2015年3月28日 星期六

2015-03-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఐఐటీకి పునాది   
సాక్షి
తిరుపతి: రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి పునాదిరాయి పడింది. దీంతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), ట్రిపుల్ ఐటీలకు కూడా శంకుస్థాపన జరిగింది. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను తిరుపతి సమీపంలో, ...

తిరుపతి ఐఐటీ అభివృద్ధి చెందాలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మేర్లపాకలో మూడు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు భూమిపూజ!   వెబ్ దునియా
మూడు విద్యాసంస్థలకు శంకుస్థాపన   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 31 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
కమనీయం.. రామయ్య కల్యాణం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం: భక్తుడే కొండగా మారిన భద్రాచలంలో రామయ్య కల్యాణం కన్నులపండువగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ నవమి పర్వదినాన శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కలియుగ రాముడి కల్యాణ వైభోగాన్ని భక్తులు కనులారా తిలకించి.. తరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు ప్రభుత్వం తరఫున ...

వైభవంగా సీతారాముల కల్యాణం   Andhrabhoomi
శ్రీరామపట్టాభిషేకానికి హాజరుకానున్న గవర్నర్   Namasthe Telangana
పెళ్లి సందడి   Vaartha
Kandireega   
సాక్షి   
అన్ని 66 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఢిల్లీ మెట్రోరైలులో చంద్రబాబు ప్రయాణం   
సాక్షి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి విమానాశ్రయం వరకు ప్రయాణించి మెట్రోరైలు పనితీరును పరిశీలించారు. మొదట కాన్వాయ్‌లో మెట్రో స్టేషన్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ అధికారులు మెట్రో రైలు నిర్వహణ, ...

ఢిల్లీ మెట్రో స్థాయిలో ఏపీ మెట్రో! ఢిల్లీ మెట్రోలో బాబు ప్రయాణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ట్రాక్ ఎక్కిస్తాం   Andhrabhoomi
మెట్రో రైల్లో చంద్రబాబు ప్రయాణం   TV5
Oneindia Telugu   
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టిడిపి ఆవిర్భావ దినోత్సవంలో రాజధానిపై కీలక ప్రకటన?   
Andhrabhoomi
తుళ్లూరు, మార్చి 28: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధానిపై కీలక ప్రకటన చేయనున్నట్లు పార్టీ నాయకులు భావిస్తున్నారు. తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన నాటి నుండి దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి ఆహర్నిశలూ కృషి ...

టిడిపి ఆవిర్భావ దినోత్సం నేడు   News Articles by KSR
నేడు టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవం   సాక్షి
తుళ్లూరులో టీడీపీ ఆవిర్భావ వేడుకలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
మనకిక మహర్దశ!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి శ్రీరామనవమి వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీసీతారామచంద్రస్వామికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మణుగూరులో భద్రాద్రి థర్మల్‌ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంటు పూర్తయితే తెలంగాణకు విద్యుత్తు కష్టాలు తీరినట్లేనని ...

భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన   Andhrabhoomi
మోడీతో మాట్లాడ్తా, బాబు సానుకూలం కావచ్చు: కెసిఆర్   Oneindia Telugu
విద్యుత్ కొరతను అధిగమించినం : సీఎం కేసీఆర్   Namasthe Telangana
TV5   
అన్ని 23 వార్తల కథనాలు »   


10tv
   
'మా' ఎన్నికలకు సిటీ సివిల్‌ కోర్టు గ్రీన్‌ సిగ్నల్   
10tv
హైదరాబాద్: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన దగ్గర నుంచి రోజుకో రసవత్తరమైన నాటకీయ పరిమాణం చోటుచేసుకుంటోంది. మా ఎన్నికలను రద్దు చేయాలంటూ ఈసీ మెంబర్‌గా పోటీ చేస్తున్న కళ్యాణ్ అనే ఆర్టిస్టు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అధికారి నియామకం బైలాస్‌కు ...

మా ఎన్నికలకు లైన్ క్లియర్   Andhrabhoomi
'మా ఎన్నికలకు సిటీ సివిల్‌ కోర్టు గ్రీన్‌సిగ్నల్‌   Vaartha
'మా' ఎన్నికలు నిర్వహించొచ్చు... కానీ వీడియో తీయాలి... కోర్టు ఆదేశం   వెబ్ దునియా
సాక్షి   
Palli Batani   
అన్ని 31 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అవినీతి గోపాలుడు... కోట్లాధీశుడు   
వెబ్ దునియా
ఆయన ఓ సాధారణ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్... ప్రభుత్వం ఇచ్చే జీతంపై సంసారాన్ని నెట్టుకు రావడమే కష్టం అవుతుంది. అయితే మందులను నియంత్రించాల్సిన ఆ గోపాల బాలుడు పక్కదారి పట్టాడు. ఆధాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టాడు. వీలైనన్ని చోట్ల అక్రమాలకు పాల్పడ్డాడు. చివరకు ఏసిబికి చిక్కాడు. తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్‌లో అసిస్టెంట్ ...

అవినీతి మయూరం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎసిబి వలలో అవినీతి తిమింగలం   Andhrabhoomi
రూ.150 కోట్లా... ఏసీబీకే దిమ్మతిరిగింది   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 20 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ..? రాష్ట్రంలో మారుతున్న సమీకరణలు   
వెబ్ దునియా
రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే భారతీయ జనతాపార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల నాటకీయ పరిణామాలతో ఈ విషయం తేట తెల్లమవుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన వైఎస్ ఆర్సీపీ వెంటనే ...

ఐ విల్ స్పీక్-జగన్- యు కెనాట్ - కోడెల   News Articles by KSR
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరణ   సాక్షి
స్పీకర్‌పై అవిశ్వాసతీర్మానాన్ని వెనక్కితీసుకున్న వైసీసీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 42 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముగ్గురు కుమార్తెలతో సహా తల్లి ఆత్మాహుతి..!   
వెబ్ దునియా
రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన ఒక మహిళ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మాహుతికి పాల్పడింది. తన ఇంట్లోనే కుమార్తెలతోపాటు తన మీద కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అందరూ సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. చిలుకూరు గ్రామానికి చెందిన అనిత (25) ...

ముగ్గురు కూతుళ్ళను చంపి...   తెలుగువన్
ముగ్గురు పిల్లలతో తల్లి మృతి: హత్యా, ఆత్మహత్యా?   Oneindia Telugu
పండగ వేళ విషాదం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
జర్మన్‌వింగ్స్ ఉదంతాన్ని పోలిన వైల్డ్ టేల్స్ మూవీ   
Namasthe Telangana
లండన్: జర్మన్‌వింగ్స్ విమానాన్ని తలకిందులుగా ఆల్ఫ్స్ పర్యతాల వైపుకు నడిపి దాని కూల్చివేసి 150 మంది దుర్మరణానికి కారణమైన కో పైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్‌ను పోలిన కథాంశంతో ఓ సినిమా గత ఏడాదే తెర మీదికి వచ్చింది. ఈ సినిమా ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. వైల్డ్ టేల్స్ అనే టైటిల్ గల ఈ అర్జెంటీనియన్ సినిమా తాజాగా శనివారం లండన్‌లో ...

సినిమా చూసి విమానం కూల్చేశాడా?   సాక్షి
జెర్మన్ వింగ్స్ క్రాష్: మాజీ ప్రేయసితో కో‌పైలట్ ఇలా..   Oneindia Telugu
గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి నో: 'ఎయిర్‌బస్ ఏ-320' కూల్చేసిన కో-పైలట్ ఆండ్రియాస్!   వెబ్ దునియా

అన్ని 14 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言