2015年3月17日 星期二

2015-03-18 తెలుగు (India) క్రీడలు


Namasthe Telangana
   
సచిన్ కొడుకును మెచ్చుకున్న హోటల్ సిబ్బంది   
Namasthe Telangana
ముంబై: క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌టెండూల్కర్ కొడుకు అర్జున్ తండ్రికి తగ్గ తనయుడని భోపాల్‌లోని ఓ హోటల్ సిబ్బంది ప్రశంసలతో ముంచెత్తింది. ఎందుకనుకుంటున్నారా..అర్జున్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లారు. అర్జున్ పర్యటనలో భాగంగా ఓ హోటల్‌లో బస చేశాడు. ఆ సమయంలో అర్జున్ హోటల్‌లోని కిచెన్ గదిలోకి ...

సచిన్ కొడుకుననే గర్వం కించిత్తైనా లేదు.. ఆమ్లెట్ వేశాడు!   వెబ్ దునియా
గర్వం లేదు: హోటల్‌లో వెరైటీ ఆమ్లెట్లు వేసిన అర్జున్ టెండూల్కర్   Oneindia Telugu
అర్జున్‌ ఆమ్లెట్లు   Vaartha
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
క్వార్టర్స్‌కు ముందే పాక్‌కు పరేషాన్!   
Namasthe Telangana
అడిలైడ్: టోర్నీలో తొలుత తడబడ్డ పాకిస్తాన్ ఆ తర్వాత పుంజుకొని క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్ళింది. అయితే కీలక ఆటగాడు మహ్మద్ ఇర్ఫాన్ అసీస్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో పాక్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది. టోర్నీలోనే అత్యంత పొడగరి అయిన పేస్ బౌలర్ ఇర్ఫాన్ లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచుల్లో 8 వికెట్లు పడగొట్టి ...

పాకిస్థాన్‌కి క్రికెట్‌కి ఎదురుదెబ్బ: పొత్తి కడుపులో నొప్పితో ఇర్ఫాన్ దూరం!   వెబ్ దునియా
పాక్‌కు ఎదురుదెబ్బ: ప్రపంచ కప్ నుంచి ఏడడుగుల ఇర్ఫాన్ ఔట్   Oneindia Telugu
పాక్‌ క్రికెట్‌కు ఎదురుదెబ్బ   Vaartha
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎవరిదో పైచేయి?   
సాక్షి
సిడ్నీ: వన్డే ర్యాంకింగ్ లో టాప్ లో ఉన్న ఇద్దరు బ్యాట్స్ మెన్లు ముఖాముఖి పోరుకు సిద్దమయ్యారు. నంబర్ వన్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, రెండో ర్యాంక్ లో ఉన్న కుమార సంగక్కర అమితుమీ తేల్చుకోనున్నారు. దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య బుధవారం జరగనున్న ప్రపంచకప్ తొలి నాకౌట్ సమరంలో వీరిద్దరిపైనే అందరి దృష్టి నెలకొంది. వరుస సెంచరీలతో సంగక్కర ...


ఇంకా మరిన్ని »   


100మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్ట్   
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముట్టడికి యత్నించిన సుమారు 100మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ బుధవారం ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ పరిసరాల్లో ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేనందున ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
'పది'కి కొత్త పరీక్షలు!   
సాక్షి
నూతన విధానంలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి పరీక్ష సమయం అదనంగా 15 నిమిషాలు పెంపు రాష్ట్రంలో నూతన విధానంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇన్నాళ్లుగా పాఠం చివరిలో ఇచ్చిన ప్రశ్నలకే పరీక్షల్లోనూ సమాధానాలు రాస్తున్న దానికి బదులుగా... అసలు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలియని విధానంలో విద్యార్థులు పరీక్షలు ...

టెన్త్‌కు పావుగంట అదనం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి   Andhrabhoomi
పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
సైనా, కశ్యప్‌లకు రూ. 5 లక్షల నజరానా   
సాక్షి
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 5 లక్షల చొప్పున నగదు పురస్కారం ప్రకటించింది. ఇటీవల సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. సైనాతోపాటు ...

సైనా, శ్రీకాంత్, కశ్యప్‌లకు రూ.5లక్షల నజరానా: అఖిలేష్ దాస్ గుప్తా   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఛాన్స్ కొట్టేసిన క్రికెటర్లు   
తెలుగువన్
భారత క్రికెటర్లు మంచి ఛాన్సే కొట్టేశారు. ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత జట్టును సంతోషపరిచే నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకొంది. ఇప్పటి వరకు ఆటగాళ్లతో పాటు వారి భార్యలు గర్ల్ ఫ్రెండ్స్ ను అనుమతించని బీసీసీఐ ఇప్పుడు ఈ నిబంధనను మార్చింది. నాకౌట్ దశలో వారిని తమ వెంట ఉంచేందుకు అనుమతించింది. ఇకపై భారత క్రికెటర్లు ప్రపంచకప్ సమయంలో ...

వరల్డ్ కప్: క్రికెటర్ల వెంట భార్యలు, గర్లఫ్రెండ్స్‌ ఉండేందుకు అనుమతి   Oneindia Telugu
భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు అనుమతి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
సత్తా చాటిన ఆరోన్   
Andhrabhoomi
బెంగళూరు, మార్చి 17: రంజీ ట్రోఫీ చాంపియన్ కర్నాటక జట్టుతో మంగళవారం బెంగళూరులో ప్రారంభమైన ఇరానీ కప్ క్రికెట్ మ్యాచ్‌లో రెస్ట్ఫా ఇండియా పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ ఆరు వికెట్లతో సత్తా చాటుకున్నాడు. అతనికి తోడు ప్రజ్ఞాన్ ఓజా రెండు వికెట్లు, రిషీ ధావన్, శార్ధూల్ థాకుర్ ఒక్కో వికెట్ రాబట్టి తొలి ఇన్నింగ్స్‌లో కర్నాటకను సమర్ధవంతంగా కట్టడి ...

ఆరోన్ మెరుపు బౌలింగ్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వరల్డ్ కప్: శిఖర్ ధావన్ సక్సెస్... వెనుకున్న ఆ వ్యక్తి ఎవరు..?   
Oneindia Telugu
మెల్‌బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్‌కు ముందు ఆస్టేలియాలో జరిగిన వన్డే, టెస్టు సిరిస్‌లో పూర్తిగా విఫలమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. టెస్టు, వన్డే సిరిస్‌లలో వైఫల్యమైన ధావన్‌ను వరల్డ్ కప్‌కు ఎందుకు ఎంపిక చేశారన్న క్రికెట్ విమర్శకులే, వరల్డ్ కప్‌లో ధావన్ ప్రదర్శనను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ...

శిఖర్ ధావన్‌లో మార్పుకు కోచింగ్ డైరక్టర్ రవిశాస్త్రినే కారణమట!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
తొమ్మిదిమంది డీఎస్పీల బదిలీ   
Namasthe Telangana
హైదరాబాద్ క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: పోస్టింగ్ కోసం వెయింటింగ్‌లో ఉన్న తొమ్మిదిమంది డీఎస్పీలను బదిలీచేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సీఐడీ డీఎస్పీగా ముని రామయ్య, సైబరాబాద్ సీసీఎస్ ఏసీపీగా టీ సాయిమనోహర్, కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీగా పీ అశోక్, 13వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఎస్‌హెచ్ అహ్మద్, ...

వెయిటింగ్‌లో ఉన్న 9మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言