2015年3月26日 星期四

2015-03-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
విమానాన్ని కోపైలట్ కూల్చాడా   
News Articles by KSR
ఫ్రాన్స్ లో జరిగిన ప్రమాదం కో పైలట్ దుర్మార్గం వల్ల జరిగిందని అదికారులు వెల్లడించారు. ఇది చాలా దారుణ విషయంగా ఉంది. విమానం 38 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు పైలట్ కాక్ పిట్ నుంచి బయటకు వచ్చారని, తిరిగి లోనికి వెళ్లబోగా, కోపైలట్ లోపల గడియ పెట్టుకుని తలుపు తీయలేదని వారు చెబుతున్నారు.అంతేకాక విమానాన్ని కిందకు దించి పర్వత శ్రేణులలో ...

కో-పైలటే కూల్చేశాడా?   Andhrabhoomi
కుట్ర కోణమా? మానసిక ఒత్తిడా?   Namasthe Telangana
కో-పైలటే కూల్చేశాడు!   సాక్షి
వెబ్ దునియా   
Teluguwishesh   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భూమి వైపుకు 1000 మీటర్ల వెడల్పుతో ఓ గ్రహశకలం. ఒక దేశమే?!: నాసా   
వెబ్ దునియా
1000 మీటర్ల వెడల్పు కలిగిన ఓ గ్రహశకలం అతివేగంగా భూమి వైపుకు దూసుకొస్తుందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశకలం ఇంత వేగంతో భూమిని ఢీకొంటే ఒక దేశమే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందంటుంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే 15వేల మిలియన్ టన్నుల టీఎన్టీ విస్ఫోటక శక్తి ఉత్పన్నమవుతుందన్నారు. అలాగే పర్యావరణంలోనూ ...

బాబోయ్... వస్తోంది రాకాసి గ్రహశకలం   Andhrabhoomi
భూగ్రహానికి తప్పిన ముప్పు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Vaartha
   
చెల్లాచెదురైన శకలాలు, మృతదేహాలు   
Vaartha
ఫ్రాన్స్‌ : ఫ్రాన్స్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఫ్రెంచ్‌ ఆల్ఫ్‌ పర్వతశ్రేణిలో కూలిపోయిన విమాన ప్రమదంలో శకలాలు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వీటన్నింటిని తీసుకువచ్చేందుకు సహాయక చర్యలను ఫ్రాన్స్‌ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా సహా యక చర్యలను కొంతసేపు నిలిపివేసారు. విమానం కూలిపోయిన ప్రాంతం ...

వీడని ఫ్లైట్ క్రాష్ మిస్టరీ   TV5
వినువీధిలో విషాదం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అంతర్యుద్ధ గుప్పిట అరబ్బు దేశమైన యెమెన్! టెర్రరిస్టులో పెట్రేగిపోవడంతో..   
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పెట్రేగిపోవడంతో యెమెన్‌లో శాంతిభద్రతల పరిస్థితులు ఘోరంగా క్షీణించాయి. తద్వారా అరబ్బు దేశమైన యెమెన్ అంతర్యుద్ధ గుప్పిట చిక్కుకుంది. గత మూడు రోజులుగా షియా సారథ్యంలోని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే వెనక్కి వచ్చేయాల్సిందిగా భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క ...

అంతర్యుద్ధం గుప్పిట్లో యెమెన్   Andhrabhoomi
భారతీయులూ.. వెంటనే వెనక్కి వచ్చేయండి!!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వీణా వాణి ఆపరేషన్‌కు షెడ్యూల్ ఇచ్చిన లండన్ వైద్యులు!   
వెబ్ దునియా
హైదరాబాద్‌కు చెందిన కవలలు వీణావాణి ఆపరేషన్‌కు లండన్ వైద్యులు షెడ్యూల్ ఇచ్చారు. వీరు పుట్టుకతోనే తలలు అతుక్కొని అవిభక్త కవలలుగా జన్మించిన విషయం తెల్సిందే. వీరిని వేరు చేసేందుకు అత్యంత కష్టతరమైన, క్లిష్టతరమైన శస్త్రచికిత్స చేసేందుకు లండన్ వైద్య బృందం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఆపరేషన్‌‌కు రూ. 15 కోట్ల వరకూ ఖర్చవుతుందని, 10 నెలల ...

10 నెలలు లండన్‌లోనే..   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎయిర్‌బస్ ఏ320 క్రాష్ : 8 నిమిషాలు నరకయాతన... హాహాకారాలు!   
వెబ్ దునియా
బార్సిలోనా నుంచి డస్సెల్ డార్ఫ్‌కు వెళుతూ ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో కూలిపోయిన జర్మన్ వింగ్‌కు చెందిన ఎయిర్ బస్ ఏ320 విమాన దుర్ఘటనలో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుమారు 33000 అడుగులపైన ప్రయాణిస్తూ వెళ్ళాల్సిన విమానం సాంకేతిక లోపంతో 6,000 అడుగుల దిగువకు వచ్చింది. ఇందుకు సుమారు 8 ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
వైమానిక దాడుల్లో పాకిస్థాన్ తాలిబన్ చీఫ్ హతం!   
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో జరుగుతున్న వైమానిక దాడుల్లో పాకిస్థాన్ తాలిబన్ చీఫ్ (తెహ్రీక్-ఏ-తాలిబన్ సంస్థ) ముల్లా ఫజులుల్లా హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈయనకు వయస్సు 40 యేళ్లు. పెషావర్ సైనిక పాఠశాలలో విద్యార్థులను ఊచకోత కోసిన ఘటనలో ఫజులుల్లానే ప్రధాన సూత్రధారి. ఖైబర్ గిరిజన ప్రాంతంలో నిర్వహించిన భీకర వైమానిక దాడుల్లో అతడు ప్రాణాలు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఉగ్రవాద రహిత వాతావరణం కావాలి..! పాక్ ప్రధానికి మోడీ లేఖ..!   
వెబ్ దునియా
ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. అందుకు ఉగ్రవాద రహిత, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం లేఖ రాసిన మోడీ నేను పాక్ ప్రధానికి లేఖ ...


ఇంకా మరిన్ని »   


ప్రొద్దుటూరు వాసి సౌదీ అరేబియాలో మృతి   
సాక్షి
ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని కేసన్న సత్రం వీధికి చెందిన షేక్ మహబూబ్‌బాష అలియాస్ ఆజాద్ (42) మంగళవారం సౌదీ అరేబియాలో గుండెపోటుతో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన అతను ఉన్నట్టుండి మృత్యుపాలు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆజాద్ పట్టణంలోని గాంధీ రోడ్డులో ...


ఇంకా మరిన్ని »   


నాసా పోటీల్లో ఆర్బీఎస్ అఖండ విజయం   
Namasthe Telangana
హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత నాసా ఏఎంఈఎస్-2015 పోటీల్లో రవీంద్రభారతి పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. వరల్డ్ 2, 2 వంటి అత్యుత్తమ స్థానాలతోపాటు మొత్తం 24 స్థానాలు దక్కించుకున్నారని రవీంద్రభారతి పాఠశాల చైర్మన్ ఎంఎస్ మణి (సుబ్రహ్మణ్యం)తెలిపారు. 2009లో తెలుగు రాష్ర్టాల్లో మొదటిసారిగా నాసా కాంటెస్ట్‌లో విజయం సాధించి.
'నాసా-2015'లో రవీంద్ర భారతి విజయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言