, పెళ్ళిని మర్నాటికి మార్చాలని రిక్వెస్ట్ చేసింది. అయితే ...
అంతకు ముందు.. ఆ తరువాత..
సాక్షి
టోల్ ప్లాజాలపై పునరాలోచించండి
సాక్షి
సాక్షి, ముంబై: ఠాణే, నగర పరిసరాల్లో డబ్బులు వసూలు చేస్తున్న టోల్ ప్లాజాలపై పునరాలోచించాలని భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. టోల్ చెల్లించలేక వాహన చోదకులు సతమతమవుతున్నారని, ఇదివరకే అనేక ఆందోళనలు జరిగాయని, ఇకనైనా బీజేపీ ప్రభుత్వం దృష్టిసారించాలని సచిన్ ...
టోల్ ప్లాజాల సమస్యలపై సచిన్ టెండుల్కర్ లేఖ..Teluguwishesh
టోల్గేట్పై దేవేంద్ర ఫడ్నవిస్కు సచిన్ టెండూల్కర్ లేఖ!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, ముంబై: ఠాణే, నగర పరిసరాల్లో డబ్బులు వసూలు చేస్తున్న టోల్ ప్లాజాలపై పునరాలోచించాలని భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. టోల్ చెల్లించలేక వాహన చోదకులు సతమతమవుతున్నారని, ఇదివరకే అనేక ఆందోళనలు జరిగాయని, ఇకనైనా బీజేపీ ప్రభుత్వం దృష్టిసారించాలని సచిన్ ...
టోల్ ప్లాజాల సమస్యలపై సచిన్ టెండుల్కర్ లేఖ..
టోల్గేట్పై దేవేంద్ర ఫడ్నవిస్కు సచిన్ టెండూల్కర్ లేఖ!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మన్మోహన్కు అండగా!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): అవినీతి ఆరోపణల కేసులో సమన్లు అందుకున్న మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం పూర్తి మద్దతుగా నిలిచింది. మన్మోహన్కు సంఘీభావం ప్రకటించడానికి పార్టీ అధినేత్రి సోనియాసహా నేతలంతా రోడ్లపైకి వచ్చారు. గురువారం ఉదయం 9.30 గంటలకే సోనియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ...
మన్మోహన్జీ.. మేమున్నాంAndhrabhoomi
మన్మోహన్ నిర్దోషిగా బయటకు వస్తారు:సోనియాNamasthe Telangana
అన్ని 46 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): అవినీతి ఆరోపణల కేసులో సమన్లు అందుకున్న మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం పూర్తి మద్దతుగా నిలిచింది. మన్మోహన్కు సంఘీభావం ప్రకటించడానికి పార్టీ అధినేత్రి సోనియాసహా నేతలంతా రోడ్లపైకి వచ్చారు. గురువారం ఉదయం 9.30 గంటలకే సోనియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ...
మన్మోహన్జీ.. మేమున్నాం
మన్మోహన్ నిర్దోషిగా బయటకు వస్తారు:సోనియా
沒有留言:
張貼留言