2015年3月13日 星期五

2015-03-14 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
యువకుడితో కుమార్తె డేటింగ్... జుట్టుపట్టుకుని చితకబాదిన పోలీస్..!   
వెబ్ దునియా
స్నేహితుడితో డేటింగ్ చేసిందని కన్న కూతురుని ఓ తండ్రి అందరూ చూస్తుండగానే ఆవేశంతో ఆమె జుట్టుపట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి చితకబాదాడు. పాతికేళ్ల తన కుమార్తె ఎవరో కుర్రాడితో డేటింగ్ చేస్తోందని అతడి చెవిన పడింది. అంతే కోపంతో ఊగిపోయాడా పోలీస్ తండ్రి. కన్న కూతురు అని కూడా చూడకుండా ఆమెను జట్టు పట్టుకొని నడి రోడ్డుపైకి లాక్కొచ్చి ...

డేటింగ్ చేసిన కూతుర్ని చితకబాదిన పోలీస్   Namasthe Telangana
యువకుడితో కూతురు డేటింగ్...జుట్టుపట్టి రోడ్డుపైనే చితకబాదిన తండ్రి   Palli Batani
కూతురు డేటింగ్ చేస్తోందని జడ పట్టి, రోడ్డుపైకి లాక్కొచ్చి కొట్టిన తండ్రి!   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అది అసెంబ్లీనా..! కురుక్షేత్రమా..!! రణరంగంలా కేరళ అసెంబ్లీ   
వెబ్ దునియా
కొట్టుకున్నారు.. తిట్టుకున్నారు... మైకులు విరిచేశారు.. కుర్చీలను ధ్వంసం చేశారు. యుద్ధ వాతావరణాన్ని తలపింపజేశారు. ఇదేదో సాధారణ పార్టీ సభో లేక పబ్లిక్ మీటింగో ఎంత మాత్రం కాదు. శాసనసభ. కేరళ శాసన సభ. బడ్జెట్ సమావేశాలు.. ఈ సమావేశాల్లో అధికార-విపక్ష సభ్యుల మధ్య ఘర్షణతో శుక్రవారం కేరళ అసెంబ్లీ అట్టుడికింది. ప్రజాప్రతినిధులంతా తమ స్థాయిని ...

కేరళ అసెంబ్లీలో రణరంగం   సాక్షి
కేరళ కుస్తీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యుద్ధభూమిగా కేరళ అసెంబ్లీ...నేతలపై విరిగిన లాఠీలు   Namasthe Telangana
News4Andhra   
తెలుగువన్   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాహుల్ గాంధీ మిస్సింగ్... స్పూఫ్...   
తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొన్నామధ్య లీవ్ పెట్టేసి ఎక్కడి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా లీవ్ పొడిగించాడు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద చేసిన కామెడీ స్పూఫ్ ఇది... By Teluguone. en-us Political News http://www.teluguone.com/news/content/-rahul-gandhi-missing-39-44048.html ...

రాహుల్ అధ్యక్షుడయ్యాక అదృశ్యమైతే..   News Articles by KSR
మార్చి చివరి వరకు రాహుల్ సెలవు పొడిగింపు..!   వెబ్ దునియా
ఇంకా సెలవులోనే ఉన్న రాహుల్‌   Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెళ్లీ ముఖ్యమే.. పరీక్షా ముఖ్యమే.. వివాహమైన వెంటనే పరీక్ష రాసింది..!   
వెబ్ దునియా
పెళ్లి.. ముఖ్యమా పరీక్ష ముఖ్యమా అని అడిగితే ఆ అమ్మాయి.. రెండూ ముఖ్యమేనని నిరూపించింది. రాజస్థాన్‌లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం పరీక్ష వుందని, పెళ్ళిని మర్నాటికి మార్చాలని రిక్వెస్ట్ చేసింది. అయితే ...

అంతకు ముందు.. ఆ తరువాత..   Namasthe Telangana
జస్ట్ పెళ్ళి... వెంటనే పరీక్ష...   తెలుగువన్
తర్వాతే అప్పగింతలు: పెళ్లి దుస్తుల్లోనే పరీక్ష రాసిన నవవధువు   Oneindia Telugu
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
మన్మోహన్‌కు అండగా!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): అవినీతి ఆరోపణల కేసులో సమన్లు అందుకున్న మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం పూర్తి మద్దతుగా నిలిచింది. మన్మోహన్‌కు సంఘీభావం ప్రకటించడానికి పార్టీ అధినేత్రి సోనియాసహా నేతలంతా రోడ్లపైకి వచ్చారు. గురువారం ఉదయం 9.30 గంటలకే సోనియా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ...

