2015年3月22日 星期日

2015-03-23 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఐఎస్ఐఎస్ టార్గెట్ : అమెరికా సైనిక సిబ్బంది హతమార్చండి.. ఆన్ లైన్ లో పిలుపు   
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ తన గురిని అమెరికాపై పెట్టంది. అమెరికా సైనికులు లక్ష్యంగా చేసుకుని పని చేయాలని తమ ఉగ్రవాద కార్యకర్తలకు పిలుపునిచ్చింది. కనీసం వందమందిని హతమార్చాలని టార్గెట్ పెట్టంది. అందుకు ఎక్కడికక్కడ ప్రణాళికను సిద్ధం చేసుకుని పని చేయాలని ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తాజాగా వంద ...

అమెరికా సైనిక సిబ్బందిని చంపేయండి: ఐఎస్   సాక్షి
ఆ 100 మంది మిలటరీ అధికారులను చంపేయండంటూ ఐసీస్ పిలుపు   Oneindia Telugu
అమెరికాను ఉగ్రవాదులు భయపెడతారా   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
నిజాం ఆస్తుల కేసులో... కోటిన్నర చెల్లించండి   
సాక్షి
లండన్: ఏడవ నిజాం రాజుకు సంబంధించిన 'హైదరాబాద్ ఫండ్స్ కేసు' విషయంలో కోర్టు ఖర్చుల కోసం భారత్‌కు 1,50,000 పౌండ్స్(రూ.1.39 కోట్లు) చెల్లించాలని బ్రిటన్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్‌ను యూకే కోర్టు ఆదేశించింది. కేసులో పాక్ తీరు నిర్హేతుకమని, పాక్‌కు ఎలాంటి న్యాయ రక్షణా లేదని న్యాయమూర్తి అన్నారు. 1948లో హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విలీనమైన 3 ...

నిజాం నిధుల కేసులో పాక్‌కు షాక్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
- నిజాం బ్యాంకు నిధుల కేసు - లండన్ కోర్టులో పాక్‌కు చుక్కెదురు   Andhrabhoomi
నిజాం నిధి భారత్ కే సోంతం.. లండన్ కోర్టు తీర్పు..   Teluguwishesh

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
అయిదుగురు పర్వతారోహకుల మృతి   
సాక్షి
బీజింగ్: ఈశాన్య చైనాలోని దాలియన్ నగరంలో మంటలలో చిక్కుకొని దాహేయ్ పర్వతారోహణ చేస్తున్న అయిదుగురు దుర్మరణం చెందారు. పర్వతారోహణ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఇప్పంటుంది. దాంతో ఆ ప్రాంతం అంతా మంటలు వ్యాపించాయి. ఆ మంటలలో చిక్కుకొని పర్వతారోహకులు అయిదుగురు దుర్మరణం చెందారు. 300 మందికి పైగా అగ్నిమాపక ...

మంటల్లో కాలిన పర్వతారోహకులు   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


Vaartha
   
కుక్కల కన్నా ఏనుగులే తెలివైనవి   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : బ్రిటన్‌లో కుక్కలు తెలివైనవా, ఏనుగులు తెలివైనవా అన్నదాని మీద పరిశోధనలు చేస్తున్నారు. తెలివి తేటల విషయంలో ఏనుగులు కుక్కలకన్నా ముందున్నాయట. సాధారణంగా పేలుడు పదార్ధాలను గుర్తించేటప్పుడు పోలీసుల చేతుల్లో కుక్కలే ఉంటాయి. ఇవే వాటిని గుర్తిస్తాయిట. కానీ ఈ విషయంలో కుక్కల కన్నా ఏనుగులే వాసన ద్వారా పేలుడు పదార్ధాలను ...

కుక్కలు కాదు.. ఏనుగులే మేటి!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నరసింహాలో రమ్యకృష్ణ పాత్రలా..!   
Namasthe Telangana
తెలుగులో ఒకసారి గ్లామర్ తార అనే ముద్ర పడితే ఆ ఇమేజ్ నుంచి దూరం కావటం అంత సులభం కాదు. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే చేయాల్సివస్తుంది. నా కెరీర్ విషయంలో అదే జరిగింది. మూస ధోరణితో కూడిన సినిమాల వల్ల కెరీర్‌కు ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఆ ఆలోచనతోనే వైవిధ్యతకు ప్రాధాన్యతనిస్తూ రేయ్ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాప్‌స్టార్ పాత్రలో ...

పాప్ స్టార్‌గా.. శ్రద్ధాదాస్   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏడుగురు చిన్నారుల సజీవదహనం   
సాక్షి
న్యూయార్క్: న్యూయార్క్‌లో బ్రూక్లిన్ కాలేజీ సమీపంలోని ఒక ఇంట్లో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన చిన్నారుల వయసు 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. విశ్రాంతిరోజు ఆహారపదార్థాలను ...

న్యూయార్కు లో అగ్ని -7గురు చిన్నారుల మృతి   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యెమెన్ మసీదులలో ఆత్మాహుతి దాడులు... 142 మంది దుర్మరణం..!   
వెబ్ దునియా
యెమెన్ రాజధాని సనాలో షియా రెబెల్స్ సంస్థ హుతీ ఆధీనంలోని రెండు మసీదుల్లో ఆత్మాహుతి బాంబర్లు దాడులుచేశారు. నలుగురు వ్యక్తులు చేసిన ఈ ఆత్మాహుతి దాడుల్లో 142 మంది మరణించగా 351 మంది గాయాలపాలయ్యారు. రాజధానిలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లోని మసీదులపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఇస్లామిక్ స్టేట్ ...

యెమెన్ మసీదులపై ఆత్మాహుతి దాడులు...   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


నేపాల్ లో ఇద్దరు భారతీయులు మృతి   
సాక్షి
కట్మాండు: నేపాల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు చనిపోయారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. మఖ్వాన్ పూర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్ నుంచి కొంతమందితో బయలుదేరిన జీపు ఒకటి రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అనువుగా ఉన్న కులేఖని అనే గ్రామం వద్దకు వెళ్లగానే రోడ్డు నుంచి జారిపోయి బోర్లా పడింది. దీంతో ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
మాటల వేడి: వాహబ్‌కు 50 శాతం, వాట్సన్‌కు 15 శాతం ఫైన్   
Oneindia Telugu
అడిలైడ్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఘర్షణకు దిగిన పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వాహబ్ రియాజ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు ఐసీసీ జరిమానా విధించింది. వాహబ్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతాన్ని జరిమానాగా చెల్లించాలని ఆదేశించిన ఐసీసీ వాట్సన్‌ను 15 శాతం విధించింది.
రియాజ్, వాట్సన్‌కు జరిమానా   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
మార్కెట్లపై ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్ల పెంపు   
Vaartha
ముంబై : స్టాక్‌ మార్కెట్లు ప్రారంభంలో ఉన్న లాభాలు కరిగిపోయి చివరకు లాభాల స్వీకరణతో నష్టాల పాలయ్యాయి. 30షేర్‌ సెన్సెక్స్‌152 పాయింట్ల దిగువన 28,470 పాయింట్లవద్ద ముగిసింది. 50షేర్‌ నిఫ్టీ 51 పాయింట్లు దిగువన 8635 పాయింట్లవద్ద ట్రేడింగ్‌ ముగించింది. రియాల్టీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లపై వత్తిడి పెరిగింది. యాక్సిస్‌బ్యాంకు, ఎస్‌బిఐ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言