సాక్షి
మహాత్మునికి బ్రిటన్ జోహార్లు
సాక్షి
లండన్: బ్రిటన్ రాజధాని లండన్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అహింసా మార్గంలో బ్రిటిషర్ల వలస పాలనకు తెరదించి భారతావనికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన భారత జాతిపిత మహాత్మాగాంధీకి అదే బ్రిటిష్ ప్రభుత్వం జేజేలు పలికింది. నాడు తాము విరోధిగా పరిగణించిన వ్యక్తికి నేడు అరుదైన గౌరవం కల్పించింది. శనివారం లండన్లోని ప్రఖ్యాత ...
లండన్ పార్లమెంట్ స్క్వేర్లో గాంధీ విగ్రహావిష్కరణ హాజరైన బ్రిటన్ ప్రధాని డేవిడ్ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్లో గాంధీజీ విగ్రహం... అరుణ్ జైట్లీ ఆవిష్కరణ..!వెబ్ దునియా
లండన్ పార్లమెంట్ స్కేర్ వద్ద గాంధీ విగ్రహావిష్కరణAndhrabhoomi
తెలుగువన్
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: బ్రిటన్ రాజధాని లండన్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అహింసా మార్గంలో బ్రిటిషర్ల వలస పాలనకు తెరదించి భారతావనికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన భారత జాతిపిత మహాత్మాగాంధీకి అదే బ్రిటిష్ ప్రభుత్వం జేజేలు పలికింది. నాడు తాము విరోధిగా పరిగణించిన వ్యక్తికి నేడు అరుదైన గౌరవం కల్పించింది. శనివారం లండన్లోని ప్రఖ్యాత ...
లండన్ పార్లమెంట్ స్క్వేర్లో గాంధీ విగ్రహావిష్కరణ హాజరైన బ్రిటన్ ప్రధాని డేవిడ్ ...
లండన్లో గాంధీజీ విగ్రహం... అరుణ్ జైట్లీ ఆవిష్కరణ..!
లండన్ పార్లమెంట్ స్కేర్ వద్ద గాంధీ విగ్రహావిష్కరణ
సాక్షి
శరద్ యాదవ్ వ్యాఖ్యలపై చల్లారని ఆగ్రహజ్వాలలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, మార్చి 14: జేడీయూ అధినేత శరద్ యాదవ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలం సృష్టిస్తునే ఉన్నాయి. గురువారం నాడు రాజ్యసభలో భీమా బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన శరద్ యాదవ్ మహిళల గురించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు విదేశాలన్నా.. తెల్లగా ఉండే విదేశీ మహిళలన్నా ఆసక్తి ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
శరద్ యాదవ్ వ్యాఖ్యలు అభ్యంతరకరం: కేంద్ర మంత్రిNamasthe Telangana
దక్షిణాది అమ్మాయిలపై శరద్ యాదవ్ కొంటె కామెంట్స్...వెబ్ దునియా
మహిళలపై కొంటె కామెంట్లు విసిరిన శరద్ యాదవ్..తెలుగువన్
Vaartha
సాక్షి
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, మార్చి 14: జేడీయూ అధినేత శరద్ యాదవ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలం సృష్టిస్తునే ఉన్నాయి. గురువారం నాడు రాజ్యసభలో భీమా బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన శరద్ యాదవ్ మహిళల గురించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు విదేశాలన్నా.. తెల్లగా ఉండే విదేశీ మహిళలన్నా ఆసక్తి ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
శరద్ యాదవ్ వ్యాఖ్యలు అభ్యంతరకరం: కేంద్ర మంత్రి
దక్షిణాది అమ్మాయిలపై శరద్ యాదవ్ కొంటె కామెంట్స్...
మహిళలపై కొంటె కామెంట్లు విసిరిన శరద్ యాదవ్..
వెబ్ దునియా
మద్యం మత్తులో యువతి పట్ల అసభ్యం... యువకుడు హతం..!
వెబ్ దునియా
మద్యం మత్తులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని స్థానికులు కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. చెప్పుల కంపెనీలో పనిచేసే జీతూ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యవతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో నిందితుడు ...
