సాక్షి
శరద్ యాదవ్ వ్యాఖ్యలపై చల్లారని ఆగ్రహజ్వాలలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, మార్చి 14: జేడీయూ అధినేత శరద్ యాదవ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలం సృష్టిస్తునే ఉన్నాయి. గురువారం నాడు రాజ్యసభలో భీమా బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన శరద్ యాదవ్ మహిళల గురించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు విదేశాలన్నా.. తెల్లగా ఉండే విదేశీ మహిళలన్నా ఆసక్తి ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
శరద్ యాదవ్ వ్యాఖ్యలు అభ్యంతరకరం: కేంద్ర మంత్రిNamasthe Telangana
దక్షిణాది అమ్మాయిలపై శరద్ యాదవ్ కొంటె కామెంట్స్...వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, మార్చి 14: జేడీయూ అధినేత శరద్ యాదవ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలం సృష్టిస్తునే ఉన్నాయి. గురువారం నాడు రాజ్యసభలో భీమా బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన శరద్ యాదవ్ మహిళల గురించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు విదేశాలన్నా.. తెల్లగా ఉండే విదేశీ మహిళలన్నా ఆసక్తి ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
శరద్ యాదవ్ వ్యాఖ్యలు అభ్యంతరకరం: కేంద్ర మంత్రి
దక్షిణాది అమ్మాయిలపై శరద్ యాదవ్ కొంటె కామెంట్స్...
వెబ్ దునియా
మాకూ వేతనాలు పెంచాలి ఎమ్మెల్యేల సంతకాల సేకరణ
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తమకూ వేతనాలూ పెంచాలని ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, ఎ.జీవన్రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రతీ టేబుల్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలను సంతకాలు పెట్టాల్సిందిగా కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు తదితరులకు వేతనాలు పెంచుతూ సీఎం ...
మాకూ కూడా జీతాలు పెంచాల్సిందే...తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తమకూ వేతనాలూ పెంచాలని ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, ఎ.జీవన్రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రతీ టేబుల్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలను సంతకాలు పెట్టాల్సిందిగా కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు తదితరులకు వేతనాలు పెంచుతూ సీఎం ...
మాకూ కూడా జీతాలు పెంచాల్సిందే...
Oneindia Telugu
పురుషాంగం లేని యువకుడికి...... మగతనం వచ్చేసింది
Oneindia Telugu
వైద్యచరిత్రలో మరో రికార్డు స్పృష్టించారు. పురాషాంగం కోల్పోయిన వ్యక్తికి మగతనం ప్రసాదించిన దక్షిణ ఆఫ్రికా వైద్యులు ప్రపంచ రికార్డు స్పృష్టించారు. 21 సంవత్సరాల యువకుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దక్షిణ ఆఫ్రికాలోని యూనివర్శిటి ఆఫ్ స్టెల్లెన్బోస్స్ ప్రోఫెసర్ల సహకారంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని కేప్ టౌన్ లోని టైగర్ బర్గ్ ఆసుపత్రి ...
పురుషాంగం ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంNamasthe Telangana
తొలిసారిగా పురుషాంగం ట్రాన్స్ప్లాంటేషన్.. దక్షిణాఫ్రికా వైద్యుల రికార్డ్...!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
వైద్యచరిత్రలో మరో రికార్డు స్పృష్టించారు. పురాషాంగం కోల్పోయిన వ్యక్తికి మగతనం ప్రసాదించిన దక్షిణ ఆఫ్రికా వైద్యులు ప్రపంచ రికార్డు స్పృష్టించారు. 21 సంవత్సరాల యువకుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దక్షిణ ఆఫ్రికాలోని యూనివర్శిటి ఆఫ్ స్టెల్లెన్బోస్స్ ప్రోఫెసర్ల సహకారంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని కేప్ టౌన్ లోని టైగర్ బర్గ్ ఆసుపత్రి ...
పురుషాంగం ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతం
తొలిసారిగా పురుషాంగం ట్రాన్స్ప్లాంటేషన్.. దక్షిణాఫ్రికా వైద్యుల రికార్డ్...!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రెండు మూడు నెలల్లో టీ హైకోర్టు!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ న్యాయవాదులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తీపి కబురు వినిపించారు. రెండు మూడు నెలల్లోనే ఉమ్మడి హైకోర్టును విభజిస్తామని ప్రకటించారు. శనివారం ఆయన హైదరాబాద్లో, నల్లగొండలో పర్యటించారు. త్వరలోనే హైకోర్టును విభజిస్తామని తెలిపారు.
హైకోర్టు విభజనకు కేంద్రం రెడీAndhrabhoomi
'మూడు నెలల్లోపు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు'సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ న్యాయవాదులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తీపి కబురు వినిపించారు. రెండు మూడు నెలల్లోనే ఉమ్మడి హైకోర్టును విభజిస్తామని ప్రకటించారు. శనివారం ఆయన హైదరాబాద్లో, నల్లగొండలో పర్యటించారు. త్వరలోనే హైకోర్టును విభజిస్తామని తెలిపారు.
హైకోర్టు విభజనకు కేంద్రం రెడీ
'మూడు నెలల్లోపు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు'
తిరుమలలో తలనీలాల సమర్పణకు 7 గంటలు
Andhrabhoomi
శ్రీవారి దర్శనానికి 4 గంటలు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు. తిరుపతి,మార్చి 14: కలియుగ ప్రత్యక్షదైవం అయిన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుంటే తమ మొక్కుల్లో భాగంగా తలనీలాలు సమర్పించడానికి భక్తులు ఏడు గంటలు నిరీక్షించాల్సిన పరిస్థితి శనివారం తలెత్తింది. దీంతో భక్తులు ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
శ్రీవారి దర్శనానికి 4 గంటలు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు. తిరుపతి,మార్చి 14: కలియుగ ప్రత్యక్షదైవం అయిన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుంటే తమ మొక్కుల్లో భాగంగా తలనీలాలు సమర్పించడానికి భక్తులు ఏడు గంటలు నిరీక్షించాల్సిన పరిస్థితి శనివారం తలెత్తింది. దీంతో భక్తులు ...