మన్మోహన్‌జీ.. మేమున్నాం   Andhrabhoomi
మన్మోహన్ అప్‌సెట్: కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్న సోనియా!   వెబ్ దునియా
మన్మోహన్ అప్‌సెట్: రోడ్డెక్కిన సోనియా, యాత్ర (పిక్చర్స్)   Oneindia Telugu
Namasthe Telangana   
Vaartha   
తెలుగువన్   
అన్ని 46 వార్తల కథనాలు »   


సాక్షి
   
టోల్ ప్లాజాలపై పునరాలోచించండి   
సాక్షి
సాక్షి, ముంబై: ఠాణే, నగర పరిసరాల్లో డబ్బులు వసూలు చేస్తున్న టోల్ ప్లాజాలపై పునరాలోచించాలని భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. టోల్ చెల్లించలేక వాహన చోదకులు సతమతమవుతున్నారని, ఇదివరకే అనేక ఆందోళనలు జరిగాయని, ఇకనైనా బీజేపీ ప్రభుత్వం దృష్టిసారించాలని సచిన్ ...

టోల్ ప్లాజాల సమస్యలపై సచిన్ టెండుల్కర్ లేఖ..   Teluguwishesh
టోల్‌గేట్‌పై దేవేంద్ర ఫడ్నవిస్‌కు సచిన్ టెండూల్కర్ లేఖ!   వెబ్ దునియా
టోల్ టాక్స్‌పై మహా సీఎం కు సచిన్ లెటర్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ బాధితురాలు జోర్డాన్ మృతి..!   
వెబ్ దునియా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్క్‌ స్ట్రీట్ అత్యాచార బాధితురాలు జోర్డాన్ అనారోగ్యంతో మృతి చెందింది. గత కొంత కాలంగా తీవ్రమైన అనార్యోగంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయినట్టు క్రైం బ్రాంచ్ పోలీసు జాయింట్ కమిషనర్ వల్లబ్ కాంతి ఘోష్ వెల్లడించారు. కాగా 2012 ఫిబ్రవరిలో దేశ ...

పార్క్ స్ట్రీట్ రేప్ బాధితురాలు మృతి   Namasthe Telangana
'రేప్ సర్వైవర్' జోర్డాన్ మృతి   సాక్షి
పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్: డైనమిక్ లేడీ జోర్డాన్ మృతి   Palli Batani

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిర్భయ రేపిస్ట్ రాంసింగ్ దెయ్యమైపోయాడట..!   
వెబ్ దునియా
నిర్భయ కేసులో ఆరుగురు నిందితుల్లో నలుగురికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించగా, బాల నేరస్తుడికి మూడేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే ఈ దోషుల్లో ఒకడైన రాంసింగ్ కేసు విచారణ సమయంలోనే తీహార్ జైలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడే ఇతడే దెయ్యంగా మారిపోయాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే.
దెయ్యంగా నిర్భయ రేపిస్ట్ రాంసింగ్... ట్విస్ట్ వీడింది.   Palli Batani
రాంసింగ్ దెయ్యమయ్యాడు.. ఎవర్నీ వదలపెట్టనంటున్నాడు..   Teluguwishesh
దయ్యమైన నిర్భయ రేపిస్ట్?   తెలుగువన్
Vaartha   
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఉలిక్కిపడ్డ మీడియా   
సాక్షి
రాష్ట్రంలోని మీడియా రంగం గురువారం ఉలిక్కి పడింది. టిఫిన్ బాక్సుల్లో అమర్చిన బాంబులతో ఓ చానల్‌పై హిందూ యువజన సేన మూకలు వీరంగం సృష్టించాయి. వరుస పేలుళ్లతో పోలీసులు ఉరకలు తీశారు. మీడియాపై దాడిని సర్వత్రా ఖండించారు. దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, చెన్నై: కేంద్రంలో బీజేపీ సర్కారు ...

చెన్నైలో తమిళ టీవీ ఛానల్‌ కార్యాలంపై నాటు బాంబు దాడి..!   వెబ్ దునియా
ఛానల్ ఆఫీసు మీద నాటు బాంబులు   తెలుగువన్
టీవీ ఛానల్ ఆఫీస్ పై బాంబు దాడి   TV5
Oneindia Telugu   
Teluguwishesh   
Palli Batani   
అన్ని 16 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌ను ప్రశ్నించనున్న సిట్   
Namasthe Telangana
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై నమోదైన కేసులో పాకిస్థాన్ జర్నలిస్టు మెమర్ తరార్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈమేరకు ఇవాళ ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ ఈ కేసు విషయమై మాట్లాడారు. అవసరమైతే ఈ కేసులో మెహర్ తరార్‌ను ప్రశ్నిస్తామని తెలిపారు. కేసుకు సంబంధించి ఏదైనా ఆధారం ఆమె ...

సునంద పుష్కర్ హత్య కేసు.. పాక్ జర్నలిస్టు వద్ద పోలీసులు విచారణ..!   వెబ్ దునియా
సునంద మృతి: పాక్ జర్నలిస్ట్‌ను విచారించనున్న పోలీసులు, భారత్ రానని మెహర్   Oneindia Telugu
కొత్తమలుపు తిరిగిన సునంద హత్య కేసు (12-Mar-2015)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言