'అసభ్యుడిని' అంతం చేశారుతెలుగువన్
యువతి పట్ల అసభ్య ప్రవర్తన: యువకుడిని చితక్కొట్టి చంపేశారుOneindia Telugu
ఆగ్రాలో మరో దిమాపూర్ ఘటనసాక్షి
Vaartha
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మద్యం మత్తులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని స్థానికులు కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. చెప్పుల కంపెనీలో పనిచేసే జీతూ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యవతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో నిందితుడు ...
'అసభ్యుడిని' అంతం చేశారు
యువతి పట్ల అసభ్య ప్రవర్తన: యువకుడిని చితక్కొట్టి చంపేశారు
ఆగ్రాలో మరో దిమాపూర్ ఘటన
సాక్షి
లఖ్వీ మళ్లీ నిర్బంధంలోకి..
సాక్షి
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే ఉగ్రవాది లఖ్వీని పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి నిర్బంధించింది. శాంతిభద్రతల చట్టం కింద జైలులో ఉన్న అతడిని విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించడం తెలిసిందే. దీనిపై భారత్ నిరసన వ్యక్తం చేయడంతో... పాక్ తిరిగి నిర్బంధంలోకి తీసుకుంది. కోర్టు ఆదేశాలపై శనివారం లఖ్వీని విడుదల చేసిన ...
లఖ్వీ నిర్భంధం పాక్ పొడిగింపు.. మరో 30 రోజులు జైల్లోనే..!వెబ్ దునియా
లఖ్వీ నిర్బంధం పొడిగింపుNamasthe Telangana
లఖ్వీని వదిలేయండిAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే ఉగ్రవాది లఖ్వీని పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి నిర్బంధించింది. శాంతిభద్రతల చట్టం కింద జైలులో ఉన్న అతడిని విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించడం తెలిసిందే. దీనిపై భారత్ నిరసన వ్యక్తం చేయడంతో... పాక్ తిరిగి నిర్బంధంలోకి తీసుకుంది. కోర్టు ఆదేశాలపై శనివారం లఖ్వీని విడుదల చేసిన ...
లఖ్వీ నిర్భంధం పాక్ పొడిగింపు.. మరో 30 రోజులు జైల్లోనే..!
లఖ్వీ నిర్బంధం పొడిగింపు
లఖ్వీని వదిలేయండి
సాక్షి
రాహుల్ ఎలా ఉంటాడు?
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేని సమయంలో ఆయన నివాసానికి వెళ్లిన పోలీస్ అధికారులు... రాహుల్ వ్యక్తిగత, సందర్శించే ప్రాంతాల వివరాలు సేకరించడం వివాదాస్పదమైంది. ఇది వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడడమేనని, ఎంత మాత్రమూ సహించరాదని కాంగ్రెస్ భగ్గుమంది. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ...
'రాహుల్ ఇంటికి పోలీసులు'పై రగడసాక్షి
రాహుల్పై గూఢచర్యం జరుగుతోందా..?10tv
రాహుల్పై రాజకీయ గూఢచర్యంVaartha
వెబ్ దునియా
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేని సమయంలో ఆయన నివాసానికి వెళ్లిన పోలీస్ అధికారులు... రాహుల్ వ్యక్తిగత, సందర్శించే ప్రాంతాల వివరాలు సేకరించడం వివాదాస్పదమైంది. ఇది వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడడమేనని, ఎంత మాత్రమూ సహించరాదని కాంగ్రెస్ భగ్గుమంది. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ...
'రాహుల్ ఇంటికి పోలీసులు'పై రగడ
రాహుల్పై గూఢచర్యం జరుగుతోందా..?
రాహుల్పై రాజకీయ గూఢచర్యం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పూర్తిగా కోలుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు, మార్చి 14: బెంగళూరులో ప్రకృతి వైద్యం చేయించుకుంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పూర్తిగా కోలుకున్నారు. ప్రకృతి వైద్యం చేయించుకోకముందు.. ఆయన షుగర్ లెవల్స్ 300 ఉండగా.. ప్రస్తుతం 130కి చేరుకుంది. దగ్గుకూడా తగ్గింది. అయితే ఆహార అలవాట్లు మార్చుకోవాలని, రోజూ యోగాసనాలు వేయాలని కేజ్రీవాల్కు వైద్యులు సూచించారు.