వెబ్ దునియా
మద్యం మత్తులో యువతి పట్ల అసభ్యం... యువకుడు హతం..!
వెబ్ దునియా
మద్యం మత్తులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని స్థానికులు కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. చెప్పుల కంపెనీలో పనిచేసే జీతూ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యవతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో నిందితుడు ...
'అసభ్యుడిని' అంతం చేశారుతెలుగువన్
యువతి పట్ల అసభ్య ప్రవర్తన: యువకుడిని చితక్కొట్టి చంపేశారుOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మద్యం మత్తులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని స్థానికులు కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. చెప్పుల కంపెనీలో పనిచేసే జీతూ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యవతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో నిందితుడు ...
'అసభ్యుడిని' అంతం చేశారు
యువతి పట్ల అసభ్య ప్రవర్తన: యువకుడిని చితక్కొట్టి చంపేశారు
వెబ్ దునియా
తెలంగాణలో కేసీఆర్ పెంచారు.. ఏపీలో బాబు కూడా పెంచాలి: రోజా
వెబ్ దునియా
తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచారని, ఏపీలో కూడా పెంచాలని వైకాపా మహిళా నేత రోజా డిమాండ్ చేశారు. అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు, చంద్రబాబు పెంచకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఏపీలో అంగన్ వాడీ కార్యకర్తలతో చాకిరీ చేయించుకుంటున్నారని రోజా ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచారని, ఏపీలో కూడా పెంచాలని వైకాపా మహిళా నేత రోజా డిమాండ్ చేశారు. అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు, చంద్రబాబు పెంచకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఏపీలో అంగన్ వాడీ కార్యకర్తలతో చాకిరీ చేయించుకుంటున్నారని రోజా ...
సాక్షి
లఖ్వీ మళ్లీ నిర్బంధంలోకి..
సాక్షి
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే ఉగ్రవాది లఖ్వీని పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి నిర్బంధించింది. శాంతిభద్రతల చట్టం కింద జైలులో ఉన్న అతడిని విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించడం తెలిసిందే. దీనిపై భారత్ నిరసన వ్యక్తం చేయడంతో... పాక్ తిరిగి నిర్బంధంలోకి తీసుకుంది. కోర్టు ఆదేశాలపై శనివారం లఖ్వీని విడుదల చేసిన ...
లఖ్వీ నిర్భంధం పాక్ పొడిగింపు.. మరో 30 రోజులు జైల్లోనే..!వెబ్ దునియా
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే ఉగ్రవాది లఖ్వీని పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి నిర్బంధించింది. శాంతిభద్రతల చట్టం కింద జైలులో ఉన్న అతడిని విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించడం తెలిసిందే. దీనిపై భారత్ నిరసన వ్యక్తం చేయడంతో... పాక్ తిరిగి నిర్బంధంలోకి తీసుకుంది. కోర్టు ఆదేశాలపై శనివారం లఖ్వీని విడుదల చేసిన ...
లఖ్వీ నిర్భంధం పాక్ పొడిగింపు.. మరో 30 రోజులు జైల్లోనే..!
వెబ్ దునియా
చంద్రబాబు - పవన్ కళ్యాణ్.. ఎవరు పోటీ చేసినా నేను సిద్ధం : తలసాని
వెబ్ దునియా
సనత్ నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు లేదా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లలో ఎవరు పోటీ చేసినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే, గతంలో తాను ప్రకటించినట్టుగా ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలన్న తన మాటలకు కట్టుబడివుండాలన్నారు.
ఎమ్మెల్యే పదవికి ఎప్పుడో రాజీనామా చేశాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఎమ్మెల్యేగానే.. ఎమ్మెల్సీగా పోటీ చేయను'సాక్షి
టీడీపీపై విరుచుకుపడ్డ మంత్రి తలసానిTV5
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సనత్ నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు లేదా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లలో ఎవరు పోటీ చేసినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే, గతంలో తాను ప్రకటించినట్టుగా ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలన్న తన మాటలకు కట్టుబడివుండాలన్నారు.
ఎమ్మెల్యే పదవికి ఎప్పుడో రాజీనామా చేశా
'ఎమ్మెల్యేగానే.. ఎమ్మెల్సీగా పోటీ చేయను'
టీడీపీపై విరుచుకుపడ్డ మంత్రి తలసాని
సాక్షి
రాహుల్ ఎలా ఉంటాడు?
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేని సమయంలో ఆయన నివాసానికి వెళ్లిన పోలీస్ అధికారులు... రాహుల్ వ్యక్తిగత, సందర్శించే ప్రాంతాల వివరాలు సేకరించడం వివాదాస్పదమైంది. ఇది వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడడమేనని, ఎంత మాత్రమూ సహించరాదని కాంగ్రెస్ భగ్గుమంది. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ...
'రాహుల్ ఇంటికి పోలీసులు'పై రగడసాక్షి
అన్ని 25 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేని సమయంలో ఆయన నివాసానికి వెళ్లిన పోలీస్ అధికారులు... రాహుల్ వ్యక్తిగత, సందర్శించే ప్రాంతాల వివరాలు సేకరించడం వివాదాస్పదమైంది. ఇది వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడడమేనని, ఎంత మాత్రమూ సహించరాదని కాంగ్రెస్ భగ్గుమంది. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ...
'రాహుల్ ఇంటికి పోలీసులు'పై రగడ
沒有留言:
張貼留言