నేను నెపోలియన్ను కాదు.. మంచి పాలన అందిస్తా : కేజ్రీవాల్వెబ్ దునియా
నేను నెపోలియన్ కాదు: కేజ్రీవాల్Vaartha
నేను నెపోలియన్ను కాదుసాక్షి
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు, మార్చి 14: బెంగళూరులో ప్రకృతి వైద్యం చేయించుకుంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పూర్తిగా కోలుకున్నారు. ప్రకృతి వైద్యం చేయించుకోకముందు.. ఆయన షుగర్ లెవల్స్ 300 ఉండగా.. ప్రస్తుతం 130కి చేరుకుంది. దగ్గుకూడా తగ్గింది. అయితే ఆహార అలవాట్లు మార్చుకోవాలని, రోజూ యోగాసనాలు వేయాలని కేజ్రీవాల్కు వైద్యులు సూచించారు.
నేను నెపోలియన్ను కాదు.. మంచి పాలన అందిస్తా : కేజ్రీవాల్
నేను నెపోలియన్ కాదు: కేజ్రీవాల్
నేను నెపోలియన్ను కాదు
వెబ్ దునియా
అది అసెంబ్లీనా..! కురుక్షేత్రమా..!! రణరంగంలా కేరళ అసెంబ్లీ
వెబ్ దునియా
కొట్టుకున్నారు.. తిట్టుకున్నారు... మైకులు విరిచేశారు.. కుర్చీలను ధ్వంసం చేశారు. యుద్ధ వాతావరణాన్ని తలపింపజేశారు. ఇదేదో సాధారణ పార్టీ సభో లేక పబ్లిక్ మీటింగో ఎంత మాత్రం కాదు. శాసనసభ. కేరళ శాసన సభ. బడ్జెట్ సమావేశాలు.. ఈ సమావేశాల్లో అధికార-విపక్ష సభ్యుల మధ్య ఘర్షణతో శుక్రవారం కేరళ అసెంబ్లీ అట్టుడికింది. ప్రజాప్రతినిధులంతా తమ స్థాయిని ...
కేరళ అసెంబ్లీలో రణరంగంసాక్షి
కేరళ కుస్తీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యుద్ధభూమిగా కేరళ అసెంబ్లీ...నేతలపై విరిగిన లాఠీలుNamasthe Telangana
Vaartha
News4Andhra
తెలుగువన్
అన్ని 19 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొట్టుకున్నారు.. తిట్టుకున్నారు... మైకులు విరిచేశారు.. కుర్చీలను ధ్వంసం చేశారు. యుద్ధ వాతావరణాన్ని తలపింపజేశారు. ఇదేదో సాధారణ పార్టీ సభో లేక పబ్లిక్ మీటింగో ఎంత మాత్రం కాదు. శాసనసభ. కేరళ శాసన సభ. బడ్జెట్ సమావేశాలు.. ఈ సమావేశాల్లో అధికార-విపక్ష సభ్యుల మధ్య ఘర్షణతో శుక్రవారం కేరళ అసెంబ్లీ అట్టుడికింది. ప్రజాప్రతినిధులంతా తమ స్థాయిని ...
కేరళ అసెంబ్లీలో రణరంగం
కేరళ కుస్తీ
యుద్ధభూమిగా కేరళ అసెంబ్లీ...నేతలపై విరిగిన లాఠీలు
వెబ్ దునియా
ఉలిక్కిపడ్డ మీడియా
సాక్షి
రాష్ట్రంలోని మీడియా రంగం గురువారం ఉలిక్కి పడింది. టిఫిన్ బాక్సుల్లో అమర్చిన బాంబులతో ఓ చానల్పై హిందూ యువజన సేన మూకలు వీరంగం సృష్టించాయి. వరుస పేలుళ్లతో పోలీసులు ఉరకలు తీశారు. మీడియాపై దాడిని సర్వత్రా ఖండించారు. దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, చెన్నై: కేంద్రంలో బీజేపీ సర్కారు ...
చెన్నైలో తమిళ టీవీ ఛానల్ కార్యాలంపై నాటు బాంబు దాడి..!వెబ్ దునియా
ఛానల్ ఆఫీసు మీద నాటు బాంబులుతెలుగువన్
వివాదాస్పద కార్యక్రమం: టీవీ చానెల్పైకి బాంబులు విసిరారు, దాడి చేశారు (ఫోటోలు)Oneindia Telugu
Teluguwishesh
Palli Batani
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
రాష్ట్రంలోని మీడియా రంగం గురువారం ఉలిక్కి పడింది. టిఫిన్ బాక్సుల్లో అమర్చిన బాంబులతో ఓ చానల్పై హిందూ యువజన సేన మూకలు వీరంగం సృష్టించాయి. వరుస పేలుళ్లతో పోలీసులు ఉరకలు తీశారు. మీడియాపై దాడిని సర్వత్రా ఖండించారు. దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, చెన్నై: కేంద్రంలో బీజేపీ సర్కారు ...
చెన్నైలో తమిళ టీవీ ఛానల్ కార్యాలంపై నాటు బాంబు దాడి..!
ఛానల్ ఆఫీసు మీద నాటు బాంబులు
వివాదాస్పద కార్యక్రమం: టీవీ చానెల్పైకి బాంబులు విసిరారు, దాడి చేశారు (ఫోటోలు)
వెబ్ దునియా
పెళ్లీ ముఖ్యమే.. పరీక్షా ముఖ్యమే.. వివాహమైన వెంటనే పరీక్ష రాసింది..!
వెబ్ దునియా
పెళ్లి.. ముఖ్యమా పరీక్ష ముఖ్యమా అని అడిగితే ఆ అమ్మాయి.. రెండూ ముఖ్యమేనని నిరూపించింది. రాజస్థాన్లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం పరీక్ష వుందని, పెళ్ళిని మర్నాటికి మార్చాలని రిక్వెస్ట్ చేసింది. అయితే ...
అంతకు ముందు.. ఆ తరువాత..Namasthe Telangana
జస్ట్ పెళ్ళి... వెంటనే పరీక్ష...తెలుగువన్
పరీక్షలు రాసిన పెళ్లికూతురు!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పెళ్లి.. ముఖ్యమా పరీక్ష ముఖ్యమా అని అడిగితే ఆ అమ్మాయి.. రెండూ ముఖ్యమేనని నిరూపించింది. రాజస్థాన్లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం పరీక్ష వుందని, పెళ్ళిని మర్నాటికి మార్చాలని రిక్వెస్ట్ చేసింది. అయితే ...
అంతకు ముందు.. ఆ తరువాత..
జస్ట్ పెళ్ళి... వెంటనే పరీక్ష...
పరీక్షలు రాసిన పెళ్లికూతురు!
Palli Batani
నరేంద్రమోడీ ప్లాన్ సూపర్ సక్సెస్...చైనాకు చెక్
Palli Batani
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ విదేశీ పర్యటనలో వ్యూహాత్మకంగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. సీషెల్స్ పర్యటన తర్వాత మారిసస్ వెళ్లిన ఆయన అక్కడ మారిషస్ భారత్కు వ్యూహాత్మక భాగస్వామి అని ప్రకటన చేశారు. మారిషస్ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించే ఏ చర్యలను తాము తీసుకోమని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. శుక్రవారం మోదీ ఆ దేశ జాతీయ ...
మోదీ వ్యూహాత్మక విజయంAndhrabhoomi
మారిషస్తో వ్యూహాత్మక భాగస్వామ్యంసాక్షి
మారిషస్ మినీ ఇండియా.. పన్ను ఎగవేతను అరికట్టేందుకు కలిసి పనిచేద్దాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Palli Batani
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ విదేశీ పర్యటనలో వ్యూహాత్మకంగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. సీషెల్స్ పర్యటన తర్వాత మారిసస్ వెళ్లిన ఆయన అక్కడ మారిషస్ భారత్కు వ్యూహాత్మక భాగస్వామి అని ప్రకటన చేశారు. మారిషస్ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించే ఏ చర్యలను తాము తీసుకోమని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. శుక్రవారం మోదీ ఆ దేశ జాతీయ ...
మోదీ వ్యూహాత్మక విజయం
మారిషస్తో వ్యూహాత్మక భాగస్వామ్యం
మారిషస్ మినీ ఇండియా.. పన్ను ఎగవేతను అరికట్టేందుకు కలిసి పనిచేద్దాం
沒有留言:
張貼留言